Oneindia Telugu
పట్టాలు తప్పిన చెన్నై-మంగళూరు ఎక్స్ ప్రెస్
సాక్షి
చెన్నై : తమిళనాడులో చెన్నై- మంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి, అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటనలో 42 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. కడలూరు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను అధికారులు ...
పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మూర్ - మంగళూర్ ఎక్స్ప్రెస్Oneindia Telugu
తమిళనాడులో రైలు ప్రమాదం... 42 మందికి గాయాలువెబ్ దునియా
తమిళనాడులో పట్టాలు తప్పిన రైలు.. 39మందికి గాయాలుTeluguwishesh
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై : తమిళనాడులో చెన్నై- మంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి, అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటనలో 42 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. కడలూరు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను అధికారులు ...
పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మూర్ - మంగళూర్ ఎక్స్ప్రెస్
తమిళనాడులో రైలు ప్రమాదం... 42 మందికి గాయాలు
తమిళనాడులో పట్టాలు తప్పిన రైలు.. 39మందికి గాయాలు
సాక్షి
లౌకిక కూటమికి షాక్!
సాక్షి
లక్నో/న్యూఢిల్లీ/పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను సమష్టిగా ఎదుర్కొనేందుకు ఒక్కటైన లౌకిక కూటమికి ఆదిలోనే గట్టి దెబ్బ పడింది. కూటమి నుంచి వైదొలగుతున్నట్లు గురువారం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ప్రకటించింది. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసింది. అధినేత ములాయం సింగ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ...
జనతా పరివార్కు ములాయం ముసురుAndhrabhoomi
ములాయం ముసలం!ఆంధ్రజ్యోతి
జనతా పరివార్ కు గుడ్ బై చెప్పిన ములాయంOneindia Telugu
ప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
లక్నో/న్యూఢిల్లీ/పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను సమష్టిగా ఎదుర్కొనేందుకు ఒక్కటైన లౌకిక కూటమికి ఆదిలోనే గట్టి దెబ్బ పడింది. కూటమి నుంచి వైదొలగుతున్నట్లు గురువారం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ప్రకటించింది. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసింది. అధినేత ములాయం సింగ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ...
జనతా పరివార్కు ములాయం ముసురు
ములాయం ముసలం!
జనతా పరివార్ కు గుడ్ బై చెప్పిన ములాయం
వెబ్ దునియా
జమ్మూ కాశ్మీర్లో భీకర ఎన్కౌంటర్: నలుగురు ఉగ్రవాదుల హతం
వెబ్ దునియా
పాకిస్థాన్ టెర్రరిస్టులు భారత సైన్యానికి పెనుసవాల్గా మారింది. జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉదయం భీకర ఎన్కౌంటర్ జరిగింది. దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించగా, భారత సైన్యం తిప్పికొట్టింది. రాష్ట్రంలోని హంద్వారాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
పాకిస్థాన్ టెర్రరిస్టులు భారత సైన్యానికి పెనుసవాల్గా మారింది. జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉదయం భీకర ఎన్కౌంటర్ జరిగింది. దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించగా, భారత సైన్యం తిప్పికొట్టింది. రాష్ట్రంలోని హంద్వారాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు ...
సాక్షి
'వాతావరణ న్యాయం' కావాలి
సాక్షి
న్యూఢిల్లీ: పర్యావరణం విషయంలో అసలు సమస్య వాతావరణ మార్పు కాదని.. వాతావరణ న్యాయమని ప్రధాని మోదీ అభివర్ణించారు. వాతావరణ మార్పు వల్ల అత్యంత ప్రతికూలంగా ప్రభావితమయ్యేది పేదలు, అణగారిన వర్గాల వారేనన్నారు. 'ఒక ప్రకృతి విపత్తు సంభవించినపుడు బలంగా దెబ్బతినేది వారే. వరదలు వచ్చినపుడు వారు నిరాశ్రయులవుతారు. భూకంపంలో వారి ఇళ్లు ...
చర్చలే సంఘర్షణలకు పరిష్కారంAndhrabhoomi
చర్చలే వివాదాలను పరిష్కరిస్తాయి : ప్రధాని నరేంద్ర మోడీప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: పర్యావరణం విషయంలో అసలు సమస్య వాతావరణ మార్పు కాదని.. వాతావరణ న్యాయమని ప్రధాని మోదీ అభివర్ణించారు. వాతావరణ మార్పు వల్ల అత్యంత ప్రతికూలంగా ప్రభావితమయ్యేది పేదలు, అణగారిన వర్గాల వారేనన్నారు. 'ఒక ప్రకృతి విపత్తు సంభవించినపుడు బలంగా దెబ్బతినేది వారే. వరదలు వచ్చినపుడు వారు నిరాశ్రయులవుతారు. భూకంపంలో వారి ఇళ్లు ...
చర్చలే సంఘర్షణలకు పరిష్కారం
చర్చలే వివాదాలను పరిష్కరిస్తాయి : ప్రధాని నరేంద్ర మోడీ
వెబ్ దునియా
మా అమ్మ కూడా మరో ఇంద్రాణి.. నేను కూడా అక్రమ సంతానాన్నే : ఓ విద్యార్థి లేఖ
వెబ్ దునియా
షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా చేసిన పాడుపని పసి హృదయాలను కూడా తాకింది. ఢిల్లీకి చెందిన ఓ పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి క్లాస్ టీచర్కు రాసిన ఓ లేఖతో ఇది నిజమని తేలింది. తన తల్లి కూడా మరో ఇంద్రాణి ముఖర్జియేనని, తాను కూడా అక్రమ సంతానాన్నని ఆ బాలుడు తన లేఖలో వాపోయిన విషయం పాఠశాల ...
మా అమ్మా ఓ ఇంద్రాణే!Andhrabhoomi
మా అమ్మా ఇంద్రాణి లాంటిదే: ఓ విద్యార్థి ఆవేదనOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా చేసిన పాడుపని పసి హృదయాలను కూడా తాకింది. ఢిల్లీకి చెందిన ఓ పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి క్లాస్ టీచర్కు రాసిన ఓ లేఖతో ఇది నిజమని తేలింది. తన తల్లి కూడా మరో ఇంద్రాణి ముఖర్జియేనని, తాను కూడా అక్రమ సంతానాన్నని ఆ బాలుడు తన లేఖలో వాపోయిన విషయం పాఠశాల ...
మా అమ్మా ఓ ఇంద్రాణే!
మా అమ్మా ఇంద్రాణి లాంటిదే: ఓ విద్యార్థి ఆవేదన
వెబ్ దునియా
'విడాకుల' పద్ధతి మార్చేది లేదు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ''మూడు సార్లు తలాక్'' చెప్పి విడాకులిచ్చే పద్ధతిలో మార్పుకు ఆస్కారం లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు గురువారం స్పష్టం చేసింది. అలా తలాక్ చెప్పినా, విడాకుల మంజూరుకు మూడు నెలల గడువుండాలన్న వాదనను బోర్డు తిరస్కరించింది. ఖురాన్, హదిత్ల ప్రకారం మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకునే విధానం శిక్షార్హమని, ...
ఆ పద్ధతి మార్చే స్కోపే లేదుసాక్షి
ముస్లిం విడాకుల సంప్రదాయంలో ఎలాంటి మార్పు లేదు!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ''మూడు సార్లు తలాక్'' చెప్పి విడాకులిచ్చే పద్ధతిలో మార్పుకు ఆస్కారం లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు గురువారం స్పష్టం చేసింది. అలా తలాక్ చెప్పినా, విడాకుల మంజూరుకు మూడు నెలల గడువుండాలన్న వాదనను బోర్డు తిరస్కరించింది. ఖురాన్, హదిత్ల ప్రకారం మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకునే విధానం శిక్షార్హమని, ...
ఆ పద్ధతి మార్చే స్కోపే లేదు
ముస్లిం విడాకుల సంప్రదాయంలో ఎలాంటి మార్పు లేదు!
Oneindia Telugu
అక్కాచెల్లెళ్లను రేప్ చేయమని మేం చెప్పలేదు!
Oneindia Telugu
లక్నో: అక్కాచెల్లెళ్ల పైన అత్యాచారం చేయాలని తాము ఆదేశించలేదని ఖాప్ పంచాయతీ తాజాగా కొత్త వాదన చేస్తోంది. ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర ప్రదేశ్లోని భాగ్ పేట సమీపంలో సంక్రోట్ గ్రామంలో జాట్ కులానికి చెందిన యువతిని దళిత వర్గానికి చెందిన యువకుడు ప్రేమించాడు. Village council denies ordering rape of sisters. అయితే, ఆ అమ్మాయి మరో వ్యక్తిని ...
రేప్ చేయాలని మేం ఆదేశించలేదు!సాక్షి
మమ్మల్ని రేప్ చేసి.. నగ్నంగా ఊరేగిస్తారట.. ఏం చేయాలి.. యూపీ సిస్టర్స్ ఆవేదనవెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
లక్నో: అక్కాచెల్లెళ్ల పైన అత్యాచారం చేయాలని తాము ఆదేశించలేదని ఖాప్ పంచాయతీ తాజాగా కొత్త వాదన చేస్తోంది. ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర ప్రదేశ్లోని భాగ్ పేట సమీపంలో సంక్రోట్ గ్రామంలో జాట్ కులానికి చెందిన యువతిని దళిత వర్గానికి చెందిన యువకుడు ప్రేమించాడు. Village council denies ordering rape of sisters. అయితే, ఆ అమ్మాయి మరో వ్యక్తిని ...
రేప్ చేయాలని మేం ఆదేశించలేదు!
మమ్మల్ని రేప్ చేసి.. నగ్నంగా ఊరేగిస్తారట.. ఏం చేయాలి.. యూపీ సిస్టర్స్ ఆవేదన
Oneindia Telugu
ఆ టైంలో క్యాండీ ఆడుతూవీడియోకి చిక్కిన అధికారిణి
Oneindia Telugu
చెన్నై: ఓ వైపు రైతులు తమ సమస్యలు చెబుతుంటే, మరోవైపు తన స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్ అడుతూ అడ్డంగా దొరికిపోయింది ఓ అధికారిణి. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. రైతుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు గ్రీవాన్స్ సెల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులోని ధర్మపురిలో రైతులు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ...
గ్రీవాన్స్ సెల్ లో క్యాండీ క్రష్ అడుతూ దొరికిపోయిన అధికారిణిప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: ఓ వైపు రైతులు తమ సమస్యలు చెబుతుంటే, మరోవైపు తన స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్ అడుతూ అడ్డంగా దొరికిపోయింది ఓ అధికారిణి. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. రైతుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు గ్రీవాన్స్ సెల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులోని ధర్మపురిలో రైతులు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ...
గ్రీవాన్స్ సెల్ లో క్యాండీ క్రష్ అడుతూ దొరికిపోయిన అధికారిణి
Palli Batani
స్వచ్ఛ భారత్ మిషన్ కు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా మంచు లక్ష్మి
Palli Batani
ప్రధాని ఎంంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ కు ఎంతో అద్బుత స్పందన వచ్చింది. దేశంలోని పలు ప్రముఖులు ఎంతో బాధ్యతగా తీసుకుని దేశాన్ని పరిశుభ్రం చేయాలని శ్రమించారు. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా సినీ నటి, నిర్మాత లక్ష్మి మంచు ఎంపికయింది. సెప్టెంబర్ 10న రాష్ట్రపతి భవన్ లో ...
స్వచ్ఛ భారత్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా మంచు లక్ష్మిFIlmiBeat Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Palli Batani
ప్రధాని ఎంంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ కు ఎంతో అద్బుత స్పందన వచ్చింది. దేశంలోని పలు ప్రముఖులు ఎంతో బాధ్యతగా తీసుకుని దేశాన్ని పరిశుభ్రం చేయాలని శ్రమించారు. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా సినీ నటి, నిర్మాత లక్ష్మి మంచు ఎంపికయింది. సెప్టెంబర్ 10న రాష్ట్రపతి భవన్ లో ...
స్వచ్ఛ భారత్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా మంచు లక్ష్మి
కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఐదుగురు మృతి
సాక్షి
కాశ్మీర్ : ఉత్తర కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని హండ్వారా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు తీవ్రవాదులతోపాటు ఓ ఆర్మీ సైనికుడు మరణించాడు. ఈ మేరకు పోలీసులు గురువారం వెల్లడించారు. హండ్వారాలోని సోచల్ వారీ గ్రామంలో తీవ్రవాదులు ఉన్నట్లు బుధవారం సైనికులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ అపరేషన్ గ్రూప్ కి చెందిన పోలీసులు, ...
ఇంకా మరిన్ని »
సాక్షి
కాశ్మీర్ : ఉత్తర కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని హండ్వారా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు తీవ్రవాదులతోపాటు ఓ ఆర్మీ సైనికుడు మరణించాడు. ఈ మేరకు పోలీసులు గురువారం వెల్లడించారు. హండ్వారాలోని సోచల్ వారీ గ్రామంలో తీవ్రవాదులు ఉన్నట్లు బుధవారం సైనికులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ అపరేషన్ గ్రూప్ కి చెందిన పోలీసులు, ...
沒有留言:
張貼留言