సాక్షి
గువ్వలపై గవర్నర్ కు ఫిర్యాదు
సాక్షి
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ పార్టీ.. గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసింది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై బాలరాజు చేయి చేసుకున్నాడని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి తదితర నాయకుల బృందం ...
బాలరాజుపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలుఆంధ్రజ్యోతి
టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు.. కేసీఆర్ సారీ చెప్పాలివెబ్ దునియా
బాలరాజు పై గవర్నర్ కు ఫిర్యాదుతెలుగువన్
Oneindia Telugu
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 24 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ పార్టీ.. గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసింది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై బాలరాజు చేయి చేసుకున్నాడని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి తదితర నాయకుల బృందం ...
బాలరాజుపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు.. కేసీఆర్ సారీ చెప్పాలి
బాలరాజు పై గవర్నర్ కు ఫిర్యాదు
సాక్షి
పారిశ్రామికవేత్తలే బ్రాండ్ అంబాసిడర్లు
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 5: పారిశ్రామికవేత్తలే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించి, రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి కృషి చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావువిజ్ఞప్తి చేశారు. పశ్చిమ దేశాల కన్నా వేగంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్టు మంత్రి జూపల్లి, పరిశ్రమల శాఖ కమీషనర్ మాణిక రాజ్ తెలిపారు. శనివారం ...
బంగారు తెలంగాణలో భాగస్వాములు కండిసాక్షి
తెలంగాణలో మరో 16 కొత్త పరిశ్రమల ఏర్పాటు: జూపల్లివెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 5: పారిశ్రామికవేత్తలే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించి, రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి కృషి చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావువిజ్ఞప్తి చేశారు. పశ్చిమ దేశాల కన్నా వేగంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్టు మంత్రి జూపల్లి, పరిశ్రమల శాఖ కమీషనర్ మాణిక రాజ్ తెలిపారు. శనివారం ...
బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి
తెలంగాణలో మరో 16 కొత్త పరిశ్రమల ఏర్పాటు: జూపల్లి
తెలుగువన్
కేంద్రం నో.. చంద్రబాబు ఎస్
తెలుగువన్
విజవాడలో మెట్రో రైల్.. అసలు ఈ విషయంపై ఒక క్లారిటీ రావడం లేదు. విజయవాడకు మెట్రో రైల్ వస్తుందా?రాదా? అసలు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా అని ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే విజవాడలో మెట్రో రైల్ నిర్మించాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ఆయన ప్రతిపాదనను తిరస్కరించింది. విజయవాడకు మెట్రో రైలు అవసరం లేదని.
2018 నాటికి మెట్రో తొలిదశసాక్షి
మూడేళ్లలో మెట్రోఆంధ్రజ్యోతి
ఓటుకు నోటుపై గొడవ, సభకు చంద్రబాబు దూరం: శ్రీధరన్తో మెట్రోపై భేటీOneindia Telugu
ప్రజాశక్తి
News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 12 వార్తల కథనాలు »
తెలుగువన్
విజవాడలో మెట్రో రైల్.. అసలు ఈ విషయంపై ఒక క్లారిటీ రావడం లేదు. విజయవాడకు మెట్రో రైల్ వస్తుందా?రాదా? అసలు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా అని ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే విజవాడలో మెట్రో రైల్ నిర్మించాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ఆయన ప్రతిపాదనను తిరస్కరించింది. విజయవాడకు మెట్రో రైలు అవసరం లేదని.
2018 నాటికి మెట్రో తొలిదశ
మూడేళ్లలో మెట్రో
ఓటుకు నోటుపై గొడవ, సభకు చంద్రబాబు దూరం: శ్రీధరన్తో మెట్రోపై భేటీ
వెబ్ దునియా
పట్టిసీమ ప్రత్యామ్నాయంగా భావిస్తే.. పోలవరం ఎందుకు?: రఘువీరా రెడ్డి
వెబ్ దునియా
ఒకవేళ పోలవరంకు పట్టిసీమ ప్రాజెక్టును ప్రత్యామ్నాయంగా భావిస్తే.. పోలవరం నిర్మాణం ఎందుకని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. పట్టిసీమ నుంచి నీటి సరఫరా మొదలవుతుందని సీఎం చంద్రబాబు చెప్పడంపై రఘువీరారెడ్డి ఫైర్ అయ్యారు. నెల రోజుల్లోపల రాయలసీమకు నీళ్లు రాకపోతే... టీడీపీ నాయకులు తలలు ఎక్కడ పెట్టుకుంటారని ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఒకవేళ పోలవరంకు పట్టిసీమ ప్రాజెక్టును ప్రత్యామ్నాయంగా భావిస్తే.. పోలవరం నిర్మాణం ఎందుకని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. పట్టిసీమ నుంచి నీటి సరఫరా మొదలవుతుందని సీఎం చంద్రబాబు చెప్పడంపై రఘువీరారెడ్డి ఫైర్ అయ్యారు. నెల రోజుల్లోపల రాయలసీమకు నీళ్లు రాకపోతే... టీడీపీ నాయకులు తలలు ఎక్కడ పెట్టుకుంటారని ...
సాక్షి
కిషన్రెడ్డి పాదయాత్రకు బ్రేక్
Andhrabhoomi
మంగపేట, సెప్టెంబర్ 3: కంతనపల్లి ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు, తెలంగాణాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్లను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, శాసనసభ సభ్యులు జి.కిషన్రెడ్డి గురువారం వరంగల్ జిల్లా కంతనపల్లి నుండి దేవాదుల వరకు చేపట్టిన పాదయాత్ర అర్ధాంతరంగా నిలిచిపోయింది. కంతనపల్లి నుండి సుమారు ఆరు ...
కిషన్ రెడ్డి పాదయాత్ర కేవలం ఓట్ల కోసమే: ఎంపీ వినోద్వెబ్ దునియా
అన్ని 14 వార్తల కథనాలు »
Andhrabhoomi
మంగపేట, సెప్టెంబర్ 3: కంతనపల్లి ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు, తెలంగాణాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్లను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, శాసనసభ సభ్యులు జి.కిషన్రెడ్డి గురువారం వరంగల్ జిల్లా కంతనపల్లి నుండి దేవాదుల వరకు చేపట్టిన పాదయాత్ర అర్ధాంతరంగా నిలిచిపోయింది. కంతనపల్లి నుండి సుమారు ఆరు ...
కిషన్ రెడ్డి పాదయాత్ర కేవలం ఓట్ల కోసమే: ఎంపీ వినోద్
ఆంధ్రజ్యోతి
రాజకీయాల్లో పవన్ ఎక్స్ట్రా ప్లేయర్
ఆంధ్రజ్యోతి
''ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో మాట్లాడాలంటే టీడీపీ, వైసీపీ నాయకులకు పంచెలు తడుస్తున్నాయి. రాజకీయాల్లో సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎక్స్ట్రా ప్లేయర్ మాత్రమే. ఆయనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కరువు, వివక్షతో రాయలసీమ అన్ని విధాలా నష్టపోయినందున సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. అలాగే సీమలో ప్రభుత్వం తక్షణం ...
పవన్ కల్యాణ్ ఎక్స్ట్రా ప్లేయర్Namasthe Telangana
పవన్ కళ్యాణ్ ఓ ఎక్స్ట్రా ప్లేయర్, 'హోదా' అంటే పంచలు తడుస్తున్నాయి: నారాయణOneindia Telugu
పవన్ కల్యాణ్ ఎక్స్ ట్రా ప్లేయర్సాక్షి
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
''ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో మాట్లాడాలంటే టీడీపీ, వైసీపీ నాయకులకు పంచెలు తడుస్తున్నాయి. రాజకీయాల్లో సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎక్స్ట్రా ప్లేయర్ మాత్రమే. ఆయనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కరువు, వివక్షతో రాయలసీమ అన్ని విధాలా నష్టపోయినందున సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. అలాగే సీమలో ప్రభుత్వం తక్షణం ...
పవన్ కల్యాణ్ ఎక్స్ట్రా ప్లేయర్
పవన్ కళ్యాణ్ ఓ ఎక్స్ట్రా ప్లేయర్, 'హోదా' అంటే పంచలు తడుస్తున్నాయి: నారాయణ
పవన్ కల్యాణ్ ఎక్స్ ట్రా ప్లేయర్
Telugu Times (పత్రికా ప్రకటన)
నిజాయితీ సిగ్గుతో తలదించుకుంటుంది : కాల్వ
Telugu Times (పత్రికా ప్రకటన)
నేర చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి జగన్ అని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్లు విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ భారత శిక్షాస్మృతిలోని అన్ని సెక్షన్లను పెట్టినా తరగని నేరాలను జగన్ చేశారని అన్నారు. నేరాలే వృత్తిగా సాగుతున్న కుటుంబం నుంచి వచ్చిన జగన్ చంద్రబాబును రౌడీ ముఖ్యమంత్రి అంటుంటే నిజాయితీ సిగ్గుతో ...
ఇంకా మరిన్ని »
Telugu Times (పత్రికా ప్రకటన)
నేర చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి జగన్ అని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్లు విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ భారత శిక్షాస్మృతిలోని అన్ని సెక్షన్లను పెట్టినా తరగని నేరాలను జగన్ చేశారని అన్నారు. నేరాలే వృత్తిగా సాగుతున్న కుటుంబం నుంచి వచ్చిన జగన్ చంద్రబాబును రౌడీ ముఖ్యమంత్రి అంటుంటే నిజాయితీ సిగ్గుతో ...
Andhrabhoomi
బస్సులో మంటలు
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 3: సికింద్రాబాద్లోని ప్యాట్నీ చౌరస్తాలో గురువారం ఆర్టీసీ మెట్రో డీలక్స్లో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైంది. డ్రైవర్ చాచచక్యం వల్ల బస్సులోని 26మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకుని ఊపిరిపీల్చుకున్నారు. మహంకాళి పోలీసుల కథనం ప్రకారం జీడిమెట్ల ఆర్టీసి డిపోకు చెందిన 20బి రూట్కు చెందిన ఏపి 11 ...
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 3: సికింద్రాబాద్లోని ప్యాట్నీ చౌరస్తాలో గురువారం ఆర్టీసీ మెట్రో డీలక్స్లో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైంది. డ్రైవర్ చాచచక్యం వల్ల బస్సులోని 26మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకుని ఊపిరిపీల్చుకున్నారు. మహంకాళి పోలీసుల కథనం ప్రకారం జీడిమెట్ల ఆర్టీసి డిపోకు చెందిన 20బి రూట్కు చెందిన ఏపి 11 ...
ఆంధ్రజ్యోతి
కాలుష్యానికి గణేష్ నిమజ్జనం కారణం కాదు
Andhrabhoomi
హైదరాబాద్:వినాయకుని విగ్రహాలను నిమజ్జనం చేయడంవల్లే హుస్సేన్సాగర్లో కాలుష్యం పెరుగుతోందని కొందరు చేస్తున్న వాదన అర్థరహితమని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు ఖండించారు. పరిశ్రమలు వదిలే రసాయనాల వ్యర్థాలవల్లే హుస్సేన్సాగర్తోపాటు అనేక చెరువులు కాలుష్యంతో నిండిపోతున్నాయని వారు చెప్పారు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన ...
వచ్చే సంవత్సరం.. గణేశ్ నిమజ్జనానికి సాగర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయండిఆంధ్రజ్యోతి
ఈ ఏడాదీ సాగర్ లోనే నిమజ్జనాలుTelangana99
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్:వినాయకుని విగ్రహాలను నిమజ్జనం చేయడంవల్లే హుస్సేన్సాగర్లో కాలుష్యం పెరుగుతోందని కొందరు చేస్తున్న వాదన అర్థరహితమని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు ఖండించారు. పరిశ్రమలు వదిలే రసాయనాల వ్యర్థాలవల్లే హుస్సేన్సాగర్తోపాటు అనేక చెరువులు కాలుష్యంతో నిండిపోతున్నాయని వారు చెప్పారు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన ...
వచ్చే సంవత్సరం.. గణేశ్ నిమజ్జనానికి సాగర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయండి
ఈ ఏడాదీ సాగర్ లోనే నిమజ్జనాలు
Oneindia Telugu
కేవీపీపై చర్యలు తీసుకోండి : టీడీపీ
సాక్షి
హైదరాబాద్: అసెంబ్లీలో శుక్రవారం చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. దివంగత సీఎంవైఎస్ ఫొటో తొలగింపుపై ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పీకర్ను కించపరుస్తూ లేఖ రాశారని, సభా హక్కుల ఉల్లంఘన కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. సెప్టెంబర్ రెండున అసెంబ్లీ లాబీల్లో వైఎస్ ఫోటోలను అతికించిన వారిపై కూడా ...
వైయస్ ఫోటో రాజకీయం: కేవీపీపై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసుOneindia Telugu
రాజ్యసభ సభ్యుడు కేవీపీపై చర్యలు తప్పవు : స్పీకర్ కోడెలవెబ్ దునియా
కోడెలలకు కేవీపీ లేఖ... దుమారంఆంధ్రజ్యోతి
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: అసెంబ్లీలో శుక్రవారం చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. దివంగత సీఎంవైఎస్ ఫొటో తొలగింపుపై ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పీకర్ను కించపరుస్తూ లేఖ రాశారని, సభా హక్కుల ఉల్లంఘన కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. సెప్టెంబర్ రెండున అసెంబ్లీ లాబీల్లో వైఎస్ ఫోటోలను అతికించిన వారిపై కూడా ...
వైయస్ ఫోటో రాజకీయం: కేవీపీపై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
రాజ్యసభ సభ్యుడు కేవీపీపై చర్యలు తప్పవు : స్పీకర్ కోడెల
కోడెలలకు కేవీపీ లేఖ... దుమారం
沒有留言:
張貼留言