2015年9月8日 星期二

2015-09-09 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
అండర్సన్‌ సంచలనం ముర్రేపై విజయం   
ప్రజాశక్తి
స్టార్‌ ఆండీ ముర్రే ఇంటిదారి పట్టాడు. నాలుగో రౌండ్‌ మ్యాచ్‌లో మూడో సీడ్‌ ముర్రేపై 15 సీడ్‌ అండర్సన్‌ సంచలన విజయం సాధించాడు. ఒత్తిడి తట్టుకోలేకపోయిన ముర్రే అనేక సార్లు కోర్టులో అసహనం వ్యక్తం చేశాడు. రిఫరీలతో వాగిద్వానికి దిగాడు. చివరికి ఓటమి భారంతో వెనుతిరిగాడు. గ్రాండ్‌స్లామ్‌ల్లో క్వార్టర్స్‌ ఫైనల్స్‌కు చేరుకోకపోవడం గత ఐదేళ్లలో ...

అరెరె...మర్రే..   ఆంధ్రజ్యోతి
అరెరే.. ముర్రే   Namasthe Telangana
ఆరో సీడ్ బెర్డిచ్ కూడా ఇంటిదారి   సాక్షి
వెబ్ దునియా   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం   
Oneindia Telugu
హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త అమ్మంగి వేణుగోపాల్‌ను కాళోజీ స్మారక పురస్కారం వరించింది. ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వం మంగళవారంనాడు ప్రకటించింది. కాళోజీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9వ తేదీన ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. తెలంగాణ భాష, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసినవారికి తొలిసారిగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ...

అమ్మంగి వేణుగోపాల్ కు కాళోజీ అవార్డు   News Articles by KSR
అమ్మంగి వేణుగోపాల్ కు కాళోజీ తొలి పుర‌స్కా‌రం   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సీమ వ్యాప్తంగా భారీ వర్షాలు.. మరో రెండు రోజులపాటు ఉండే అవకాశం   
వెబ్ దునియా
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు చోట్లు వంకలు వాగులు పొంగి ప్రవహిస్తున్నారు. రాయలసీమ జిల్లాలలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద ప్రాజెక్టులలోకి నీరు చేరుతోంది. రాయలసీమ వ్యాప్తంగా అనంతపురం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. అలాగే చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాలలో కూడా ...

నేడూ కొనసాగనున్న అల్పపీడన ద్రోణి   సాక్షి
హైదరాబాద్‌లో వర్షం బీభత్సం!: నీట మునిగిన వాహనాలు (పిక్చర్స్)   Oneindia Telugu
తిరుపతి, తిరుమలలో భారీ వర్షం   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి   
అన్ని 22 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అడ్రెస్ లేకుండా పారిపోయిన బంగ్లా క్రికెటర్ కోసం పోలీసుల గాలింపు   
వెబ్ దునియా
బంగ్లాదేశ్ క్రికెటర్ అడ్రెస్ లేకుండా పారిపోయాడు. ఆతడు ఎక్కుడున్నాడోనని పోలీసులు గాలిస్తున్నారు. పనిమనిషిని భార్యతో కలిసి హింసించిన కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో షహదత్ కనిపించకుండాపోయాడు. కేసు నమోదయ్యాక పరారైన బంగ్లా క్రికెటర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు ...

ఆచూకీ లేని షహదత్‌..!   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మళ్లీ ప్రేమలో పడ్డ యువీ: డేటింగ్ ఈ భామతోనే..!   
Oneindia Telugu
న్యూఢిల్లీ: బంతిని స్టాండ్స్‌లోకి పంపించడమే కాదు, అందమైన అమ్మాయిలతో డేటింగ్ చేయడంలో కూడా టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ముందు వరసులో ఉంటాడు. యువరాజ్ సింగ్ డేటింగ్ చేసిన ముద్దుగుమ్మల జాబితా చెబితే చాలా పెద్దదిగానే ఉంటుంది. Yuvraj Singh Dating Bodyguard Actress Hazel Keech. గతంలో బాలీవుడ్ భామలు దీపిక పదుకోన్‌, ప్రీతి జింతా, కిమ్‌ ...

డేటింగ్ కింగ్ యువరాజ్ సింగ్.. నయా గర్ల్ ఫ్రెండ్   తెలుగువన్
డేటింగ్‌లో 'సింగ్ ఈజ్ కింగ్' :: కర్చీఫ్‌లు మార్చినంత ఈజీగా ప్రియురాళ్లను ...   వెబ్ దునియా
మరో నటితో యువరాజ్ డేటింగ్!   సాక్షి
ఆంధ్రజ్యోతి   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
హైకోర్టులో హరిబాబు అప్పీల్ కొట్టివేత   
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్‌గా తన విధులు నిర్వర్తించే విషయంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు సింగిల్ జడ్జి నిరాకరించారంటూ ఈదర హరిబాబు దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం మంగళవారం కొట్టేసింది. ఈ మొత్తం వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమంటూ ధర్మాసనం ...

ఈదరకు హైకోర్టులో చుక్కెదురు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


పీఎస్‌ఎల్‌ ప్రచారకర్తలు అక్రమ్‌, రమీజ్‌   
ఆంధ్రజ్యోతి
కరాచీ: మాజీ కెప్టెన్లు వసీం అక్రమ్‌, రమీజ్‌ రాజాలు పాకిస్థాన్‌ టీ20 సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) ప్రచారకర్తలుగా వ్యవహరించనున్నారు. ఈమేరకు పాక్‌ క్రికెట్‌ బోర్డు.. వారితో మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దోహాలో పీఎస్‌ఎల్‌ తొలి అంచె ఆరంభం కానుంది. పీఎస్‌ఎల్‌కు భారీ ప్రచారం తీసుకురావడంలో అక్రమ్‌, రాజాలు కీలకపాత్ర పోషిస్తారని ...

పాక్ సూపర్ లీగ్ ఐపీఎల్ లా అలరిస్తుందా!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
మిషన్ గణేష్   
సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గణనాథుని ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో వినాయక విగ్రహాల ప్రతిష్టాపనకు అనుమతి నుంచి నిమజ్జనం వరకు ఎటువంటి అపశ్రుతులు దొర్లకుండా చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించారు. దీనికోసం మైత్రీ సంఘాల సహకారం తీసుకోనున్నారు.
వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి   Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు

అన్ని 2 వార్తల కథనాలు »   


స్టేడియం దగ్గర పిడుగు మహిళా క్రికెటర్లు క్షేమం   
ఆంధ్రజ్యోతి
మేడికొండూరు: ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర అండర్‌-19 మహిళా క్రికెట్‌ జట్లు త్రుటిలో పిడుగుపాటు నుంచి తప్పించుకున్నాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని పేరేచర్ల పరిధిలోని ఏసీఏ, జాగర్లమూడి నరేంద్రనాథ్‌ క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఏపీ-త్రిపుర జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా వర్షం రావడంతో స్టేడియం సమీపంలో ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఇటు పెళ్లి లోగిలి.. అటు మృత్యు కౌగిలి   
సాక్షి
లక్కిరెడ్డిపల్లె : ఓవైపు కన్న కూతురి పెళ్లి.. మరో వైపు మృత్యువుతో తండ్రి పోరాటం. చివరకు బిడ్డ పెళ్లి చూడకుండానే ఆ తండ్రి కన్ను మూశాడు. ఈ హృదయ విదారక సంఘటన సోమవారం లక్కిరెడ్డిపల్లెలో చోటుచేసుకుంది. లక్కిరెడ్డిపల్లెకు చెందిన ముబారక్ తన కుమార్తెకు ఈనెల 7న సోమవారం పెళ్లి జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పెళ్లికి అవసరమైన ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言