2015年9月7日 星期一

2015-09-08 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
సెప్టెంబర్ 16 నుంచి బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ప్రారంభం   
వెబ్ దునియా
తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 16 నుంచి జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యింది. తొలి అడుగు వేసింది. మంగళవారం ఉదయం నుంచి కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఉదయమే శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. స్వామి వారి దర్శనాన్ని నిలిపేశారు. సాధారణంగా ఏదైనా పర్వదినం ...

16 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు   ప్రజాశక్తి
ఈ నెల 16 నుంచి శ్రీవారి బ్రహ్మూెత్సవాలు   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
టెన్ని‌స్‌లో మళ్లీ సిస్టర్స్ ఢీ..   
ఆంధ్రజ్యోతి
ఈ ఏడాది కేలండర్‌ స్లామ్‌తోపాటు కెరీర్‌లో 22వ టైటిల్‌పై గురిపెట్టిన అమెరికా భామ సెరెనా విలియమ్స్‌ దానికి మరో మూడడుగుల దూరంలో నిలిచింది. 2015లో ఇప్పటికే మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గి జోరుమీదున్న సెరెనా ఈ ఏడాది చివరిదైన యూఎస్‌ ఓపెన్‌లోనూ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు అక్క వీనస్‌ విలియమ్స్‌ కూడా టాప్‌-8లో అడుగుపెట్టి సెరెనాతో ...

సిస్టర్స్ ఫైట్..   Namasthe Telangana
అక్కను దాటితేనే చరిత్ర..!   సాక్షి
అక్కాచెెల్లెళ్ల సమరం   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇసుక తవ్వకాలపై హైకోర్టు ఆగ్రహం   
ప్రజాశక్తి
పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక తవ్వకాలకు యంత్రాలను ఉపయోగించడం పట్ల ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యథేచ్ఛగా తవ్వకాలు సాగితే భూగర్భ జల మట్టం తగ్గుతుందని , భవిషత్తు ప్రమాదంలో పడుతుందని తెలిసినా జిల్లా యంత్రాంగం ఇష్టారాజ్యంగా అనుమతులు మంజూరు చేసిందని కోర్టు తప్పుపట్టింది. జిల్లాలో భూగర్భ జలమట్టం ఎంతుందో ...

ఏపీలో ఇసుక మాఫియాపై హైకోర్టు సీరియస్   సాక్షి
ప.గో.జిల్లాలో ఇసుక మాఫియాపై హైకోర్టు ఫైర్   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
జపాన్ ఓపెన్‌పై సైనా గురి   
సాక్షి
టోక్యో: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి మంచి ఊపు మీదున్న నంబర్‌వన్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇక జపాన్ సూపర్ సిరీస్‌పై గురి పెట్టింది. నేటి (మంగళవారం) నుంచి ఈ టోర్నీ జరుగుతుంది. రెండో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సైనా బుధవారం తన తొలి మ్యాచ్‌లో బుసానన్ ఒంగ్‌బుమ్‌రంగ్‌పన్ (థాయ్‌లాండ్)ను ఎదుర్కొంటుంది. ఇందులో నెగ్గితే రెండో రౌండ్‌లో తెలుగు ...

జపాన్ టైటిల్‌పై సైనా గురి!   ఆంధ్రజ్యోతి
నేటి నుంచి జపాన్‌ ఓపెన్‌   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
హైదరాబాద్‌కు విరాట్‌ కోహ్లీ ఫ్యాషన్ బ్రాండ్ 'రాన్‌'   
సాక్షి
న్యూఢిల్లీ : భారత టెస్ట్ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, యూనివర్సల్‌ స్పోర్ట్స్‌ బిజ్‌కు చెందిన యూత్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ 'రాన్‌'.. ఎక్స్‌క్లూజివ్‌ రిటైల్‌ స్టోర్లను విస్తరించే సన్నాహాల్లో ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కూడా స్టోర్‌ను ప్రారంభించనుంది. హైదరాబాద్ తోపాటు ముంబై, బెంగళూరులో ఐదు ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు ...

సచిన్ కంటే కోహ్లీ టాప్!   Andhrabhoomi
సచిన్‌ను బీట్ చేసిన కోహ్లీ.. ట్విట్టర్లో పెరుగుతున్న ఫాలోవర్ల సంఖ్య!   వెబ్ దునియా
కోహ్లీ @ 80 లక్షలు   ఆంధ్రజ్యోతి

అన్ని 9 వార్తల కథనాలు »   


స్టేడియం దగ్గర పిడుగు మహిళా క్రికెటర్లు క్షేమం   
ఆంధ్రజ్యోతి
మేడికొండూరు: ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర అండర్‌-19 మహిళా క్రికెట్‌ జట్లు త్రుటిలో పిడుగుపాటు నుంచి తప్పించుకున్నాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని పేరేచర్ల పరిధిలోని ఏసీఏ, జాగర్లమూడి నరేంద్రనాథ్‌ క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఏపీ-త్రిపుర జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా వర్షం రావడంతో స్టేడియం సమీపంలో ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
తరగని అందం జ్వాలా సొంతం: 33వ పడిలోకి (ట్వీట్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా 33వ పడిలోకి అడుగుపెట్టారు. సోమవారం (సెప్టెంబర్ 7) జ్వాలా గుత్తా పుట్టినరోజు. తన పుట్టినరోజు పార్టీని జ్వాలా గుత్తా సహచర క్రీడాకారులతో కలిసి హంగామా చేశారు. పుట్టినరోజు పార్టీకి సంబంధించిన ఫోటోలను జ్వాలా గుత్తా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. జ్వాలా గుత్తా పార్టీకి ...

బర్త్ డే గాళ్ జ్వాల హంగామా   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇద్దరు ఐఐటీ ప్రొఫెసర్ల అరెస్టు   
సాక్షి
డెహ్రాడూన్ : నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయిన కేసులో ఐఐటీ రూర్కీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిషాలోని తేహ్రి జిల్లాలో మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. విజయ్ ప్రకాష్, విజయ్ కుమార్ గుప్తా అనే ఇద్దరూ ఐఐటీ రూర్కీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్లు. వాళ్లను వాళ్ల వాళ్ల ...

కోర్టుకు హ‌జ‌రు కానీ ప్రొఫెసర్లు అరెస్టు‌   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విశాఖలో 2017 ఆసియా అథ్లెటిక్ పోటీలు.. కొత్త క్రీడా పాలసీ: బాబు ప్రకటన   
వెబ్ దునియా
2017 ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలకు విశాఖ ఆతిథ్యమివ్వనుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న 13వ జాతీయ అంతర్‌ జిల్లా జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ను ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలో ఎప్పటికైనా ఒలింపిక్స్‌ నిర్వహించడమనే ది తన కల అన్నారు. ఆ క్రీడల నిర్వహణకు తగ్గట్టు కొత్త రాజధాని ...

తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)   Oneindia Telugu
త్వరలో నూతన క్రీడా విధానం   Andhrabhoomi
విశాఖలో అంతర్జాతీయ క్రీడా నగరం   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
టెస్టులకు వాట్సన్‌ గుడ్‌బై   
ఆంధ్రజ్యోతి
లండన్‌: ఆస్ర్టేలియా ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అతని రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని క్రికెట్‌ ఆస్ర్టేలియా (సీఏ) తన అధికారిక వెబ్‌సైట్‌లో ఆదివారం ప్రకటించింది. లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డే సందర్భంగా మోకాలి కింది భాగంలో వాట్సన్‌కు గాయమైనట్టు సీఏ తెలిపింది. దీంతో 34 ఏళ్ల వాట్సన్‌ తన ...

వాట్సన్ వీడ్కోలు   సాక్షి
టెస్టు క్రికెట్‌కు వాట్సన్ గుడ్‌బై   Andhrabhoomi
టెస్ట్‌లకు వాట్సన్‌ గుడ్‌బై   ప్రజాశక్తి
thatsCricket Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言