సాక్షి
ఆసియా బాక్సింగ్ ఫైనల్లో వికాస్
సాక్షి
బ్యాంకాక్ : ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ వికాస్ క్రిషన్ ఫైనల్లోకి ప్రవేశించగా.. మరో ముగ్గురు కాంస్యాలతో సంతృప్తిపడ్డారు. శుక్రవారం జరిగిన 75 కేజీల సెమీస్ బౌట్లో వికాస్ 3-0తో వహీద్ అబ్దుల్రిదా (ఇరాక్)పై నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. మామూలుగా డిఫెన్సివ్కు ప్రాధాన్యమిచ్చే వికాస్... ఈ బౌట్లో మాత్రం అటాకింగ్తో ...
ఫైనల్లో వికాస్ఆంధ్రజ్యోతి
ఫైనల్లో వికాస్ కృష్ణన్ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బ్యాంకాక్ : ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ వికాస్ క్రిషన్ ఫైనల్లోకి ప్రవేశించగా.. మరో ముగ్గురు కాంస్యాలతో సంతృప్తిపడ్డారు. శుక్రవారం జరిగిన 75 కేజీల సెమీస్ బౌట్లో వికాస్ 3-0తో వహీద్ అబ్దుల్రిదా (ఇరాక్)పై నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. మామూలుగా డిఫెన్సివ్కు ప్రాధాన్యమిచ్చే వికాస్... ఈ బౌట్లో మాత్రం అటాకింగ్తో ...
ఫైనల్లో వికాస్
ఫైనల్లో వికాస్ కృష్ణన్
సాక్షి
పట్టాలు తప్పిన చెన్నై-మంగళూరు ఎక్స్ ప్రెస్
సాక్షి
చెన్నై : తమిళనాడులో చెన్నై- మంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి, అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటనలో 42 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. కడలూరు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను అధికారులు ...
పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మూర్ - మంగళూర్ ఎక్స్ప్రెస్Oneindia Telugu
తమిళనాడులో రైలు ప్రమాదం... 42 మందికి గాయాలువెబ్ దునియా
పట్టాలు తప్పిన మంగుళూర్ ఎక్స్ప్రెస్ : 38మందికి గాయాలుప్రజాశక్తి
తెలుగువన్
Teluguwishesh
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై : తమిళనాడులో చెన్నై- మంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి, అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటనలో 42 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. కడలూరు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను అధికారులు ...
పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మూర్ - మంగళూర్ ఎక్స్ప్రెస్
తమిళనాడులో రైలు ప్రమాదం... 42 మందికి గాయాలు
పట్టాలు తప్పిన మంగుళూర్ ఎక్స్ప్రెస్ : 38మందికి గాయాలు
సాక్షి
నాగార్జున వర్సిటీలో మరో ప్రేమ వేధింపు
ఆంధ్రజ్యోతి
గుంటూరు, సెప్టెంబర్ 4 : ఆచార్య నాగార్జున వర్సిటీలో విద్యార్థినులకు ప్రేమ వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. పీజీ విద్యార్థినిని అనుసరించి కామెంట్ చేసిన ఘటనపై గురువారం బాలయ్య అనే పీజీవిద్యార్థిని పెదకాకాని పోలీసులు అరెస్టు చేసిన 24గంటల్లోపే మరో ఘటన చోటుచేసుకుం ది. వర్సిటీలో ఎంబీఏ రెండు సంవత్సరం విద్యార్థిని నేలవల్లి సోనీని ...
నువ్వు బాగున్నావ్...! నీ డ్రెస్ బాగుంది...!! గుంటూరులో ర్యాగింగ్వెబ్ దునియా
నాగార్జునలో మరో విద్యార్థినికి ప్రేమ వేధింపులుసాక్షి
నాగార్జున యూనివర్శిటిలో మళ్లీ టీజింగ్ కలకలంNTVPOST
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు, సెప్టెంబర్ 4 : ఆచార్య నాగార్జున వర్సిటీలో విద్యార్థినులకు ప్రేమ వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. పీజీ విద్యార్థినిని అనుసరించి కామెంట్ చేసిన ఘటనపై గురువారం బాలయ్య అనే పీజీవిద్యార్థిని పెదకాకాని పోలీసులు అరెస్టు చేసిన 24గంటల్లోపే మరో ఘటన చోటుచేసుకుం ది. వర్సిటీలో ఎంబీఏ రెండు సంవత్సరం విద్యార్థిని నేలవల్లి సోనీని ...
నువ్వు బాగున్నావ్...! నీ డ్రెస్ బాగుంది...!! గుంటూరులో ర్యాగింగ్
నాగార్జునలో మరో విద్యార్థినికి ప్రేమ వేధింపులు
నాగార్జున యూనివర్శిటిలో మళ్లీ టీజింగ్ కలకలం
వెబ్ దునియా
భారత్తో సిరీస్ ఓటమి: శ్రీలంక కోచ్ పదవికి ఆట్టపట్టు రాజీనామా
వెబ్ దునియా
భారత్తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్తో పాటు స్వదేశంలో రెండు వరుస సిరీస్ కోల్పోయిన శ్రీలంక క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. శ్రీలంక క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్గా ఉన్న మాజీ క్రికెటర్ మర్వన్ ఆటపట్టు తన పదవికి గురువారం రాజీనామా చేశాడు. టీమిండియాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను శ్రీలంక 1-2తేడాతో కోల్పోయింది. అంతకుముందు ...
భారత్తో ఓటమి: కోచ్ పదవికి ఆటపట్టు రాజీనామాthatsCricket Telugu
కోచ్ పదవికి అటపట్టు రాజీనామాసాక్షి
కోచ్ పదవికి ఆటపట్టు రాజీనామాఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్తో పాటు స్వదేశంలో రెండు వరుస సిరీస్ కోల్పోయిన శ్రీలంక క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. శ్రీలంక క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్గా ఉన్న మాజీ క్రికెటర్ మర్వన్ ఆటపట్టు తన పదవికి గురువారం రాజీనామా చేశాడు. టీమిండియాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను శ్రీలంక 1-2తేడాతో కోల్పోయింది. అంతకుముందు ...
భారత్తో ఓటమి: కోచ్ పదవికి ఆటపట్టు రాజీనామా
కోచ్ పదవికి అటపట్టు రాజీనామా
కోచ్ పదవికి ఆటపట్టు రాజీనామా
Oneindia Telugu
ద్వైపాక్షిక సిరీస్ ఆడతారా.. లేదా!
సాక్షి
న్యూఢిల్లీ: ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్లో ద్వైపాక్షిక సిరీస్లో ఆడతారో లేదో తెలపాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. బీసీసీఐకి ఓ లేఖ రాసింది. ఐసీసీ ఎఫ్టీపీ పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేసిన పీసీబీ షెడ్యూల్ను ఖరారు చేయాలని కోరింది. ఇరుదేశాల మధ్య రాజకీయ భేదాభిప్రాయాలు ఎప్పుడూ ఉండేవేనని పీసీబీ చైర్మన్ ...
సిరీస్పై ఆశ కోల్పోని పాక్!ఆంధ్రజ్యోతి
డిసెంబరులో మాతో క్రికెట్ ఆడుతారో లేదో తేల్చేయండి: పీసీబీవెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్లో ద్వైపాక్షిక సిరీస్లో ఆడతారో లేదో తెలపాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. బీసీసీఐకి ఓ లేఖ రాసింది. ఐసీసీ ఎఫ్టీపీ పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేసిన పీసీబీ షెడ్యూల్ను ఖరారు చేయాలని కోరింది. ఇరుదేశాల మధ్య రాజకీయ భేదాభిప్రాయాలు ఎప్పుడూ ఉండేవేనని పీసీబీ చైర్మన్ ...
సిరీస్పై ఆశ కోల్పోని పాక్!
డిసెంబరులో మాతో క్రికెట్ ఆడుతారో లేదో తేల్చేయండి: పీసీబీ
సాక్షి
రెండో రౌండ్లో పేస్, సానియా జోడీలు
ఆంధ్రజ్యోతి
భారత డబుల్స్ స్టార్ ఆటగాళ్లు లియాండర్ పేస్, సానియా మీర్జా జోడీలు యూఎస్ ఓపెన్లో రెండో రౌండ్కు చేరుకున్నాయి. పురుషుల డబుల్స్లో ఫెర్నాండో వెర్దెస్కో (స్పెయిన్)తో కలిసి బరిలోకి దిగిన పేస్.. తొలిరౌండ్లో 6-2, 6-3తో జర్మనీ ద్వయం ఫ్లోరియన్ మేయర్, ఫ్రాంక్ మోడెర్పై అలవోక విజయం సాధించాడు. కాగా.. మహిళల డబుల్స్ తొలిరౌండ్లో టాప్ సీడ్, టైటిల్ ...
సానియా, పేస్ శుభారంభంAndhrabhoomi
రెండో రౌండ్లో సానియా జోడీసాక్షి
రెండో రౌండ్కు సానియా, పేస్ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
భారత డబుల్స్ స్టార్ ఆటగాళ్లు లియాండర్ పేస్, సానియా మీర్జా జోడీలు యూఎస్ ఓపెన్లో రెండో రౌండ్కు చేరుకున్నాయి. పురుషుల డబుల్స్లో ఫెర్నాండో వెర్దెస్కో (స్పెయిన్)తో కలిసి బరిలోకి దిగిన పేస్.. తొలిరౌండ్లో 6-2, 6-3తో జర్మనీ ద్వయం ఫ్లోరియన్ మేయర్, ఫ్రాంక్ మోడెర్పై అలవోక విజయం సాధించాడు. కాగా.. మహిళల డబుల్స్ తొలిరౌండ్లో టాప్ సీడ్, టైటిల్ ...
సానియా, పేస్ శుభారంభం
రెండో రౌండ్లో సానియా జోడీ
రెండో రౌండ్కు సానియా, పేస్
సాక్షి
ఇంటికి తిరిగి వస్తూ..పిడుగుపాటుకు ముగ్గురి మృతి
ఆంధ్రజ్యోతి
కృష్ణా: పెనుగంచిప్రోలు మండలం లోని శనగపాడు శివారులో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు ముగ్గురు వ్యవసాయ కూలీ లు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన కీసర రాజారత్నం (30), కీసర ఇసాక్ (28), కీసర అశోక్, కీసర మరియదాస్, కీసర ఏసుబాబు సుబాబుల్ తోటల్లో కర్ర కొట్టేందుకు వెళ్లారు. అదే గ్రామానికి చెందిన ...
పిడుగుపాటుకు ముగ్గురి మృతిసాక్షి
పిడుగుపాటుకు ముగ్గురు మృతిNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కృష్ణా: పెనుగంచిప్రోలు మండలం లోని శనగపాడు శివారులో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు ముగ్గురు వ్యవసాయ కూలీ లు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన కీసర రాజారత్నం (30), కీసర ఇసాక్ (28), కీసర అశోక్, కీసర మరియదాస్, కీసర ఏసుబాబు సుబాబుల్ తోటల్లో కర్ర కొట్టేందుకు వెళ్లారు. అదే గ్రామానికి చెందిన ...
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
సాక్షి
కేరళలో స్టేడియానికి సచిన్ పేరు
సాక్షి
త్రివేండ్రం : తమ రాష్ట్రంలోని ఓ క్రికెట్ స్టేడియానికి భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరును పెట్టాలని కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) నిర్ణయించింది. కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని ఓ పెవిలియన్కు ఇప్పటికే సచిన్ పేరు ఉండగా.. కొత్తగా స్టేడియానికి మాస్టర్ పేరును పెట్టే ఆలోచనలో ఉన్నట్టు కేసీఏ అధ్యక్షుడు టీసీ మాథ్యూ ...
స్టేడియానికి సచిన్ పేరు!ఆంధ్రజ్యోతి
స్టేడియంకు సచిన్ పేరుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
త్రివేండ్రం : తమ రాష్ట్రంలోని ఓ క్రికెట్ స్టేడియానికి భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరును పెట్టాలని కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) నిర్ణయించింది. కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని ఓ పెవిలియన్కు ఇప్పటికే సచిన్ పేరు ఉండగా.. కొత్తగా స్టేడియానికి మాస్టర్ పేరును పెట్టే ఆలోచనలో ఉన్నట్టు కేసీఏ అధ్యక్షుడు టీసీ మాథ్యూ ...
స్టేడియానికి సచిన్ పేరు!
స్టేడియంకు సచిన్ పేరు
వెబ్ దునియా
లండన్ ఛారిటీ మ్యాచ్లో ధోనీ, సెహ్వాగ్, అఫ్రిదీలకు చోటు!
వెబ్ దునియా
క్రికెట్ అభిమానులకో శుభవార్త. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఛారిటీ మ్యాచ్లో ఈ ఏడాది టీమిండియా కెప్టెన్ ధోనీ, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లు పాల్గొంటున్నారు. ప్రతి ఏడాది 'హెల్ప్ ఫర్ హీరోస్' పేరిట ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తుంది. ఈ మ్యాచ్లో ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లు ...
లండన్ ఛారిటి టీ 20కి ధోనీ, సెహ్వాగ్ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
క్రికెట్ అభిమానులకో శుభవార్త. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఛారిటీ మ్యాచ్లో ఈ ఏడాది టీమిండియా కెప్టెన్ ధోనీ, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లు పాల్గొంటున్నారు. ప్రతి ఏడాది 'హెల్ప్ ఫర్ హీరోస్' పేరిట ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తుంది. ఈ మ్యాచ్లో ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లు ...
లండన్ ఛారిటి టీ 20కి ధోనీ, సెహ్వాగ్
సాక్షి
నేడు విశాఖ పర్యటనకు చంద్రబాబు
సాక్షి
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాడు విశాఖపట్నానికి విచ్చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో గురుపూజోత్సవంలో ఆయన పాల్గొంటారు. విశాఖపట్నంలో ఈరోజు జాతీయ స్థాయి అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమవుతున్నాయి. శనివారం ...
విశాఖలో నేటి నుంచి 'జాతీయ' అథ్లెటిక్స్ఆంధ్రజ్యోతి
నేటి నుంచి విశాఖలో జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాడు విశాఖపట్నానికి విచ్చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో గురుపూజోత్సవంలో ఆయన పాల్గొంటారు. విశాఖపట్నంలో ఈరోజు జాతీయ స్థాయి అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమవుతున్నాయి. శనివారం ...
విశాఖలో నేటి నుంచి 'జాతీయ' అథ్లెటిక్స్
నేటి నుంచి విశాఖలో జాతీయ జూనియర్ అథ్లెటిక్స్
沒有留言:
張貼留言