వెబ్ దునియా
బీజేపీ మద్దతుతో పాలించిన.. మీరు లౌకిక వాదా..? నితీశ్పై ములాయం ఘాటు వ్యాఖ్యలు
వెబ్ దునియా
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నిప్పులు చెరిగారు. నితీశ్ కుమార్ తాను లౌకిక వాదినని చెప్పుకోవడం విచిత్రంగా ఉందని అన్నారు. భారతీయ జనతాపార్టీ అండదండలతో ప్రభుత్వాన్ని 12 యేళ్ళ పాటు నడిపిన వ్యక్తి ఎలా లౌకిక వాది అవుతారని ప్రశ్నించారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన సమాజ్ వాది పార్టీ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నిప్పులు చెరిగారు. నితీశ్ కుమార్ తాను లౌకిక వాదినని చెప్పుకోవడం విచిత్రంగా ఉందని అన్నారు. భారతీయ జనతాపార్టీ అండదండలతో ప్రభుత్వాన్ని 12 యేళ్ళ పాటు నడిపిన వ్యక్తి ఎలా లౌకిక వాది అవుతారని ప్రశ్నించారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన సమాజ్ వాది పార్టీ ...
సాక్షి
రూ. 425 కోట్లతో ఇల్లు కొన్న బిర్లా
సాక్షి
ముంబై: పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా భారీ రియల్టీ డీల్కు తెరతీశారు. ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో జతియా హౌస్ను రూ. 425 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. వాణిజ్య అవసరాలకు కాకుండా, వ్యక్తిగత వినియోగం కోసం ప్రాపర్టీ కొనుగోలుకు ఇది చాలా భారీ మొత్తం అని పరిశ్రమవర్గాలు తెలిపాయి. వేలంలో మొత్తం అయిదుగురు బిడ్డర్లు ...
బిర్లా ఇల్లు రూ.425 కోట్లుఆంధ్రజ్యోతి
ఆల్టైం రికార్డు: 425 కోట్ల బంగ్లా కోనుగోలు చేసిన బిర్లాOneindia Telugu
ఆ బంగ్లా ఖరీదు రూ. 425కోట్లుప్రజాశక్తి
NTVPOST
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా భారీ రియల్టీ డీల్కు తెరతీశారు. ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో జతియా హౌస్ను రూ. 425 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. వాణిజ్య అవసరాలకు కాకుండా, వ్యక్తిగత వినియోగం కోసం ప్రాపర్టీ కొనుగోలుకు ఇది చాలా భారీ మొత్తం అని పరిశ్రమవర్గాలు తెలిపాయి. వేలంలో మొత్తం అయిదుగురు బిడ్డర్లు ...
బిర్లా ఇల్లు రూ.425 కోట్లు
ఆల్టైం రికార్డు: 425 కోట్ల బంగ్లా కోనుగోలు చేసిన బిర్లా
ఆ బంగ్లా ఖరీదు రూ. 425కోట్లు
వెబ్ దునియా
అయ్యో.. పాపం...! ప్రియురాలి పిల్లల్ని మ్యాన్హోల్లో తోసి చంపేసిన ప్రియుడు
వెబ్ దునియా
తల్లి పెట్టుకున్న వివాహేతర సంబంధం ఆ పిల్లల పాలిట శాపంగా మారింది. తల్లి ప్రియుడే వారి పాలిట కాలయయుడిలా మారాడు. ముగ్గురు పిల్లల్ని ఏమాత్రం కనికరం లేకుండా డ్రైనేజీ మ్యాన్ హోల్ తోసి చంపేశాడు. ఊపిరాడని ఆ పిల్లలు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ముగ్గురు పిల్లలు ఒకే రోజు అదృశ్యం కావడంతో పోలీసులు కేసు వెంట పడ్డారు. చివరకు అసలు ...
తల్లి ప్రేమించడం లేదని ఆమె పిల్లల్ని..సాక్షి
మరో వ్యక్తితో అక్రమ సంబంధం: ప్రేయసి పిల్లల హత్యOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తల్లి పెట్టుకున్న వివాహేతర సంబంధం ఆ పిల్లల పాలిట శాపంగా మారింది. తల్లి ప్రియుడే వారి పాలిట కాలయయుడిలా మారాడు. ముగ్గురు పిల్లల్ని ఏమాత్రం కనికరం లేకుండా డ్రైనేజీ మ్యాన్ హోల్ తోసి చంపేశాడు. ఊపిరాడని ఆ పిల్లలు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ముగ్గురు పిల్లలు ఒకే రోజు అదృశ్యం కావడంతో పోలీసులు కేసు వెంట పడ్డారు. చివరకు అసలు ...
తల్లి ప్రేమించడం లేదని ఆమె పిల్లల్ని..
మరో వ్యక్తితో అక్రమ సంబంధం: ప్రేయసి పిల్లల హత్య
సాక్షి
ముంబై సీపీ రాకేశ్ మారియాపై బదిలీ వేటు
సాక్షి
ముంబై: షీనా బోరా హత్య కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్న ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియాకు సంబంధించి మంగళవారం హై డ్రామా చోటు చేసుకుంది. మొదట, మారియాపై అనూహ్యంగా ప్రమోషన్ ఇచ్చి మరీ బదిలీ వేటు వేసిన మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ నిర్ణయం హత్యకేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకేననే విమర్శలు వెల్లువెత్తడంతో ...
షీనా హత్య కేసు ఎఫెక్ట్?: రాకేష్ మారియా బదిలీOneindia Telugu
ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా బదిలీ వేటు.. షీనా బోరా కేసు అంతేనా?వెబ్ దునియా
షీనాబోరా కేసు దర్యాప్తు అధికారి బదిలీ..Teluguwishesh
NTVPOST
ప్రజాశక్తి
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: షీనా బోరా హత్య కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్న ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియాకు సంబంధించి మంగళవారం హై డ్రామా చోటు చేసుకుంది. మొదట, మారియాపై అనూహ్యంగా ప్రమోషన్ ఇచ్చి మరీ బదిలీ వేటు వేసిన మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ నిర్ణయం హత్యకేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకేననే విమర్శలు వెల్లువెత్తడంతో ...
షీనా హత్య కేసు ఎఫెక్ట్?: రాకేష్ మారియా బదిలీ
ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా బదిలీ వేటు.. షీనా బోరా కేసు అంతేనా?
షీనాబోరా కేసు దర్యాప్తు అధికారి బదిలీ..
సాక్షి
మరో ఏడాది సోనియానే
సాక్షి
న్యూఢిల్లీ: సంస్థాగత ఎన్నికల నిర్వహణను మరో ఏడాది పాటు వాయిదా వేస్తూ కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక బృందం 'సీడబ్ల్యూసీ' మంగళవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాంతో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా మరో ఏడాది కొనసాగుతారు. అలాగే, సోనియా స్థానంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు ...
రాహుల్కు అధ్యక్ష పదవి లేనట్లేనా?NTVPOST
మరో యేడాది తర్వాతే అధ్యక్ష పదవిని చేపడుతా : రాహుల్ గాంధీవెబ్ దునియా
పాపం రాహుల్ కోరికలు తీరతాయా?తెలుగువన్
Namasthe Telangana
ప్రజాశక్తి
Telangana99
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: సంస్థాగత ఎన్నికల నిర్వహణను మరో ఏడాది పాటు వాయిదా వేస్తూ కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక బృందం 'సీడబ్ల్యూసీ' మంగళవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాంతో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా మరో ఏడాది కొనసాగుతారు. అలాగే, సోనియా స్థానంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు ...
రాహుల్కు అధ్యక్ష పదవి లేనట్లేనా?
మరో యేడాది తర్వాతే అధ్యక్ష పదవిని చేపడుతా : రాహుల్ గాంధీ
పాపం రాహుల్ కోరికలు తీరతాయా?
Oneindia Telugu
ముంబైలో మాంసం నిషేధం: గడ్డి తినాలని ట్వీట్లు
Oneindia Telugu
ముంబై: బృహాణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో మాంసం విక్రయాలు నాలుగు రోజుల పాటు నిషేధించాలని అధికారంలో ఉన్న బీజేపీ నిర్ణయించింది. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ నాయకులు బీజేపీతో విభేదించారు. ఎవరు ఏమి తినాలో చెప్పడానికి మీరెవరు అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ నేత సంజయ్ రావత్ మాట్లాడుతూ ఎవరు ఏమి తినాలో చెప్పే హక్కు ఎవ్వరికి లేదని ...
మాంసం తినొద్దని చెప్పేందుకు మీరెవరు : బీజేపీకి ఆర్ఎస్ఎస్ నేత ప్రశ్నవెబ్ దునియా
'ఏం తినాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: బృహాణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో మాంసం విక్రయాలు నాలుగు రోజుల పాటు నిషేధించాలని అధికారంలో ఉన్న బీజేపీ నిర్ణయించింది. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ నాయకులు బీజేపీతో విభేదించారు. ఎవరు ఏమి తినాలో చెప్పడానికి మీరెవరు అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ నేత సంజయ్ రావత్ మాట్లాడుతూ ఎవరు ఏమి తినాలో చెప్పే హక్కు ఎవ్వరికి లేదని ...
మాంసం తినొద్దని చెప్పేందుకు మీరెవరు : బీజేపీకి ఆర్ఎస్ఎస్ నేత ప్రశ్న
'ఏం తినాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు'
సాక్షి
జాతీయ స్థాయి క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్
సాక్షి
గుర్గావ్ : జాతీయ స్థాయి క్రీడాకారిణి అత్యాచారానికి గురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్గావ్ సమీపంలోని బిలాస్ పూర్ గ్రామంలో గత నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, సోమవారం నాడు బాధితురాలు గుర్గావ్ లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనపై ఓ అల్లరి మూక ...
జాతీయ స్థాయి జూడో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్Oneindia Telugu
జాతీయ స్థాయి క్రీడాకారిణి పై అత్యాచారంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
గుర్గావ్ : జాతీయ స్థాయి క్రీడాకారిణి అత్యాచారానికి గురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్గావ్ సమీపంలోని బిలాస్ పూర్ గ్రామంలో గత నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, సోమవారం నాడు బాధితురాలు గుర్గావ్ లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనపై ఓ అల్లరి మూక ...
జాతీయ స్థాయి జూడో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్
జాతీయ స్థాయి క్రీడాకారిణి పై అత్యాచారం
సాక్షి
- ఇద్దరు నేపాలీ మహిళలపై నాలుగు నెలలుగా అత్యాచారం
సాక్షి
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలోని గుర్గావ్ ప్రాంతంలోని సౌదీ అరేబియా దైత్యవేత్త నివాసంలో దారుణం వెలుగులోకి వచ్చింది. నేపాల్ కు చెందిన ఇద్దరు మహిళలను అక్కడ బంధించి వారిపై పలుమార్లు అత్యాచారంతోపాటు హింసకు పాల్పడిన సంఘటనలో బాధితురాళ్లను ఢిల్లీ పోలీసులు కాపాడారు. పోలీసుల కథనం ప్రకారం.. హౌస్ కీపింగ్ పనుల నిమిత్తం నేపాల్ కు ...
నేపాల్ మహిళలపై అత్యాచారం... సౌదీ దౌత్య కార్యాలయ అధికారిపై హర్యానాలో కేసు నమోదువెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలోని గుర్గావ్ ప్రాంతంలోని సౌదీ అరేబియా దైత్యవేత్త నివాసంలో దారుణం వెలుగులోకి వచ్చింది. నేపాల్ కు చెందిన ఇద్దరు మహిళలను అక్కడ బంధించి వారిపై పలుమార్లు అత్యాచారంతోపాటు హింసకు పాల్పడిన సంఘటనలో బాధితురాళ్లను ఢిల్లీ పోలీసులు కాపాడారు. పోలీసుల కథనం ప్రకారం.. హౌస్ కీపింగ్ పనుల నిమిత్తం నేపాల్ కు ...
నేపాల్ మహిళలపై అత్యాచారం... సౌదీ దౌత్య కార్యాలయ అధికారిపై హర్యానాలో కేసు నమోదు
సాక్షి
'అమ్మ' విరాళం రూ.100 కోట్లు
సాక్షి
కొల్లాం(కేరళ): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'నమామి గంగే' ప్రాజెక్టుకు ఆధ్యాత్మికవేత్త మాతా అమృతంగమయి దేవి భూరి విరాళం ప్రకటించారు. రూ.100 కోట్లు విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ నెల 11న మాతా అమృతంగమయి మఠంలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి రూ.100 కోట్ల డీడీ అందజేయనున్నారు. ఈ మొత్తంతో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
కొల్లాం(కేరళ): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'నమామి గంగే' ప్రాజెక్టుకు ఆధ్యాత్మికవేత్త మాతా అమృతంగమయి దేవి భూరి విరాళం ప్రకటించారు. రూ.100 కోట్లు విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ నెల 11న మాతా అమృతంగమయి మఠంలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి రూ.100 కోట్ల డీడీ అందజేయనున్నారు. ఈ మొత్తంతో ...
వెబ్ దునియా
కారులో రేప్ చేశారంటున్న మైనర్ పనిమనిషి... అక్కడెందుకు... ఇంట్లోనే చేయొచ్చంటున్న ...
వెబ్ దునియా
అస్సోం రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఇంట్లో ఉన్న మైనర్ బాలిక పనిమనిషిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఎమ్మెల్యే ఇంట్లో 14 యేళ్ళ బాలిక పనిమనిషిగా ఉంది. ఈ బాలిక గత నెల 29వ తేదీన బోకో పోలీసు స్టేషన్ పరిధిలోని మందిరా ఔట్పోస్ట్లో ...
కారులో రేప్.. చేయాలంటే ఇంట్లోనే చేయొచ్చు.. ఎమ్మెల్యేతెలుగువన్
పని మనిషిపై అత్యాచారం: ఎమ్మెల్యేపై కేసు నమోదుOneindia Telugu
పనిమనిషిపై అత్యాచారం: ఎమ్మెల్యేపై కేసుసాక్షి
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అస్సోం రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఇంట్లో ఉన్న మైనర్ బాలిక పనిమనిషిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఎమ్మెల్యే ఇంట్లో 14 యేళ్ళ బాలిక పనిమనిషిగా ఉంది. ఈ బాలిక గత నెల 29వ తేదీన బోకో పోలీసు స్టేషన్ పరిధిలోని మందిరా ఔట్పోస్ట్లో ...
కారులో రేప్.. చేయాలంటే ఇంట్లోనే చేయొచ్చు.. ఎమ్మెల్యే
పని మనిషిపై అత్యాచారం: ఎమ్మెల్యేపై కేసు నమోదు
పనిమనిషిపై అత్యాచారం: ఎమ్మెల్యేపై కేసు
沒有留言:
張貼留言