తెలుగువన్
కేంద్రం నో.. చంద్రబాబు ఎస్
తెలుగువన్
విజవాడలో మెట్రో రైల్.. అసలు ఈ విషయంపై ఒక క్లారిటీ రావడం లేదు. విజయవాడకు మెట్రో రైల్ వస్తుందా?రాదా? అసలు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా అని ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే విజవాడలో మెట్రో రైల్ నిర్మించాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ఆయన ప్రతిపాదనను తిరస్కరించింది. విజయవాడకు మెట్రో రైలు అవసరం లేదని.
2018 నాటికి మెట్రో తొలిదశసాక్షి
మూడేళ్లలో మెట్రోఆంధ్రజ్యోతి
నిబంధనలు మార్చండిప్రజాశక్తి
అన్ని 12 వార్తల కథనాలు »
తెలుగువన్
విజవాడలో మెట్రో రైల్.. అసలు ఈ విషయంపై ఒక క్లారిటీ రావడం లేదు. విజయవాడకు మెట్రో రైల్ వస్తుందా?రాదా? అసలు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా అని ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే విజవాడలో మెట్రో రైల్ నిర్మించాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ఆయన ప్రతిపాదనను తిరస్కరించింది. విజయవాడకు మెట్రో రైలు అవసరం లేదని.
2018 నాటికి మెట్రో తొలిదశ
మూడేళ్లలో మెట్రో
నిబంధనలు మార్చండి
ఆంధ్రజ్యోతి
రాజకీయాల్లో పవన్ ఎక్స్ట్రా ప్లేయర్
ఆంధ్రజ్యోతి
''ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో మాట్లాడాలంటే టీడీపీ, వైసీపీ నాయకులకు పంచెలు తడుస్తున్నాయి. రాజకీయాల్లో సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎక్స్ట్రా ప్లేయర్ మాత్రమే. ఆయనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కరువు, వివక్షతో రాయలసీమ అన్ని విధాలా నష్టపోయినందున సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. అలాగే సీమలో ప్రభుత్వం తక్షణం ...
పవన్ కల్యాణ్ ఎక్స్ట్రా ప్లేయర్Namasthe Telangana
పవన్ కల్యాణ్ ఎక్స్ ట్రా ప్లేయర్సాక్షి
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఎక్స్ ట్రా ప్లేయర్: నారాయణవెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
''ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో మాట్లాడాలంటే టీడీపీ, వైసీపీ నాయకులకు పంచెలు తడుస్తున్నాయి. రాజకీయాల్లో సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎక్స్ట్రా ప్లేయర్ మాత్రమే. ఆయనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కరువు, వివక్షతో రాయలసీమ అన్ని విధాలా నష్టపోయినందున సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. అలాగే సీమలో ప్రభుత్వం తక్షణం ...
పవన్ కల్యాణ్ ఎక్స్ట్రా ప్లేయర్
పవన్ కల్యాణ్ ఎక్స్ ట్రా ప్లేయర్
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఎక్స్ ట్రా ప్లేయర్: నారాయణ
ఆంధ్రజ్యోతి
భారీ వర్షాలు: స్టేడియం పక్కన పిడుగు.. భీతిల్లిన మహిళా క్రికెటర్లు, ఏపీలో 23మంది మృతి
Oneindia Telugu
హైదరాబాద్/అమరావతి: ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కుండపోత వర్షం కురిసింది. రోడ్లు వాగులు అయ్యాయి. ఏపీ, తెలంగాణలలో మరో ఇఱవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. దీంతో, 23 మంది మృతి చెందారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ...
తెలుగు రాష్ర్టాల్లో ఇవాళ, రేపు అక్కడక్కడా భారీ వర్షాలుఆంధ్రజ్యోతి
పిడుగుల వానసాక్షి
22మంది దుర్మరణంAndhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్/అమరావతి: ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కుండపోత వర్షం కురిసింది. రోడ్లు వాగులు అయ్యాయి. ఏపీ, తెలంగాణలలో మరో ఇఱవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. దీంతో, 23 మంది మృతి చెందారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ...
తెలుగు రాష్ర్టాల్లో ఇవాళ, రేపు అక్కడక్కడా భారీ వర్షాలు
పిడుగుల వాన
22మంది దుర్మరణం
Oneindia Telugu
ఎంపి బిబి పాటిల్కు తృటిలో తప్పిన ప్రమాదం
Andhrabhoomi
సంగారెడ్డి, సెప్టెంబర్ 6: మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపి బిబి పాటిల్ ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఉదయం పటన్చెరు మండలం అమీన్పూర్లో మంత్రి హరీష్రావుతో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కార్యక్రమం ముగిసిన వెంటనే నిజామాబాద్ ...
జహీరాబాద్ ఎంపీ వాహనానికి స్వల్ప ప్రమాదం, గేదెను ఢీకొట్టిన కారుOneindia Telugu
జహీరాబాద్ ఎమ్.పి కి ప్రమాదంNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
సంగారెడ్డి, సెప్టెంబర్ 6: మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపి బిబి పాటిల్ ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఉదయం పటన్చెరు మండలం అమీన్పూర్లో మంత్రి హరీష్రావుతో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కార్యక్రమం ముగిసిన వెంటనే నిజామాబాద్ ...
జహీరాబాద్ ఎంపీ వాహనానికి స్వల్ప ప్రమాదం, గేదెను ఢీకొట్టిన కారు
జహీరాబాద్ ఎమ్.పి కి ప్రమాదం
Oneindia Telugu
సత్యం 'రాజు'దంటూ తలసాని సోదరుడి దౌర్జన్యం: షబ్బీర్, హరీష్పై 'ఆశా' ఫైర్
Oneindia Telugu
నిజామాబాద్/హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది భూకబ్జాలు, దాడులు చేసేందుకు కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆదివారం అన్నారు. తెలంగాణ సాధించుకుంది మోసపోయేందుకు కాదని, టిఆర్ఎస్ నేతల కబ్జాలకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. బోయినపల్లి ప్రాగ హౌసింగ్ సొసైటీ సభ్యుల పైన మంత్రి తలసాని ...
ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నది.. అందుకు కాదు: షబ్బీర్ అలీవెబ్ దునియా
తెలంగాణ సాధించుకుంది మోసపోయేందుకు కాదు :షబ్బీర్ అలీఆంధ్రజ్యోతి
మంత్రి తలసాని సోదరుడిపై షబ్బీర్ ఆరోపణNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
నిజామాబాద్/హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది భూకబ్జాలు, దాడులు చేసేందుకు కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆదివారం అన్నారు. తెలంగాణ సాధించుకుంది మోసపోయేందుకు కాదని, టిఆర్ఎస్ నేతల కబ్జాలకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. బోయినపల్లి ప్రాగ హౌసింగ్ సొసైటీ సభ్యుల పైన మంత్రి తలసాని ...
ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నది.. అందుకు కాదు: షబ్బీర్ అలీ
తెలంగాణ సాధించుకుంది మోసపోయేందుకు కాదు :షబ్బీర్ అలీ
మంత్రి తలసాని సోదరుడిపై షబ్బీర్ ఆరోపణ
సాక్షి
'ఆయన మృదుస్వభావి కాదు.. ముదురు స్వభావి'
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తమ పాలనా కాలంలో ప్రజలకు చేసిన అన్యాయాలకు, పాపాలకు కాంగ్రెస్, టీడీపీలు రెండు చెంపలు వేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆ రెండు పార్టీలూ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు కడిగేసుకోవడానికి జీవితకాలం కూడా సరిపోదన్నారు. ఆదివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జూపల్లి.
ఎమ్మెల్యేల ఫైటింగ్పై మంత్రి జూపల్లి: ఇద్దరిదీ తప్పుంది, చట్ట ప్రకారమే చర్యలుOneindia Telugu
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిలేదు: జూపల్లిఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తమ పాలనా కాలంలో ప్రజలకు చేసిన అన్యాయాలకు, పాపాలకు కాంగ్రెస్, టీడీపీలు రెండు చెంపలు వేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆ రెండు పార్టీలూ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు కడిగేసుకోవడానికి జీవితకాలం కూడా సరిపోదన్నారు. ఆదివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జూపల్లి.
ఎమ్మెల్యేల ఫైటింగ్పై మంత్రి జూపల్లి: ఇద్దరిదీ తప్పుంది, చట్ట ప్రకారమే చర్యలు
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిలేదు: జూపల్లి
Oneindia Telugu
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నిరవధిక వాయిదా
సాక్షి
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదు రోజుల పాటు జరిగిన శాసనమండలి సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదు రోజుల్లో 20 గంటల 15 నిమిషాలు మాత్రమే శాసనమండలి సమావేశాలు జరిగాయి. ఏపీ శాసనమండలిలో తొమ్మిది బిల్లులు, రెండు తీర్మానాలకు ఆమోదం లభించింది. కొన్ని బిల్లుల ...
ఓటుకు నోటు దుమారం: జగన్ను బుజ్జగించారా?Oneindia Telugu
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదాఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదు రోజుల పాటు జరిగిన శాసనమండలి సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదు రోజుల్లో 20 గంటల 15 నిమిషాలు మాత్రమే శాసనమండలి సమావేశాలు జరిగాయి. ఏపీ శాసనమండలిలో తొమ్మిది బిల్లులు, రెండు తీర్మానాలకు ఆమోదం లభించింది. కొన్ని బిల్లుల ...
ఓటుకు నోటు దుమారం: జగన్ను బుజ్జగించారా?
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
Oneindia Telugu
అవహేళనలూ అవమానాలే ఎదురయ్యాయి: కల్వకుంట్ల కవిత
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు భాష, సాహిత్యం, కళల సమగ్ర వికాసం కోసం తెలంగాణ సారస్వతాభిమానులుసమిష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. 1956లో జరిగిన హైదారాబాద్, ఆంధ్ర రాష్ర్టాల విలీనంతో తెలంగాణకు అవహేళనలు, అవమానాలే ఎదురయ్యాయని అన్నారు. అన్ని రంగాలతోపాటు ...
12 తెలంగాణ గ్రంథాల ఆవిష్కరణఆంధ్రజ్యోతి
'తెలంగాణసారస్వత పరిషత్గా మారడం సంతోషం'Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు భాష, సాహిత్యం, కళల సమగ్ర వికాసం కోసం తెలంగాణ సారస్వతాభిమానులుసమిష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. 1956లో జరిగిన హైదారాబాద్, ఆంధ్ర రాష్ర్టాల విలీనంతో తెలంగాణకు అవహేళనలు, అవమానాలే ఎదురయ్యాయని అన్నారు. అన్ని రంగాలతోపాటు ...
12 తెలంగాణ గ్రంథాల ఆవిష్కరణ
'తెలంగాణసారస్వత పరిషత్గా మారడం సంతోషం'
Andhrabhoomi
అర్చకుల సమ్మె విరమణ
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 4: ట్రెజరీ ద్వారా జీతాలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను డిమాండ్ చేస్తూ గత 12 రోజులుగా సమ్మె చేపట్టిన అర్చకులు ఎట్టకేలకు శుక్రవారం సమ్మె విమరించారు. సమ్మెలో భాగంగానే శువ్రారం ఉదయం ఇందిరాపార్కు వద్ద చలో హైదరాబాద్ నిర్వహించిన అర్చకులు, తర్వాత భారీ ఊరేగింపుగా బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన ...
హామీతో విరమించుకున్న సమ్మెNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 4: ట్రెజరీ ద్వారా జీతాలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను డిమాండ్ చేస్తూ గత 12 రోజులుగా సమ్మె చేపట్టిన అర్చకులు ఎట్టకేలకు శుక్రవారం సమ్మె విమరించారు. సమ్మెలో భాగంగానే శువ్రారం ఉదయం ఇందిరాపార్కు వద్ద చలో హైదరాబాద్ నిర్వహించిన అర్చకులు, తర్వాత భారీ ఊరేగింపుగా బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన ...
హామీతో విరమించుకున్న సమ్మె
వెబ్ దునియా
విశాఖలో 2017 ఆసియా అథ్లెటిక్ పోటీలు.. కొత్త క్రీడా పాలసీ: బాబు ప్రకటన
వెబ్ దునియా
2017 ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలకు విశాఖ ఆతిథ్యమివ్వనుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న 13వ జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ మీట్ను ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలో ఎప్పటికైనా ఒలింపిక్స్ నిర్వహించడమనే ది తన కల అన్నారు. ఆ క్రీడల నిర్వహణకు తగ్గట్టు కొత్త రాజధాని ...
తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)Oneindia Telugu
త్వరలో నూతన క్రీడా విధానంAndhrabhoomi
విశాఖలో 2017 ఆసియా అథ్లెటిక్స్!ఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
2017 ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలకు విశాఖ ఆతిథ్యమివ్వనుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న 13వ జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ మీట్ను ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలో ఎప్పటికైనా ఒలింపిక్స్ నిర్వహించడమనే ది తన కల అన్నారు. ఆ క్రీడల నిర్వహణకు తగ్గట్టు కొత్త రాజధాని ...
తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)
త్వరలో నూతన క్రీడా విధానం
విశాఖలో 2017 ఆసియా అథ్లెటిక్స్!
沒有留言:
張貼留言