Oneindia Telugu
గయ బుద్ధుని సన్నిధిలో ధ్యానం చేసిన మోడీ
Oneindia Telugu
గయ: కృష్ణాష్టమి పర్వదినం రోజున భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీహార్ లోని బుద్ధ గయలో ప్రసిద్ధి చెందిన మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సందర్బంలో నరేంద్ర మోడీ బుద్ధుని సన్నిధిలో కొద్ది సేపు ధ్యానం చేశారు. శనివారం గయ విమానాశ్రయంలో అంతర్జాతీయ బౌద్ధుల సంఘం కార్యదర్శి లామా లోబో జాంగ్, మహా బోధి ఆలయం వద్ద ...
మహాబోధి ఆలయంలో మోదీ ప్రత్యేక ప్రార్థనలుసాక్షి
మహాబోధి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
గయ: కృష్ణాష్టమి పర్వదినం రోజున భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీహార్ లోని బుద్ధ గయలో ప్రసిద్ధి చెందిన మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సందర్బంలో నరేంద్ర మోడీ బుద్ధుని సన్నిధిలో కొద్ది సేపు ధ్యానం చేశారు. శనివారం గయ విమానాశ్రయంలో అంతర్జాతీయ బౌద్ధుల సంఘం కార్యదర్శి లామా లోబో జాంగ్, మహా బోధి ఆలయం వద్ద ...
మహాబోధి ఆలయంలో మోదీ ప్రత్యేక ప్రార్థనలు
మహాబోధి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
సాక్షి
కాపురానికి రాలేదని భర్త యాసిడ్ దాడి: చికిత్స పొందుతూ చెన్నైలో మహిళ మృతి
Oneindia Telugu
చిత్తూరు: జిల్లాలోని తిరుపతిలో యాసిడ్ దాడికి గురైన వివాహిత జరీనా బేగం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. జులై 15న జారీనా బేగంపై ఆమె మాజీ భర్త అమ్లదాడికి పాల్పడ్డాడు. గత 45 రోజులుగా చికిత్స పొందుతున్న జరీనా బేగం శనివారం ఉదయం మృతిచెందారు. జరీనాబేగం పీలేరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా ...
కన్నుమూసిన చదువులమ్మసాక్షి
యాసిడ్దాడికి గురైన జరీనాబేగం మృతిఆంధ్రజ్యోతి
తిరుపతిలో మాజీ భర్త యాసిడ్ దాడి.. చెన్నైలో మహిళ మృతి...వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
చిత్తూరు: జిల్లాలోని తిరుపతిలో యాసిడ్ దాడికి గురైన వివాహిత జరీనా బేగం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. జులై 15న జారీనా బేగంపై ఆమె మాజీ భర్త అమ్లదాడికి పాల్పడ్డాడు. గత 45 రోజులుగా చికిత్స పొందుతున్న జరీనా బేగం శనివారం ఉదయం మృతిచెందారు. జరీనాబేగం పీలేరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా ...
కన్నుమూసిన చదువులమ్మ
యాసిడ్దాడికి గురైన జరీనాబేగం మృతి
తిరుపతిలో మాజీ భర్త యాసిడ్ దాడి.. చెన్నైలో మహిళ మృతి...
Oneindia Telugu
"ఆరు విమానాల్లో బాంబులు పెట్టాం జాగ్రత్త"
Oneindia Telugu
న్యూఢిల్లీ/ బెంగళూరు: విమానాల్లో బాంబులు పెట్టామని వరుసగా వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ అధికారులకు తల నొప్పిగామారింది. వరుసగా బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. ప్రయాణికులు సైతం హడలిపోతున్నారు. విమానాలలో బాంబులు పెట్టామంటు ఢిల్లీ, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రాయాలకు శనివారం వేకువ జామున బెదిరింపు ...
ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు!సాక్షి
బెంగళూరు విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు..వెబ్ దునియా
ఢిల్లీ ఎయిర్పోర్టులో బాంబు కలకలంAndhrabhoomi
ప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ/ బెంగళూరు: విమానాల్లో బాంబులు పెట్టామని వరుసగా వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ అధికారులకు తల నొప్పిగామారింది. వరుసగా బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. ప్రయాణికులు సైతం హడలిపోతున్నారు. విమానాలలో బాంబులు పెట్టామంటు ఢిల్లీ, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రాయాలకు శనివారం వేకువ జామున బెదిరింపు ...
ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు!
బెంగళూరు విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు..
ఢిల్లీ ఎయిర్పోర్టులో బాంబు కలకలం
సాక్షి
'వన్ పెన్షన్' వచ్చేసింది
సాక్షి
... ▻ ఐదేళ్లకోసారి పెన్షన్ మొత్తం సవరణ.. వీఆర్ఎస్ తీసుకున్నవారికి వర్తింపు లేనట్లే ▻ 2013 ఆధారంగా గరిష్ట, కనిష్ట పెన్షన్ మొత్తాల సగటు కనీస పెన్షన్గా నిర్ధారణ ▻ ఏటా రూ.10వేల కోట్ల వరకూ భారం.. 2014 జూలై నుంచే వర్తింపు.. రూ.12వేల కోట్ల వరకు బకాయిలు.. ఆర్నెల్లకోసారి నాలుగు వాయిదాల్లో బకాయిల చెల్లింపు ▻ పథకం అమలుపై ఏక సభ్య న్యాయ కమిటీ.
కేంద్రం ఓఆర్ఓఫీని వ్యతిరేకించిన మాజీ సైనికులు.. దీక్ష కోనసాగింపుTeluguwishesh
ఒకే హోదా-ఒకే పెన్షన్ విధానానికి కేంద్రం ఒకే!తెలుగువన్
'ఓఆర్ఓపీ అమలు సాహసోపేత నిర్ణయం'Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
... ▻ ఐదేళ్లకోసారి పెన్షన్ మొత్తం సవరణ.. వీఆర్ఎస్ తీసుకున్నవారికి వర్తింపు లేనట్లే ▻ 2013 ఆధారంగా గరిష్ట, కనిష్ట పెన్షన్ మొత్తాల సగటు కనీస పెన్షన్గా నిర్ధారణ ▻ ఏటా రూ.10వేల కోట్ల వరకూ భారం.. 2014 జూలై నుంచే వర్తింపు.. రూ.12వేల కోట్ల వరకు బకాయిలు.. ఆర్నెల్లకోసారి నాలుగు వాయిదాల్లో బకాయిల చెల్లింపు ▻ పథకం అమలుపై ఏక సభ్య న్యాయ కమిటీ.
కేంద్రం ఓఆర్ఓఫీని వ్యతిరేకించిన మాజీ సైనికులు.. దీక్ష కోనసాగింపు
ఒకే హోదా-ఒకే పెన్షన్ విధానానికి కేంద్రం ఒకే!
'ఓఆర్ఓపీ అమలు సాహసోపేత నిర్ణయం'
సాక్షి
ములాయం ఎందుకు బయటకొచ్చారు?
సాక్షి
పాట్నా: బీహార్ రాజకీయాలను ఓ మలుపు తిప్పుతానంటూ జనతా పరివారంను ఏకం చేయడంలో పాత్రధారిగానే కాకుండా సూత్రధారిగా కూడా వ్యవహరించిన సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ హఠాత్తుగా ఆ కూటమి నుంచి ఎందుకు బయటకొచ్చారు? తమకు కేవలం ఐదు సీట్లనే కేటాయించడం వల్ల తమ పార్టీ బీహార్ క్యాడర్ నిరాశా నిస్పృహలకు గురవుతోందని, ...
కుప్పకూలిన కూటమిAndhrabhoomi
పెద్దన్న ములాయంను ప్రాధేయపడుతున్న లాలూ, శరద్ యాదవ్ఆంధ్రజ్యోతి
ముగ్గురూ కలిసి కాంగ్రెస్ పార్టీకే హ్యాండిస్తారేమో?తెలుగువన్
వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
పాట్నా: బీహార్ రాజకీయాలను ఓ మలుపు తిప్పుతానంటూ జనతా పరివారంను ఏకం చేయడంలో పాత్రధారిగానే కాకుండా సూత్రధారిగా కూడా వ్యవహరించిన సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ హఠాత్తుగా ఆ కూటమి నుంచి ఎందుకు బయటకొచ్చారు? తమకు కేవలం ఐదు సీట్లనే కేటాయించడం వల్ల తమ పార్టీ బీహార్ క్యాడర్ నిరాశా నిస్పృహలకు గురవుతోందని, ...
కుప్పకూలిన కూటమి
పెద్దన్న ములాయంను ప్రాధేయపడుతున్న లాలూ, శరద్ యాదవ్
ముగ్గురూ కలిసి కాంగ్రెస్ పార్టీకే హ్యాండిస్తారేమో?
సాక్షి
పట్టాలు తప్పిన చెన్నై-మంగళూరు ఎక్స్ ప్రెస్
సాక్షి
చెన్నై : తమిళనాడులో చెన్నై- మంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి, అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటనలో 42 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. కడలూరు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను అధికారులు ...
పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మూర్ - మంగళూర్ ఎక్స్ప్రెస్Oneindia Telugu
తమిళనాడులో రైలు ప్రమాదం... 42 మందికి గాయాలువెబ్ దునియా
పట్టాలు తప్పిన మంగుళూర్ ఎక్స్ప్రెస్ : 38మందికి గాయాలుప్రజాశక్తి
తెలుగువన్
Teluguwishesh
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై : తమిళనాడులో చెన్నై- మంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి, అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటనలో 42 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. కడలూరు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను అధికారులు ...
పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మూర్ - మంగళూర్ ఎక్స్ప్రెస్
తమిళనాడులో రైలు ప్రమాదం... 42 మందికి గాయాలు
పట్టాలు తప్పిన మంగుళూర్ ఎక్స్ప్రెస్ : 38మందికి గాయాలు
వెబ్ దునియా
వీలర్ ఐలాండ్కు అబ్దుల్ కలాం పేరు.. ఒడిషా సీఎం వెల్లడి..
వెబ్ దునియా
భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఒడిషా ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఒడిషాలోని ప్రముఖ వీలర్ ఐలాండ్కు కలాం పేరును పెడుతున్నట్టు ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. భారత దేశ క్షిపణి ప్రయోగాలకు వేదికగా వీలర్ ఐలాండ్ను తీర్చిదిద్దడంలో కలాం ఎంతగానో కృషి ...
ఐలాండ్ కు కలాం పేరుతెలుగువన్
వీలర్ ఐలాండ్కు కలాం పేరుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఒడిషా ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఒడిషాలోని ప్రముఖ వీలర్ ఐలాండ్కు కలాం పేరును పెడుతున్నట్టు ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. భారత దేశ క్షిపణి ప్రయోగాలకు వేదికగా వీలర్ ఐలాండ్ను తీర్చిదిద్దడంలో కలాం ఎంతగానో కృషి ...
ఐలాండ్ కు కలాం పేరు
వీలర్ ఐలాండ్కు కలాం పేరు
సాక్షి
'ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదు'
సాక్షి
న్యూఢిల్లీ: వచ్చే వెయ్యి రోజుల్లో 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీయిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా ఢిల్లలోని మానెక్ షా ఆడిటోరియం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ...
అమ్మ జన్మనిస్తే.. గురువు జీవితాన్నిస్తారు: మోడీOneindia Telugu
తల్లి జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడు: రాధాకృష్ణన్ నాణెం విడుదలవెబ్ దునియా
తల్లి జన్మనిస్తుంది...గురువు జీవితాన్నిస్తాడు : మోదీఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: వచ్చే వెయ్యి రోజుల్లో 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీయిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా ఢిల్లలోని మానెక్ షా ఆడిటోరియం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ...
అమ్మ జన్మనిస్తే.. గురువు జీవితాన్నిస్తారు: మోడీ
తల్లి జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడు: రాధాకృష్ణన్ నాణెం విడుదల
తల్లి జన్మనిస్తుంది...గురువు జీవితాన్నిస్తాడు : మోదీ
వెబ్ దునియా
విదేశీ మహిళతో అసభ్యంగా: క్యాబ్ డ్రైవర్ అరెస్టు
Oneindia Telugu
జైపూర్: విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్ ను రాజస్థాన్ లోని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. కామంతో కళ్లు మూసుకుపోయి విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ చివరికి జైలు పాలైనాడు. ఫిన్ లాండ్ కు చెందిన యువతి ఉద్యోగరీత్య మూడు నెలలుగా జైపూర్ చేరుకుని నివాసం ఉంటున్నది. ఈమె గత గురువారం రాత్రి పనిమీద బయటకు ...
మహిళ పట్ల క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన... అరెస్ట్వెబ్ దునియా
లైంగిక వేధింపులకు పాల్పడిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్ప్రజాశక్తి
మహిళను వేధించిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
జైపూర్: విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్ ను రాజస్థాన్ లోని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. కామంతో కళ్లు మూసుకుపోయి విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ చివరికి జైలు పాలైనాడు. ఫిన్ లాండ్ కు చెందిన యువతి ఉద్యోగరీత్య మూడు నెలలుగా జైపూర్ చేరుకుని నివాసం ఉంటున్నది. ఈమె గత గురువారం రాత్రి పనిమీద బయటకు ...
మహిళ పట్ల క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన... అరెస్ట్
లైంగిక వేధింపులకు పాల్పడిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
మహిళను వేధించిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
Oneindia Telugu
'విడాకుల' పద్ధతి మార్చేది లేదు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ''మూడు సార్లు తలాక్'' చెప్పి విడాకులిచ్చే పద్ధతిలో మార్పుకు ఆస్కారం లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు గురువారం స్పష్టం చేసింది. అలా తలాక్ చెప్పినా, విడాకుల మంజూరుకు మూడు నెలల గడువుండాలన్న వాదనను బోర్డు తిరస్కరించింది. ఖురాన్, హదిత్ల ప్రకారం మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకునే విధానం శిక్షార్హమని, ...
'తలాక్ చెప్పే పద్ధతిలో మార్పులు ఉండవు'Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ''మూడు సార్లు తలాక్'' చెప్పి విడాకులిచ్చే పద్ధతిలో మార్పుకు ఆస్కారం లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు గురువారం స్పష్టం చేసింది. అలా తలాక్ చెప్పినా, విడాకుల మంజూరుకు మూడు నెలల గడువుండాలన్న వాదనను బోర్డు తిరస్కరించింది. ఖురాన్, హదిత్ల ప్రకారం మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకునే విధానం శిక్షార్హమని, ...
'తలాక్ చెప్పే పద్ధతిలో మార్పులు ఉండవు'
沒有留言:
張貼留言