వెబ్ దునియా
సెక్స్ బానిసగా ఎంతోమందితో: ఐసిస్ కమాండర్ని చంపి, మహిళ ప్రతీకారం
Oneindia Telugu
ఇరాక్: తనను సెక్స్ బానిసగా మార్చాడనే కోపంతో ఇరాక్ దేశానికి చెందిన ఓ మహిళ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ కమాండర్ను మట్టుబెట్టింది. ఈ సంఘటన ఇరాక్లోని మోసుల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు అనాస్ అనే వ్యక్తి కుర్దిష్ మైనార్టీ వర్గానికి చెందిన మహిళను సెక్స్ బానిసగా మార్చాడు. ఆమెను పలువురికి విక్రయించాడు.
సెక్స్ బానిస చేశాడని.. ఐఎస్ కమాండర్ను కాల్చి చంపిన మహిళవెబ్ దునియా
ఉగ్రవాద కమాండర్ ను కాల్చిచంపిన మహిళNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇరాక్: తనను సెక్స్ బానిసగా మార్చాడనే కోపంతో ఇరాక్ దేశానికి చెందిన ఓ మహిళ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ కమాండర్ను మట్టుబెట్టింది. ఈ సంఘటన ఇరాక్లోని మోసుల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు అనాస్ అనే వ్యక్తి కుర్దిష్ మైనార్టీ వర్గానికి చెందిన మహిళను సెక్స్ బానిసగా మార్చాడు. ఆమెను పలువురికి విక్రయించాడు.
సెక్స్ బానిస చేశాడని.. ఐఎస్ కమాండర్ను కాల్చి చంపిన మహిళ
ఉగ్రవాద కమాండర్ ను కాల్చిచంపిన మహిళ
సాక్షి
బాంబులు వేసి 12 మంది పోలీసులను చంపేశారు
Oneindia Telugu
అంకారా: గస్తి తిరుగుతున్న పోలీసుల వాహనంపై బాంబులతో దాడులు చెయ్యడంతో 12 మంది మరణించి నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన తూర్పు టర్కీలో జరిగింది. బాంబుల దాడితో ఆ ప్రాంతం దద్దరిల్లింది. తూర్పు టర్కీ ప్రాంతంలో కుర్దిస్తాన్ వర్కర్స్ పార్గీ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఇగ్లిర్ ప్రాంతంలోని అజర్ బైజాన్ సరిహద్దు సమీపంలో పోలీసులు మిని బస్ లో ...
బాంబు దాడిలో 12 మంది పోలీసుల మృతిసాక్షి
టర్కీలో బాంబు దాడిప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
అంకారా: గస్తి తిరుగుతున్న పోలీసుల వాహనంపై బాంబులతో దాడులు చెయ్యడంతో 12 మంది మరణించి నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన తూర్పు టర్కీలో జరిగింది. బాంబుల దాడితో ఆ ప్రాంతం దద్దరిల్లింది. తూర్పు టర్కీ ప్రాంతంలో కుర్దిస్తాన్ వర్కర్స్ పార్గీ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఇగ్లిర్ ప్రాంతంలోని అజర్ బైజాన్ సరిహద్దు సమీపంలో పోలీసులు మిని బస్ లో ...
బాంబు దాడిలో 12 మంది పోలీసుల మృతి
టర్కీలో బాంబు దాడి
సాక్షి
- ఇద్దరు నేపాలీ మహిళలపై నాలుగు నెలలుగా అత్యాచారం
సాక్షి
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలోని గుర్గావ్ ప్రాంతంలోని సౌదీ అరేబియా దైత్యవేత్త నివాసంలో దారుణం వెలుగులోకి వచ్చింది. నేపాల్ కు చెందిన ఇద్దరు మహిళలను అక్కడ బంధించి వారిపై పలుమార్లు అత్యాచారంతోపాటు హింసకు పాల్పడిన సంఘటనలో బాధితురాళ్లను ఢిల్లీ పోలీసులు కాపాడారు. పోలీసుల కథనం ప్రకారం.. హౌస్ కీపింగ్ పనుల నిమిత్తం నేపాల్ కు ...
నేపాల్ మహిళలపై అత్యాచారం... సౌదీ దౌత్య కార్యాలయ అధికారిపై హర్యానాలో కేసు నమోదువెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలోని గుర్గావ్ ప్రాంతంలోని సౌదీ అరేబియా దైత్యవేత్త నివాసంలో దారుణం వెలుగులోకి వచ్చింది. నేపాల్ కు చెందిన ఇద్దరు మహిళలను అక్కడ బంధించి వారిపై పలుమార్లు అత్యాచారంతోపాటు హింసకు పాల్పడిన సంఘటనలో బాధితురాళ్లను ఢిల్లీ పోలీసులు కాపాడారు. పోలీసుల కథనం ప్రకారం.. హౌస్ కీపింగ్ పనుల నిమిత్తం నేపాల్ కు ...
నేపాల్ మహిళలపై అత్యాచారం... సౌదీ దౌత్య కార్యాలయ అధికారిపై హర్యానాలో కేసు నమోదు
వెబ్ దునియా
సివిల్ వార్ నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకోవాలి: హిల్లరీ క్లింటన్
వెబ్ దునియా
సివిల్ వార్ నుంచి బయటపడి తమ ప్రాణాలు కాపాడుకోవాలని యూరప్ దేశాలకు వస్తున్న వారికి రక్షణగా నిలవాలని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పిలుపునిచ్చారు. ఒకవేళ వారికి ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితి ఉన్న దేశాలు వారికి ఆర్థికపరమైన సహాయం అందించాలని కోరారు. ముఖ్యంగా పెట్రోలియం సంపద ఎక్కువగా ఉన్న సంపన్న దేశాలైన గల్ఫ్ దేశాలు ...
ప్రపంచం వారిని ఆదుకోవాలిసాక్షి
ప్రతి ఒక్కరం సహాయం చేయాలి : హిల్లరీTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సివిల్ వార్ నుంచి బయటపడి తమ ప్రాణాలు కాపాడుకోవాలని యూరప్ దేశాలకు వస్తున్న వారికి రక్షణగా నిలవాలని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పిలుపునిచ్చారు. ఒకవేళ వారికి ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితి ఉన్న దేశాలు వారికి ఆర్థికపరమైన సహాయం అందించాలని కోరారు. ముఖ్యంగా పెట్రోలియం సంపద ఎక్కువగా ఉన్న సంపన్న దేశాలైన గల్ఫ్ దేశాలు ...
ప్రపంచం వారిని ఆదుకోవాలి
ప్రతి ఒక్కరం సహాయం చేయాలి : హిల్లరీ
సాక్షి
అమెరికా ఎయిర్ లైన్స్ పై మహిళ ఫిర్యాదు
సాక్షి
మాంట్ గొమెరీ: తనను అకారణంగా సస్పెండ్ చేశారని అమెరికాలోని ఎక్స్ ప్రెస్ జెట్ ఎయిర్ వేస్ పై ఓ ముస్లిం మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసింది. ప్రయాణికులకు మద్యం అందించలేదన్న సాకుతో తనను ఏడాది పాటు ఉద్యోగం నుంచి తొలంగించారని ఆరోపించింది. డెట్రాయిట్ కు చెందిన షారీ స్టాన్లీ(40) ఈమేరకు సమాన ఉపాధి అవకాశాల సంఘానికి ఫిర్యాదు చేసింది. తన మత ...
మద్యం అందించలేదని మహిళను సస్పెండ్ చేశారుOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
మాంట్ గొమెరీ: తనను అకారణంగా సస్పెండ్ చేశారని అమెరికాలోని ఎక్స్ ప్రెస్ జెట్ ఎయిర్ వేస్ పై ఓ ముస్లిం మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసింది. ప్రయాణికులకు మద్యం అందించలేదన్న సాకుతో తనను ఏడాది పాటు ఉద్యోగం నుంచి తొలంగించారని ఆరోపించింది. డెట్రాయిట్ కు చెందిన షారీ స్టాన్లీ(40) ఈమేరకు సమాన ఉపాధి అవకాశాల సంఘానికి ఫిర్యాదు చేసింది. తన మత ...
మద్యం అందించలేదని మహిళను సస్పెండ్ చేశారు
సాక్షి
డ్రైవర్ లేని బస్సు వచ్చేసింది..
సాక్షి
బీజింగ్: డ్రైవర్ లేని బస్సు వచ్చేసింది. చైనాలో ఈ బస్సును విజయవంతంగా పరీక్షించారు. గత ఆగస్టులో హెనాన్ ప్రావిన్స్ లోని జెంగ్ ఝౌ సిటీ-కైఫెంగ్ సింటీ ఇంటర్ సిటీ రోడ్డులో 32.6 కిలో మీటర్లు దూరం మేర సురక్షితంగా ప్రయాణించింది. యుటాంగ్ బస్ కంపెనీ లిమిటెడ్ రూపొందించిన ఈ డ్రైవర్ రహిత బస్సు అన్ని పరీక్షల్లో విజయవంతమైంది. ఇంటర్ సిటీ రోడ్డుపై ...
ఇంకా మరిన్ని »
సాక్షి
బీజింగ్: డ్రైవర్ లేని బస్సు వచ్చేసింది. చైనాలో ఈ బస్సును విజయవంతంగా పరీక్షించారు. గత ఆగస్టులో హెనాన్ ప్రావిన్స్ లోని జెంగ్ ఝౌ సిటీ-కైఫెంగ్ సింటీ ఇంటర్ సిటీ రోడ్డులో 32.6 కిలో మీటర్లు దూరం మేర సురక్షితంగా ప్రయాణించింది. యుటాంగ్ బస్ కంపెనీ లిమిటెడ్ రూపొందించిన ఈ డ్రైవర్ రహిత బస్సు అన్ని పరీక్షల్లో విజయవంతమైంది. ఇంటర్ సిటీ రోడ్డుపై ...
Oneindia Telugu
సిరియా బాలుడికి పాలస్తీనియన్ల నివాళి: 'పట్నాయక్' సైతం
Oneindia Telugu
న్యూఢిల్లీ: కొన్ని రోజుల కిందట టర్కీ పర్యాటక ప్రాంతం బోడ్రమ్ బీచ్కు చనిపోయి కొట్టుకొచ్చిన సిరియా బాలుడు అయిలన్ కుర్దీకి పాలస్తీనియన్లు నివాళులర్పించారు. గాజా బీచ్లో 30 మంది పాలస్తీనియన్లు బాలుడి మృతి స్థితిని గుర్తుకు తెస్తూ ఎర్రని టీషర్ట్ లు, నీలంరంగు ప్యాంట్లు ధరించి ముఖాన్ని కిందకు ఉంచుతూ దాదాపు 20 నిమిషాల పాటు ...
అయిలన్ కుర్దికి నివాళి అర్పించిన పాలస్తీనీయులుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కొన్ని రోజుల కిందట టర్కీ పర్యాటక ప్రాంతం బోడ్రమ్ బీచ్కు చనిపోయి కొట్టుకొచ్చిన సిరియా బాలుడు అయిలన్ కుర్దీకి పాలస్తీనియన్లు నివాళులర్పించారు. గాజా బీచ్లో 30 మంది పాలస్తీనియన్లు బాలుడి మృతి స్థితిని గుర్తుకు తెస్తూ ఎర్రని టీషర్ట్ లు, నీలంరంగు ప్యాంట్లు ధరించి ముఖాన్ని కిందకు ఉంచుతూ దాదాపు 20 నిమిషాల పాటు ...
అయిలన్ కుర్దికి నివాళి అర్పించిన పాలస్తీనీయులు
Oneindia Telugu
వద్దు.. 4ముక్కలు చేస్తాం: పాక్కు స్వామి హెచ్చరిక
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఈసారి పాకిస్తాన్ భారత దేశం పైన యుద్దానికి దిగితే తాము నాలుగు ముక్కలు చేస్తామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారని తెలుస్తోంది. ఆయన ఓ ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడారు. పాకిస్తాన్ ఒత్తిడిలో ఉందని, ఆది చాలా బలహీనమైనదని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం యూజ్ లెస్ అన్నారు. అదో డమ్మీ ...
యుద్ధం వస్తే పాకిస్థాన్ ముక్కలే.. సుబ్రమణ్య స్వామి :: ఎపుడైనా యుద్ధానికి సిద్ధం ...వెబ్ దునియా
యుద్ధం వస్తే పాకిస్తాన్ను నాలుగు ముక్కలు చేస్తాం : సుబ్రహ్మణ్య స్వామిఆంధ్రజ్యోతి
యుద్ధమే వస్తే పాకిస్థాన్ ను నాలుగు ముక్కలు చేస్తాం : సుబ్రహ్మణ్యస్వామిప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఈసారి పాకిస్తాన్ భారత దేశం పైన యుద్దానికి దిగితే తాము నాలుగు ముక్కలు చేస్తామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారని తెలుస్తోంది. ఆయన ఓ ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడారు. పాకిస్తాన్ ఒత్తిడిలో ఉందని, ఆది చాలా బలహీనమైనదని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం యూజ్ లెస్ అన్నారు. అదో డమ్మీ ...
యుద్ధం వస్తే పాకిస్థాన్ ముక్కలే.. సుబ్రమణ్య స్వామి :: ఎపుడైనా యుద్ధానికి సిద్ధం ...
యుద్ధం వస్తే పాకిస్తాన్ను నాలుగు ముక్కలు చేస్తాం : సుబ్రహ్మణ్య స్వామి
యుద్ధమే వస్తే పాకిస్థాన్ ను నాలుగు ముక్కలు చేస్తాం : సుబ్రహ్మణ్యస్వామి
వెబ్ దునియా
సౌదీ వాయుసేన దాడుల్లో 20 మంది భారతీయులు మృతి
వెబ్ దునియా
ఆయిల్ స్మగ్లర్ల జరుపుతున్న దాడుల్లో భాగంగా మంగళవారం యెమెనీ పోర్టుప సౌదీ అరేబియా ఆద్వర్యంలో సంకీర్ణ దళాలు జరిపిన వాయుసేన దాడల్లో కనీసం 20 మంది భారతీయలు చనిపోయారు. యెమెన్లోని హోదెదా అనే చిన్న పోర్టుకు సమీపంలోని రెండు బోట్లపై సౌదీకి చెందిన విమానలు బాంబు వర్షం కురిపించింది. తమకు పూర్తి సమాచారం లేదని విదేశాంగశాఖ అధికార ...
యెమెన్లో 20మంది భారతీయుల మృతి!సాక్షి
యెమెన్లో సౌదీ కూటమి దాడులుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆయిల్ స్మగ్లర్ల జరుపుతున్న దాడుల్లో భాగంగా మంగళవారం యెమెనీ పోర్టుప సౌదీ అరేబియా ఆద్వర్యంలో సంకీర్ణ దళాలు జరిపిన వాయుసేన దాడల్లో కనీసం 20 మంది భారతీయలు చనిపోయారు. యెమెన్లోని హోదెదా అనే చిన్న పోర్టుకు సమీపంలోని రెండు బోట్లపై సౌదీకి చెందిన విమానలు బాంబు వర్షం కురిపించింది. తమకు పూర్తి సమాచారం లేదని విదేశాంగశాఖ అధికార ...
యెమెన్లో 20మంది భారతీయుల మృతి!
యెమెన్లో సౌదీ కూటమి దాడులు
Oneindia Telugu
2000 గంటల వీడియో గేమ్, రక్తం గడ్డకట్టి మరణించాడు
Oneindia Telugu
ఏకధాటిగా 22 రోజుల పాటు ఓ కంప్యూటర్ గేమ్లో నిమగ్నమైన కుర్రోడు అనారోగ్యం పాలై మరణించాడు. ఉల్చాయ్కు చెందిన 17 సంవత్సరాల రుస్తామ కాలు విరగడంతో గత నెల 8 నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ఒక్కడికే బోర్ కొట్టడంతో ఆన్లైన్లో డిఫెన్స్ ఆఫ్ ది ఏన్షియంట్స్ గేమ్కు బానిసయ్యాడు. Read More: ఇక 2 ఎంబీపీఎస్ వరకు బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ స్పీడ్.
ప్రాణం తీసిన వీడియో గేమ్ సరదా!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఏకధాటిగా 22 రోజుల పాటు ఓ కంప్యూటర్ గేమ్లో నిమగ్నమైన కుర్రోడు అనారోగ్యం పాలై మరణించాడు. ఉల్చాయ్కు చెందిన 17 సంవత్సరాల రుస్తామ కాలు విరగడంతో గత నెల 8 నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ఒక్కడికే బోర్ కొట్టడంతో ఆన్లైన్లో డిఫెన్స్ ఆఫ్ ది ఏన్షియంట్స్ గేమ్కు బానిసయ్యాడు. Read More: ఇక 2 ఎంబీపీఎస్ వరకు బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ స్పీడ్.
ప్రాణం తీసిన వీడియో గేమ్ సరదా!
沒有留言:
張貼留言