2015年9月4日 星期五

2015-09-05 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి
   
చైనా ఆయుధ సంరంభం   
ఆంధ్రజ్యోతి
బీజింగ్‌, సెప్టెంబరు 3: విమాన వాహక నౌకలను సైతం విధ్వంసం చేసే 'కారియర్‌ కిలర్స్‌2'.. అత్యంత అధునాతనమైన ఆయుధాలు.. యుద్ధ ట్యాంకులు.. 200 ఫైటర్‌ జెట్లు.. కళ్లు చెదిరే సైనిక విన్యాసాలు..గురువారం అంగరంగ వైభోగంగా జరిగిన చైనా 'విక్టరీ డే పరేడ్‌' విశేషాలివి! 70 ఏళ్ల క్రితం రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌ మీద సాధించిన విజయానికి గుర్తుగానూ.. ప్రస్తుతం తన ...

చైనా ఆర్మీలో 3 లక్షల మంది కుదింపు   సాక్షి
చైనా సైన్యం.. దుమ్మురేపింది..   NTVPOST
జపాన్‌పై విజయానికి 70ఏళ్ళు   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


తీరు మారని పాక్.. మళ్లీ కాల్పులు   
సాక్షి
జమ్మూకాశ్మీర్: పాకిస్ధాన్ తీరు ఏమాత్రం మారడం లేదు. మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. పూంచ్ జిల్లాలోని భారత్ పాక్ సరిహద్దు వద్ద పాక్ సైనికులు కాల్పులకు దిగారు. స్వల్ప తీవ్రత గల మోర్టార్ షెల్లింగ్స్ వేశారు. దీంతో అక్కడే ఉన్న భారత సైన్యం వారికి గట్టిగా బదులిచ్చింది. ఇరు వర్గాల మధ్య కొన్నిగంటలపాటు కాల్పులు ...

ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో పాక్ కాల్పులు   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కల చెదిరింది: మిన్నంటిన సిరియా బాలుడి తండ్రి రోదన   
Oneindia Telugu
టర్కీ: సిరియా బాలుడి ఫొటో యావత్‌ ప్రపంచాన్నే కంటతడి పెట్టించింది. ఇప్పుడా తండ్రి చెబుతున్న కడుపు కోత హృదయ విదారకంగా ఉంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం వదలి వెళ్లిపోతుండగా కడలి తమ కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న తీరును గుండె బరువు చేసుకుని వివరించాడా తండ్రి. కట్టుకున్న భార్య, పసితనం వీడని చిన్నారి బిడ్డలు ఒక్కరొక్కరుగా ...

మానవత్వం ఓడిన వేళ...   సాక్షి
నాకిప్పుడింక ఏమీ వద్దు: సిరియా నుంచి గ్రీస్‌కు.. స్మగ్లర్లకు వేడుకోలు   వెబ్ దునియా
తాకింది టర్కీ తీరాన్ని కాదు..ప్రపంచ తీరాన్ని   Namasthe Telangana
ప్రజాశక్తి   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మాస్కో ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం: ఫ్లైట్స్ ఆలస్యం   
Oneindia Telugu
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలోని డొమెదెడొవో అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాగేజ్ సెక్టార్‌లో చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది 3 వేల మంది ప్రయాణికులను విమానాశ్రయం నుంచి బయటకు పంపారు. అగ్నిప్రమాదంతో 60 విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
మాస్కో విమానాశ్రయంలో అగ్నిప్రమాదం   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సెల్ఫీ తీస్తూ... తుపాకీతో కాల్చుకున్నాడు   
Oneindia Telugu
సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. సెల్ఫీ తీస్తుండగా ప్రమాదవశాత్తూ తుఫాకీ పేలడంతో అక్కడికకక్కడే ప్రాణాలు వదిలాడు. అమెరికాలో జరిగిన ఈసంఘటనతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. అమెరికాలోని హోస్టన్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. Read more:స్వర్గమంతా ఆ భవనాల్లోనే ఉంది. Selfie. డెలియోనో అలోన్మో స్మిత్ అనే 19 ఏళ్ల ...

సెల్ఫీ తీస్తూ.. గన్ తో కాల్చుకున్నాడు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
చేపలు పట్టిన అమెరికా అధ్యక్షుడు ఒబామా   
ఆంధ్రజ్యోతి
అలాస్కా, సెప్టెంబర్‌ 3 : అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఓబామా మరోసారి సెలవులను ఎంజాయ్‌ చేశారు. అలాస్కాలోని ఓ చిన్న గ్రామంలో చేపలు పట్టారు. స్థానిక చిన్నారులో కలిసి ఆయన డ్యాన్స్‌ చేశారు. ఆర్కెటిక్‌ ధృవప్రాంతానికి దగ్గరగా ఉండే అమెరికన్‌ రాష్ట్రం అలాస్కా.. ఆ రాష్ట్రంలో ఒబామా మూడు రోజుల పర్యటన ముగిసింది. చివరి రోజు ఆయన ఆటవిడుపుగా గడిపారు.
వైట్‌హౌస్‌ను వీడి సాల్మన్ చేపల వేటకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేడు లండన్‌కు స్పీకర్ కోడెల బృందం   
సాక్షి
హైదరాబాద్: వాతావరణ మార్పులతో పాటు పర్యావరణ అంశాలపై జరిగే రౌండ్ టేబుల్ సమావే శంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు నేతృత్వంలోని బృందం ఆరు రోజుల పర్యటనకై శనివారం బ్రిటన్ రాజధాని లండన్‌కు వెళ్లనుంది. వాతావరణ మార్పుల వల్ల సమాజానికి జరుగుతున్న నష్టంపై చర్చించేందుకు నిర్వహించే ఈ సమావేశానికి ...

లండన్‌ పర్యటనకు కోడెల   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఐఎస్‌లో చేరేందుకు బయల్దేరిన 11 మంది భారతీయులు: గల్ఫ్‌లో అరెస్ట్!   
వెబ్ దునియా
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు అమెరికా వంటి అగ్రరాజ్యం నుంచే పౌరులు ఆసక్తి చూపిన నేపథ్యంలో.. భారతీయులు కూడా ఐఎస్‌లో చేరేందుకు బయల్దేరారనే షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఐఎస్ఐఎస్‌‍లో చేరేందుకు వెళ్లాలని బయల్దేరిన 11 మంది భారతీయులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
'నన్ను దెయ్యాలు వెంటాడుతున్నాయి.. నమ్మరేం'   
సాక్షి
లండన్: తనను గత కొద్ది రోజులుగా దెయ్యాలు వెంటాడుతున్నాయని ప్రముఖ హాలీవుడ్ గాయకురాలు కెర్రీ కతోనా అన్నారు. ఈ విషయం చెప్తుంటే తనను అందరూ పిచ్చిదానిలా చూస్తున్నారని చెప్పారు. ఈ విషయం అవతలివారికి చేరవేయడంలో తనకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, ఎవ్వరూ తన మాటలు నమ్మడం లేదని అన్నారు. 34 ఏళ్ల కతోనా పాత నివాసం ఆక్స్ ఫోర్డ్ షైర్ లో ...


ఇంకా మరిన్ని »   


Telangana99
   
మలేషియాలో పడవ ప్రమాదం 13మంది మృతి   
Telangana99
కౌలాలంపూర్: మలేషియా పశ్చిమ తీర ప్రాంతంలోని మలక్కా జలసంధి వద్ద ఓ వలసదారుల పడవ మునిగిపోయింది.పడవలోని 70 మంది ఇండోనేషియా వాసుల్లో 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పడవలో 70 మంది ప్రయాణిస్తున్నట్లు చెప్తున్నా దాదాపు 100 మందిని ఎక్కించుకున్నట్లు స్థానిక జాలర్లు చెబుతున్నారుఘటనాస్థలికి 12 పడవలతో పాటు 200 మంది సహాయక ...

రెండు పడవల మునక: 32మంది మృతి   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言