2015年9月5日 星期六

2015-09-06 తెలుగు (India) ప్రపంచం


Telangana99
   
పడవ బోల్తా : 24కి పెరిగిన మృతులు   
సాక్షి
కౌలాలంపూర్ : మలేషియా పశ్చిమ తీరంలోని మలక్కా జలసంధి వద్ద గురువారం పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య శనివారానికి 24కి చేరింది. ఈ మేరకు మీడియా వెల్లడించింది. గల్లంతు అయన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించినట్లు తెలిపింది. తొమ్మిది బోటులు, రెండు ఎయిర్ క్రాఫ్టులు రంగంలోకి దిగి.. గాలింపు ...

మలేషియాలో పడవ ప్రమాదం 13మంది మృతి   Telangana99

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జీహాదీ గ్రూపులపై పోరాటం కోసం ఫ్రంట్.. శరణార్థులపై పుతిన్ అసహనం!   
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ వంటి జిహాదీ గ్రూపులపై పోరాటం కోసం ఓ అంతర్జాతీయ యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిరిమిర్ పుతిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. యూరప్ దేశాలైన మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాల్లో శరణార్థుల సమస్యపై అసహనం వ్యక్తం చేశారు. శరణార్థుల సమస్యను తొలగించాలంటే సొంత దేశంలో పరిస్థితిలు చక్కబడేందుకు ...

ఈయూ దేశాల విధానాలే నేటి శరణార్థుల సమస్యకు కారణం.. పుతిన్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాబోయే మహిళా టెర్రరిస్టు అరెస్టు   
సాక్షి
మాడ్రిడ్ : ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో చేరేందుకు స్పెయిన్ వచ్చిన ఓ యువతి (18)ని స్పెయిన్ పోలీసులు అరెస్టు చేశారు. గండియా పట్టణంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలపై ఆమెను అరెస్టు చేశారు. జీహాదీ భావనలను ప్రచారం చేయడం, ఉగ్రవాద చర్యలను సమర్థించడం, ఐఎస్ఐఎస్ చేస్తున్న హత్యలను ...

ఐఎస్‌లో చేరేందుకు బయల్దేరిన 11 మంది భారతీయులు: గల్ఫ్‌లో అరెస్ట్!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కల చెదిరింది: మిన్నంటిన సిరియా బాలుడి తండ్రి రోదన   
Oneindia Telugu
టర్కీ: సిరియా బాలుడి ఫొటో యావత్‌ ప్రపంచాన్నే కంటతడి పెట్టించింది. ఇప్పుడా తండ్రి చెబుతున్న కడుపు కోత హృదయ విదారకంగా ఉంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం వదలి వెళ్లిపోతుండగా కడలి తమ కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న తీరును గుండె బరువు చేసుకుని వివరించాడా తండ్రి. కట్టుకున్న భార్య, పసితనం వీడని చిన్నారి బిడ్డలు ఒక్కరొక్కరుగా ...

మానవత్వం ఓడిన వేళ...   సాక్షి
తాకింది టర్కీ తీరాన్ని కాదు..ప్రపంచ తీరాన్ని   Namasthe Telangana
అయ్యయ్యో....! చిన్న పిల్లాడు.. శవమై కొట్టుకొచ్చాడు....!!   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
చైనా ఆయుధ సంరంభం   
ఆంధ్రజ్యోతి
బీజింగ్‌, సెప్టెంబరు 3: విమాన వాహక నౌకలను సైతం విధ్వంసం చేసే 'కారియర్‌ కిలర్స్‌2'.. అత్యంత అధునాతనమైన ఆయుధాలు.. యుద్ధ ట్యాంకులు.. 200 ఫైటర్‌ జెట్లు.. కళ్లు చెదిరే సైనిక విన్యాసాలు..గురువారం అంగరంగ వైభోగంగా జరిగిన చైనా 'విక్టరీ డే పరేడ్‌' విశేషాలివి! 70 ఏళ్ల క్రితం రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌ మీద సాధించిన విజయానికి గుర్తుగానూ.. ప్రస్తుతం తన ...

చైనా ఆర్మీలో 3 లక్షల మంది కుదింపు   సాక్షి
చైనా సైన్యం.. దుమ్మురేపింది..   NTVPOST
జపాన్‌పై విజయానికి 70ఏళ్ళు   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


Telangana99
   
మాస్కో ఎయిర్ పోర్ట్ లో మంటలు   
Telangana99
రష్యా రాజధాని మాస్కోలోని డొమెదెడొవో అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాగేజ్ సెక్టార్ లో చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది 3 వేల మంది ప్రయాణికులను విమానాశ్రయం నుంచి బయటకు పంపారు. అగ్నిప్రమాదంతో 60 విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఇంకా మరిన్ని »   


ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో పాక్ కాల్పులు   
Andhrabhoomi
జమ్మూ కాశ్మీర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని ఐదు ఔట్‌పోస్టులపై పాక్ రేంజర్స్ కాల్పులుజరిపింది. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. Related Article. కోల్ స్కాంలో హెచ్‌సీ గుప్తాకు బెయిల్ మంజూరు · పట్టాలు తప్పిన మంగళూరు ఎక్స్‌ప్రెస్ బోగీలు · రాధాకృష్ణన్ నాణెం ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
ఆపరేషన్ రీస్టోర్ లో 22 మంది సౌదీ అరబ్ కూటమి సైనికుల మృతి..   
Namasthe Telangana
దుబాయ్ : యెమెన్‌లో సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి జరుపుతున్న పోరులో 22 మంది సైనికులు చనిపోయారని యుఎఇ వార్తా సంస్థ డబ్ల్యూఎఎం ఎమిరేట్స్ న్యూస్ ఏజన్సీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి యెమెన్‌లోని హుతీ దళాలపై గతకొంత కాలంగ వైమానిక దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. మధ్య మారిబా ప్రాంతంలో సౌదీకి ...

22 మంది అరబ్ సైనికులు హతం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆ పసివాడి ఫొటో.. రూ. 4.5 కోట్లు సేకరించింది   
సాక్షి
రోమ్: ఉగ్రవాద దాడులు, బోటు యజమానుల అత్యాశకు బలైన మూడేళ్ల చిన్నారి.. ఈ లోకాన్ని వీడిపోతూ ఎందరికో ఆశాదీపంలా మారాడు. మధ్యదరా సముద్రం నుంచి కొట్టుకొచ్చిన ఈ పసివాడి మృతదేహం ఫొటోను చూసి చలించిన ప్రపంచం.. శరణార్థులను ఆదుకునేందుకు కోట్లాది రూపాయలు విరాళాలు పంపింది. పాపం ఈ పసివాడు చనిపోతూ పరోక్షంగా ఎంతో మందికి ...

నాకిప్పుడింక ఏమీ వద్దు: సిరియా నుంచి గ్రీస్‌కు.. స్మగ్లర్లకు వేడుకోలు   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వైట్‌హౌస్‌ను వీడి సాల్మన్ చేపల వేటకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు!   
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు శ్వేతసౌథాన్ని వీడి చేపల వేటకు వెళ్లారు. అదీ కూడా ఓ చిన్న గ్రామంలో ఉన్న చెరువులో ప్రపంచ ఖ్యాతిగాంచిన సాల్మన్ చేపలను వేటాడేందుకు వెళ్ళారు. ఈ వివరాలను పరిశీలిస్తే... obama fishing. ఆర్కెటిక్‌ ధృవప్రాంతానికి దగ్గరగా ఉండే అమెరికన్‌ రాష్ట్రం అలాస్కా.. ఆ రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన కోసం ఒబామా వెళ్లారు. అలాస్కాలోని చిన్న ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言