పట్టాలు తప్పిన మంగుళూర్ ఎక్స్ప్రెస్ : 38మందికి గాయాలు
ప్రజాశక్తి
చెన్నై : చెన్నై ఎగ్మూర్-మంగుళూర్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ రైలు తిరుచ్చి డివిజన్లోని పూవనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 38మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 25మంది మహిళలు వున్నారు. ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రలు వుండే అవకాశం లేదని రాష్ట్ర పోలీసులు కొట్టిపారేశారు. ఈ ఘటనలో ఆరు రైలు ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
చెన్నై : చెన్నై ఎగ్మూర్-మంగుళూర్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ రైలు తిరుచ్చి డివిజన్లోని పూవనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 38మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 25మంది మహిళలు వున్నారు. ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రలు వుండే అవకాశం లేదని రాష్ట్ర పోలీసులు కొట్టిపారేశారు. ఈ ఘటనలో ఆరు రైలు ...
ఆంధ్రజ్యోతి
టెస్టులకు వాట్సన్ గుడ్బై
ఆంధ్రజ్యోతి
లండన్: ఆస్ర్టేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అతని రిటైర్మెంట్ నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) తన అధికారిక వెబ్సైట్లో ఆదివారం ప్రకటించింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే సందర్భంగా మోకాలి కింది భాగంలో వాట్సన్కు గాయమైనట్టు సీఏ తెలిపింది. దీంతో 34 ఏళ్ల వాట్సన్ తన ...
వాట్సన్ వీడ్కోలుసాక్షి
టెస్టు క్రికెట్కు వాట్సన్ గుడ్బైAndhrabhoomi
టెస్టులు ఇక చాలుNamasthe Telangana
ప్రజాశక్తి
thatsCricket Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
లండన్: ఆస్ర్టేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అతని రిటైర్మెంట్ నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) తన అధికారిక వెబ్సైట్లో ఆదివారం ప్రకటించింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే సందర్భంగా మోకాలి కింది భాగంలో వాట్సన్కు గాయమైనట్టు సీఏ తెలిపింది. దీంతో 34 ఏళ్ల వాట్సన్ తన ...
వాట్సన్ వీడ్కోలు
టెస్టు క్రికెట్కు వాట్సన్ గుడ్బై
టెస్టులు ఇక చాలు
వెబ్ దునియా
ఇంగ్లండ్తో రెండో వన్డే: కసితో ఆస్ట్రేలియా విజయం.. సిరీస్లో 2-0 ఆధిక్యం
వెబ్ దునియా
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఓడిపోవడంతో కసిమీదున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో మాత్రం మెరుగ్గా రాణిస్తుంది. ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే ఆస్ట్రేలియా గెలుపును నమోదు చేసుకుంది. తొలి వన్డేలో విజయం సాధించిన ఆస్ట్రేలియా రెండో వన్డేలోనూ ఆల్రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టింది. తద్వారా ఆసీస్ 64 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్ను ఓడించి.
రెండో వన్డేలోనూ ఆసీస్ గెలుపుసాక్షి
ఆస్ట్రేలియా బోణీఆంధ్రజ్యోతి
ఆస్ట్రేలియాను గెలిపించిన వేడ్Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఓడిపోవడంతో కసిమీదున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో మాత్రం మెరుగ్గా రాణిస్తుంది. ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే ఆస్ట్రేలియా గెలుపును నమోదు చేసుకుంది. తొలి వన్డేలో విజయం సాధించిన ఆస్ట్రేలియా రెండో వన్డేలోనూ ఆల్రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టింది. తద్వారా ఆసీస్ 64 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్ను ఓడించి.
రెండో వన్డేలోనూ ఆసీస్ గెలుపు
ఆస్ట్రేలియా బోణీ
ఆస్ట్రేలియాను గెలిపించిన వేడ్
వెబ్ దునియా
సానియా, బోపన్న జోడీల ముందంజ
సాక్షి
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ లో భారత టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా జోడీ, పురుషుల డబుల్స్ లో రోహన్ బోపన్న జంట ముందంజ వేశాయి. సానియా, బోపన్న జోడీలు తమ తమ విభాగాల్లో ప్రీక్వార్టర్స్ లో ప్రవేశించాయి. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా, మార్టినా హింగీస్ 6-1 6-1 స్కోరుతో టిమియా బస్కిజ్కీ (స్విట్జర్లాండ్), చియా జంగ్ చాంగ్ ...
డబుల్స్ ప్రీక్వార్టర్స్లో సానియా, బోపన్నNamasthe Telangana
రెండో రౌండ్లో పేస్, సానియా జోడీలుఆంధ్రజ్యోతి
యూఎస్ ఓపెన్: మిక్స్డ్ డబుల్స్ నుంచి సానియా జోడీ అవుట్వెబ్ దునియా
ప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ లో భారత టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా జోడీ, పురుషుల డబుల్స్ లో రోహన్ బోపన్న జంట ముందంజ వేశాయి. సానియా, బోపన్న జోడీలు తమ తమ విభాగాల్లో ప్రీక్వార్టర్స్ లో ప్రవేశించాయి. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా, మార్టినా హింగీస్ 6-1 6-1 స్కోరుతో టిమియా బస్కిజ్కీ (స్విట్జర్లాండ్), చియా జంగ్ చాంగ్ ...
డబుల్స్ ప్రీక్వార్టర్స్లో సానియా, బోపన్న
రెండో రౌండ్లో పేస్, సానియా జోడీలు
యూఎస్ ఓపెన్: మిక్స్డ్ డబుల్స్ నుంచి సానియా జోడీ అవుట్
సాక్షి
ఫైనల్లో వికాస్ కృష్ణన్
ప్రజాశక్తి
బ్యాంకాక్ : ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్లో భారత్కు చెందిన వికాస్ కృష్ణన్ ఫైనల్కు చేరుకున్నాడు. శుక్రవారం నాడు 75 కేజీల విభా గం సెమీఫైనల్లో ఇరాక్ బాక్సర్ వహీద్ అబ్దులారి ధపై 3-0తో వికాస్ విజయం సాధించాడు. శని వారం జరిగే ఫైనల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ బెక్తెమిర్ మెలికుజివాతో వికాస్ ఢకొీంటాడు. కాగా, శుక్రవా రం సెమీస్ ఫైనల్లో సతీష్ ...
ఫైనల్లో వికాస్ఆంధ్రజ్యోతి
ఆసియా బాక్సింగ్ ఫైనల్లో వికాస్Namasthe Telangana
వికాస్కు రజతంసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
బ్యాంకాక్ : ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్లో భారత్కు చెందిన వికాస్ కృష్ణన్ ఫైనల్కు చేరుకున్నాడు. శుక్రవారం నాడు 75 కేజీల విభా గం సెమీఫైనల్లో ఇరాక్ బాక్సర్ వహీద్ అబ్దులారి ధపై 3-0తో వికాస్ విజయం సాధించాడు. శని వారం జరిగే ఫైనల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ బెక్తెమిర్ మెలికుజివాతో వికాస్ ఢకొీంటాడు. కాగా, శుక్రవా రం సెమీస్ ఫైనల్లో సతీష్ ...
ఫైనల్లో వికాస్
ఆసియా బాక్సింగ్ ఫైనల్లో వికాస్
వికాస్కు రజతం
Oneindia Telugu
రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి మృతి
ఆంధ్రజ్యోతి
చేవెళ్ల/పూడూరు: రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం ఒక విద్యార్థి మరణించాడు. నవీన్గౌడ్ (14) అనే విద్యార్థి ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం నన్ ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో..ఓ టాబ్లెట్ ఇచ్చారు. నొప్పి ఎక్కువయినా.. చైర్మన్ కేశవరెడ్డి అనుమతి లేనిదే డాక్టరుకు ఫోన్ చేయమని ...
రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి మృతిAndhrabhoomi
అనుమానాస్పద స్థితిలో విద్యార్ధి మృతి: యాజమాన్యమే కారణమంటూ ఆందోళన ...Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
చేవెళ్ల/పూడూరు: రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం ఒక విద్యార్థి మరణించాడు. నవీన్గౌడ్ (14) అనే విద్యార్థి ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం నన్ ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో..ఓ టాబ్లెట్ ఇచ్చారు. నొప్పి ఎక్కువయినా.. చైర్మన్ కేశవరెడ్డి అనుమతి లేనిదే డాక్టరుకు ఫోన్ చేయమని ...
రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి మృతి
అనుమానాస్పద స్థితిలో విద్యార్ధి మృతి: యాజమాన్యమే కారణమంటూ ఆందోళన ...
వెబ్ దునియా
భారత్తో సిరీస్ ఓటమి: శ్రీలంక కోచ్ పదవికి ఆట్టపట్టు రాజీనామా
వెబ్ దునియా
భారత్తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్తో పాటు స్వదేశంలో రెండు వరుస సిరీస్ కోల్పోయిన శ్రీలంక క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. శ్రీలంక క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్గా ఉన్న మాజీ క్రికెటర్ మర్వన్ ఆటపట్టు తన పదవికి గురువారం రాజీనామా చేశాడు. టీమిండియాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను శ్రీలంక 1-2తేడాతో కోల్పోయింది. అంతకుముందు ...
భారత్తో ఓటమి: కోచ్ పదవికి ఆటపట్టు రాజీనామాthatsCricket Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్తో పాటు స్వదేశంలో రెండు వరుస సిరీస్ కోల్పోయిన శ్రీలంక క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. శ్రీలంక క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్గా ఉన్న మాజీ క్రికెటర్ మర్వన్ ఆటపట్టు తన పదవికి గురువారం రాజీనామా చేశాడు. టీమిండియాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను శ్రీలంక 1-2తేడాతో కోల్పోయింది. అంతకుముందు ...
భారత్తో ఓటమి: కోచ్ పదవికి ఆటపట్టు రాజీనామా
ఆసియా జూనియర్ హాకీలో దూసుకుపోతున్న భారత్
సాక్షి
చైనా : జూనియర్ ఉమెన్స్ ఆసియా కప్ హాకీలో భారత్ మరో విజయం సాధించింది. శనివారం కొరియాను భారీ స్కోర్ తో మట్టికరిపించిన మనమ్మాయిలు.. ఆదివారం సింగపూర్ తో జరిగిన మ్యాచ్ లోనూ సత్తా చాటారు. సింగపూర్ పై దూకుడుగా ఆడిన భారత్ 12-0 గోల్స్ తేడాతో భారీ విక్టరీ నమోదు చేసింది. ఈ టోర్నీలో తొలి మూడు స్ధానాల్లో నిలిచిన టీమ్ లు చిలీలో జరిగే ప్రపంచ ...
భారత్ కొరియా మధ్య జూనియర్ హాకీ ఆసియా కప్ నేడే?ఆంధ్రజ్యోతి
ఆసియా కప్పై కన్నేసిన మహిళా హాకీ జట్టుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
చైనా : జూనియర్ ఉమెన్స్ ఆసియా కప్ హాకీలో భారత్ మరో విజయం సాధించింది. శనివారం కొరియాను భారీ స్కోర్ తో మట్టికరిపించిన మనమ్మాయిలు.. ఆదివారం సింగపూర్ తో జరిగిన మ్యాచ్ లోనూ సత్తా చాటారు. సింగపూర్ పై దూకుడుగా ఆడిన భారత్ 12-0 గోల్స్ తేడాతో భారీ విక్టరీ నమోదు చేసింది. ఈ టోర్నీలో తొలి మూడు స్ధానాల్లో నిలిచిన టీమ్ లు చిలీలో జరిగే ప్రపంచ ...
భారత్ కొరియా మధ్య జూనియర్ హాకీ ఆసియా కప్ నేడే?
ఆసియా కప్పై కన్నేసిన మహిళా హాకీ జట్టు
సాక్షి
ఆ మాటకే కట్టుబడి ఉన్నా: సచిన్
సాక్షి
ముంబై: గతంలో తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. తన జీవితంలో మద్యం, పొగాకు ఉత్పత్తుల కోసం ఎప్పుడూ ప్రచారం చేయలేదని, చేయబోనని సచిన్ టెండూల్కర్ మరోసారి చెప్పారు. 'మా నాన్న నా కెరీర్ ఆరంభంలోనే నాకు ఈ విషయం స్పష్టంగా చెప్పారు. ఎప్పటికీ మద్యం, పొగాకు ఉత్పత్తుల కోసం ప్రచారం ...
నాన్న చెప్పారు.. దూరం దూరం: సచిన్ టెండుల్కర్Oneindia Telugu
తండ్రికి ఇచ్చిన మాట కోసం.. భారీ ఆఫర్లు వదులుకున్నా: సచిన్ టెండూల్కర్వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: గతంలో తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. తన జీవితంలో మద్యం, పొగాకు ఉత్పత్తుల కోసం ఎప్పుడూ ప్రచారం చేయలేదని, చేయబోనని సచిన్ టెండూల్కర్ మరోసారి చెప్పారు. 'మా నాన్న నా కెరీర్ ఆరంభంలోనే నాకు ఈ విషయం స్పష్టంగా చెప్పారు. ఎప్పటికీ మద్యం, పొగాకు ఉత్పత్తుల కోసం ప్రచారం ...
నాన్న చెప్పారు.. దూరం దూరం: సచిన్ టెండుల్కర్
తండ్రికి ఇచ్చిన మాట కోసం.. భారీ ఆఫర్లు వదులుకున్నా: సచిన్ టెండూల్కర్
వెబ్ దునియా
విశాఖలో 2017 ఆసియా అథ్లెటిక్ పోటీలు.. కొత్త క్రీడా పాలసీ: బాబు ప్రకటన
వెబ్ దునియా
2017 ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలకు విశాఖ ఆతిథ్యమివ్వనుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న 13వ జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ మీట్ను ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలో ఎప్పటికైనా ఒలింపిక్స్ నిర్వహించడమనే ది తన కల అన్నారు. ఆ క్రీడల నిర్వహణకు తగ్గట్టు కొత్త రాజధాని ...
తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)Oneindia Telugu
విశాఖలో 2017 ఆసియా అథ్లెటిక్స్!ఆంధ్రజ్యోతి
త్వరలో నూతన క్రీడా విధానంAndhrabhoomi
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
2017 ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలకు విశాఖ ఆతిథ్యమివ్వనుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న 13వ జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ మీట్ను ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలో ఎప్పటికైనా ఒలింపిక్స్ నిర్వహించడమనే ది తన కల అన్నారు. ఆ క్రీడల నిర్వహణకు తగ్గట్టు కొత్త రాజధాని ...
తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)
విశాఖలో 2017 ఆసియా అథ్లెటిక్స్!
త్వరలో నూతన క్రీడా విధానం
沒有留言:
張貼留言