Oneindia Telugu
"ఆరు విమానాల్లో బాంబులు పెట్టాం జాగ్రత్త"
Oneindia Telugu
న్యూఢిల్లీ/ బెంగళూరు: విమానాల్లో బాంబులు పెట్టామని వరుసగా వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ అధికారులకు తల నొప్పిగామారింది. వరుసగా బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. ప్రయాణికులు సైతం హడలిపోతున్నారు. విమానాలలో బాంబులు పెట్టామంటు ఢిల్లీ, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రాయాలకు శనివారం వేకువ జామున బెదిరింపు ...
ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు!సాక్షి
బెంగళూరు విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు..వెబ్ దునియా
ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో తనిఖీలు..ప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ/ బెంగళూరు: విమానాల్లో బాంబులు పెట్టామని వరుసగా వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ అధికారులకు తల నొప్పిగామారింది. వరుసగా బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. ప్రయాణికులు సైతం హడలిపోతున్నారు. విమానాలలో బాంబులు పెట్టామంటు ఢిల్లీ, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రాయాలకు శనివారం వేకువ జామున బెదిరింపు ...
ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు!
బెంగళూరు విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు..
ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో తనిఖీలు..
వెబ్ దునియా
ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేస్తా: మెట్రోలో నరేంద్ర మోడీ
వెబ్ దునియా
దేశంలో ప్రతి ఒక్కరికీ సొంతింటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. తనకు రాజకీయాల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని, విపక్షాల విమర్శలపై స్పందించేంత తీరిక ఉండటం లేదని వివరించారు.
అన్ని సమస్యలకూ అభివృద్ధే సమాధానంసాక్షి
నాకు అంత సమయంలేదు: మెట్రో రైల్లో ప్రధాని మోడీOneindia Telugu
ఢిల్లీ-ఫరీదాబాద్ మెట్రో మార్గాన్ని ప్రారంభించిన మోదీఆంధ్రజ్యోతి
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలో ప్రతి ఒక్కరికీ సొంతింటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. తనకు రాజకీయాల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని, విపక్షాల విమర్శలపై స్పందించేంత తీరిక ఉండటం లేదని వివరించారు.
అన్ని సమస్యలకూ అభివృద్ధే సమాధానం
నాకు అంత సమయంలేదు: మెట్రో రైల్లో ప్రధాని మోడీ
ఢిల్లీ-ఫరీదాబాద్ మెట్రో మార్గాన్ని ప్రారంభించిన మోదీ
సాక్షి
కల ఫలించింది.. దీక్ష విరమించారు!
సాక్షి
ఢిల్లీ: గత కొంతకాలంగా ఒకే పింఛను-ఒకే హోదా(వన్ పెన్షన్-వన్ ర్యాంక్) కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ సైనికులు ఆదివారం తమ దీక్షను విరమించారు. గత కొద్ది రోజులుగా జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులు నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. 42 ఏళ్లుగా ఎదురుచూసిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదించింది.
దీక్ష విరమించిన మాజీ సైనికులుఆంధ్రజ్యోతి
గతేడాది జులై నుంచి ఒఆర్ఒపి అమలుప్రజాశక్తి
కేంద్రం ఓఆర్ఓఫీని వ్యతిరేకించిన మాజీ సైనికులు.. దీక్ష కోనసాగింపుTeluguwishesh
News Articles by KSR
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 18 వార్తల కథనాలు »
సాక్షి
ఢిల్లీ: గత కొంతకాలంగా ఒకే పింఛను-ఒకే హోదా(వన్ పెన్షన్-వన్ ర్యాంక్) కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ సైనికులు ఆదివారం తమ దీక్షను విరమించారు. గత కొద్ది రోజులుగా జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులు నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. 42 ఏళ్లుగా ఎదురుచూసిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదించింది.
దీక్ష విరమించిన మాజీ సైనికులు
గతేడాది జులై నుంచి ఒఆర్ఒపి అమలు
కేంద్రం ఓఆర్ఓఫీని వ్యతిరేకించిన మాజీ సైనికులు.. దీక్ష కోనసాగింపు
పట్టాలు తప్పిన మంగుళూర్ ఎక్స్ప్రెస్ : 38మందికి గాయాలు
ప్రజాశక్తి
చెన్నై : చెన్నై ఎగ్మూర్-మంగుళూర్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ రైలు తిరుచ్చి డివిజన్లోని పూవనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 38మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 25మంది మహిళలు వున్నారు. ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రలు వుండే అవకాశం లేదని రాష్ట్ర పోలీసులు కొట్టిపారేశారు. ఈ ఘటనలో ఆరు రైలు ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
చెన్నై : చెన్నై ఎగ్మూర్-మంగుళూర్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ రైలు తిరుచ్చి డివిజన్లోని పూవనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 38మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 25మంది మహిళలు వున్నారు. ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రలు వుండే అవకాశం లేదని రాష్ట్ర పోలీసులు కొట్టిపారేశారు. ఈ ఘటనలో ఆరు రైలు ...
Andhrabhoomi
తల్లి జన్మనిస్తే.. గురువు జీవితాన్నిస్తాడు
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: తల్లి జన్మనిస్తే ఉపాధ్యాయులు జీవితాన్ని సరిదిద్ది విద్యార్థులకు ఒక దిశ, దశను నిర్దేశించటంలో అత్యంత కీలక పాత్ర నిర్వహిస్తారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించటంలో తల్లితోపాటు ఉపాధ్యాయులు అమోఘమైన పాత్ర పోషిస్తారని ఆయన ప్రశంసించారు. తత్వవేత్త, అధ్యాపకుడైన దివంగత ...
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: తల్లి జన్మనిస్తే ఉపాధ్యాయులు జీవితాన్ని సరిదిద్ది విద్యార్థులకు ఒక దిశ, దశను నిర్దేశించటంలో అత్యంత కీలక పాత్ర నిర్వహిస్తారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించటంలో తల్లితోపాటు ఉపాధ్యాయులు అమోఘమైన పాత్ర పోషిస్తారని ఆయన ప్రశంసించారు. తత్వవేత్త, అధ్యాపకుడైన దివంగత ...
వెబ్ దునియా
విదేశీ మహిళతో అసభ్యంగా: క్యాబ్ డ్రైవర్ అరెస్టు
Oneindia Telugu
జైపూర్: విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్ ను రాజస్థాన్ లోని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. కామంతో కళ్లు మూసుకుపోయి విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ చివరికి జైలు పాలైనాడు. ఫిన్ లాండ్ కు చెందిన యువతి ఉద్యోగరీత్య మూడు నెలలుగా జైపూర్ చేరుకుని నివాసం ఉంటున్నది. ఈమె గత గురువారం రాత్రి పనిమీద బయటకు ...
మహిళ పట్ల క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన... అరెస్ట్వెబ్ దునియా
లైంగిక వేధింపులకు పాల్పడిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్ప్రజాశక్తి
మహిళను వేధించిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
జైపూర్: విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్ ను రాజస్థాన్ లోని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. కామంతో కళ్లు మూసుకుపోయి విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ చివరికి జైలు పాలైనాడు. ఫిన్ లాండ్ కు చెందిన యువతి ఉద్యోగరీత్య మూడు నెలలుగా జైపూర్ చేరుకుని నివాసం ఉంటున్నది. ఈమె గత గురువారం రాత్రి పనిమీద బయటకు ...
మహిళ పట్ల క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన... అరెస్ట్
లైంగిక వేధింపులకు పాల్పడిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
మహిళను వేధించిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
Andhrabhoomi
నేను 'ముఖర్జీ సర్'నే!
Andhrabhoomi
'మీకు ఎప్పుడు విసుగు అనిపించినా మొహమాటపడొద్దు. ముఖర్జీ సార్ ఇక చాలు అని అనండి. పాఠం ఆపేస్తాను. మీరు ముఖర్జీ సార్ అని పిలిస్తేనే నాకు సంతోషం' - సర్వోదయ విద్యాలయ పాఠశాల విద్యార్థులతో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్న మాటలు ఇవి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు పాఠం బోధించాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ...
చదువుకునే రోజుల్లో నేను చిలిపి పిల్లోడిని : బడిపంతులుగా మారిన ప్రణబ్ ముఖర్జీవెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
'మీకు ఎప్పుడు విసుగు అనిపించినా మొహమాటపడొద్దు. ముఖర్జీ సార్ ఇక చాలు అని అనండి. పాఠం ఆపేస్తాను. మీరు ముఖర్జీ సార్ అని పిలిస్తేనే నాకు సంతోషం' - సర్వోదయ విద్యాలయ పాఠశాల విద్యార్థులతో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్న మాటలు ఇవి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు పాఠం బోధించాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ...
చదువుకునే రోజుల్లో నేను చిలిపి పిల్లోడిని : బడిపంతులుగా మారిన ప్రణబ్ ముఖర్జీ
Oneindia Telugu
షాక్: ప్రియురాలు అమృతాతో దిగ్విజయ్ పెళ్లి! ఆస్తులు వారికివ్వాలని చెప్పింది
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పార్టీ సీనియర్నేత దిగ్విజయ్ సింగ్, టీవీ జర్నలిస్టు అమృతా రాయ్ వివాహం చేసు కున్నారంటూ వార్తలు వస్తున్నాయి. గత నెలలో తమిళనాడులో వాళ్లిద్దరూ వివాహం చేసుకున్నట్టు తెలుస్తోందని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. దిగ్విజయ్ సింగ్కు అత్యంత సన్నిహితుల నుంచి ఈ సమాచారం తెలిసినట్లుగా చెబుతున్నారు.
అమృతారావ్ను పెళ్లాడిన డిగ్గీ రాజా: లీవ్ వేసి అమెరికాకు వెళ్లిన కొత్త జంటవెబ్ దునియా
లేటు వయసులో దిగ్గిరాజా వివాహంNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పార్టీ సీనియర్నేత దిగ్విజయ్ సింగ్, టీవీ జర్నలిస్టు అమృతా రాయ్ వివాహం చేసు కున్నారంటూ వార్తలు వస్తున్నాయి. గత నెలలో తమిళనాడులో వాళ్లిద్దరూ వివాహం చేసుకున్నట్టు తెలుస్తోందని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. దిగ్విజయ్ సింగ్కు అత్యంత సన్నిహితుల నుంచి ఈ సమాచారం తెలిసినట్లుగా చెబుతున్నారు.
అమృతారావ్ను పెళ్లాడిన డిగ్గీ రాజా: లీవ్ వేసి అమెరికాకు వెళ్లిన కొత్త జంట
లేటు వయసులో దిగ్గిరాజా వివాహం
ఆంధ్రజ్యోతి
సర్కారు సరైన దారిలోనే వెళ్తోంది
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిబద్ధత, అకింత భావంతో సరైన దారిలోనే వెళ్తోందని ఆరెస్సెస్ పేర్కొంది. తాము రిమోట్ కంట్రోల్లా పనిచేస్తున్నామన్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఆరెస్సెస్, బీజేపీ, ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి నేతలతో ఢిల్లీలో సాగిన మూడు రోజుల సమన్వయ భేటీ శుక్రవారం ముగిసింది. భేటీ వివరాలను ఆరెస్సెస్ ...
'ఒకే ర్యాంకు..'ను తేల్చాలిAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిబద్ధత, అకింత భావంతో సరైన దారిలోనే వెళ్తోందని ఆరెస్సెస్ పేర్కొంది. తాము రిమోట్ కంట్రోల్లా పనిచేస్తున్నామన్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఆరెస్సెస్, బీజేపీ, ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి నేతలతో ఢిల్లీలో సాగిన మూడు రోజుల సమన్వయ భేటీ శుక్రవారం ముగిసింది. భేటీ వివరాలను ఆరెస్సెస్ ...
'ఒకే ర్యాంకు..'ను తేల్చాలి
Oneindia Telugu
తిరుపతి చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం: పూజను అరెస్ట్ చేసిన పోలీసులు
Oneindia Telugu
తిరుపతి: నగరంలో సంచలనం సృష్టించిన చిన్నారి ఉత్తమ్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. శనివారం నాడు తిరుపతి విద్యానగర్ కాలనీలో కిడ్నాప్కు గురైన 27రోజుల బాలుడి ఆచూకీ లభ్యమైంది. బాలుడిని కిడ్నాప్ చేసిన పూజ అనే యువతి, ఆమె భర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి ఎస్పీ చెప్పిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని ...
చిన్నారి ఉత్తమ్ కిడ్నాప్ కథ సుఖాంతంసాక్షి
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం: పూజ అనే మహిళ అరెస్ట్వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
తిరుపతి: నగరంలో సంచలనం సృష్టించిన చిన్నారి ఉత్తమ్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. శనివారం నాడు తిరుపతి విద్యానగర్ కాలనీలో కిడ్నాప్కు గురైన 27రోజుల బాలుడి ఆచూకీ లభ్యమైంది. బాలుడిని కిడ్నాప్ చేసిన పూజ అనే యువతి, ఆమె భర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి ఎస్పీ చెప్పిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని ...
చిన్నారి ఉత్తమ్ కిడ్నాప్ కథ సుఖాంతం
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం: పూజ అనే మహిళ అరెస్ట్
沒有留言:
張貼留言