2015年9月3日 星期四

2015-09-04 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
నాగార్జునలో మరో విద్యార్థినికి ప్రేమ వేధింపులు   
సాక్షి
గుంటూరు : గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో మళ్లీ కలకలం చెలరేగింది. ఓవైపు ర్యాగింగ్‌ పైశాచికత్వానికి జూనియర్లు బలైపోతున్నా....మరోవైపు అధికారులు కఠినచర్యలు తీసుకుంటున్నా కొందరు సీనియర్‌ల మార్పు రావట్లేదు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతం మరవకముందే ఎమ్మెస్సీ బోటనీ విద్యార్థిని రత్నమంజరిపై అక్వా కల్చర్ ...

నువ్వు బావున్నావ్‌.. నీ డ్రెస్సు బాగుంది   ఆంధ్రజ్యోతి
'నాగార్జున'లో కొనసాగుతున్న వేధింపులు   ప్రజాశక్తి
నాగార్జున యూనివర్శిటిలో మళ్లీ టీజింగ్‌ కలకలం   NTVPOST

అన్ని 7 వార్తల కథనాలు »   


భారత సాకర్‌ ర్యాంకు మెరుగు   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ఫుట్‌బాల్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఒక స్థానం ఎగబాకింది. గురువారం విడుదల చేసిన ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఒక స్థానం మెరుగు పర్చుకుని 155వ ర్యాంకులో నిలిచింది. ఇటీవల జరిగిన వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌లో వరుస ఓటములు ఎదుర్కొన్న భారత్‌ గత జూలైలో 15 స్థానాలు దిగజారి 156వ ర్యాంకులో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక తాజా వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ...

టాప్ ర్యాంక్ నిలబెట్టుకున్న అర్జెంటీనా   సాక్షి
ఒక స్థానం పెరిగిన భారత్‌ : ఫిఫా ర్యాంకింగ్స్‌   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


టెస్టుల్లో టాస్ వద్దు   
సాక్షి
సిడ్నీ: ఇటీవలి యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు ఘోర పరాజయానికి టాస్ ఓడిపోవడమే కారణమని ఆరోపణలు వినిపించాయి. ఆసీస్ పేసర్లు ప్రభావం చూపకుండా అక్కడి గ్రౌండ్స్‌మెన్‌కు ఫ్లాట్ పిచ్‌లను తయారుచేయాలనే ఆదేశాలు అందినట్టు కథనాలు వెలువడ్డాయి. దీంతో ఆసీస్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఏకంగా టెస్టుల్లో ఇక టాస్‌కు స్వస్తి పలకాలని ...

'అవును.. టెస్టుల్లో టాస్‌ వద్దు'   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


నలు'గురు' ఉత్తములు!   
సాక్షి
చిత్తూరు (గిరింపేట) : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నలుగురిని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో ముగ్గురు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ కేటగిరీకి చెందిన వారు కాగా, నేషనల్ ఫౌండేషన్ టీచర్స్ వెల్ఫేర్ (ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూ) కింద ఎంపికైన ఉత్తమ టీచరు ఒకరు ఉన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి
   
పంచ్‌లు విసిరిన చేతుల్లో చెత్త డబ్బాలు..   
ఆంధ్రజ్యోతి
కాన్పూర్‌: మనదేశంలో క్రీడాకారులపై ప్రభుత్వాల ఉదాసీనతను తెలిపే మరో ఉదాహరణ ఇది. నిన్న కృష్ణ రౌత్‌. నేడు కమల్‌ కుమార్‌ వాల్మీకి. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జాతీయ స్థాయి బాక్సర్‌ వాల్మీకి బతుకుదెరువు కోసం ఇప్పుడు చెత్త సేకరించే కార్మికుడి అవతారమెత్తాడు. రింగ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌లు కురింపించిన చేతులతో ఇప్పుడు చెత్త డబ్బాలు మోస్తున్నాడు.
చెత్త ఏరుకుంటున్న ఒకనాటి బాక్సింగ్ ఛాంపియన్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
చెమటోడ్చిన సెరెనా   
సాక్షి
న్యూయార్క్ : 'క్యాలెండర్ స్లామ్' లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్, అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. యూఎస్ ఓపెన్‌లో చెమటోడ్చి నెగ్గింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్‌సీడ్ సెరెనా 7-6 (7/5), 6-3తో ప్రపంచ 110వ ర్యాంకర్ క్వాలిఫయర్ కికి బెర్టెన్స్ (డచ్)పై గెలిచి మూడోరౌండ్‌లోకి ...

టాప్ లేపారు   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


రెండో రౌండ్‌లో పేస్‌-హింగిస్‌ జోడీ   
ఆంధ్రజ్యోతి
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత స్టార్‌ లియాండర్‌ పేస్‌-మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌) జోడీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో నాలుగో సీడ్‌ పేస్‌-హింగిస్‌ జోడీ 6-2, 6-2తో వరుస సెట్లలో క్లేర్‌ లియు-ఫ్రిర్ట్‌జ్‌ (అమెరికా) ద్వయంపై సులువుగా గెలిచింది. కాగా పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రోహన్‌ బోపన్న-మెర్జియా (రుమేనియా) జోడీ 6-3, 6-4తో ...

పేస్‌ శుభారంభం   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఖేల్ రత్న మీద విమర్శలెక్కుపెట్టిన పంకజ్ అద్వానీ   
సాక్షి
న్యూఢిల్లీ : క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ముగిసి వారం రోజులు గడుస్తున్నా.. అవార్డుల ఎంపిక మీద విమర్శలు మాత్రం తగ్గటం లేదు. ఇప్పటికే టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఖేల్ రత్న అవార్డు ఇవ్వడంపై పలువురు క్రీడాకారులు విమర్శలు గుప్పించారు. దీనిపై కర్నాటక రాష్ట్రానికి చెందిన పారాలంపియన్ హెచ్ ఎన్ గిరీష ఏకంగా కోర్టు మెట్లు ఎక్కిన సంగతి ...

సానియా అర్హురాలే.. క్రీడాశాఖ పారదర్శకతపైనే విమర్శలు: పంకజ్ అద్వానీ   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
పిడుగుపాటుకు ముగ్గురి మృతి   
సాక్షి
శనగపాడు (పెనుగంచిప్రోలు) : మండలంలోని శనగపాడులో గురువారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందారు. గ్రామానికి చెందిన కీసర రాజారత్నం (35), కీసర ఇసాక్ (28), మరో పది మంది వ్యవసాయ కూలీలు గ్రామ శివారులోని సుబాబుల్ కర్ర కొట్టేందుకు వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం పడటంతో ఇంటికి బయలుదేరారు. మార్గం లో ...

పిడుగుపాటుకు ముగ్గురు మృతి   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


చెక్‌బౌన్స్ కేసులో డీఎస్పీకి రూ.12 లక్షల జరిమానా   
సాక్షి
మియాపూర్ (హైదరాబాద్): చెక్కు బౌన్స్ కేసులో ఓ డీఎస్పీకి రూ.12 లక్షల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ మియాపూర్‌లోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి త్యాగరాజ నాయుడు గురువారం తీర్పునిచ్చారు. గతంలో కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏసీపీగా పనిచేసిన నాగరాజు ప్రస్తుతం వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ డీఎస్పీగా విధులు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言