సాక్షి
కాపురానికి రాలేదని భర్త యాసిడ్ దాడి: చికిత్స పొందుతూ చెన్నైలో మహిళ మృతి
Oneindia Telugu
చిత్తూరు: జిల్లాలోని తిరుపతిలో యాసిడ్ దాడికి గురైన వివాహిత జరీనా బేగం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. జులై 15న జారీనా బేగంపై ఆమె మాజీ భర్త అమ్లదాడికి పాల్పడ్డాడు. గత 45 రోజులుగా చికిత్స పొందుతున్న జరీనా బేగం శనివారం ఉదయం మృతిచెందారు. జరీనాబేగం పీలేరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా ...
కన్నుమూసిన చదువులమ్మసాక్షి
యాసిడ్దాడికి గురైన జరీనాబేగం మృతిఆంధ్రజ్యోతి
తిరుపతిలో మాజీ భర్త యాసిడ్ దాడి.. చెన్నైలో మహిళ మృతి...వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
చిత్తూరు: జిల్లాలోని తిరుపతిలో యాసిడ్ దాడికి గురైన వివాహిత జరీనా బేగం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. జులై 15న జారీనా బేగంపై ఆమె మాజీ భర్త అమ్లదాడికి పాల్పడ్డాడు. గత 45 రోజులుగా చికిత్స పొందుతున్న జరీనా బేగం శనివారం ఉదయం మృతిచెందారు. జరీనాబేగం పీలేరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా ...
కన్నుమూసిన చదువులమ్మ
యాసిడ్దాడికి గురైన జరీనాబేగం మృతి
తిరుపతిలో మాజీ భర్త యాసిడ్ దాడి.. చెన్నైలో మహిళ మృతి...
సాక్షి
పారిశ్రామికవేత్తలే బ్రాండ్ అంబాసిడర్లు
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 5: పారిశ్రామికవేత్తలే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించి, రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి కృషి చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావువిజ్ఞప్తి చేశారు. పశ్చిమ దేశాల కన్నా వేగంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్టు మంత్రి జూపల్లి, పరిశ్రమల శాఖ కమీషనర్ మాణిక రాజ్ తెలిపారు. శనివారం ...
బంగారు తెలంగాణలో భాగస్వాములు కండిసాక్షి
తెలంగాణలో మరో 16 కొత్త పరిశ్రమల ఏర్పాటు: జూపల్లివెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 5: పారిశ్రామికవేత్తలే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించి, రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి కృషి చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావువిజ్ఞప్తి చేశారు. పశ్చిమ దేశాల కన్నా వేగంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్టు మంత్రి జూపల్లి, పరిశ్రమల శాఖ కమీషనర్ మాణిక రాజ్ తెలిపారు. శనివారం ...
బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి
తెలంగాణలో మరో 16 కొత్త పరిశ్రమల ఏర్పాటు: జూపల్లి
Oneindia Telugu
"ఆరు విమానాల్లో బాంబులు పెట్టాం జాగ్రత్త"
Oneindia Telugu
న్యూఢిల్లీ/ బెంగళూరు: విమానాల్లో బాంబులు పెట్టామని వరుసగా వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ అధికారులకు తల నొప్పిగామారింది. వరుసగా బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. ప్రయాణికులు సైతం హడలిపోతున్నారు. విమానాలలో బాంబులు పెట్టామంటు ఢిల్లీ, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రాయాలకు శనివారం వేకువ జామున బెదిరింపు ...
ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు!సాక్షి
బెంగళూరు విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు..వెబ్ దునియా
ఢిల్లీ ఎయిర్పోర్టులో బాంబు కలకలంAndhrabhoomi
ప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ/ బెంగళూరు: విమానాల్లో బాంబులు పెట్టామని వరుసగా వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ అధికారులకు తల నొప్పిగామారింది. వరుసగా బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. ప్రయాణికులు సైతం హడలిపోతున్నారు. విమానాలలో బాంబులు పెట్టామంటు ఢిల్లీ, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రాయాలకు శనివారం వేకువ జామున బెదిరింపు ...
ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు!
బెంగళూరు విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు..
ఢిల్లీ ఎయిర్పోర్టులో బాంబు కలకలం
సాక్షి
'వన్ పెన్షన్' వచ్చేసింది
సాక్షి
... ▻ ఐదేళ్లకోసారి పెన్షన్ మొత్తం సవరణ.. వీఆర్ఎస్ తీసుకున్నవారికి వర్తింపు లేనట్లే ▻ 2013 ఆధారంగా గరిష్ట, కనిష్ట పెన్షన్ మొత్తాల సగటు కనీస పెన్షన్గా నిర్ధారణ ▻ ఏటా రూ.10వేల కోట్ల వరకూ భారం.. 2014 జూలై నుంచే వర్తింపు.. రూ.12వేల కోట్ల వరకు బకాయిలు.. ఆర్నెల్లకోసారి నాలుగు వాయిదాల్లో బకాయిల చెల్లింపు ▻ పథకం అమలుపై ఏక సభ్య న్యాయ కమిటీ.
కేంద్రం ఓఆర్ఓఫీని వ్యతిరేకించిన మాజీ సైనికులు.. దీక్ష కోనసాగింపుTeluguwishesh
ఒకే హోదా-ఒకే పెన్షన్ విధానానికి కేంద్రం ఒకే!తెలుగువన్
'ఓఆర్ఓపీ అమలు సాహసోపేత నిర్ణయం'Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
... ▻ ఐదేళ్లకోసారి పెన్షన్ మొత్తం సవరణ.. వీఆర్ఎస్ తీసుకున్నవారికి వర్తింపు లేనట్లే ▻ 2013 ఆధారంగా గరిష్ట, కనిష్ట పెన్షన్ మొత్తాల సగటు కనీస పెన్షన్గా నిర్ధారణ ▻ ఏటా రూ.10వేల కోట్ల వరకూ భారం.. 2014 జూలై నుంచే వర్తింపు.. రూ.12వేల కోట్ల వరకు బకాయిలు.. ఆర్నెల్లకోసారి నాలుగు వాయిదాల్లో బకాయిల చెల్లింపు ▻ పథకం అమలుపై ఏక సభ్య న్యాయ కమిటీ.
కేంద్రం ఓఆర్ఓఫీని వ్యతిరేకించిన మాజీ సైనికులు.. దీక్ష కోనసాగింపు
ఒకే హోదా-ఒకే పెన్షన్ విధానానికి కేంద్రం ఒకే!
'ఓఆర్ఓపీ అమలు సాహసోపేత నిర్ణయం'
సాక్షి
గువ్వలపై గవర్నర్ కు ఫిర్యాదు
సాక్షి
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ పార్టీ.. గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసింది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై బాలరాజు చేయి చేసుకున్నాడని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి తదితర నాయకుల బృందం ...
బాలరాజుపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలుఆంధ్రజ్యోతి
టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు.. కేసీఆర్ సారీ చెప్పాలివెబ్ దునియా
జడ్పీ సమావేశం రసాభాస: కొట్టుకున్న కాంగ్రెస్, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, రేపు బంద్Oneindia Telugu
తెలుగువన్
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 24 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ పార్టీ.. గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసింది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై బాలరాజు చేయి చేసుకున్నాడని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి తదితర నాయకుల బృందం ...
బాలరాజుపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు.. కేసీఆర్ సారీ చెప్పాలి
జడ్పీ సమావేశం రసాభాస: కొట్టుకున్న కాంగ్రెస్, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, రేపు బంద్
Oneindia Telugu
గయ బుద్ధుని సన్నిధిలో ధ్యానం చేసిన మోడీ
Oneindia Telugu
గయ: కృష్ణాష్టమి పర్వదినం రోజున భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీహార్ లోని బుద్ధ గయలో ప్రసిద్ధి చెందిన మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సందర్బంలో నరేంద్ర మోడీ బుద్ధుని సన్నిధిలో కొద్ది సేపు ధ్యానం చేశారు. శనివారం గయ విమానాశ్రయంలో అంతర్జాతీయ బౌద్ధుల సంఘం కార్యదర్శి లామా లోబో జాంగ్, మహా బోధి ఆలయం వద్ద ...
మహాబోధి ఆలయంలో మోదీ ప్రత్యేక ప్రార్థనలుసాక్షి
మహాబోధి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
గయ: కృష్ణాష్టమి పర్వదినం రోజున భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీహార్ లోని బుద్ధ గయలో ప్రసిద్ధి చెందిన మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సందర్బంలో నరేంద్ర మోడీ బుద్ధుని సన్నిధిలో కొద్ది సేపు ధ్యానం చేశారు. శనివారం గయ విమానాశ్రయంలో అంతర్జాతీయ బౌద్ధుల సంఘం కార్యదర్శి లామా లోబో జాంగ్, మహా బోధి ఆలయం వద్ద ...
మహాబోధి ఆలయంలో మోదీ ప్రత్యేక ప్రార్థనలు
మహాబోధి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
Andhrabhoomi
బస్సులో మంటలు
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 3: సికింద్రాబాద్లోని ప్యాట్నీ చౌరస్తాలో గురువారం ఆర్టీసీ మెట్రో డీలక్స్లో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైంది. డ్రైవర్ చాచచక్యం వల్ల బస్సులోని 26మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకుని ఊపిరిపీల్చుకున్నారు. మహంకాళి పోలీసుల కథనం ప్రకారం జీడిమెట్ల ఆర్టీసి డిపోకు చెందిన 20బి రూట్కు చెందిన ఏపి 11 ...
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 3: సికింద్రాబాద్లోని ప్యాట్నీ చౌరస్తాలో గురువారం ఆర్టీసీ మెట్రో డీలక్స్లో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైంది. డ్రైవర్ చాచచక్యం వల్ల బస్సులోని 26మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకుని ఊపిరిపీల్చుకున్నారు. మహంకాళి పోలీసుల కథనం ప్రకారం జీడిమెట్ల ఆర్టీసి డిపోకు చెందిన 20బి రూట్కు చెందిన ఏపి 11 ...
సాక్షి
2018 నాటికి మెట్రో తొలిదశ
సాక్షి
హైదరాబాద్: 2018 ఆగస్టు నాటికి విజయవాడ, డిసెంబర్ నాటికి విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ను కోరారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో శ్రీధరన్ భేటీ అయ్యారు. మెట్రో రైలు నిర్మాణానికి నిధుల సమస్య లేదని, జైకా ...
కేంద్రం నో.. చంద్రబాబు ఎస్తెలుగువన్
మూడేళ్లలో మెట్రోఆంధ్రజ్యోతి
ఓటుకు నోటుపై గొడవ, సభకు చంద్రబాబు దూరం: శ్రీధరన్తో మెట్రోపై భేటీOneindia Telugu
ప్రజాశక్తి
News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: 2018 ఆగస్టు నాటికి విజయవాడ, డిసెంబర్ నాటికి విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ను కోరారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో శ్రీధరన్ భేటీ అయ్యారు. మెట్రో రైలు నిర్మాణానికి నిధుల సమస్య లేదని, జైకా ...
కేంద్రం నో.. చంద్రబాబు ఎస్
మూడేళ్లలో మెట్రో
ఓటుకు నోటుపై గొడవ, సభకు చంద్రబాబు దూరం: శ్రీధరన్తో మెట్రోపై భేటీ
ఆంధ్రజ్యోతి
వచ్చే సంవత్సరం.. గణేశ్ నిమజ్జనానికి సాగర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయండి
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనానికి వచ్చే సంవత్సరం నుంచి హుస్సేన్ సాగర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. వినాయక విగ్రహాల నిమజ్జనానికి బెంగళూరులో అనుసరిస్తున్న విధానం మాదిరి సాగర్ విషయంలోనూ తగు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ...
కాలుష్యానికి గణేష్ నిమజ్జనం కారణం కాదుAndhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనానికి వచ్చే సంవత్సరం నుంచి హుస్సేన్ సాగర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. వినాయక విగ్రహాల నిమజ్జనానికి బెంగళూరులో అనుసరిస్తున్న విధానం మాదిరి సాగర్ విషయంలోనూ తగు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ...
కాలుష్యానికి గణేష్ నిమజ్జనం కారణం కాదు
సాక్షి
నాగార్జున వర్సిటీలో మరో ప్రేమ వేధింపు
ఆంధ్రజ్యోతి
గుంటూరు, సెప్టెంబర్ 4 : ఆచార్య నాగార్జున వర్సిటీలో విద్యార్థినులకు ప్రేమ వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. పీజీ విద్యార్థినిని అనుసరించి కామెంట్ చేసిన ఘటనపై గురువారం బాలయ్య అనే పీజీవిద్యార్థిని పెదకాకాని పోలీసులు అరెస్టు చేసిన 24గంటల్లోపే మరో ఘటన చోటుచేసుకుం ది. వర్సిటీలో ఎంబీఏ రెండు సంవత్సరం విద్యార్థిని నేలవల్లి సోనీని ...
నువ్వు బాగున్నావ్...! నీ డ్రెస్ బాగుంది...!! గుంటూరులో ర్యాగింగ్వెబ్ దునియా
'నాగార్జున'లో కొనసాగుతున్న వేధింపులుప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు, సెప్టెంబర్ 4 : ఆచార్య నాగార్జున వర్సిటీలో విద్యార్థినులకు ప్రేమ వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. పీజీ విద్యార్థినిని అనుసరించి కామెంట్ చేసిన ఘటనపై గురువారం బాలయ్య అనే పీజీవిద్యార్థిని పెదకాకాని పోలీసులు అరెస్టు చేసిన 24గంటల్లోపే మరో ఘటన చోటుచేసుకుం ది. వర్సిటీలో ఎంబీఏ రెండు సంవత్సరం విద్యార్థిని నేలవల్లి సోనీని ...
నువ్వు బాగున్నావ్...! నీ డ్రెస్ బాగుంది...!! గుంటూరులో ర్యాగింగ్
'నాగార్జున'లో కొనసాగుతున్న వేధింపులు
沒有留言:
張貼留言