Andhrabhoomi
నేను 'ముఖర్జీ సర్'నే!
Andhrabhoomi
'మీకు ఎప్పుడు విసుగు అనిపించినా మొహమాటపడొద్దు. ముఖర్జీ సార్ ఇక చాలు అని అనండి. పాఠం ఆపేస్తాను. మీరు ముఖర్జీ సార్ అని పిలిస్తేనే నాకు సంతోషం' - సర్వోదయ విద్యాలయ పాఠశాల విద్యార్థులతో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్న మాటలు ఇవి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు పాఠం బోధించాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ...
చదువుకునే రోజుల్లో నేను చిలిపి పిల్లోడిని : బడిపంతులుగా మారిన ప్రణబ్ ముఖర్జీవెబ్ దునియా
ఉపాధ్యాయుడైన రాష్ట్రపతిప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
'మీకు ఎప్పుడు విసుగు అనిపించినా మొహమాటపడొద్దు. ముఖర్జీ సార్ ఇక చాలు అని అనండి. పాఠం ఆపేస్తాను. మీరు ముఖర్జీ సార్ అని పిలిస్తేనే నాకు సంతోషం' - సర్వోదయ విద్యాలయ పాఠశాల విద్యార్థులతో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్న మాటలు ఇవి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు పాఠం బోధించాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ...
చదువుకునే రోజుల్లో నేను చిలిపి పిల్లోడిని : బడిపంతులుగా మారిన ప్రణబ్ ముఖర్జీ
ఉపాధ్యాయుడైన రాష్ట్రపతి
వెబ్ దునియా
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకల స్వైర విహారం.. ఈసారి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో....
వెబ్ దునియా
ఎలుకలు దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రులను ఆవాసంగా మార్చుకుని, ముక్కుపచ్చలారని చిన్నారుల ప్రాణాలను హరిస్తున్నాయి. మొన్నటిమొన్న... గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కొరకడంతో చిన్నారి మృత్యువాత పడిన ఘటనను మరువకముందే అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలో జరిగింది. మూడు రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన ...
ఐసీయూలో ఎలుక బారినపడ్డ మరో శిశువుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎలుకలు దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రులను ఆవాసంగా మార్చుకుని, ముక్కుపచ్చలారని చిన్నారుల ప్రాణాలను హరిస్తున్నాయి. మొన్నటిమొన్న... గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కొరకడంతో చిన్నారి మృత్యువాత పడిన ఘటనను మరువకముందే అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలో జరిగింది. మూడు రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన ...
ఐసీయూలో ఎలుక బారినపడ్డ మరో శిశువు
వెబ్ దునియా
భర్తను కలవాలంటున్న ఇంద్రాణి ..?
ఆంధ్రజ్యోతి
ముంబై , సెప్టెంబర్ 05: కాసుల మాయలో పడి కన్నకూతుర్నే కాటికి పంపిన కసాయి తల్లి ఇంద్రాణిముఖర్జీ తన భర్త పీటర్ముఖర్జీని కలవడానికి అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. కన్న కూతురు షీనా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీ కొన్ని రోజుల క్రితం అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే ఇంద్రాణి అభ్యర్థనపై కోర్టు ఇంకా స్పందించలేదు.
ఆ పుర్రె షీనా ముఖాకృతితో సరిపోలింది!సాక్షి
ముగ్గురు భర్తల సమక్షంలో విచారణ: ఇంద్రాణి ఏడ్పుOneindia Telugu
ముగ్గురు భర్తల సమక్షంలో ఇంద్రాణి విచారణ.. కుటుంబమంతా ఖార్ స్టేషన్లోనే...వెబ్ దునియా
అన్ని 47 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై , సెప్టెంబర్ 05: కాసుల మాయలో పడి కన్నకూతుర్నే కాటికి పంపిన కసాయి తల్లి ఇంద్రాణిముఖర్జీ తన భర్త పీటర్ముఖర్జీని కలవడానికి అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. కన్న కూతురు షీనా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీ కొన్ని రోజుల క్రితం అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే ఇంద్రాణి అభ్యర్థనపై కోర్టు ఇంకా స్పందించలేదు.
ఆ పుర్రె షీనా ముఖాకృతితో సరిపోలింది!
ముగ్గురు భర్తల సమక్షంలో విచారణ: ఇంద్రాణి ఏడ్పు
ముగ్గురు భర్తల సమక్షంలో ఇంద్రాణి విచారణ.. కుటుంబమంతా ఖార్ స్టేషన్లోనే...
సాక్షి
'ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదు'
సాక్షి
న్యూఢిల్లీ: వచ్చే వెయ్యి రోజుల్లో 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీయిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా ఢిల్లలోని మానెక్ షా ఆడిటోరియం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ...
అమ్మ జన్మనిస్తే.. గురువు జీవితాన్నిస్తారు: మోడీOneindia Telugu
తల్లి జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడు: రాధాకృష్ణన్ నాణెం విడుదలవెబ్ దునియా
తల్లి జన్మనిస్తుంది...గురువు జీవితాన్నిస్తాడు : మోదీఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: వచ్చే వెయ్యి రోజుల్లో 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీయిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా ఢిల్లలోని మానెక్ షా ఆడిటోరియం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ...
అమ్మ జన్మనిస్తే.. గురువు జీవితాన్నిస్తారు: మోడీ
తల్లి జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడు: రాధాకృష్ణన్ నాణెం విడుదల
తల్లి జన్మనిస్తుంది...గురువు జీవితాన్నిస్తాడు : మోదీ
సాక్షి
ములాయం ఎందుకు బయటకొచ్చారు?
సాక్షి
పాట్నా: బీహార్ రాజకీయాలను ఓ మలుపు తిప్పుతానంటూ జనతా పరివారంను ఏకం చేయడంలో పాత్రధారిగానే కాకుండా సూత్రధారిగా కూడా వ్యవహరించిన సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ హఠాత్తుగా ఆ కూటమి నుంచి ఎందుకు బయటకొచ్చారు? తమకు కేవలం ఐదు సీట్లనే కేటాయించడం వల్ల తమ పార్టీ బీహార్ క్యాడర్ నిరాశా నిస్పృహలకు గురవుతోందని, ...
కుప్పకూలిన కూటమిAndhrabhoomi
ముగ్గురూ కలిసి కాంగ్రెస్ పార్టీకే హ్యాండిస్తారేమో?తెలుగువన్
జనతా పరివార్ కు గుడ్ బై చెప్పిన ములాయంOneindia Telugu
ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
పాట్నా: బీహార్ రాజకీయాలను ఓ మలుపు తిప్పుతానంటూ జనతా పరివారంను ఏకం చేయడంలో పాత్రధారిగానే కాకుండా సూత్రధారిగా కూడా వ్యవహరించిన సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ హఠాత్తుగా ఆ కూటమి నుంచి ఎందుకు బయటకొచ్చారు? తమకు కేవలం ఐదు సీట్లనే కేటాయించడం వల్ల తమ పార్టీ బీహార్ క్యాడర్ నిరాశా నిస్పృహలకు గురవుతోందని, ...
కుప్పకూలిన కూటమి
ముగ్గురూ కలిసి కాంగ్రెస్ పార్టీకే హ్యాండిస్తారేమో?
జనతా పరివార్ కు గుడ్ బై చెప్పిన ములాయం
సాక్షి
పట్టాలు తప్పిన చెన్నై-మంగళూరు ఎక్స్ ప్రెస్
సాక్షి
చెన్నై : తమిళనాడులో చెన్నై- మంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి, అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటనలో 42 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. కడలూరు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను అధికారులు ...
పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మూర్ - మంగళూర్ ఎక్స్ప్రెస్Oneindia Telugu
తమిళనాడులో రైలు ప్రమాదం... 42 మందికి గాయాలువెబ్ దునియా
పట్టాలు తప్పిన మంగుళూర్ ఎక్స్ప్రెస్ : 38మందికి గాయాలుప్రజాశక్తి
తెలుగువన్
Teluguwishesh
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై : తమిళనాడులో చెన్నై- మంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి, అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటనలో 42 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. కడలూరు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను అధికారులు ...
పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మూర్ - మంగళూర్ ఎక్స్ప్రెస్
తమిళనాడులో రైలు ప్రమాదం... 42 మందికి గాయాలు
పట్టాలు తప్పిన మంగుళూర్ ఎక్స్ప్రెస్ : 38మందికి గాయాలు
Oneindia Telugu
'విడాకుల' పద్ధతి మార్చేది లేదు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ''మూడు సార్లు తలాక్'' చెప్పి విడాకులిచ్చే పద్ధతిలో మార్పుకు ఆస్కారం లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు గురువారం స్పష్టం చేసింది. అలా తలాక్ చెప్పినా, విడాకుల మంజూరుకు మూడు నెలల గడువుండాలన్న వాదనను బోర్డు తిరస్కరించింది. ఖురాన్, హదిత్ల ప్రకారం మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకునే విధానం శిక్షార్హమని, ...
ఆ పద్ధతి మార్చే స్కోపే లేదుసాక్షి
'తలాక్ చెప్పే పద్ధతిలో మార్పులు ఉండవు'Oneindia Telugu
ముస్లిం విడాకుల సంప్రదాయంలో ఎలాంటి మార్పు లేదు!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ''మూడు సార్లు తలాక్'' చెప్పి విడాకులిచ్చే పద్ధతిలో మార్పుకు ఆస్కారం లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు గురువారం స్పష్టం చేసింది. అలా తలాక్ చెప్పినా, విడాకుల మంజూరుకు మూడు నెలల గడువుండాలన్న వాదనను బోర్డు తిరస్కరించింది. ఖురాన్, హదిత్ల ప్రకారం మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకునే విధానం శిక్షార్హమని, ...
ఆ పద్ధతి మార్చే స్కోపే లేదు
'తలాక్ చెప్పే పద్ధతిలో మార్పులు ఉండవు'
ముస్లిం విడాకుల సంప్రదాయంలో ఎలాంటి మార్పు లేదు!
వెబ్ దునియా
మహిళ పట్ల క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన... అరెస్ట్
వెబ్ దునియా
విదేశీ మహిళ పట్ల ఓ క్యాబ్ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను తాకే ప్రయత్నం చేశారు. వెకిలి చేష్టలతో ఇబ్బంది పెట్టాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డ క్యాబ్ డ్రైవర్ ను రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత మూడు నెలలక్రితం ఫిన్లాండ్ నుంచి వచ్చిన ఓ మహిళ జైపూర్లో నివసిస్తోంది.
మహిళను వేధించిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విదేశీ మహిళ పట్ల ఓ క్యాబ్ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను తాకే ప్రయత్నం చేశారు. వెకిలి చేష్టలతో ఇబ్బంది పెట్టాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డ క్యాబ్ డ్రైవర్ ను రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత మూడు నెలలక్రితం ఫిన్లాండ్ నుంచి వచ్చిన ఓ మహిళ జైపూర్లో నివసిస్తోంది.
మహిళను వేధించిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
సాక్షి
షీనా బోరా హత్య, మీడియా ఓవర్ యాక్షన్: శివసేన
Oneindia Telugu
ముంబై: షీనా బోరా హత్య కేసు తప్ప మీడియాకు వేరే సమస్యలు పట్టడం లేదని శివసేన మండిపడింది. నిత్యం షీనా బోరా హత్య కేసుకు మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని విమర్శించింది. ముఖ్య ఘట్టాలను విస్మరించి షీనా బోరా హత్య కేసుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై అశ్చర్యం వ్యక్తం చేస్తున్నది. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా భావించే ...
ఇంద్రాణి తప్ప కీలక సమస్యలు పట్టవా?సాక్షి
ఇంద్రాణి ఏం చేస్తోంది.. ఏం తింటోంది.. ఇదేనా మీడియా పని : శివసేన ధ్వజంవెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: షీనా బోరా హత్య కేసు తప్ప మీడియాకు వేరే సమస్యలు పట్టడం లేదని శివసేన మండిపడింది. నిత్యం షీనా బోరా హత్య కేసుకు మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని విమర్శించింది. ముఖ్య ఘట్టాలను విస్మరించి షీనా బోరా హత్య కేసుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై అశ్చర్యం వ్యక్తం చేస్తున్నది. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా భావించే ...
ఇంద్రాణి తప్ప కీలక సమస్యలు పట్టవా?
ఇంద్రాణి ఏం చేస్తోంది.. ఏం తింటోంది.. ఇదేనా మీడియా పని : శివసేన ధ్వజం
వెబ్ దునియా
రాధేమాపై మరో రెండు కేసులు.. డబ్బులకు బెదిరించారంటూ ఫిర్యాదు
వెబ్ దునియా
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాపై మరో కేసులు నమోదయ్యాయి. రెండు అంశాలు వివాదంలో చిక్కుకున్నారు. డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలున్న కేసును ఎదుర్కొంటున్నారు. విచారణకు హాజరు కావాలంటూ పంజాబ్ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఆమె మత విశ్వాసాలను కించపరిచారంటూ పంజాబ్కు చెందిన సురేందర్ మిట్టల్ పోలీసులకు పిర్యాదు ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాపై మరో కేసులు నమోదయ్యాయి. రెండు అంశాలు వివాదంలో చిక్కుకున్నారు. డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలున్న కేసును ఎదుర్కొంటున్నారు. విచారణకు హాజరు కావాలంటూ పంజాబ్ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఆమె మత విశ్వాసాలను కించపరిచారంటూ పంజాబ్కు చెందిన సురేందర్ మిట్టల్ పోలీసులకు పిర్యాదు ...
沒有留言:
張貼留言