వెబ్ దునియా
నో టెన్షన్.. అల్లు అర్జున్కు ఏమీ కాలేదు..
వెబ్ దునియా
అల్లు అర్జున్ నిన్న రాత్రి సికింద్రాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిరావడంపై విపరీతమైన చర్చ జరిగింది. అందుకు అభిమానులు పెద్దగా బాధపడాల్సింది ఏమీలేదని.. అల్లు అర్జున్కు ఏమీ కాలేదనీ.. అరవింద్ ఈ రోజు ఉదయం క్లారిటీ ఇచ్చారు. అయితే బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేస్తున్న సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది.
బన్నికి ఏమీ కాలేదుప్రజాశక్తి
'అల్లు అర్జున్ కు ప్రమాదం జరగలేదు'సాక్షి
బన్నీకి కాదట,బన్నీ భార్యకట...NTVPOST
FIlmiBeat Telugu
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అల్లు అర్జున్ నిన్న రాత్రి సికింద్రాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిరావడంపై విపరీతమైన చర్చ జరిగింది. అందుకు అభిమానులు పెద్దగా బాధపడాల్సింది ఏమీలేదని.. అల్లు అర్జున్కు ఏమీ కాలేదనీ.. అరవింద్ ఈ రోజు ఉదయం క్లారిటీ ఇచ్చారు. అయితే బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేస్తున్న సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది.
బన్నికి ఏమీ కాలేదు
'అల్లు అర్జున్ కు ప్రమాదం జరగలేదు'
బన్నీకి కాదట,బన్నీ భార్యకట...
ఆంధ్రజ్యోతి
'కొలంబస్' డిస్కవరీ ఆఫ్ లవ్
ఆంధ్రజ్యోతి
''కథ వినగానే ఎగ్జైట్ అయ్యాను. ఎంటర్టైన్మెంట్తోపాటు ఎమోషన్స్కు కూడా ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. అందుకే వెంటనే కనెక్ట్ అయిపోయాను'' అని సుమంత్ అశ్విన్ చెప్పారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కొలంబస్'. డిస్కవరీ ఆఫ్ లవ్ అనేది ఉపశీర్షిక. ఆర్.సామల దర్శకుడు. సీరత్కపూర్, మిస్తీ చక్రవర్తి నాయికలు. ఎ.కె.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ...
ప్రేమాన్వేషణలో కొలంబస్సాక్షి
కొలంబస్'కి అందుకే కనెక్ట్ అయ్యానుతెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
''కథ వినగానే ఎగ్జైట్ అయ్యాను. ఎంటర్టైన్మెంట్తోపాటు ఎమోషన్స్కు కూడా ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. అందుకే వెంటనే కనెక్ట్ అయిపోయాను'' అని సుమంత్ అశ్విన్ చెప్పారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కొలంబస్'. డిస్కవరీ ఆఫ్ లవ్ అనేది ఉపశీర్షిక. ఆర్.సామల దర్శకుడు. సీరత్కపూర్, మిస్తీ చక్రవర్తి నాయికలు. ఎ.కె.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ...
ప్రేమాన్వేషణలో కొలంబస్
కొలంబస్'కి అందుకే కనెక్ట్ అయ్యాను
ఆంధ్రజ్యోతి
15న పట్టిసం నీరు విడుదల
Andhrabhoomi
పెదవేగి, సెప్టెంబర్ 8 : పట్టిసం ఎత్తిపోతల పథకం మొదటి పంపు ద్వారా గోదావరి నీటిని సెప్టెంబరు 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులు మీదుగా విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. పెదవేగి మండలం జానంపేట వద్ద మంగళవారం సాయంత్రం తమ్మిలేరు అక్విడెక్ట్పై పోలవరం కుడి కాల్వ ...
కృష్ణమ్మ దిశగా గోదారి పరుగుఆంధ్రజ్యోతి
పోలవరం కుడి కాల్వ వద్ద రైతుల ఆందోళనసాక్షి
15న పట్టిసీమ నీటి విడుదల : దేవినేనిప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
పెదవేగి, సెప్టెంబర్ 8 : పట్టిసం ఎత్తిపోతల పథకం మొదటి పంపు ద్వారా గోదావరి నీటిని సెప్టెంబరు 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులు మీదుగా విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. పెదవేగి మండలం జానంపేట వద్ద మంగళవారం సాయంత్రం తమ్మిలేరు అక్విడెక్ట్పై పోలవరం కుడి కాల్వ ...
కృష్ణమ్మ దిశగా గోదారి పరుగు
పోలవరం కుడి కాల్వ వద్ద రైతుల ఆందోళన
15న పట్టిసీమ నీటి విడుదల : దేవినేని
వెబ్ దునియా
ఎస్ఎస్ రాజమౌళిపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ : ఏమన్నాడో?
వెబ్ దునియా
దర్శకుడు అండ్ నిర్మాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో అందరి నోళ్లల్లో నానుతాడనే విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరినీ ఏకిపారేసే రామ్ గోపాల్ వర్మ.. సోషల్ నెట్వర్కింగ్లో యాక్టివ్గా ఉంటాడు. అయితే ఈసారి బాహుబలి మేకర్ రాజమౌళిపై పడ్డాడు. అతనిపై ట్వీట్స్ చేశాడు. "I just now came to know that the SS in SS Rajamouli stands for Steven ...
వర్మ.. రాజమౌళి.. ఓ ట్విట్టర్ ఆట!!సాక్షి
తిట్టించొద్దు సార్... అంటూ రాజమౌళి రిక్వెస్ట్FIlmiBeat Telugu
రాజమోళిని పొగిడిన రాంగోపాల్ వర్మ..తెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దర్శకుడు అండ్ నిర్మాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో అందరి నోళ్లల్లో నానుతాడనే విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరినీ ఏకిపారేసే రామ్ గోపాల్ వర్మ.. సోషల్ నెట్వర్కింగ్లో యాక్టివ్గా ఉంటాడు. అయితే ఈసారి బాహుబలి మేకర్ రాజమౌళిపై పడ్డాడు. అతనిపై ట్వీట్స్ చేశాడు. "I just now came to know that the SS in SS Rajamouli stands for Steven ...
వర్మ.. రాజమౌళి.. ఓ ట్విట్టర్ ఆట!!
తిట్టించొద్దు సార్... అంటూ రాజమౌళి రిక్వెస్ట్
రాజమోళిని పొగిడిన రాంగోపాల్ వర్మ..
ఆంధ్రజ్యోతి
తేజస్వి 'జత కలిసే'
ఆంధ్రజ్యోతి
'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు', 'మనం', 'హార్ట్ ఎటాక్', 'కేరింత', 'అనుక్షణం' చిత్రాల్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంది తేజస్వి. తాజాగా ఆమె కథానాయికగా యుక్త క్రియేషన్స్ పతాకంపై నరేశ్ రావూరి ఓ సినిమా నిర్మిస్తున్నారు. అశ్విన్ హీరోగా పరిచయమవుతున్నారు. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'జత కలిసే' అనే టైటిల్ను నిర్ణయించారు.
తేజస్వి హీరోయిన్ గా 'జత కలిసే'తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు', 'మనం', 'హార్ట్ ఎటాక్', 'కేరింత', 'అనుక్షణం' చిత్రాల్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంది తేజస్వి. తాజాగా ఆమె కథానాయికగా యుక్త క్రియేషన్స్ పతాకంపై నరేశ్ రావూరి ఓ సినిమా నిర్మిస్తున్నారు. అశ్విన్ హీరోగా పరిచయమవుతున్నారు. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'జత కలిసే' అనే టైటిల్ను నిర్ణయించారు.
తేజస్వి హీరోయిన్ గా 'జత కలిసే'
వెబ్ దునియా
సీబీఐ కార్యాలయానికి మంచు విష్ణు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు మంచువిష్ణు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారుల ఎదుట సోమవారం హాజరయ్యారు. ఓ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి కోసం గతంలో బోర్డు అధికారి ఒకరు రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ అధికారిని సీబీఐ రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది.
సీబీఐ కార్యాలయానికి హీరో విష్ణుసాక్షి
సీబీఐ కార్యాలయానికి మంచు విష్ణు అందుకే వచ్చాడా...? డైనమైట్ లెక్కేంటి...?వెబ్ దునియా
సీబీఐ కార్యాలయానికి సినీనటుడు మంచు విష్ణుNamasthe Telangana
ప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు మంచువిష్ణు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారుల ఎదుట సోమవారం హాజరయ్యారు. ఓ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి కోసం గతంలో బోర్డు అధికారి ఒకరు రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ అధికారిని సీబీఐ రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది.
సీబీఐ కార్యాలయానికి హీరో విష్ణు
సీబీఐ కార్యాలయానికి మంచు విష్ణు అందుకే వచ్చాడా...? డైనమైట్ లెక్కేంటి...?
సీబీఐ కార్యాలయానికి సినీనటుడు మంచు విష్ణు
సాక్షి
'సితార' కథ!
సాక్షి
ఓ నటి జీవితంలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో క్రైమ్ కామెడీగా తెరకెక్కిన చిత్రం 'సితార '. రవిబాబు, రవనీత్ కౌర్ ముఖ్యపాత్రల్లో సురేంద్ర జీఎల్ దర్శకత్వంలో రవికుమార్ డీఎస్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక శనివారం హైదరాబాద్లో జరిగింది. ఘంటాడి కృష్ణ, పైడి శ్రీరామ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దర్శకుడు సూర్యకిరణ్ ఆవిష్కరించారు.
సితార గీతావిష్కరణNamasthe Telangana
సితార చిత్రం ఆడియో సిడి ఆవిష్కరణప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
ఓ నటి జీవితంలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో క్రైమ్ కామెడీగా తెరకెక్కిన చిత్రం 'సితార '. రవిబాబు, రవనీత్ కౌర్ ముఖ్యపాత్రల్లో సురేంద్ర జీఎల్ దర్శకత్వంలో రవికుమార్ డీఎస్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక శనివారం హైదరాబాద్లో జరిగింది. ఘంటాడి కృష్ణ, పైడి శ్రీరామ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దర్శకుడు సూర్యకిరణ్ ఆవిష్కరించారు.
సితార గీతావిష్కరణ
సితార చిత్రం ఆడియో సిడి ఆవిష్కరణ
ఆంధ్రజ్యోతి
'మయూరి' నా కెరీర్లోనే ఛాలెంజింగ్ రోల్ - నయనతార
ఆంధ్రజ్యోతి
''మయూరి' నా కెరీర్లో డిఫరెంట్ సినిమా. కథను వింటున్నప్పుడే నేను ఉత్కంఠతకు లోనయ్యాను. అశ్విన్ శరవణన్ దర్శకత్వం చేసిన విధానాన్ని చూసి ఆశ్చర్యం కలిగింది. అద్భుతంగా తెరకెక్కించారు. ఉన్నతమైన సాంకేతిక విలువలతో రూపొందించారు. నా కెరీర్లో తృప్తినిచ్చిన పాత్రను ఇందులో చేశాను. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఇది చాలెంజింగ్ రోల్. కమర్షియల్గా ...
నా కెరీర్లోనే ఛాలెంజింగ్ రోల్... నయనతారవెబ్ దునియా
నా కెరీర్లోనే ఛాలెంజింగ్ రోల్ మయూరిప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
''మయూరి' నా కెరీర్లో డిఫరెంట్ సినిమా. కథను వింటున్నప్పుడే నేను ఉత్కంఠతకు లోనయ్యాను. అశ్విన్ శరవణన్ దర్శకత్వం చేసిన విధానాన్ని చూసి ఆశ్చర్యం కలిగింది. అద్భుతంగా తెరకెక్కించారు. ఉన్నతమైన సాంకేతిక విలువలతో రూపొందించారు. నా కెరీర్లో తృప్తినిచ్చిన పాత్రను ఇందులో చేశాను. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఇది చాలెంజింగ్ రోల్. కమర్షియల్గా ...
నా కెరీర్లోనే ఛాలెంజింగ్ రోల్... నయనతార
నా కెరీర్లోనే ఛాలెంజింగ్ రోల్ మయూరి
ఆంధ్రజ్యోతి
విశాల్తో మళ్ల్లీ మళ్లీ చేయాలనుంది
ప్రజాశక్తి
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం నుంచి మొన్న టెంపర్ వరకు విభిన్నమైన పాత్రల్లో నటించిందామె. ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అనేక ఆఫర్లు వస్తున్నాయని కాజల్ అంటుంది. విశాల్తో నటించిన 'జయసూర్య' చిత్రం విజయవంతమైన సందర్భంగా కాజల్ విలేకరులతో ముచ్చటించింది. 'జయసూర్య' విడుదలయ్యాక ...
పవన్, మహేష్తో నటించడం అదృష్టం: కాజల్ అగర్వాల్వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం నుంచి మొన్న టెంపర్ వరకు విభిన్నమైన పాత్రల్లో నటించిందామె. ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అనేక ఆఫర్లు వస్తున్నాయని కాజల్ అంటుంది. విశాల్తో నటించిన 'జయసూర్య' చిత్రం విజయవంతమైన సందర్భంగా కాజల్ విలేకరులతో ముచ్చటించింది. 'జయసూర్య' విడుదలయ్యాక ...
పవన్, మహేష్తో నటించడం అదృష్టం: కాజల్ అగర్వాల్
సాక్షి
క్రైమ్ కథ
సాక్షి
ప్రేమకథ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ 'కదిలే బొమ్మల కథ'. వి.బాలు, ప్రియ. శ్రీతేజ్, అనన్యశెట్టి ముఖ్యపాత్రల్లో శశిధర్ బోయపల్లి దర్శకత్వంలో అజయ్ మేరుగు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేశ్ రావుల సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్లో జరిగింది. పాటలను సీనియర్ నటుడు నాజర్, ప్రసాద్లు ఆవిష్కరించారు. నాజర్ ...
'కదిలే బొమ్మల కథ' పాటలుప్రజాశక్తి
కదిలే బొమ్మల కథ ఆడియో ఆవిష్కరణTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
ప్రేమకథ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ 'కదిలే బొమ్మల కథ'. వి.బాలు, ప్రియ. శ్రీతేజ్, అనన్యశెట్టి ముఖ్యపాత్రల్లో శశిధర్ బోయపల్లి దర్శకత్వంలో అజయ్ మేరుగు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేశ్ రావుల సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్లో జరిగింది. పాటలను సీనియర్ నటుడు నాజర్, ప్రసాద్లు ఆవిష్కరించారు. నాజర్ ...
'కదిలే బొమ్మల కథ' పాటలు
కదిలే బొమ్మల కథ ఆడియో ఆవిష్కరణ
沒有留言:
張貼留言