2015年9月7日 星期一

2015-09-08 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
యుద్ధం జరిగితే భారీ మూల్యం తప్పదు..!   
ప్రజాశక్తి
ఇస్లామాబాద్‌: ఇరుదేశాల మధ్య యుద్ధం అనివార్యమైతే భారత్‌ భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుందని పాకిస్తాన్‌ సైన్యాధిపతి జనరల్‌ రహీల్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. 1965 నాటి భారత్‌-పాక్‌ యుద్ధ 50వ వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం రావల్పిండిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్‌ సైన్యం ఎటువంటి దుస్సాహసానికి పాల్పడినా దానిని ...

జోలికొస్తే జాగ్రత్త   Andhrabhoomi
తెగబడితే.. భారీ మూల్యమే!   సాక్షి
భారత్ మూల్యం చెల్లించుకుంటుంది: పాక్ ఆర్మీ చీఫ్   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
NTVPOST   
వెబ్ దునియా   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యుద్ధం వస్తే పాకిస్థాన్ ముక్కలే.. సుబ్రమణ్య స్వామి :: ఎపుడైనా యుద్ధానికి సిద్ధం ...   
వెబ్ దునియా
భారత్‌ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమంటూ జరిగితే పాకిస్థాన్ నాలుగు ముక్కలు కావడం తథ్యమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత డాక్టర్ సుబ్రమణ్య స్వామి జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆగడాలు ఇటీవలి కాలంలో హద్దుమీరిపోతున్నాయన్నారు. అయినప్పటికీ భారత్ సహనం వహిస్తోందన్నారు. అదేసమయంలో భారత్ ...

యుద్ధం వస్తే పాకిస్తాన్‌ను నాలుగు ముక్కలు చేస్తాం : సుబ్రహ్మణ్య స్వామి   ఆంధ్రజ్యోతి
యుద్ధమే వస్తే పాకిస్థాన్ ను నాలుగు ముక్కలు చేస్తాం : సుబ్రహ్మణ్యస్వామి   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఇస్లాం ఉగ్రవాదం: మతం మారుతున్న ముస్లీంలు   
Oneindia Telugu
బెర్లిన్: సిరియాలో ఉగ్రవాదం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సిరియాలోని ముస్లీంలు యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే, శరణార్థుల రూపంలో వస్తున్న వారు... క్రైస్తవ మతంలోకి మారి యూరోపియన్ దేశాల్లోకి వలస వస్తున్నారని తెలుస్తోంది. సిరియాలో వేళ్లూనుకున్న ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడలేక సిరియా ...

ఇస్లాం మతం వద్దు.. ప్రాణాలతో ఉంటే చాలు.. మతం మారుతున్న ముస్లింలు   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
డేటింగ్‌లు మానుకో: బ్రిట్నీ స్పియర్‌కు తండ్రి హితవు   
Oneindia Telugu
లండన్: డేటింగ్‌లు మానుకోవాలని పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్‌కు ఆమె తండ్రి సలహా ఇచ్చాడు. బ్రిట్నీ బాయ్ ఫ్రెండ్ చార్లీ ఎబెర్సోల్‌తో విడిపోయాక.. ఆమె డేటింగ్‌కు స్వస్తీ చెప్పాలని, మంచి వ్యక్తి కోసం చూడాలని సూచించారు. తరచూ బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చడం సరికాదని, ఇకనైనా డేటింగులకు దూరంగా ఉండాలని బ్రిట్నీ స్పియర్ తండ్రి ఆమెకు కాస్త గట్టిగానే ...

'అమ్మాయి.. ఇకనైనా డేటింగ్ కు గుడ్ బై చెప్పు'   సాక్షి
డేటింగులొద్దు.. ఇకనైనా బుద్ధి తెచ్చుకో: బ్రిట్నీ స్పియర్స్ తండ్రి మందలింపు   వెబ్ దునియా
ఇకనైనా బుద్ధి తెచ్చుకో..   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
మరో రూ.7500 కోట్లు: జర్మనీ   
సాక్షి
బెర్లిన్/ఎథెన్స్: సిరియా తదితర దేశాల నుంచి వెల్లువలా వస్తున్న శరణార్థులకు తమ దేశంలో ఆశ్రయం, వసతులు కల్పించటం కోసం వచ్చే ఏడాది అదనంగా మరో 600 కోట్ల యూరోలు (రూ. 7,500 కోట్లు) కేటాయిస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. గత ఏడాది రెండు లక్షల మంది శరణార్థుల నుంచి దరఖాస్తులు అందగా.. ఈ ఏడాది 8 లక్షల దరఖాస్తులు వస్తాయని జర్మనీ అంచనా వేస్తోంది.
వలసలకు జర్మనీ 6.6 బిలియన్ డాలర్ల బడ్జెట్   Namasthe Telangana
శరణార్థులకు ఆపన్నహస్తం..!   ప్రజాశక్తి

అన్ని 10 వార్తల కథనాలు »   


ప్రాణం తీసిన వీడియో గేమ్ సరదా!   
సాక్షి
మాస్కో: ఏదైనా అతిగా మారితే అది ఎంతటి ప్రమాదమో తాజాగా ఘటనను చూస్తూ అర్థమవుతోంది. రష్యాలో ఓ టీనేజర్ ఏకధాటిగా వీడియో గేమ్ లు ఆడి అనారోగ్యంతో మృతిచెందాడు. రుస్తాం(17) అనే యువకుడు ఏకంగా 22 రోజుల పాటు వీడియో గేమ్ లు ఆడటంతో రక్తం గడ్డకట్టి మృత్యువాత పడ్డాడు. ఇటీవల రుస్తాంకు కాలు విరగడంతో ఆగస్టు 8 నుంచి ఇంటికే పరిమితయ్యాడు.

ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
త్వరలో భారత్‌లో పర్యటించనున్న శ్రీలంక ప్రధాని..   
Namasthe Telangana
శ్రీలంక ప్రధానమంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన రణిల్ విక్రమసింఘే తొలి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చేవారంలో సింఘే భారత్‌లో పర్యటించి సున్నితమైన జాలర్ల సమస్య, సమగ్ర ఆర్థిక ఒప్పందంపై కేంద్రంతో విస్తృతస్థాయి చర్చలు జరుపనున్నారు. ఈ నెల 14 నుంచి16 వరకు చేపట్టే మూడురోజుల పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, విదేశీ ...

రణిల్‌ తొలి విదేశీ పర్యటన భారత్‌లోనే..   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాక్ తొలి డ్రోన్ ఎటాక్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం   
సాక్షి
పెషావర్: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పాకిస్థాన్ తొలి డ్రోన్ ఒకటి విజయవంతంగా తన విధిని నిర్వర్తించింది. సోమవారం దానిని ఉగ్రవాదుల ప్రభావం ఉండే ఉత్తర వజీరిస్థాన్ లో ప్రయోగించగా ముగ్గురు కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పాక్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు విదేశీ పరిజ్ఞానంతో డ్రోన్ లను తయారుచేసి దాడులకు ఉపయోగించిన పాక్ ఇటీవల ...

తొలిసారి డ్రోన్ ల‌తో దాడులు చేయ‌నున్న పాకిస్థాన్   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
సరిహద్దులో కాల్పుల మోత   
సాక్షి
శ్రీనగర్: భారత్- పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రద్దయిన తర్వాత కొద్దిరోజుల విరామం అనంతరం పాక్ రేంజర్లు మళ్లీ రెచ్చిపోయారు. కశ్మీర్ సరిహద్దులోని పూంఛ్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి నిర్విరామంగా కాల్పులు జరుపుతున్నారు. సోమవారం ఉదయం వరకు తుపాకుల మోత కోనసాగుతూనే ఉన్నది. బీఎస్ఎఫ్ జవాన్లు కూడా ఎదురుకాల్పులతో ...

కవ్వింపు లేకుండానే కాల్పులెందుకు?   Andhrabhoomi
9 నుంచి బీఎస్‌ఎఫ్, పాక్ రేంజర్ల సమావేశం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
పిల్లలు రేపు ఎలా ఉంటారో తెలిపే యాప్   
సాక్షి
లండన్ : అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఎలా ఉంటారు ? తల్లి పోలికల్లో ఉంటారా? తండ్రి పోలికల్లో ఉంటారా? ఇద్దరిని కలగలిపిన పోలికల్లో ఉంటారా? అవకాశం ఉంటే తెలసుకోవాలనే కుతూహలం అందరు తల్లిదండ్రులకు ఉంటుంది. అలాంటి కుతూహలాన్ని తీర్చేందుకే బ్రాడ్‌ఫోర్డ్ యూనివర్సిటీలోని 'సెంటర్ ఫర్ విజువల్ కంప్యూటింగ్' ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言