2015年9月3日 星期四

2015-09-04 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
పట్టిసీమకు వ్యతిరేకం: నీళ్లివ్వకుంటే తలలు ఎక్కడ పెట్టుకుంటారన్న రఘవీరా   
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టుకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి అన్నారు. కాకినాడలో జరిగిన డీసీసీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు, తెలుగుదేశం, బీజేపీ ...

'చంద్రబాబుది ఇంకుడు గుంత జాతకం'   సాక్షి
పట్టిసీమ ప్రత్యామ్నాయంగా భావిస్తే.. పోలవరం ఎందుకు?: రఘువీరా రెడ్డి   వెబ్ దునియా
పట్టిసీమకు కాంగ్రెస్‌ వ్యతిరేకం - రఘువీరారెడ్డి   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
బీజేపీ పాదయాత్ర ఉద్రిక్తం   
సాక్షి
హన్మకొండ: రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం కంతనపల్లి నుంచి దేవాదుల వరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్రను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు ...

కంతనపల్లి టు దేవాదుల   Andhrabhoomi
వరంగల్ జిల్లాలో కిషన్ రెడ్డి అరెస్ట్, ఓట్ల కోసమే: టిఆర్ఎస్ వినోద్   Oneindia Telugu
నా అరెస్ట్ వెనుక రాజకీయ కోణం: కిషన్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
తెలుగువన్   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సైకో పార్టీ.. రౌడీ సీఎం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర దూషణలతో గురువారం అట్టుడికింది. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యు లు నిత్యావరసర ధరల పెరుగుదలపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు ప్రకటించడంతో వైసీపీ సభ్యులు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు ...

మీ ముఖ్యమంత్రి రౌడీ : జగన్మోహన్‌ రెడ్డి   ప్రజాశక్తి
రౌడీ సీఎం, రౌడీ మంత్రులు.. వాళ్లిష్టం!   సాక్షి
జగన్ రౌడీ సిఎం, రౌడీ ఎమ్మెల్యేల వ్యాఖ్య: చట్టాలు చాలడం లేదని కాల్వ   Oneindia Telugu
Andhrabhoomi   
News Articles by KSR   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్యాట్నీ వద్ద తగలబడిన ఆర్టీసీ బస్సు   
సాక్షి
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద గురువారం ఉదయం జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో ప్రయాణీకులు భయంతో బస్సులో నుంచి బయటకు దూకి పరుగులు తీశారు. బస్సు సిబ్బంది వెంటనే ప్యారడైజ్ లోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ...

ఆర్టీసీ బస్సులో మంటలు: పరుగులు తీసిన జనం (ఫోటోలు)   Oneindia Telugu
పాట్నీసెంటర్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు...తప్పిన ప్రమాదం   ఆంధ్రజ్యోతి
బస్సులో మంటలు   Andhrabhoomi
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్వచ్ఛ భారత్ అంబాసిడర్‌గా మంచు లక్ష్మి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న ఎంపికయ్యారు. ఈ నెల 10న రాష్ట్రపతి భవన్‌లో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెను సత్కరించనున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, దీంతో తన బాధ్యత పెరిగిందని గురువారం మంచు లక్ష్మి పేర్కొన్నారు. ప్రధాని మోదీకి ...

టి. బ్రాండ్ అంబాసిడర్‌గా లక్ష్మి మంచు.. రాష్ట్రపతి చేతుల మీదుగా సన్మానం!   వెబ్ దునియా
స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా...   ప్రజాశక్తి
ప్రధాని ద్వారా మంచు లక్ష్మికి అరుదైన గౌరవం   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
Telangana99   
Telugupopular   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
వచ్చే సంవత్సరం.. గణేశ్‌ నిమజ్జనానికి సాగర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయండి   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ : గణేశ్‌ నిమజ్జనానికి వచ్చే సంవత్సరం నుంచి హుస్సేన్‌ సాగర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది. వినాయక విగ్రహాల నిమజ్జనానికి బెంగళూరులో అనుసరిస్తున్న విధానం మాదిరి సాగర్‌ విషయంలోనూ తగు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ...

ఈసారి హుస్సేన్ సాగర్లోనే వినాయక నిమజ్జనం, హైకోర్టు గ్రీన్ సిగ్నల్   Oneindia Telugu
ఈ ఏడాదీ సాగర్ లోనే నిమజ్జనాలు..   సాక్షి
హుస్సేన్ సాగర్‌లోనే గణేష్ నిమజ్జనం   Andhrabhoomi
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
డోంట్ టచ్ మీ అంటే బూతు మాటా? కేసులవుతున్నాయి: బిజెపి ఎమ్మెల్యే   
Oneindia Telugu
హైదరాబాద్: డోంట్ టచ్ మీ అంటే బూతు మాటా అని ప్రశ్నిస్తూ అలా అన్నందుకే కేసులు నమోదవుతున్నాయని, అదృష్టవశాత్తు తనపై మాత్రం కేసు నమోదు కాలేదని బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆయన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావును కోరారు. గురువారం శాసనసభలో విష్ణుకుమార్ రాజు ఆ విషయాన్ని ...

'డోంట్ టచ్ మీ' అంటే బూతు మాటా?   సాక్షి
అధ్యక్షా....! డోంట్ టచ్ మీ అంటే బూతా..? అక్కడలానే అనిపిస్తోంది.. సార్...!! ఎక్కడ..?   వెబ్ దునియా
డోంట్ టచ్ మీ అంటే త‌ప్పా‌? : బిజెపి ఎమ్మె‌ల్యే విష్ణుకుమార్ రాజు   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
అసెంబ్లీలో విపక్షానికి వింత పరిస్థితి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం ప్రతిపక్షానికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కరువుపై చర్చలో నీటిపారుదల ప్రాజెక్టుల విషయాలను మాట్లాడొద్దని స్పీకర్ కట్టడి చేయడంతో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని విస్మయపరిచింది. ప్రాజెక్టులపై మాట్లాడుతానన్న వైఎస్ జగన్‌కు పదే పదే మైక్ కట్ చేసిన స్పీకర్ అధికారపక్ష సభ్యులకు, మంత్రులకు ...

ఏం.. మైకు ఎందుకివ్వరు? బయపడుతున్నారు!   ఆంధ్రజ్యోతి
జగన్‌కు అడుగడుగునా అభ్యంతరాలే   ప్రజాశక్తి
హల్లో జగన్... స్వల్పకాలిక చర్చ అంటే ఏంటో తెలుసా? : ప్రశ్నించిన స్పీకర్   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
నాగార్జునలో మరో విద్యార్థినికి ప్రేమ వేధింపులు   
సాక్షి
గుంటూరు : గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో మళ్లీ కలకలం చెలరేగింది. ఓవైపు ర్యాగింగ్‌ పైశాచికత్వానికి జూనియర్లు బలైపోతున్నా....మరోవైపు అధికారులు కఠినచర్యలు తీసుకుంటున్నా కొందరు సీనియర్‌ల మార్పు రావట్లేదు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతం మరవకముందే ఎమ్మెస్సీ బోటనీ విద్యార్థిని రత్నమంజరిపై అక్వా కల్చర్ ...

'నాగార్జున'లో కొనసాగుతున్న వేధింపులు   ప్రజాశక్తి
నువ్వు బావున్నావ్‌.. నీ డ్రెస్సు బాగుంది   ఆంధ్రజ్యోతి
నాగార్జున యూనివర్శిటిలో మళ్లీ టీజింగ్‌ కలకలం   NTVPOST

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రన్న యాత్ర : పత్తిపాటి   
ప్రజాశక్తి
రుణమాఫీ, రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై అవగహన కలిపించేందుకు ఈ నెల 9 నుండి 29 వరకు రైతు కోసం చంద్రన్న యాత్ర నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. యాత్ర షెడ్యూల్‌ ప్రకటించారు. 9న శ్రీకాకుళం,10న విజయనగరం, 11న ...

ఏపీలో 9నుంచి చంద్రబాబు రైతు యాత్రలు   ఆంధ్రజ్యోతి
రైతు కోసం చంద్రన్న యాత్రలో బాబు ఉండరు   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言