Oneindia Telugu
రాజకీయాల్లోకి వస్తా, షాకిస్తా: నటి నమిత
Oneindia Telugu
చెన్నై: అందాల నటి నమిత రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. తద్వారా ఆమె తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తానని ఆమె చెప్పారు. తనకు తమిళ ప్రేక్షకులు ప్రత్యేకతను ప్రసాదించారని చెప్పారు. తమిళులు తనకు గుర్తింపునిచ్చారని అన్నారు. అందుకే తమిళ ప్రజలకు మంచి చేసేందుకైనా రాజకీయాల్లోకి ...
నేను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా... తమిళ పార్టీలు ఆహ్వానిస్తున్నాయ్... ఎవరా నటి?వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: అందాల నటి నమిత రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. తద్వారా ఆమె తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తానని ఆమె చెప్పారు. తనకు తమిళ ప్రేక్షకులు ప్రత్యేకతను ప్రసాదించారని చెప్పారు. తమిళులు తనకు గుర్తింపునిచ్చారని అన్నారు. అందుకే తమిళ ప్రజలకు మంచి చేసేందుకైనా రాజకీయాల్లోకి ...
నేను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా... తమిళ పార్టీలు ఆహ్వానిస్తున్నాయ్... ఎవరా నటి?
Oneindia Telugu
షీనా హత్య! ఇంద్రాణితో కొడుకు 25కోట్ల 'సీక్రెట్' డీల్?
Oneindia Telugu
ముంబై: షీనా బోరా హత్య కేసు విషయంలో మరో కోణం వెలుగు చూసింది. తల్లి ఇంద్రాణిని కొడుకు మిఖాయిల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అంటే కావొచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసు మిస్టరీని చేధించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. కొడుకు మిఖాయిల్ తల్లి ...
సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్న షీనా బోరా హత్య కేసు : రూ.150 కోట్ల కోసమే హత్యా?వెబ్ దునియా
నేరం ఒప్పుకున్న ఇంద్రాణి!సాక్షి
షీనా బతికే ఉందా?ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 21 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: షీనా బోరా హత్య కేసు విషయంలో మరో కోణం వెలుగు చూసింది. తల్లి ఇంద్రాణిని కొడుకు మిఖాయిల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అంటే కావొచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసు మిస్టరీని చేధించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. కొడుకు మిఖాయిల్ తల్లి ...
సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్న షీనా బోరా హత్య కేసు : రూ.150 కోట్ల కోసమే హత్యా?
నేరం ఒప్పుకున్న ఇంద్రాణి!
షీనా బతికే ఉందా?
వెబ్ దునియా
అసభ్య ప్రవర్తన, బెదిరింపులు: రాధేమాపై మరో కేసు
Oneindia Telugu
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాపై మరో కేసు నమోదైంది. లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన, బెదిరింపులకు రాధేమా(50) పాల్పడుతోందని పేర్కొంటూ నటీ డాలీ బింద్రా(45) అనే భక్తురాలు ముంబై పోలీసుల ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాధేమాతో పాటు ఆమె 19 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. కాగ, బాధితురాలు ...
రాధేమాపై మరో రెండు కేసులు.. డబ్బులకు బెదిరించారంటూ ఫిర్యాదువెబ్ దునియా
రాధేమాపై మరిన్ని కేసులు...ఆశ్లీలత, బెదిరింపు కేసులుఆంధ్రజ్యోతి
రాధేమాపై మరో కేసు..సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాపై మరో కేసు నమోదైంది. లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన, బెదిరింపులకు రాధేమా(50) పాల్పడుతోందని పేర్కొంటూ నటీ డాలీ బింద్రా(45) అనే భక్తురాలు ముంబై పోలీసుల ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాధేమాతో పాటు ఆమె 19 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. కాగ, బాధితురాలు ...
రాధేమాపై మరో రెండు కేసులు.. డబ్బులకు బెదిరించారంటూ ఫిర్యాదు
రాధేమాపై మరిన్ని కేసులు...ఆశ్లీలత, బెదిరింపు కేసులు
రాధేమాపై మరో కేసు..
వెబ్ దునియా
హార్ధిక్ పటేల్ రాసలీలలు.... నిజమా...! ...సోషల్ మీడియాలో హల్చల్
వెబ్ దునియా
గుజరాత్లో ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడుపుతున్న హార్థిక్ పటేల్ రాసలీలల వీడియో ఒకటి నెట్లో హల్చల్ చేస్తోంది. ఆయన తన స్నేహితులతో కలసి ఓ అమ్మాయితో సాగిస్తున్నట్లు ఉన్న ఆ వీడియో అసభ్యకరంగా కనిపిస్తోంది. ఉద్యమం ఒక ఉదుట ఎగుస్తున్న సమయంలో ఈ వీడియో బహిర్గతం కావడం విశేషం. వివరాలిలా ఉన్నాయి. పటేల్ కులస్తుల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ...
పటేళ్ల యువనేత హార్దిక్ పటేల్ రాసలీలంటూ వీడియో!ఆంధ్రజ్యోతి
ఆ వీడియో హార్ధిక్ పటేల్ కొంప ముంచుతుందాNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గుజరాత్లో ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడుపుతున్న హార్థిక్ పటేల్ రాసలీలల వీడియో ఒకటి నెట్లో హల్చల్ చేస్తోంది. ఆయన తన స్నేహితులతో కలసి ఓ అమ్మాయితో సాగిస్తున్నట్లు ఉన్న ఆ వీడియో అసభ్యకరంగా కనిపిస్తోంది. ఉద్యమం ఒక ఉదుట ఎగుస్తున్న సమయంలో ఈ వీడియో బహిర్గతం కావడం విశేషం. వివరాలిలా ఉన్నాయి. పటేల్ కులస్తుల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ...
పటేళ్ల యువనేత హార్దిక్ పటేల్ రాసలీలంటూ వీడియో!
ఆ వీడియో హార్ధిక్ పటేల్ కొంప ముంచుతుందా
వెబ్ దునియా
మన్మోహన్కు అన్నీ తెలుసు
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: నవీన్ జిందాల్ కంపెనీకి బొగ్గుబ్లాకు కేటాయింపునకు సంబంధించి అన్ని విషయాలూ అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్కు తెలుసని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా ఆరోపించారు. బుధవారం ప్రత్యేక కోర్టుకు హాజరైన ఆయన మన్మోహన్కు తెలియకుండా బొగ్గు బ్లాకుల కేటాయింపు జరగలేదని స్పష్టం చేశారు. మన్మోహన్ అప్పట్లో ...
మాజీ ప్రధానిపై మాజీ సీఎం ఆరోపణలుసాక్షి
మన్మోహన్కు అన్ని విషయాలు తెలుసు: మధు కోడాప్రజాశక్తి
మన్మోహన్ను కూడా కోర్టుకు పిలిపించి విచారణ జరపాలి: మధుకోడావెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: నవీన్ జిందాల్ కంపెనీకి బొగ్గుబ్లాకు కేటాయింపునకు సంబంధించి అన్ని విషయాలూ అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్కు తెలుసని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా ఆరోపించారు. బుధవారం ప్రత్యేక కోర్టుకు హాజరైన ఆయన మన్మోహన్కు తెలియకుండా బొగ్గు బ్లాకుల కేటాయింపు జరగలేదని స్పష్టం చేశారు. మన్మోహన్ అప్పట్లో ...
మాజీ ప్రధానిపై మాజీ సీఎం ఆరోపణలు
మన్మోహన్కు అన్ని విషయాలు తెలుసు: మధు కోడా
మన్మోహన్ను కూడా కోర్టుకు పిలిపించి విచారణ జరపాలి: మధుకోడా
Oneindia Telugu
అమ్మాయిలకు వేధింపులు: నకిలీ టైగర్ మెమన్ అరెస్ట్
Oneindia Telugu
కరాచీ: పాకిస్థాన్లో తలదాచుకుంటున్న 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి టైగర్ మెమన్ను ఆ దేశంలోని కరాచీలో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా బుధవారం వార్తలు వచ్చాయి. ముంబై పేలుళ్ల కేసులో టైగర్ మెమన్ సోదరుడు యాకూబ్ మెమన్ను ఉరి తీసిన నెల రోజుల తర్వాత వెలువడ్డ ఈ వార్తకు భారతీయ మీడియాలో ప్రధానంగా ప్రచురితమైంది. అయితే భారత మీడియా ...
టైగర్ ను అరెస్ట్ చేశారంటూ..సాక్షి
అమ్మాయికి వేధింపులు... పాకిస్థాన్లో టైగర్ మెమన్ అరెస్టు..?!!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
కరాచీ: పాకిస్థాన్లో తలదాచుకుంటున్న 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి టైగర్ మెమన్ను ఆ దేశంలోని కరాచీలో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా బుధవారం వార్తలు వచ్చాయి. ముంబై పేలుళ్ల కేసులో టైగర్ మెమన్ సోదరుడు యాకూబ్ మెమన్ను ఉరి తీసిన నెల రోజుల తర్వాత వెలువడ్డ ఈ వార్తకు భారతీయ మీడియాలో ప్రధానంగా ప్రచురితమైంది. అయితే భారత మీడియా ...
టైగర్ ను అరెస్ట్ చేశారంటూ..
అమ్మాయికి వేధింపులు... పాకిస్థాన్లో టైగర్ మెమన్ అరెస్టు..?!!
ఆంధ్రజ్యోతి
నెహ్రూ మ్యూజియం, గాంధీ స్మృతి నవీకరణ
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: దేశంలో సాంస్కృతిక సంస్థల నవీకరణకు కేంద్రం సిద్ధమవుతోంది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం-లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్), గాంధీ స్మృతి సహా మరో 37 సంస్థలు, మ్యూజియాలను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. వీటికి నిర్దేశించిన కార్యకలాపాలు నిర్వర్తిస్తూనే, ఆధునిక ...
నెహ్రూ మ్యూజియం,గాంధీ స్మృతి పునర్వ్యవస్థీకరణసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: దేశంలో సాంస్కృతిక సంస్థల నవీకరణకు కేంద్రం సిద్ధమవుతోంది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం-లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్), గాంధీ స్మృతి సహా మరో 37 సంస్థలు, మ్యూజియాలను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. వీటికి నిర్దేశించిన కార్యకలాపాలు నిర్వర్తిస్తూనే, ఆధునిక ...
నెహ్రూ మ్యూజియం,గాంధీ స్మృతి పునర్వ్యవస్థీకరణ
Oneindia Telugu
తమిళనాడులో తెలుగును బతికించాలని జయలలితకు ఎమ్మెల్యే విజ్ఞప్తి
Oneindia Telugu
చెన్నై: తమిళనాడులో తెలుగును బతికించాలని తమిళనాడు రాష్ట్ర శాసన సభలో హోసూరు ఎమ్మెల్యే గోపినాథ్ ముఖ్యమంత్రి జయలలితకు విజ్ఞప్తి చేశారు. తెలుగు, ఇతర మైనార్టీ భాషలను తమిళనాడులో బతికించండమ్మా అంటూ అర్జించారు. తమిళనాడులో 2006లో డీఎంకే ప్రభుత్వం నిర్బంధ తమిళం పేరుతో జారీ చేసిన జీవోపై తెలుగు ఎమ్మెల్యే ఆన ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్బంధ తమిళంతో తెలుగుకు దూరమవుతున్నాంఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: తమిళనాడులో తెలుగును బతికించాలని తమిళనాడు రాష్ట్ర శాసన సభలో హోసూరు ఎమ్మెల్యే గోపినాథ్ ముఖ్యమంత్రి జయలలితకు విజ్ఞప్తి చేశారు. తెలుగు, ఇతర మైనార్టీ భాషలను తమిళనాడులో బతికించండమ్మా అంటూ అర్జించారు. తమిళనాడులో 2006లో డీఎంకే ప్రభుత్వం నిర్బంధ తమిళం పేరుతో జారీ చేసిన జీవోపై తెలుగు ఎమ్మెల్యే ఆన ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్బంధ తమిళంతో తెలుగుకు దూరమవుతున్నాం
సాక్షి
'నిర్భయ' దోషులకు మరో కేసులో పదేళ్ల శిక్షa
సాక్షి
న్యూఢిల్లీ: 2012 నాటి ఢిల్లీ గ్యాంగ్(నిర్భయ కేసు) రేప్ దోషులు నలుగురికి మరో కేసులో ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు పదేళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. అక్షయ్ కుమార్ సింగ్, ముకేశ్, పవన్గుప్తా, వినయ్ శర్మ అనే ఆ దోషులకు ఇప్పటికే గ్యాంగ్ రేప్, హత్య నేరాలకుగాను ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది. వారు గ్యాంగ్రేప్కు పాల్పడిన 2012 డిసెంబర్ ...
నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు దోషులకు మరో పదేళ్ళ జైలుశిక్షవెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: 2012 నాటి ఢిల్లీ గ్యాంగ్(నిర్భయ కేసు) రేప్ దోషులు నలుగురికి మరో కేసులో ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు పదేళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. అక్షయ్ కుమార్ సింగ్, ముకేశ్, పవన్గుప్తా, వినయ్ శర్మ అనే ఆ దోషులకు ఇప్పటికే గ్యాంగ్ రేప్, హత్య నేరాలకుగాను ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది. వారు గ్యాంగ్రేప్కు పాల్పడిన 2012 డిసెంబర్ ...
నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు దోషులకు మరో పదేళ్ళ జైలుశిక్ష
Oneindia Telugu
శుభవార్త: ప్రసూతి సెలవును 8 నెలలకు పెంచే యోచన
Oneindia Telugu
న్యూఢిల్లీ: గర్భిణులైన మహిళా ఉద్యోగులకు ఇచ్చే ప్రసూతి సెలవును 8 నెలలకు పెంచాలని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి నూతర్ గుహ బిశ్వాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం గర్భిణులైన ఉద్యోగులకు ప్రస్తుతం మూడు నెలలు ప్రసూతి సెలవు ...
మేరే బెహనో. హసో.. జోర్సే హసో...!! 8 నెలల మెటర్నిటీ సెలవులు.. కేంద్రం యోచన..వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: గర్భిణులైన మహిళా ఉద్యోగులకు ఇచ్చే ప్రసూతి సెలవును 8 నెలలకు పెంచాలని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి నూతర్ గుహ బిశ్వాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం గర్భిణులైన ఉద్యోగులకు ప్రస్తుతం మూడు నెలలు ప్రసూతి సెలవు ...
మేరే బెహనో. హసో.. జోర్సే హసో...!! 8 నెలల మెటర్నిటీ సెలవులు.. కేంద్రం యోచన..
沒有留言:
張貼留言