2015年9月7日 星期一

2015-09-08 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
మూఢనమ్మకాలకు తండ్రి చేతిలో కూతురి బలి.. కాన్పూర్‌లో దారుణం!   
వెబ్ దునియా
కుటుంబ ఆర్థిక స్థితి బాగుండాలని కన్న కూతురినే ఆ దుర్మార్గపు తండ్రి బలిచ్చాడు. మూఢనమ్మకాలతో ఆ తండ్రి బుద్ధి మందగించింది. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బిడ్డను బలిస్తే కుటుంబ ఆర్థిక స్థితి మెరుగవుతుందని ఏ మంత్రగాడో చెప్పిన మాటల్ని నమ్మిన మూర్ఖుడు గిర్జేష్.. ఇదే విషయాన్ని తన భార్యతో ...

దారుణం: మూఢనమ్మకంతో కన్నకూతుర్నే బలిచ్చాడు   Oneindia Telugu
కన్నబిడ్డనే బలి ఇచ్చి‌న క‌సాయి తండ్రి   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అస్థికలు షీనావే: ఇంద్రాణి చుట్టూ ఉచ్చు   
Oneindia Telugu
ముంబై: షీనా బొరా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖార్జియా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. షీనా బొరా హత్యకు గురైనట్లు నిర్ధారణ అయింది. రాయగఢ్ అడవుల్లో పోలీసులు సేకరించిన అస్థికలు షీనా బొరావేనని డిఎన్ఎ పరీక్షల్లో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఆ నమూనాలు ఇంద్రాణి డిఎన్ఎతో సరిపోలినట్లు పరీక్షల్లో తేలినట్లు కూడా చెబుతున్నారు. ఇంద్రాణి ...

ఆ అస్థికలు షీనావే.. చిక్కుల్లో ఇంద్రాణి   సాక్షి
షీనా బోరా - ఇంద్రాణి - మిఖాయిల్‌ల డీఎన్ఏ ఒక్కటే.. ఎఫ్ఎస్ఎల్ నివేదిక   వెబ్ దునియా
ఆ శరీర భాగాలు షీనా బోరావే: ఎఫ్‌ఎస్‌ఎల్   Namasthe Telangana
ప్రజాశక్తి   
News (వెటకారం) (పత్రికా ప్రకటన) (సభ్యత్వం) (బ్లాగు)   
ఆంధ్రజ్యోతి   
అన్ని 23 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హోటల్లో యువతిపై 24గంటల పాటు 11మంది రేప్   
Oneindia Telugu
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఢిల్లీ యువతి పైన 11 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. దేశ రాజధానికి చెందిన 17 ఏళ్ల యువతిని రాజస్థాన్‌లోని ఓ హోటల్‌లో పదకొండు మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. తన పైన 24 గంటల పాటు ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అదుపులోకి ...

ఢిల్లీ యువతిపై దారుణం.. 11మంది లైంగిక దాడి   సాక్షి
ఉద్యోగం ఇప్పిస్తానని టీనేజ్ అమ్మాయిని జైపూర్ తీసుకెళ్లాడు... 11 మంది గ్యాంగ్ ...   వెబ్ దునియా
ఉద్యోగం పేరుతో మోసం   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
MODI అంటే.. మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అని అర్థం: వెంకయ్య   
వెబ్ దునియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. బదల్ పూర్ - ఫరీదాబాద్ మెట్రో మార్గం ప్రారంభోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ పేరుకు వెంకయ్య కొత్త అర్థం చెప్పారు. మోడీ (MODI) అంటే.. మేకర్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఇండియా అని అభివర్ణించారు. అటు ప్రధాన మంత్రి కూడా వెంకయ్యను ప్రశంసలతో ముంచెత్తారు.
'MODI' అంటే నాయుడు కొత్త అర్థం: వెంకయ్యని మెచ్చుకున్న ప్రధాని   Oneindia Telugu
చంద్రబాబు ఫైర్.. ఉద్యోగం చేస్తున్నావా? ఆడుకుంటున్నావా?   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దావూద్‌ పని ఔట్: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: పాకిస్ధాన్‌లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్‌లను ఏ క్షణంలోనైనా మట్టుబెట్టడం ఖాయమని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఈ ప్రకటన చేశారు. భారత్ తన శత్రువుల పట్ల ఎంతమాత్రం ...

ఏ క్షణంలోనైనా దావూద్ ఫినిష్   సాక్షి
దావూద్‌ ఇబ్రహీంను ఏ క్షణంలోనైనా మట్టుబెట్టడం ఖాయం: రాథోడ్ ప్రకటన   వెబ్ దునియా
దావూద్ పని ముగించేస్తాం.. రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పని మనిషిపై అత్యాచారం: ఎమ్మెల్యేపై కేసు నమోదు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: అస్సాం ప్రతిపక్ష ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికపై అత్యాచారం చేశారంటూ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. బోకో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎమ్మెల్యే తనను గత నెల 29న రేప్ చేశాడంటూ 14 ఏళ్ల బాలిక మందిరా ఔట్ పోస్టులో ఫిర్యాదు ...

పనిమనిషిపై అత్యాచారం: ఎమ్మెల్యేపై కేసు   సాక్షి
అసోంలో ఎమ్మెల్యేపై అత్యాచార కేసు న‌మోదు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఇస్లాం ఉగ్రవాదం: మతం మారుతున్న ముస్లీంలు   
Oneindia Telugu
బెర్లిన్: సిరియాలో ఉగ్రవాదం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సిరియాలోని ముస్లీంలు యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే, శరణార్థుల రూపంలో వస్తున్న వారు... క్రైస్తవ మతంలోకి మారి యూరోపియన్ దేశాల్లోకి వలస వస్తున్నారని తెలుస్తోంది. సిరియాలో వేళ్లూనుకున్న ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడలేక సిరియా ...

ఇస్లామిక్ ఉగ్రవాద దురాగతాలను భరించలేక ..మ‌తం మారుతున్న ముస్లింలు   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
డిగ్గీని పెళ్లాడేశా: అమృత   
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్(68).. టీవీ యాంకర్ అమృతారాయ్‌(44)ని గత నెలలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా అమృత ఆదివారం స్వయంగా తెలిపారు. పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిందని, రిజిస్టర్ కూడా చేసుకున్నామని చెప్పారు. అమెరికాలో ఉన్న డిగ్గీ కూడా ఈ సంగతిని ధ్రువీకరించారు. భారత్ వచ్చాక పూర్తి ...

నిజమే పెళ్లి చేసుకున్నాం.. హనీమూన్‌కు అమెరికా వచ్చాం.. దిగ్విజయ్ సింగ్   వెబ్ దునియా
ఆ యాంకరమ్మ మాటలను ధృవీకరించిన డిగ్గీరాజా   Teluguwishesh
షాక్: టీవీ నటి అమృతాతో పెళ్లి, దిగ్విజయ్ ధ్రవీకరణ!   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రధాని బసకు ఐదు కోట్లు.. అద్దె కార్లకు రెండు కోట్లు   
సాక్షి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ విదేశీయానం ఖర్చు ఎంతో తెలుసా..! అక్షరాల రూ.37కోట్లు. ఇందులో అగ్రభాగం వ్యయం ఆస్ట్రేలియా పర్యటనకు అయింది. ఈ విషయం ఓ సమాచార హక్కు ఉద్యమకారుడు ద్వారా తెలిసింది. 2014 జూన్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య కాలంలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన విదేశీ పర్యటన మొత్తం వ్యయం ఎంత అని ప్రశ్నిస్తూ ఆర్టీఐ ద్వారా ఓ ...

ప్రధాని మోడీ విదేశీ యాత్రల ఖర్చు 37కోట్లు   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రియురాలి భర్తను ఇరికించి: టెక్కీ బెదిరింపు వెనుక!   
Oneindia Telugu
ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ తన భార్యను చంపాడు! మరో కేసులో ప్రియురాలి భర్తను ఇరికించాలనుకున్నాడు. ఆ టెక్కీని పోలీసులు అరెస్టు చేశారు. గోకుల్ అనే సాఫ్టువేర్ ఇంజినీర్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమెకు అప్పటికే పెళ్లయింది. దాంతో ఆమె భర్తను అడ్డు తొలగించుకోవడానికి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నకిలీ బాంబు ...

భార్యను చంపి.. ప్రియురాలి భర్తను ఇరికించి!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言