2015年9月6日 星期日

2015-09-07 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
డేటింగులొద్దు.. ఇకనైనా బుద్ధి తెచ్చుకో: బ్రిట్నీ స్పియర్స్ తండ్రి మందలింపు   
వెబ్ దునియా
బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చడం సరికాదని, ఇకనైనా బుద్ధి తెచ్చుకుని డేటింగులకు దూరంగా ఉండాలని ప్రముఖ పాప్ గాయని, నటి బ్రిట్నీ స్పియర్స్‌ను ఆమె తండ్రి వార్నింగ్ ఇచ్చారట. లేటెస్ట్ బాయ్ ప్రెండ్ చార్జీ ఎబెర్సాల్ నుంచి బ్రేకప్ అయ్యాక.. బ్రిట్నీ మానసికంగా కుంగిపోతుందని బ్రిట్నీ తండ్రి జేమీ స్పియర్స్ చెప్పారట. చార్లీ ఎబెర్సాల్ నుంచి బ్రేకప్ ...

డేటింగ్‌లు మానుకో: బ్రిట్నీ స్పియర్‌కు తండ్రి హితవు   Oneindia Telugu
'అమ్మాయి.. ఇకనైనా డేటింగ్ కు గుడ్ బై చెప్పు'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
కవ్వింపు లేకుండానే కాల్పులెందుకు?   
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఈ నెల 9నుంచి భారత్, పాక్ సరిహద్దు భద్రతా దళాలకు చెందిన డైరెక్టర్ జనరల్స్ స్థాయి చర్చల్లో మన దేశం స్నైపర్ దాడులు సహా జమ్మూ, కాశ్మీర్‌లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు, చొరబాట్లు, కచ్ ఆఫ్ రాన్ ప్రాంతంలో చొరబాట్లు లాంటి పలు ప్రధాన అంశాలను ప్రస్తావించనుంది. ఈ నెల 9నుంచి 13 దాకా సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్)తో ...

సరిహద్దులో కాల్పుల మోత   సాక్షి
9 నుంచి బీఎస్‌ఎఫ్, పాక్ రేంజర్ల సమావేశం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


పూంఛ్‌లో పాక్ దాడులు   
Andhrabhoomi
జమ్మూ, సెప్టెంబర్ 6: కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు పొడుస్తున్న పాకిస్తాన్ సైనిక బలగాలు జమ్మూ-కాశ్మీరులోని పూంఛ్ జిల్లాలో భారత సైనిక పోస్టులపై ఆదివారం మరోసారి దాడులకు తెగబడ్డాయి. పూంచ్ జిల్లాలోని భారత సైనిక స్థావరాలపై శనివారం పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో జవాను గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ...


ఇంకా మరిన్ని »   


FIlmiBeat Telugu
   
అమెరికా నుంచి వచ్చిన కుర్రాడు   
ప్రజాశక్తి
శ్రీకృష్ణ జ న్మాష్టమి సందర్భం గా సునీల్‌ హీరోగా నటిస్తున్న 'కృష్టాష్టమి' చిత్రం టీజర్‌ను చిత్రం బృందం విడుదల చేసింది. వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని హీరో సునీల్‌ తెలిపారు. నిక్కి గల్రాని ...

సునీల్‌ కొత్త చిత్రం 'కృష్ణాష్టమి' టీజర్ (వీడియో)   FIlmiBeat Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
1965 యుద్ధంలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది.. ఇది నిజం!   
వెబ్ దునియా
పాకిస్థాన్ భారత్‌పై ఎలాంటి యుద్ధానికి సిద్ధమని ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. 1965 యుద్ధం నాటి వివరాలను చరిత్రకారులు విశ్లేషించి చెప్తున్నారు. 1965 నాటి యుద్ధంలో భారత్‌పై పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిందని.. ఇది నిజమని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. వీటినన్నింటిని దాచేసి అబద్ధాలు చెప్తున్నారని చరిత్రకారులు స్పష్టం చేశారు.

ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
ఆపరేషన్ రీస్టోర్ లో 22 మంది సౌదీ అరబ్ కూటమి సైనికుల మృతి..   
Namasthe Telangana
దుబాయ్ : యెమెన్‌లో సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి జరుపుతున్న పోరులో 22 మంది సైనికులు చనిపోయారని యుఎఇ వార్తా సంస్థ డబ్ల్యూఎఎం ఎమిరేట్స్ న్యూస్ ఏజన్సీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి యెమెన్‌లోని హుతీ దళాలపై గతకొంత కాలంగ వైమానిక దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. మధ్య మారిబా ప్రాంతంలో సౌదీకి ...

22 మంది అరబ్ సైనికులు హతం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జీహాదీ గ్రూపులపై పోరాటం కోసం ఫ్రంట్.. శరణార్థులపై పుతిన్ అసహనం!   
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ వంటి జిహాదీ గ్రూపులపై పోరాటం కోసం ఓ అంతర్జాతీయ యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిరిమిర్ పుతిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. యూరప్ దేశాలైన మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాల్లో శరణార్థుల సమస్యపై అసహనం వ్యక్తం చేశారు. శరణార్థుల సమస్యను తొలగించాలంటే సొంత దేశంలో పరిస్థితిలు చక్కబడేందుకు ...

ఈయూ దేశాల విధానాలే నేటి శరణార్థుల సమస్యకు కారణం.. పుతిన్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


కాబోయే మహిళా టెర్రరిస్టు అరెస్టు   
సాక్షి
మాడ్రిడ్ : ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో చేరేందుకు స్పెయిన్ వచ్చిన ఓ యువతి (18)ని స్పెయిన్ పోలీసులు అరెస్టు చేశారు. గండియా పట్టణంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలపై ఆమెను అరెస్టు చేశారు. జీహాదీ భావనలను ప్రచారం చేయడం, ఉగ్రవాద చర్యలను సమర్థించడం, ఐఎస్ఐఎస్ చేస్తున్న హత్యలను ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
తాకింది టర్కీ తీరాన్ని కాదు..ప్రపంచ తీరాన్ని   
Namasthe Telangana
టర్కీ: బుధవారం నాడు టర్కీ తీరానికి కొట్టుకొచ్చిన సిరియా బాలుడి మృతదేహం ప్రపంచాన్నే కన్నీరు పెట్టించింది. అగ్ర రాజ్యాల అధ్యక్షులను కదిలించింది. ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలను కలవర పెట్టింది. అయ్యో బిడ్డా..అంటూ సగటు మనిషి బోరుమన్నాడు. ప్రపంచం తలవంచుకోవాల్సిన దుర్ఘటన అంటూ కొందరు రాజకీయవేత్తలు ఆవేదన వెళ్ళగక్కారు. సిరియాలోని ...

ఆకలి లేదు.. ఏడుపు లేదు.. ప్రాణాలూ!   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


శరణార్థుల సంక్షోభం   
ఆంధ్రజ్యోతి
టర్కీ తీరానికి కొట్టుకొచ్చిన ఆ మూడేళ్ళ పిల్లవాడి మృతదేహాన్ని చూసినప్పుడు కళ్ళు చెమర్చక మానవు. ఉజ్వలమైన భవిష్యత్తును చూడవలసిన ఆ పసివాడు దుర్మరణం పాలై ఇసుకలో బొక్కబోర్లాపడివున్న దృశ్యం ఆవేదన కలిగిస్తున్నది. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియా నుంచి సురక్షిత ప్రాంతాలకు వలస బాట పట్టిన కొందరు శరణార్థులు గత వారం టర్కీ తీరంలో ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言