2015年9月9日 星期三

2015-09-10 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
శరణార్థులపై మహిళా జర్నలిస్టు పైశాచికం(వీడియో)   
Oneindia Telugu
హంగేరీ: ఓ మహిళా జర్నలిస్టు తన (మృత సిరియా బాలుడి)ఫొటోతో శరణార్థుల పట్ల ప్రపంచాన్ని కదిలించేలా చేస్తే.. మరో మహిళా జర్నలిస్టు తన పైశాచికంతో ప్రపంచ ఆగ్రహానికి గురైంది. అంతేగాక, తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయింది. సముద్ర తీరంలో నిద్రిస్తున్నట్లుగా చనిపోయిన అయలన్ కుర్దీ పొటోను తీసి, శరణార్థుల సంక్షోభాన్ని తాత్కాలికంగానైనా నిరోధించిన ...

మహిళా జర్నలిస్ట్ పైశాచికం   సాక్షి
శరణార్ధులపై కెమెరావుమన్‌ పైశాచికత్వం   ప్రజాశక్తి
శరణార్థుల్ని పడేసి మరీ వీడియో..!   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సౌదీ దౌత్యవేత్త ఇంట్లో నేపాల్ మహిళలపై గ్యాంగ్ రేప్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత ఉన్న విదేశీ దౌత్యవేత్త నివాసంలో ఇద్దరు మహిళలపై నిరంతరం గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన వెలుగు చూసింది. పోలీసులు, స్వచ్చంద సంస్థ నిర్వహకులు ఇద్దరు మహిళలను రక్షించారు. విదేశాంగ శాఖ అధికారులతో చర్చించి కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్దం అయ్యారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ ...

- ఇద్దరు నేపాలీ మహిళలపై నాలుగు నెలలుగా అత్యాచారం   సాక్షి
సౌదీ రాయబారి నివాసంలో దారుణం   NTVPOST
సౌదీ దౌత్యవేత్తపై కేసు నమోదు   ప్రజాశక్తి
Namasthe Telangana   
వెబ్ దునియా   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విక్టోరియా రికార్డును అధిగమించిన ఎలిజబెత్   
Andhrabhoomi
లండన్, సెప్టెంబర్ 9: బ్రిటన్‌ను అందరి కన్నా ఎక్కువ కాలం పాటు ఏలిన రాణిగా క్వీన్ ఎలిజబెత్-2 బుధవారం చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌ను 63 ఏళ్ల పాటు ఏలడం ద్వారా క్వీన్ విక్టోరియా సుదీర్ఘ కాలం రాణిగా కొనసాగినట్లు నెలకొల్పిన రికార్డును ఇప్పుడు ఎలిజబెత్-2 అధిగమించారు. ఇప్పటి వరకు బ్రిటన్‌ను ఏలిన అత్యంత ఎక్కువ వయసు గల వ్యక్తిగా కూడా 89ఏళ్ల రాణి ...

బ్రిటన్: చరిత్ర సృష్టించిన క్వీన్ ఎలిజిబెత్ II (ఫోటోలు)   Oneindia Telugu
బ్రిటన్‌ రాణిగా 63 ఏళ్లు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాకిస్తాన్ జర్నలిస్టు అఫ్తాబ్ అలాంను కాల్చి చంపిన దుండగులు   
వెబ్ దునియా
వివిధ చానెల్స్‌లో పని చేస్తున్న పాకిస్తానీ జర్నలిస్టుపై ఓ దుండగుడు మోటారు సైకిల్‌లో వచ్చి కాల్పులు జరిపారు. వెంటనే ఆయన అక్కడికక్కడే మరణించాడు. కరాచీలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. కరాచీకి చెందిన 42 యేళ్ళ అఫ్తాబ్ అలాం బుధవారం తన పనులు ముగించుకుని తన కారులో ఇంటికి వెళ్లేందుకు బయలుదేరారు. కారును రివర్స్ చేసుకుంటున్న సమయంలో ఓ ...

సీనియర్ జర్నలిస్ట్ అఫ్తాబ్ ఆలం కాల్చివేత   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రన్ వేపై విమానంలో మంటలు (వీడియో)   
Oneindia Telugu
లాస్ వేగాస్: టేక్ ఆఫ్ అయ్యేందుకు రన్ వే మీదకు వచ్చిన విమానంలో ఆకస్మికంగా మంటలు చెలరేగిన సంఘటన అమెరికాలోని లాస్ వేగాస్ లో జరిగింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం లాస్ వేగాస్ నగరంలోని మెక్ కారెన్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది. బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 777-200 విమానం లాస్ వేగాస్ నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది.
విమానంలో మంటలు.. తప్పిన భారీ ప్రాణ నష్టం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
యెమెన్‌లో గల్లంతైన భారతీయులు ఏడుగురే   
Namasthe Telangana
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: యెమెన్‌లో సౌదీ అరేబియా మిత్రదేశాల కూటమి జరిపిన వైమానిక దాడిలో 20 మంది భారతీయులు మృతిచెందారన్నది అవాస్తవమని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ దాడిలో ఏడుగురు భారతీయులు గల్లంతయ్యారని, 13 మంది సజీవంగా ఉన్నారని బుధవారం పేర్కొన్నది. చమురు స్మగ్లర్లు, షియా ఉగ్రవాదులు లక్ష్యంగా యెమెన్‌లోని ...

వైమానిక దాడి: 20మంది ఇండియన్స్ మృతి?   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అవును.. ఆ తప్పు చేశాను, క్షమించండి: హిల్లరీ   
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తన తప్పును అంగీకరించారు. దానికి తాను క్షమాపణ చెబుతున్నట్లు చెప్పారు. విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తాను తన నివాసంలోని ప్రయివేటు ఈ మెయిల్ సర్వర్‌ను వినియోగించానని చెప్పారు. అది తన తప్పేనని చెప్పారు. తన తప్పును అంగీకరిస్తున్నానని, దానికి క్షమాపణ చెబుతున్నానని హిల్లరీ ...

ఇ-మెయిల్‌ వివాదంపై హిల్లరీ క్షమాపణ   ప్రజాశక్తి
క్షమాపణ చెప్పిన క్లింటన్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
దేనికైనా రెడీ: పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ షరీఫ్   
ఆంధ్రజ్యోతి
ఇస్లామాబాద్, సెప్టెంబర్ 07: పొరుగు దేశంతో ఎలాంటి యుద్ధాన్నైనా ఎదుర్కొనే సత్తా పాకిస్థాన్‌కు ఉందని ఆ దేశ సైనాధ్యక్షుడు జనరల్ రహేల్ షరీఫ్ అన్నారు. 1965లో భారత్‌తో యుద్ధం జరిగి 50 ఏళ్లు అయిన సందర్భంగా పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అమర వీరులకు నివాళి అర్పించారు. వారి త్యాగాలు వృథా కావన్నారు.
కాశ్మీర్ అంశం పరిష్కారం కానిదే శాంతి అసంభవం.. యుద్ధానికి సై!!   వెబ్ దునియా
పాకిస్తాన్‌వి పగటి కలలే   Andhrabhoomi
యుద్ధం జరిగితే భారీ మూల్యం తప్పదు..!   ప్రజాశక్తి

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విమానం కూలితే సెల్ఫీలు, పోలీసులపై వేటుకు రంగం   
Oneindia Telugu
యువతతో పాటు అందరికీ సెల్ఫీల పిచ్చి పెరుగుతోంది. విషాధ సమయాల్లోను సెల్ఫీలు తీసుకుంటూ గడపడం బాధాకరం. ఇటీవల ఒకరు... తన బామ్మ చనిపోవడంతో, ఆమె పక్కన సెల్ఫీ దిగారు. ఇది సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీసింది. తాజాగా, ప్రమాదం సమయంలోను సెల్ఫీల మోజులో పడిన ఇద్దరు పోలీసుల పైన వేటు పడనుంది. ఈ సంఘటన బ్రిటన్లో జరిగింది. బ్రిటీష్ పోలీసు ...

విమానం కూలితే.. సెల్ఫీ తీసుకున్న పోలీసులు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
విస్కీతో కారు రయ్ రయ్..!   
సాక్షి
లండన్: త్వరలో విస్కీతో కారు రయ్ మంటూ పరుగులు తీయనుంది. విస్కీ తయారు చేసే క్రమంలో దానినుంచి విడుదలయ్యే వ్యర్థాల ద్వారా పర్యావరణ హితమైన బయో ఇంధనాన్ని ఉత్పిత్తి చేసి దానిని కార్లకు ఉపయోగించనున్నారు. స్కాట్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ దిశగా ముందడుగు వేశారు. ఇలా విస్కీతో ఫ్యూయెల్ తయారు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే ...

విస్కీ వ్య‌ర్థా‌లే ఇంధ‌నం : స్కాట్లాండ్ శాస్త్రవేత్తల విజ‌యం   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言