ఆంధ్రజ్యోతి
చైనా ఆయుధ సంరంభం
ఆంధ్రజ్యోతి
బీజింగ్, సెప్టెంబరు 3: విమాన వాహక నౌకలను సైతం విధ్వంసం చేసే 'కారియర్ కిలర్స్2'.. అత్యంత అధునాతనమైన ఆయుధాలు.. యుద్ధ ట్యాంకులు.. 200 ఫైటర్ జెట్లు.. కళ్లు చెదిరే సైనిక విన్యాసాలు..గురువారం అంగరంగ వైభోగంగా జరిగిన చైనా 'విక్టరీ డే పరేడ్' విశేషాలివి! 70 ఏళ్ల క్రితం రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ మీద సాధించిన విజయానికి గుర్తుగానూ.. ప్రస్తుతం తన ...
చైనా ఆర్మీలో 3 లక్షల మంది కుదింపుసాక్షి
చైనా సైన్యం.. దుమ్మురేపింది..NTVPOST
జపాన్పై విజయానికి 70ఏళ్ళుప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బీజింగ్, సెప్టెంబరు 3: విమాన వాహక నౌకలను సైతం విధ్వంసం చేసే 'కారియర్ కిలర్స్2'.. అత్యంత అధునాతనమైన ఆయుధాలు.. యుద్ధ ట్యాంకులు.. 200 ఫైటర్ జెట్లు.. కళ్లు చెదిరే సైనిక విన్యాసాలు..గురువారం అంగరంగ వైభోగంగా జరిగిన చైనా 'విక్టరీ డే పరేడ్' విశేషాలివి! 70 ఏళ్ల క్రితం రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ మీద సాధించిన విజయానికి గుర్తుగానూ.. ప్రస్తుతం తన ...
చైనా ఆర్మీలో 3 లక్షల మంది కుదింపు
చైనా సైన్యం.. దుమ్మురేపింది..
జపాన్పై విజయానికి 70ఏళ్ళు
Oneindia Telugu
మాస్కో ఎయిర్పోర్టులో అగ్నిప్రమాదం: ఫ్లైట్స్ ఆలస్యం
Oneindia Telugu
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలోని డొమెదెడొవో అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాగేజ్ సెక్టార్లో చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది 3 వేల మంది ప్రయాణికులను విమానాశ్రయం నుంచి బయటకు పంపారు. అగ్నిప్రమాదంతో 60 విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
మాస్కో విమానాశ్రయంలో అగ్నిప్రమాదంNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలోని డొమెదెడొవో అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాగేజ్ సెక్టార్లో చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది 3 వేల మంది ప్రయాణికులను విమానాశ్రయం నుంచి బయటకు పంపారు. అగ్నిప్రమాదంతో 60 విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
మాస్కో విమానాశ్రయంలో అగ్నిప్రమాదం
సాక్షి
కోచ్ పదవికి అటపట్టు రాజీనామా
సాక్షి
కొలంబో : భారత్తో టెస్టు సిరీస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ శ్రీలంక చీఫ్ కోచ్ మర్వన్ అటపట్టు తన పదవి నుంచి వైదొలిగారు. గత మూ డు నెలల్లో లంక జట్టు వరుసగా పాకిస్తాన్, భారత్ చేతిలో టెస్టు పరాజయాలను చవిచూసింది. 2014 సెప్టెంబర్ నుంచి ఆటపట్టు కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజీనామాను శ్రీలంక క్రికెట్ తాత్కాలిక చీఫ్ సిదాత్ వెట్టిముని ఆ ...
కోచ్ పదవికి ఆటపట్టు రాజీనామాఆంధ్రజ్యోతి
శ్రీలంక కోచ్ రాజీనామాప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో : భారత్తో టెస్టు సిరీస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ శ్రీలంక చీఫ్ కోచ్ మర్వన్ అటపట్టు తన పదవి నుంచి వైదొలిగారు. గత మూ డు నెలల్లో లంక జట్టు వరుసగా పాకిస్తాన్, భారత్ చేతిలో టెస్టు పరాజయాలను చవిచూసింది. 2014 సెప్టెంబర్ నుంచి ఆటపట్టు కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజీనామాను శ్రీలంక క్రికెట్ తాత్కాలిక చీఫ్ సిదాత్ వెట్టిముని ఆ ...
కోచ్ పదవికి ఆటపట్టు రాజీనామా
శ్రీలంక కోచ్ రాజీనామా
Oneindia Telugu
సిరియా-టర్కీష్: కంటతడి పెట్టిస్తున్న ఫోటో
Oneindia Telugu
టర్కీ: సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సృష్టిస్తున్న మారణహోమం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వేల సంఖ్యలో సాధారణ ప్రజలు వలస వెళుతున్నారు. ఇలా వలస వచ్చిన వారి కుటుంబాల్లో ఒకరికి చెందిన మూడేళ్ల బాలుడి మృతదేహం టర్కీ బీచ్లో కనిపించింది. ముక్కు పచ్చలారని ఈ చిన్నారి బాలుడు ఇసుక తిన్నలపై హాయిగా పడుకుని నిద్రిస్తున్నట్టు ...
అయ్యో.. అయ్యో....! చిన్న పిల్లాడు.. శవమై కొట్టుకొచ్చాడు....!!వెబ్ దునియా
ప్రపంచానికే సిగ్గు చేటు..ఆ దృశ్యంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
టర్కీ: సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సృష్టిస్తున్న మారణహోమం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వేల సంఖ్యలో సాధారణ ప్రజలు వలస వెళుతున్నారు. ఇలా వలస వచ్చిన వారి కుటుంబాల్లో ఒకరికి చెందిన మూడేళ్ల బాలుడి మృతదేహం టర్కీ బీచ్లో కనిపించింది. ముక్కు పచ్చలారని ఈ చిన్నారి బాలుడు ఇసుక తిన్నలపై హాయిగా పడుకుని నిద్రిస్తున్నట్టు ...
అయ్యో.. అయ్యో....! చిన్న పిల్లాడు.. శవమై కొట్టుకొచ్చాడు....!!
ప్రపంచానికే సిగ్గు చేటు..ఆ దృశ్యం
సాక్షి
పాపం... పసివాడు!
సాక్షి
ఈ ఫోటో చూడగానే 'అయ్యో పాపం...' అంటూ చలించని హృదయం ఉండదు. సురక్షిత జీవితం, మంచి భవిష్యత్తు కోసం ప్రాణాలకు తెగించి సిరియాను వదిలి మధ్యదరా సముద్రం మీదుగా యూరోప్కు ప్రయాణమైంది వీరి కుటుంబం. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు, కుర్దు సాయుధుల మధ్య సిరియా నలిగిపోతోంది. నిత్యం బాంబుల మోతలు, తుపాకుల గర్జనలే. ఇక ఇక్కడ ఉండలేమనే భావనతో ...
శాశ్వత నిద్రలో చిన్నారిఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
ఈ ఫోటో చూడగానే 'అయ్యో పాపం...' అంటూ చలించని హృదయం ఉండదు. సురక్షిత జీవితం, మంచి భవిష్యత్తు కోసం ప్రాణాలకు తెగించి సిరియాను వదిలి మధ్యదరా సముద్రం మీదుగా యూరోప్కు ప్రయాణమైంది వీరి కుటుంబం. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు, కుర్దు సాయుధుల మధ్య సిరియా నలిగిపోతోంది. నిత్యం బాంబుల మోతలు, తుపాకుల గర్జనలే. ఇక ఇక్కడ ఉండలేమనే భావనతో ...
శాశ్వత నిద్రలో చిన్నారి
ఆంధ్రజ్యోతి
చేపలు పట్టిన అమెరికా అధ్యక్షుడు ఒబామా
ఆంధ్రజ్యోతి
అలాస్కా, సెప్టెంబర్ 3 : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా మరోసారి సెలవులను ఎంజాయ్ చేశారు. అలాస్కాలోని ఓ చిన్న గ్రామంలో చేపలు పట్టారు. స్థానిక చిన్నారులో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. ఆర్కెటిక్ ధృవప్రాంతానికి దగ్గరగా ఉండే అమెరికన్ రాష్ట్రం అలాస్కా.. ఆ రాష్ట్రంలో ఒబామా మూడు రోజుల పర్యటన ముగిసింది. చివరి రోజు ఆయన ఆటవిడుపుగా గడిపారు.
వైట్హౌస్ను వీడి సాల్మన్ చేపల వేటకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అలాస్కా, సెప్టెంబర్ 3 : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా మరోసారి సెలవులను ఎంజాయ్ చేశారు. అలాస్కాలోని ఓ చిన్న గ్రామంలో చేపలు పట్టారు. స్థానిక చిన్నారులో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. ఆర్కెటిక్ ధృవప్రాంతానికి దగ్గరగా ఉండే అమెరికన్ రాష్ట్రం అలాస్కా.. ఆ రాష్ట్రంలో ఒబామా మూడు రోజుల పర్యటన ముగిసింది. చివరి రోజు ఆయన ఆటవిడుపుగా గడిపారు.
వైట్హౌస్ను వీడి సాల్మన్ చేపల వేటకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు!
Telangana99
మలేషియాలో పడవ ప్రమాదం 13మంది మృతి
Telangana99
కౌలాలంపూర్: మలేషియా పశ్చిమ తీర ప్రాంతంలోని మలక్కా జలసంధి వద్ద ఓ వలసదారుల పడవ మునిగిపోయింది.పడవలోని 70 మంది ఇండోనేషియా వాసుల్లో 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పడవలో 70 మంది ప్రయాణిస్తున్నట్లు చెప్తున్నా దాదాపు 100 మందిని ఎక్కించుకున్నట్లు స్థానిక జాలర్లు చెబుతున్నారుఘటనాస్థలికి 12 పడవలతో పాటు 200 మంది సహాయక ...
రెండు పడవల మునక: 32మంది మృతిOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
Telangana99
కౌలాలంపూర్: మలేషియా పశ్చిమ తీర ప్రాంతంలోని మలక్కా జలసంధి వద్ద ఓ వలసదారుల పడవ మునిగిపోయింది.పడవలోని 70 మంది ఇండోనేషియా వాసుల్లో 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పడవలో 70 మంది ప్రయాణిస్తున్నట్లు చెప్తున్నా దాదాపు 100 మందిని ఎక్కించుకున్నట్లు స్థానిక జాలర్లు చెబుతున్నారుఘటనాస్థలికి 12 పడవలతో పాటు 200 మంది సహాయక ...
రెండు పడవల మునక: 32మంది మృతి
పాక్లో ఆత్మాహుతి దాడి
ప్రజాశక్తి
పెషావర్: పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలో మంగళవారం జరిగిన ఆత్మహుతి దాడిలో నలుగురు మృతిచెందగా, 56 మంది క్షతగాత్రులయ్యారు. లైన్ అధికారి వాహనంపై ఆత్మాహుతి బాంబర్ దాడి దిగాడు. అధికారి వాహనం దగ్గరకు చేరుకోగానే బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో లైన్ ఆఫీసర్తో సహా నలుగురు మృతి చెందారు. గాయపడిన 56 మందిలో సుమారు 15మంది ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
పెషావర్: పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలో మంగళవారం జరిగిన ఆత్మహుతి దాడిలో నలుగురు మృతిచెందగా, 56 మంది క్షతగాత్రులయ్యారు. లైన్ అధికారి వాహనంపై ఆత్మాహుతి బాంబర్ దాడి దిగాడు. అధికారి వాహనం దగ్గరకు చేరుకోగానే బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో లైన్ ఆఫీసర్తో సహా నలుగురు మృతి చెందారు. గాయపడిన 56 మందిలో సుమారు 15మంది ...
సాక్షి
'నన్ను దెయ్యాలు వెంటాడుతున్నాయి.. నమ్మరేం'
సాక్షి
లండన్: తనను గత కొద్ది రోజులుగా దెయ్యాలు వెంటాడుతున్నాయని ప్రముఖ హాలీవుడ్ గాయకురాలు కెర్రీ కతోనా అన్నారు. ఈ విషయం చెప్తుంటే తనను అందరూ పిచ్చిదానిలా చూస్తున్నారని చెప్పారు. ఈ విషయం అవతలివారికి చేరవేయడంలో తనకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, ఎవ్వరూ తన మాటలు నమ్మడం లేదని అన్నారు. 34 ఏళ్ల కతోనా పాత నివాసం ఆక్స్ ఫోర్డ్ షైర్ లో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్: తనను గత కొద్ది రోజులుగా దెయ్యాలు వెంటాడుతున్నాయని ప్రముఖ హాలీవుడ్ గాయకురాలు కెర్రీ కతోనా అన్నారు. ఈ విషయం చెప్తుంటే తనను అందరూ పిచ్చిదానిలా చూస్తున్నారని చెప్పారు. ఈ విషయం అవతలివారికి చేరవేయడంలో తనకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, ఎవ్వరూ తన మాటలు నమ్మడం లేదని అన్నారు. 34 ఏళ్ల కతోనా పాత నివాసం ఆక్స్ ఫోర్డ్ షైర్ లో ...
సాక్షి
బ్యాంకాక్ పేలుడు: ప్రధాన నిందితుడి అరెస్ట్
Oneindia Telugu
బ్యాంకాక్: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఒక విదేశీయుడ్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. బన్ పా రాయ్ సరిహద్దు గుండా బర్మా(మయన్మార్)లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన ఓ వ్యక్తిని మంగళవారం ఉదయం సరిహద్దు భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అతడ్ని పోలీసులకు అప్పగించాయని ...
బ్యాంకాక్ పేలుళ్ల ప్రధాన నిందితుడి అరెస్టుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
బ్యాంకాక్: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఒక విదేశీయుడ్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. బన్ పా రాయ్ సరిహద్దు గుండా బర్మా(మయన్మార్)లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన ఓ వ్యక్తిని మంగళవారం ఉదయం సరిహద్దు భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అతడ్ని పోలీసులకు అప్పగించాయని ...
బ్యాంకాక్ పేలుళ్ల ప్రధాన నిందితుడి అరెస్టు
沒有留言:
張貼留言