Oneindia Telugu
రసాయనాలు తాగించింది: ప్రత్యూష సవతి తల్లికి హైకోర్టులో చుక్కెదురు
Oneindia Telugu
హైదరాబాద్: ప్రత్యూషను చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఆమె సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామల దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యూషను చిత్రహింసలు పెట్టిన కేసులో శ్యామలను జూలై తొమ్మిదో తేదిన శ్యామల భర్త, ...
ప్రత్యూష సవతి తల్లికి బెయిలు నిరాకరణఆంధ్రజ్యోతి
ప్రత్యూష తండ్రి, పిన్నిలకు బెయిల్ నిరాకరణసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ప్రత్యూషను చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఆమె సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామల దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యూషను చిత్రహింసలు పెట్టిన కేసులో శ్యామలను జూలై తొమ్మిదో తేదిన శ్యామల భర్త, ...
ప్రత్యూష సవతి తల్లికి బెయిలు నిరాకరణ
ప్రత్యూష తండ్రి, పిన్నిలకు బెయిల్ నిరాకరణ
సాక్షి
రూ. 425 కోట్లతో ఇల్లు కొన్న బిర్లా
సాక్షి
ముంబై: పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా భారీ రియల్టీ డీల్కు తెరతీశారు. ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో జతియా హౌస్ను రూ. 425 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. వాణిజ్య అవసరాలకు కాకుండా, వ్యక్తిగత వినియోగం కోసం ప్రాపర్టీ కొనుగోలుకు ఇది చాలా భారీ మొత్తం అని పరిశ్రమవర్గాలు తెలిపాయి. వేలంలో మొత్తం అయిదుగురు బిడ్డర్లు ...
బిర్లా ఇల్లు రూ.425 కోట్లుఆంధ్రజ్యోతి
ఆల్టైం రికార్డు: 425 కోట్ల బంగ్లా కోనుగోలు చేసిన బిర్లాOneindia Telugu
ఆ బంగ్లా ఖరీదు రూ. 425కోట్లుప్రజాశక్తి
NTVPOST
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా భారీ రియల్టీ డీల్కు తెరతీశారు. ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో జతియా హౌస్ను రూ. 425 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. వాణిజ్య అవసరాలకు కాకుండా, వ్యక్తిగత వినియోగం కోసం ప్రాపర్టీ కొనుగోలుకు ఇది చాలా భారీ మొత్తం అని పరిశ్రమవర్గాలు తెలిపాయి. వేలంలో మొత్తం అయిదుగురు బిడ్డర్లు ...
బిర్లా ఇల్లు రూ.425 కోట్లు
ఆల్టైం రికార్డు: 425 కోట్ల బంగ్లా కోనుగోలు చేసిన బిర్లా
ఆ బంగ్లా ఖరీదు రూ. 425కోట్లు
వెబ్ దునియా
అయ్యో.. పాపం...! ప్రియురాలి పిల్లల్ని మ్యాన్హోల్లో తోసి చంపేసిన ప్రియుడు
వెబ్ దునియా
తల్లి పెట్టుకున్న వివాహేతర సంబంధం ఆ పిల్లల పాలిట శాపంగా మారింది. తల్లి ప్రియుడే వారి పాలిట కాలయయుడిలా మారాడు. ముగ్గురు పిల్లల్ని ఏమాత్రం కనికరం లేకుండా డ్రైనేజీ మ్యాన్ హోల్ తోసి చంపేశాడు. ఊపిరాడని ఆ పిల్లలు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ముగ్గురు పిల్లలు ఒకే రోజు అదృశ్యం కావడంతో పోలీసులు కేసు వెంట పడ్డారు. చివరకు అసలు ...
తల్లి ప్రేమించడం లేదని ఆమె పిల్లల్ని..సాక్షి
మరో వ్యక్తితో అక్రమ సంబంధం: ప్రేయసి పిల్లల హత్యOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తల్లి పెట్టుకున్న వివాహేతర సంబంధం ఆ పిల్లల పాలిట శాపంగా మారింది. తల్లి ప్రియుడే వారి పాలిట కాలయయుడిలా మారాడు. ముగ్గురు పిల్లల్ని ఏమాత్రం కనికరం లేకుండా డ్రైనేజీ మ్యాన్ హోల్ తోసి చంపేశాడు. ఊపిరాడని ఆ పిల్లలు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ముగ్గురు పిల్లలు ఒకే రోజు అదృశ్యం కావడంతో పోలీసులు కేసు వెంట పడ్డారు. చివరకు అసలు ...
తల్లి ప్రేమించడం లేదని ఆమె పిల్లల్ని..
మరో వ్యక్తితో అక్రమ సంబంధం: ప్రేయసి పిల్లల హత్య
సాక్షి
ముంబై సీపీ రాకేశ్ మారియాపై బదిలీ వేటు
సాక్షి
ముంబై: షీనా బోరా హత్య కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్న ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియాకు సంబంధించి మంగళవారం హై డ్రామా చోటు చేసుకుంది. మొదట, మారియాపై అనూహ్యంగా ప్రమోషన్ ఇచ్చి మరీ బదిలీ వేటు వేసిన మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ నిర్ణయం హత్యకేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకేననే విమర్శలు వెల్లువెత్తడంతో ...
షీనా హత్య కేసు ఎఫెక్ట్?: రాకేష్ మారియా బదిలీOneindia Telugu
ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా బదిలీ వేటు.. షీనా బోరా కేసు అంతేనా?వెబ్ దునియా
ఇంద్రాణి దెబ్బకు ముంబై సీపీ ఔట్NTVPOST
Teluguwishesh
ప్రజాశక్తి
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: షీనా బోరా హత్య కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్న ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియాకు సంబంధించి మంగళవారం హై డ్రామా చోటు చేసుకుంది. మొదట, మారియాపై అనూహ్యంగా ప్రమోషన్ ఇచ్చి మరీ బదిలీ వేటు వేసిన మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ నిర్ణయం హత్యకేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకేననే విమర్శలు వెల్లువెత్తడంతో ...
షీనా హత్య కేసు ఎఫెక్ట్?: రాకేష్ మారియా బదిలీ
ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా బదిలీ వేటు.. షీనా బోరా కేసు అంతేనా?
ఇంద్రాణి దెబ్బకు ముంబై సీపీ ఔట్
సాక్షి
రేవంత్కు హైకోర్టులో ఊరట
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు సమయంలో విధించిన పలు షరతులను హైకో ర్టు మంగళవారం సడలించింది. అయితే ప్రతి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు అధికారి ముందు ...
రేవంత్ కదలికలపై ఆంక్షల సడలింపుఆంధ్రజ్యోతి
రేపు హైదరాబాద్కు రేవంత్ రెడ్డి, అప్పుడే గ్రేటర్లో టిడిపిలోకి చేరికలు!Oneindia Telugu
ఓటుకు నోటు కేసుపై మీడియాతో మాట్లాడొద్దుNamasthe Telangana
NTVPOST
వెబ్ దునియా
Telugupopular
అన్ని 21 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు సమయంలో విధించిన పలు షరతులను హైకో ర్టు మంగళవారం సడలించింది. అయితే ప్రతి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు అధికారి ముందు ...
రేవంత్ కదలికలపై ఆంక్షల సడలింపు
రేపు హైదరాబాద్కు రేవంత్ రెడ్డి, అప్పుడే గ్రేటర్లో టిడిపిలోకి చేరికలు!
ఓటుకు నోటు కేసుపై మీడియాతో మాట్లాడొద్దు
సాక్షి
మరో ఏడాది సోనియానే
సాక్షి
న్యూఢిల్లీ: సంస్థాగత ఎన్నికల నిర్వహణను మరో ఏడాది పాటు వాయిదా వేస్తూ కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక బృందం 'సీడబ్ల్యూసీ' మంగళవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాంతో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా మరో ఏడాది కొనసాగుతారు. అలాగే, సోనియా స్థానంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు ...
మరో యేడాది తర్వాతే అధ్యక్ష పదవిని చేపడుతా : రాహుల్ గాంధీవెబ్ దునియా
ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా కొనసాగింపుNamasthe Telangana
పాపం రాహుల్ కోరికలు తీరతాయా?తెలుగువన్
ప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)
Telangana99
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: సంస్థాగత ఎన్నికల నిర్వహణను మరో ఏడాది పాటు వాయిదా వేస్తూ కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక బృందం 'సీడబ్ల్యూసీ' మంగళవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాంతో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా మరో ఏడాది కొనసాగుతారు. అలాగే, సోనియా స్థానంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు ...
మరో యేడాది తర్వాతే అధ్యక్ష పదవిని చేపడుతా : రాహుల్ గాంధీ
ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా కొనసాగింపు
పాపం రాహుల్ కోరికలు తీరతాయా?
Oneindia Telugu
కోమటిరెడ్డీ! వద్దూ.. నీ గుట్టు విప్పాలా, రాజీవ్ని తిట్టలేదా: సుమన్ హెచ్చరిక
Oneindia Telugu
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మాజ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిల పైన టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎక్కడెక్కడ ఏం చేశారో, ఏ ప్రాజెక్టులో ఎంత తిన్నారో అన్నీ కక్కిస్తామని హెచ్చరించారు. ఆ చిట్టాను ...
జైపాల్రెడ్డివి నక్క తెలివితేటలు : బాల్కాసుమన్ఆంధ్రజ్యోతి
ఏ మేర కమీషన్లు బొక్కారో మొత్తం చిట్టా విప్పుతా.. కోమటిరెడ్డికి బాల్క సుమన్వెబ్ దునియా
కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎంపీ సుమన్ ధ్వజంNamasthe Telangana
News Articles by KSR
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మాజ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిల పైన టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎక్కడెక్కడ ఏం చేశారో, ఏ ప్రాజెక్టులో ఎంత తిన్నారో అన్నీ కక్కిస్తామని హెచ్చరించారు. ఆ చిట్టాను ...
జైపాల్రెడ్డివి నక్క తెలివితేటలు : బాల్కాసుమన్
ఏ మేర కమీషన్లు బొక్కారో మొత్తం చిట్టా విప్పుతా.. కోమటిరెడ్డికి బాల్క సుమన్
కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎంపీ సుమన్ ధ్వజం
సాక్షి
స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయ వివక్ష : తమ్మినేని
ప్రజాశక్తి
హైదరాబాద్ : స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయ వివక్ష ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. స్మార్ట్ సిటీల్లో ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అమలవుతాయని, రైతు ఆత్మహత్యలు నానాటికి పెరుగుతున్నా స్పందన లేదన్నారు. తెలంగాణలో 1300 మంది రైతులు చనిపోయారని, రైతు సమస్యలపై స్పందించకుంటే ప్రత్యక్ష ఉద్యమం ...
రైతుల ఆత్మహత్యల్లోనే తెలంగాణ అభివృద్ధిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
హైదరాబాద్ : స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయ వివక్ష ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. స్మార్ట్ సిటీల్లో ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అమలవుతాయని, రైతు ఆత్మహత్యలు నానాటికి పెరుగుతున్నా స్పందన లేదన్నారు. తెలంగాణలో 1300 మంది రైతులు చనిపోయారని, రైతు సమస్యలపై స్పందించకుంటే ప్రత్యక్ష ఉద్యమం ...
రైతుల ఆత్మహత్యల్లోనే తెలంగాణ అభివృద్ధి
సాక్షి
జాతీయ స్థాయి క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్
సాక్షి
గుర్గావ్ : జాతీయ స్థాయి క్రీడాకారిణి అత్యాచారానికి గురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్గావ్ సమీపంలోని బిలాస్ పూర్ గ్రామంలో గత నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, సోమవారం నాడు బాధితురాలు గుర్గావ్ లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనపై ఓ అల్లరి మూక ...
జాతీయ స్థాయి జూడో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్Oneindia Telugu
జాతీయ స్థాయి క్రీడాకారిణి పై అత్యాచారంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
గుర్గావ్ : జాతీయ స్థాయి క్రీడాకారిణి అత్యాచారానికి గురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్గావ్ సమీపంలోని బిలాస్ పూర్ గ్రామంలో గత నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, సోమవారం నాడు బాధితురాలు గుర్గావ్ లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనపై ఓ అల్లరి మూక ...
జాతీయ స్థాయి జూడో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్
జాతీయ స్థాయి క్రీడాకారిణి పై అత్యాచారం
Oneindia Telugu
ఇక కోర్టులోనే: స్టేషన్ బెయిల్ విధానం రద్దు
Oneindia Telugu
న్యూఢిల్లీ: కొన్ని కేసుల విషయంలో పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చే విధానానికి కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. ఇందు కోసం సీఆర్పీసీ 41ఎకు కేంద్ర న్యాయశాఖ సవరణ చేసింది. దాని ప్రకారం ఇకపై బెయిల్ కావాలంటే నిందితులు కోర్టుకు వెళ్లక తప్పదు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తప్పనిసరిగా కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చాలి. స్టేషన్ ...
ఇక 'ఖాకీ' పప్పులుడకవ్.!సాక్షి
బెయిల్ కావాలంటే కోర్టుకు వెళ్లాల్సిందేNTVPOST
ప్రతి చిన్న కేసుకు కోర్టుకు వెళ్లాలట- కేంద్రం నిర్ణయంNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కొన్ని కేసుల విషయంలో పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చే విధానానికి కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. ఇందు కోసం సీఆర్పీసీ 41ఎకు కేంద్ర న్యాయశాఖ సవరణ చేసింది. దాని ప్రకారం ఇకపై బెయిల్ కావాలంటే నిందితులు కోర్టుకు వెళ్లక తప్పదు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తప్పనిసరిగా కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చాలి. స్టేషన్ ...
ఇక 'ఖాకీ' పప్పులుడకవ్.!
బెయిల్ కావాలంటే కోర్టుకు వెళ్లాల్సిందే
ప్రతి చిన్న కేసుకు కోర్టుకు వెళ్లాలట- కేంద్రం నిర్ణయం
沒有留言:
張貼留言