Oneindia Telugu
యుఎస్ ఓపెన్: నాదల్ను రఫాడించిన ఫోగ్ని
Oneindia Telugu
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ ఛాంపియన్షిప్లో రఫెల్ నాదల్ ఓటమి చెందాడు. 8వ సీడ్ ప్లేయర్ అయిన నాదల్ మూడోరౌండ్లోనే ఇటలీకి చెందిన 32వ సీడ్ ప్లేయర్ ఫాబియో ఫోగ్ని చేతిలో ఓటమి పాలైయ్యాడు. ఫోగ్ని నాదెల్పై 3-6, 4-6, 6-4, 6-3, 6-4 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. ఫోగ్నిపై నాదల్ తొలి రెండు సెట్లు గెలిచాడు. వెనకబడి పోయిన స్థితిలో తేరుకుని 32వ సీడ్ ఫోగ్నీపై ...
నాదల్ నిష్క్రమణAndhrabhoomi
రఫెల్ ను రఫ్ఫాడించాడు..సాక్షి
స్పెయిన్ బుల్ నిష్క్రమణప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ ఛాంపియన్షిప్లో రఫెల్ నాదల్ ఓటమి చెందాడు. 8వ సీడ్ ప్లేయర్ అయిన నాదల్ మూడోరౌండ్లోనే ఇటలీకి చెందిన 32వ సీడ్ ప్లేయర్ ఫాబియో ఫోగ్ని చేతిలో ఓటమి పాలైయ్యాడు. ఫోగ్ని నాదెల్పై 3-6, 4-6, 6-4, 6-3, 6-4 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. ఫోగ్నిపై నాదల్ తొలి రెండు సెట్లు గెలిచాడు. వెనకబడి పోయిన స్థితిలో తేరుకుని 32వ సీడ్ ఫోగ్నీపై ...
నాదల్ నిష్క్రమణ
రఫెల్ ను రఫ్ఫాడించాడు..
స్పెయిన్ బుల్ నిష్క్రమణ
ఆంధ్రజ్యోతి
నారంగ్కు నెం:1 ర్యాంక్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత స్టార్ షూటర్ గగన్ నారంగ్కు ఆసియా ర్యాంకింగ్స్లో అగ్రస్థానం దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో నారంగ్ 971 రేటింగ్ పాయింట్లతో నెంబర్వన్ ర్యాంక్లో నిలిచాడు. చైనా షూటర్ షెంగ్బో జౌ (896)కు రెండో ర్యాంక్ దక్కింది. కాగా, ఈ ఏడాది మేలో జరిగిన వరల్డ్కప్లో నారంగ్ కాంస్య పతకం సాధించి.. ఇప్పటికే రియోకు అర్హత ...
నంబర్ వన్ నారంగ్Andhrabhoomi
టాప్ ర్యాంక్ చేరిన గగన్ నారంగ్సాక్షి
ఆసియా నంబర్వన్ నారంగ్ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత స్టార్ షూటర్ గగన్ నారంగ్కు ఆసియా ర్యాంకింగ్స్లో అగ్రస్థానం దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో నారంగ్ 971 రేటింగ్ పాయింట్లతో నెంబర్వన్ ర్యాంక్లో నిలిచాడు. చైనా షూటర్ షెంగ్బో జౌ (896)కు రెండో ర్యాంక్ దక్కింది. కాగా, ఈ ఏడాది మేలో జరిగిన వరల్డ్కప్లో నారంగ్ కాంస్య పతకం సాధించి.. ఇప్పటికే రియోకు అర్హత ...
నంబర్ వన్ నారంగ్
టాప్ ర్యాంక్ చేరిన గగన్ నారంగ్
ఆసియా నంబర్వన్ నారంగ్
Oneindia Telugu
అచ్చం తండ్రి లాగే: రాహుల్ ద్రావిడ్ తనయుడి ధాటి
Oneindia Telugu
బెంగళూరు: ఇంత వరకు భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వార్తల్లో కనిపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మరో క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ తనయుడు సమిత్ ద్రావిడ్ తన సత్తా చాటుతున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్నాడు. రాహుల్ ద్రావిడ్ పెద్ద కుమారుడు సమిత్ వయసు పది దాటకపోయినా పాఠశాల ...
రహానేను ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపితే మంచిది: ద్రవిడ్వెబ్ దునియా
ద్రవిడ్ 'మార్క్'సాక్షి
అచ్చం నాన్న లాగే..ఆంధ్రజ్యోతి
NTVPOST
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: ఇంత వరకు భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వార్తల్లో కనిపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మరో క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ తనయుడు సమిత్ ద్రావిడ్ తన సత్తా చాటుతున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్నాడు. రాహుల్ ద్రావిడ్ పెద్ద కుమారుడు సమిత్ వయసు పది దాటకపోయినా పాఠశాల ...
రహానేను ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపితే మంచిది: ద్రవిడ్
ద్రవిడ్ 'మార్క్'
అచ్చం నాన్న లాగే..
సాక్షి
మిక్స్ డ్ డబుల్స్ లో సానియా జోడి ఓటమి
సాక్షి
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్స్ డ్ డబుల్స్ లో భారత స్టార్ ప్లేయర్ సానియా మిర్జా-సోర్స్ జోడీ తొలిరౌండ్లోనే ఓటమి పాలైంది. అన్ సీడెడ్ ఆండ్రియా-లూకాజ్ జోడి చేతిలో 6-3, 6-3 తేడాతో సానియా-సోర్స్ లు ఓటమి చవిచూశారు. ఇదిలాఉండగా.. ఢిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ నాలుగో రౌండ్ కు చేరుకుంది. మూడో రౌండ్లో మాటెక్ సాండ్స్ ...
యూఎస్ ఓపెన్: మిక్స్డ్ డబుల్స్ నుంచి సానియా జోడీ అవుట్వెబ్ దునియా
రెండో రౌండ్లో పేస్, సానియా జోడీలుఆంధ్రజ్యోతి
సానియా, పేస్ శుభారంభంAndhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్స్ డ్ డబుల్స్ లో భారత స్టార్ ప్లేయర్ సానియా మిర్జా-సోర్స్ జోడీ తొలిరౌండ్లోనే ఓటమి పాలైంది. అన్ సీడెడ్ ఆండ్రియా-లూకాజ్ జోడి చేతిలో 6-3, 6-3 తేడాతో సానియా-సోర్స్ లు ఓటమి చవిచూశారు. ఇదిలాఉండగా.. ఢిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ నాలుగో రౌండ్ కు చేరుకుంది. మూడో రౌండ్లో మాటెక్ సాండ్స్ ...
యూఎస్ ఓపెన్: మిక్స్డ్ డబుల్స్ నుంచి సానియా జోడీ అవుట్
రెండో రౌండ్లో పేస్, సానియా జోడీలు
సానియా, పేస్ శుభారంభం
సాక్షి
పట్టాలు తప్పిన చెన్నై-మంగళూరు ఎక్స్ ప్రెస్
సాక్షి
చెన్నై : తమిళనాడులో చెన్నై- మంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి, అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటనలో 42 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. కడలూరు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను అధికారులు ...
పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మూర్ - మంగళూర్ ఎక్స్ప్రెస్Oneindia Telugu
తమిళనాడులో రైలు ప్రమాదం... 42 మందికి గాయాలువెబ్ దునియా
పట్టాలు తప్పిన మంగుళూర్ ఎక్స్ప్రెస్ : 38మందికి గాయాలుప్రజాశక్తి
తెలుగువన్
Teluguwishesh
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై : తమిళనాడులో చెన్నై- మంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి, అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటనలో 42 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. కడలూరు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను అధికారులు ...
పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మూర్ - మంగళూర్ ఎక్స్ప్రెస్
తమిళనాడులో రైలు ప్రమాదం... 42 మందికి గాయాలు
పట్టాలు తప్పిన మంగుళూర్ ఎక్స్ప్రెస్ : 38మందికి గాయాలు
Oneindia Telugu
రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు: రఘువీరా
ఆంధ్రజ్యోతి
తిరుపతి, సెప్టెంబర్ 05: తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్య కాలేజీలో 85 శాతం సీట్లు నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు కేటాయించాలి, అయితే కేవలం ఈ ప్రాంతాలకు 15 సీట్లు మాత్రమే కేటాయించారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో సీట్లు కేటాయింపు విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు. విభజన ...
జీవో 120ని రద్దు చేయాలని పద్మావతి వర్సిటీలో ఆందోళనప్రజాశక్తి
వివాదమవుతున్న మెడికల్ సీట్లుNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తిరుపతి, సెప్టెంబర్ 05: తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్య కాలేజీలో 85 శాతం సీట్లు నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు కేటాయించాలి, అయితే కేవలం ఈ ప్రాంతాలకు 15 సీట్లు మాత్రమే కేటాయించారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో సీట్లు కేటాయింపు విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు. విభజన ...
జీవో 120ని రద్దు చేయాలని పద్మావతి వర్సిటీలో ఆందోళన
వివాదమవుతున్న మెడికల్ సీట్లు
సాక్షి
నాగార్జున వర్సిటీలో మరో ప్రేమ వేధింపు
ఆంధ్రజ్యోతి
గుంటూరు, సెప్టెంబర్ 4 : ఆచార్య నాగార్జున వర్సిటీలో విద్యార్థినులకు ప్రేమ వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. పీజీ విద్యార్థినిని అనుసరించి కామెంట్ చేసిన ఘటనపై గురువారం బాలయ్య అనే పీజీవిద్యార్థిని పెదకాకాని పోలీసులు అరెస్టు చేసిన 24గంటల్లోపే మరో ఘటన చోటుచేసుకుం ది. వర్సిటీలో ఎంబీఏ రెండు సంవత్సరం విద్యార్థిని నేలవల్లి సోనీని ...
నువ్వు బాగున్నావ్...! నీ డ్రెస్ బాగుంది...!! గుంటూరులో ర్యాగింగ్వెబ్ దునియా
'నాగార్జున'లో కొనసాగుతున్న వేధింపులుప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు, సెప్టెంబర్ 4 : ఆచార్య నాగార్జున వర్సిటీలో విద్యార్థినులకు ప్రేమ వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. పీజీ విద్యార్థినిని అనుసరించి కామెంట్ చేసిన ఘటనపై గురువారం బాలయ్య అనే పీజీవిద్యార్థిని పెదకాకాని పోలీసులు అరెస్టు చేసిన 24గంటల్లోపే మరో ఘటన చోటుచేసుకుం ది. వర్సిటీలో ఎంబీఏ రెండు సంవత్సరం విద్యార్థిని నేలవల్లి సోనీని ...
నువ్వు బాగున్నావ్...! నీ డ్రెస్ బాగుంది...!! గుంటూరులో ర్యాగింగ్
'నాగార్జున'లో కొనసాగుతున్న వేధింపులు
సాక్షి
వికాస్కు రజతం
సాక్షి
బ్యాంకాక్ : ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ వికాస్ క్రిషన్ రజతంతో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన 75 కేజీల ఫైనల్ బౌట్లో వికాస్ 0-2తో యూత్ ఒలింపిక్ చాంపియన్ బెక్టెమిర్ మిల్కుజియెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్ లో ఇద్దరు బాక్సర్లు... ముఖాలపై పంచ్లు విసురుకున్నారు. తొలిరౌండ్లో ఉజ్బెక్ బాక్సర్ ...
రజత వికాస్Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
బ్యాంకాక్ : ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ వికాస్ క్రిషన్ రజతంతో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన 75 కేజీల ఫైనల్ బౌట్లో వికాస్ 0-2తో యూత్ ఒలింపిక్ చాంపియన్ బెక్టెమిర్ మిల్కుజియెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్ లో ఇద్దరు బాక్సర్లు... ముఖాలపై పంచ్లు విసురుకున్నారు. తొలిరౌండ్లో ఉజ్బెక్ బాక్సర్ ...
రజత వికాస్
వెబ్ దునియా
భారత్తో సిరీస్ ఓటమి: శ్రీలంక కోచ్ పదవికి ఆట్టపట్టు రాజీనామా
వెబ్ దునియా
భారత్తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్తో పాటు స్వదేశంలో రెండు వరుస సిరీస్ కోల్పోయిన శ్రీలంక క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. శ్రీలంక క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్గా ఉన్న మాజీ క్రికెటర్ మర్వన్ ఆటపట్టు తన పదవికి గురువారం రాజీనామా చేశాడు. టీమిండియాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను శ్రీలంక 1-2తేడాతో కోల్పోయింది. అంతకుముందు ...
భారత్తో ఓటమి: కోచ్ పదవికి ఆటపట్టు రాజీనామాthatsCricket Telugu
కోచ్ పదవికి అటపట్టు రాజీనామాసాక్షి
శ్రీలంక కోచ్ రాజీనామాప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్తో పాటు స్వదేశంలో రెండు వరుస సిరీస్ కోల్పోయిన శ్రీలంక క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. శ్రీలంక క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్గా ఉన్న మాజీ క్రికెటర్ మర్వన్ ఆటపట్టు తన పదవికి గురువారం రాజీనామా చేశాడు. టీమిండియాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను శ్రీలంక 1-2తేడాతో కోల్పోయింది. అంతకుముందు ...
భారత్తో ఓటమి: కోచ్ పదవికి ఆటపట్టు రాజీనామా
కోచ్ పదవికి అటపట్టు రాజీనామా
శ్రీలంక కోచ్ రాజీనామా
సాక్షి
అపూర్వి.. అదుర్స్
సాక్షి
మునిచ్ : భారత యువ షూటర్ అపూర్వి చండేలా... ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ రైఫిల్ అండ్ పిస్టల్ ఈవెంట్లో సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అపూర్వి 206.9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకుంది. స్వర్ణం నెగ్గిన అహ్మది ఎల్హాన్ (ఇరాన్-207.5)కు ఈమెకు మధ్య తేడా కేవలం 0.6 పాయింట్లు మాత్రమే. ఆండ్రియా (సెర్బియా)కు ...
అపూర్వికి రజతంఆంధ్రజ్యోతి
సత్తా చాటిన చండేలాప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
మునిచ్ : భారత యువ షూటర్ అపూర్వి చండేలా... ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ రైఫిల్ అండ్ పిస్టల్ ఈవెంట్లో సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అపూర్వి 206.9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకుంది. స్వర్ణం నెగ్గిన అహ్మది ఎల్హాన్ (ఇరాన్-207.5)కు ఈమెకు మధ్య తేడా కేవలం 0.6 పాయింట్లు మాత్రమే. ఆండ్రియా (సెర్బియా)కు ...
అపూర్వికి రజతం
సత్తా చాటిన చండేలా
沒有留言:
張貼留言