సాక్షి
జపాన్ ఓపెన్ బాడ్మింటన్ సింధు అవుట్
Andhrabhoomi
టోక్యో, సెప్టెంబర్ 9: భారత స్టార్ క్రీడాకారిణి, హైదరాబాదీ పివి సింధు ఇక్కడ ప్రారంభమైన జపాన్ ఓపెన్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. జపాన్కు చెందిన మినాత్సు మితానీని ఢీకొన్న సింధు 13-21, 21-17, 11-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. పురుషుల సింగిల్స్లో అజయ్ జయరామ్, డబుల్స్లో జ్వాల గుత్తా, అశ్వినీ ...
సైనా శుభారంభంసాక్షి
కొరియా ఓపెన్కు సైనా, జ్వాల దూరంఆంధ్రజ్యోతి
సింధూ, జ్వాల-అశ్విని ఓటమిప్రజాశక్తి
Teluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
టోక్యో, సెప్టెంబర్ 9: భారత స్టార్ క్రీడాకారిణి, హైదరాబాదీ పివి సింధు ఇక్కడ ప్రారంభమైన జపాన్ ఓపెన్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. జపాన్కు చెందిన మినాత్సు మితానీని ఢీకొన్న సింధు 13-21, 21-17, 11-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. పురుషుల సింగిల్స్లో అజయ్ జయరామ్, డబుల్స్లో జ్వాల గుత్తా, అశ్వినీ ...
సైనా శుభారంభం
కొరియా ఓపెన్కు సైనా, జ్వాల దూరం
సింధూ, జ్వాల-అశ్విని ఓటమి
సాక్షి
అంతర్జాతీయ క్రికెట్కు హాడిన్ గుడ్బై
సాక్షి
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ప్రపంచకప్ విజయంతో వన్డేలకు వీడ్కోలు పలికిన హాడిన్... తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కెరీర్లో 67 టెస్టులు ఆడిన హాడిన్ బిగ్బాష్ టి20లో మాత్రం సిడ్నీ సిక్సర్ తరఫున ఆడతాడు. ఈ యాషెస్ ముగిసిన తర్వాత రిటైరైన నాలుగో ఆసీస్ క్రికెటర్ ...
కెరీర్కు హాడిన్ గుడ్బైAndhrabhoomi
క్రికెట్కు హాడిన్ గుడ్బైNamasthe Telangana
టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పేసిన బ్రాడ్ హాడిన్: యాషెస్లో రాణించకపోవడంతోనే?వెబ్ దునియా
thatsCricket Telugu
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ప్రపంచకప్ విజయంతో వన్డేలకు వీడ్కోలు పలికిన హాడిన్... తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కెరీర్లో 67 టెస్టులు ఆడిన హాడిన్ బిగ్బాష్ టి20లో మాత్రం సిడ్నీ సిక్సర్ తరఫున ఆడతాడు. ఈ యాషెస్ ముగిసిన తర్వాత రిటైరైన నాలుగో ఆసీస్ క్రికెటర్ ...
కెరీర్కు హాడిన్ గుడ్బై
క్రికెట్కు హాడిన్ గుడ్బై
టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పేసిన బ్రాడ్ హాడిన్: యాషెస్లో రాణించకపోవడంతోనే?
ఆంధ్రజ్యోతి
వన్డే పగ్గాలూ కోహ్లీకే..!
ఆంధ్రజ్యోతి
ముంబై: టెస్ట్ క్రికెట్ నుంచి ధోనీ తప్పుకోవడంతో పగ్గాలు అం దుకున్న విరాట్ కోహ్లీకి బీసీసీఐ వన్డే కెప్టెన్సీ కూడా అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికాతో టెస్ట్, వన్డే సిరీస్లకు కోహ్లీని నాయకుడిగా ప్రకటించనుందని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. 72 రోజుల సుదీర్ఘ పర్యటనకు రానున్న సఫారీలతో మూడు ...
ధోని ఖేల్ ఖతం: వన్డే ఫార్మెట్కూ కెప్టెన్గా కోహ్లీ..!Oneindia Telugu
ధోనీ స్థానంలో కోహ్లీ!సాక్షి
ధోని రిటైర్మ్మెంట్కు టైమైందా?NTVPOST
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై: టెస్ట్ క్రికెట్ నుంచి ధోనీ తప్పుకోవడంతో పగ్గాలు అం దుకున్న విరాట్ కోహ్లీకి బీసీసీఐ వన్డే కెప్టెన్సీ కూడా అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికాతో టెస్ట్, వన్డే సిరీస్లకు కోహ్లీని నాయకుడిగా ప్రకటించనుందని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. 72 రోజుల సుదీర్ఘ పర్యటనకు రానున్న సఫారీలతో మూడు ...
ధోని ఖేల్ ఖతం: వన్డే ఫార్మెట్కూ కెప్టెన్గా కోహ్లీ..!
ధోనీ స్థానంలో కోహ్లీ!
ధోని రిటైర్మ్మెంట్కు టైమైందా?
ఆంధ్రజ్యోతి
ఆటగాళ్ల చెత్తాట, అవినీతివల్లే కోచ్ పదవికి రాజీనామా
ఆంధ్రజ్యోతి
కరాచీ: పాకిస్థాన్ ఆటగాళ్ల అవినీతి, పేలవ ప్రదర్శన కారణంగానే 1999లో జాతీయ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్నానని ఆ దేశ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ తెలిపాడు. 'షార్జా వేదికగా ఇంగ్లండ్తో ఓ వన్డేలో పాక్ ఉద్దేశపూర్వకంగా ఓడింది. దీంతో క్రికెటర్ల అవినీతిపై అప్పటి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ ఖలీద్ మెహమూద్కు ఫిర్యాదు చేశాను.
నేను కోచ్గా తప్పుకుంది అందుకేNamasthe Telangana
మరో బాంబు పేల్చిన మియాందాద్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కరాచీ: పాకిస్థాన్ ఆటగాళ్ల అవినీతి, పేలవ ప్రదర్శన కారణంగానే 1999లో జాతీయ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్నానని ఆ దేశ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ తెలిపాడు. 'షార్జా వేదికగా ఇంగ్లండ్తో ఓ వన్డేలో పాక్ ఉద్దేశపూర్వకంగా ఓడింది. దీంతో క్రికెటర్ల అవినీతిపై అప్పటి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ ఖలీద్ మెహమూద్కు ఫిర్యాదు చేశాను.
నేను కోచ్గా తప్పుకుంది అందుకే
మరో బాంబు పేల్చిన మియాందాద్
Oneindia Telugu
54ఏళ్ల వయసులో 25ఏళ్ల గర్ల్ ఫ్రెండ్ను పెళ్లాడుతున్నాడు
Oneindia Telugu
ప్రపంచ ప్రఖ్యాత పుట్బాల్ ఆటగాడు, అర్జెంటీనా మాజీ కెప్టెన్ డీగో మారడోనా త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన మాజీ ప్రియురాలా రొకియో ఒలివాను మరాడోనా పెళ్లాడనున్నాడు. ఈ విషయాన్ని ఒలివానే స్వయంగా వెల్లడించింది. ఒలివా సోదరుని పుట్టినరోజు పండుగకు ఇటీవలే అర్జెంటీనాకు వచ్చిన ఒలివాను మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 13న మీరు పెళ్లి ...
ఫుట్ బాల్ స్టార్ పెళ్లి బాజా..!సాక్షి
పోప్ సమక్షంలో మారడోనా-ఒలీవాల పెళ్ళి: డేట్స్ ఇంకా ఫిక్స్ కాలేదట!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ప్రపంచ ప్రఖ్యాత పుట్బాల్ ఆటగాడు, అర్జెంటీనా మాజీ కెప్టెన్ డీగో మారడోనా త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన మాజీ ప్రియురాలా రొకియో ఒలివాను మరాడోనా పెళ్లాడనున్నాడు. ఈ విషయాన్ని ఒలివానే స్వయంగా వెల్లడించింది. ఒలివా సోదరుని పుట్టినరోజు పండుగకు ఇటీవలే అర్జెంటీనాకు వచ్చిన ఒలివాను మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 13న మీరు పెళ్లి ...
ఫుట్ బాల్ స్టార్ పెళ్లి బాజా..!
పోప్ సమక్షంలో మారడోనా-ఒలీవాల పెళ్ళి: డేట్స్ ఇంకా ఫిక్స్ కాలేదట!
Oneindia Telugu
చావుకు కూడా భయపడని లక్షణం కాళోజీది: కడియం
Oneindia Telugu
హైదరాబాద్: చావుకు కూడా భయపడని గొప్ప లక్షణం ప్రజాకవి కాళోజి నారాయణరావులో ఉండేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై కాళోజి విమర్శించే తీరు అద్భుతంగా ఉండేదని కొనియాడారు. కాళోజిలో ఉన్న ప్రశ్నించే తత్వాన్ని, ధైర్యాన్ని ప్రతీఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కడియం చెప్పారు. హైదరాబాదులోని ...
ఘనంగా కాళోజీ జయంతి వేడుకలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: చావుకు కూడా భయపడని గొప్ప లక్షణం ప్రజాకవి కాళోజి నారాయణరావులో ఉండేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై కాళోజి విమర్శించే తీరు అద్భుతంగా ఉండేదని కొనియాడారు. కాళోజిలో ఉన్న ప్రశ్నించే తత్వాన్ని, ధైర్యాన్ని ప్రతీఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కడియం చెప్పారు. హైదరాబాదులోని ...
ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
సాక్షి
యూఎస్ ఓపెన్: మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ చేరిన పేస్-హింగిస్ జోడి
సాక్షి
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లోకి లియాండర్ పేస్- మార్టినా హింగిస్ జోడీ ప్రవేశించింది. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో 4వ సీడ్ లియాండర్ పేస్(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) ద్వయం 6-2, 7-5 తేడాతో 2వ సీడ్ జోడీ రోహన్ బోపన్న(భారత్) - యంగ్ జాన్ ...
సెమీస్లో సానియా జోడీNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లోకి లియాండర్ పేస్- మార్టినా హింగిస్ జోడీ ప్రవేశించింది. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో 4వ సీడ్ లియాండర్ పేస్(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) ద్వయం 6-2, 7-5 తేడాతో 2వ సీడ్ జోడీ రోహన్ బోపన్న(భారత్) - యంగ్ జాన్ ...
సెమీస్లో సానియా జోడీ
సాక్షి
మూడో వన్డేలో ఇంగ్లండ్ విజయం
సాక్షి
మాంచెస్టర్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో ఇంగ్లండ్ కోలుకుంది. మంగళవారం రాత్రి ఇక్కడ జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్లో కంగారూల ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. జేమ్స్ టేలర్ (114 ...
టేలర్ సూపర్ సెంచరీAndhrabhoomi
మూడో వన్డేలో ఇంగ్లండ్ గెలుపుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
మాంచెస్టర్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో ఇంగ్లండ్ కోలుకుంది. మంగళవారం రాత్రి ఇక్కడ జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్లో కంగారూల ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. జేమ్స్ టేలర్ (114 ...
టేలర్ సూపర్ సెంచరీ
మూడో వన్డేలో ఇంగ్లండ్ గెలుపు
సంగారెడ్డి ఎయిర్ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ: గందరగోళం
సాక్షి
మెదక్: మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఎయిర్ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీని గురువారం ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు 5 జిల్లాల నుంచి సుమారు 15 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. తొలిరోజు సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఇంటర్మీడియట్ లాంగ్ మెమో తప్పని సరి అని ఎయిర్ ఫోర్స్ ...
నేవీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభంAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
మెదక్: మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఎయిర్ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీని గురువారం ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు 5 జిల్లాల నుంచి సుమారు 15 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. తొలిరోజు సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఇంటర్మీడియట్ లాంగ్ మెమో తప్పని సరి అని ఎయిర్ ఫోర్స్ ...
నేవీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
రిజర్వేషన్లు ఇంకెంత కాలం?
Andhrabhoomi
విజయవాడ, సెప్టెంబర్ 9: స్వాతంత్య్రానికి ముందు దేశంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఇతర వర్గాలతో సమానంగా తీసుకురావడానికై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పదేళ్లపాటు రిజర్వేషన్లు అమలు ప్రతిపాదిస్తే అగ్రవర్ణ పాలకులు ఓటు రాజకీయాల కోసం ఆ రిజర్వేషన్లను కొనసాగిస్తున్నారు... ఇంకా ఎంత కాలం ప్రతిభకు సమాధి ...
రిజర్వేషన్లపై గళమెత్తిన అగ్రవర్ణాలుఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
విజయవాడ, సెప్టెంబర్ 9: స్వాతంత్య్రానికి ముందు దేశంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఇతర వర్గాలతో సమానంగా తీసుకురావడానికై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పదేళ్లపాటు రిజర్వేషన్లు అమలు ప్రతిపాదిస్తే అగ్రవర్ణ పాలకులు ఓటు రాజకీయాల కోసం ఆ రిజర్వేషన్లను కొనసాగిస్తున్నారు... ఇంకా ఎంత కాలం ప్రతిభకు సమాధి ...
రిజర్వేషన్లపై గళమెత్తిన అగ్రవర్ణాలు
沒有留言:
張貼留言