2015年9月2日 星期三

2015-09-03 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
సెల్ఫీ తీసుకుంటూ.. గన్‌తో కాల్చుకున్నాడు   
Oneindia Telugu
హూస్టన్: సెల్ఫీ తీసుకుందామనుకున్న సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో మరణించాడు. అమెరికాలోని హూస్టన్‌లో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. డెలియోన్ అలొన్సో స్మిత్ అనే 19 ఏళ్ల యువకుడు తుపాకీతో తలకు గురిపెట్టి సెల్ఫీ తీసుకోవాలని సరదా పడ్డాడు. స్మిత్ తన అపార్ట్‌మెంట్‌లో లోడ్ చేసిన ...

సెల్ఫీ తీస్తూ.. గన్ తో కాల్చుకున్నాడు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
బ్యాంకాక్ పేలుడు: ప్రధాన నిందితుడి అరెస్ట్   
Oneindia Telugu
బ్యాంకాక్: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఒక విదేశీయుడ్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. బన్ పా రాయ్ సరిహద్దు గుండా బర్మా(మయన్మార్)లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన ఓ వ్యక్తిని మంగళవారం ఉదయం సరిహద్దు భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అతడ్ని పోలీసులకు అప్పగించాయని ...

బ్యాంకాక్ పేలుళ్ల ప్రధాన నిందితుడి అరెస్టు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సొంతంగా బంగారు నాణేలు తయారుచేయనున్న ఐఎస్‌ఐఎస్   
Andhrabhoomi
లండన్, ఆగస్టు 30: ఉగ్రవాద చర్యలతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్‌ఐఎస్, సొంతంగా బంగారు నాణేలను అమలులోకి తెచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ఐఎస్‌ఐఎస్ చెందిన ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో కనిపించింది. సిరియాకు చెందిన అబు ఇబ్రహీం రఖవీ ఈ వీడియోను ట్వీట్ చేశాడు. నాణేలు తయారీకి ఉపయోగించే మింట్‌కు సంబంధించిన ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
మేము భారత్‌లో కలుస్తాం...! పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రదర్శనలు   
వెబ్ దునియా
వరదల సమయంలో, భూకంప సమయంలో భారత సహాయాన్ని చూసిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు మరచిపోలేకున్నారు. భారత్‌లో కలవడానికి మేము సిద్ధం అంటూ ప్రదర్శనలు చేయడం మొదలు పెట్టారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 2014 వరదల సమయంలో జమ్ముకాశ్మీర్ ప్రజలతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రజలకు కూడా సహాయ ...

భారత్‌లో కలిసిపోవాలనుంది!   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సముద్రంలో మునిగిపోనున్న అలస్కాలోని గ్రామం   
Oneindia Telugu
అలస్కా: వాతావరణ మార్పుల కారణంగా మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. ఎన్నో మార్పులు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా అలస్కాలోని కివలిన గ్రామం త్వరలో సముద్రంలో మునిగిపోనుందని చెబుతున్నారు. పచ్చని చెట్లతో కళకళలాడిన అమెరికాలోని అలస్కా రాష్ట్రంలోని ఈ కివలిన గ్రామం ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోనుందని హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ...

సముద్రంలో మునిగిపోతున్న అమెరికా గ్రామం   సాక్షి
సముద్రగర్భంలో కలిసిపోనున్న గ్రామం... ఎక్కడ?   వెబ్ దునియా
కివలిన గ్రామం సుమద్రార్పణం ?   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 4 వార్తల కథనాలు »   


పాక్‌లో ఆత్మాహుతి దాడి   
ప్రజాశక్తి
పెషావర్‌: పాకిస్తాన్‌ వాయవ్య ప్రాంతంలో మంగళవారం జరిగిన ఆత్మహుతి దాడిలో నలుగురు మృతిచెందగా, 56 మంది క్షతగాత్రులయ్యారు. లైన్‌ అధికారి వాహనంపై ఆత్మాహుతి బాంబర్‌ దాడి దిగాడు. అధికారి వాహనం దగ్గరకు చేరుకోగానే బాంబర్‌ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో లైన్‌ ఆఫీసర్‌తో సహా నలుగురు మృతి చెందారు. గాయపడిన 56 మందిలో సుమారు 15మంది ...

పాక్‌లో ఆత్మాహుతి దాడి : ఆరుగురు మృతి   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమెరికా భయం లేకుంటే భారత్‌ను పాకిస్థాన్ నాశనం చేసేది!   
వెబ్ దునియా
అమెరికా అనే భయం లేకుండా ఉండివుంటే భారత్‌ను పాకిస్థాన్ ఎపుడో నాశనం చేసివుండేదని అమెరికాకు చెందిన నిఘా సంస్థ సీఐఏ నివేదికలోని పత్రాలు వెల్లడిస్తున్నాయి. భారత్‌పై దాడులు కొనసాగిస్తే పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశాల జాబితాలో ఉంచుతామని, తామిచ్చే నిధులను నిలిపివేస్తామని అమెరికా గతంలో హెచ్చరికలు చేసింది. దీంతో భారత్‌పై దాడి చేసే సాహసం ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
పాకిస్థాన్‌పై భారత్ ఇందిరమ్మ సైనిక చర్యను భారత్ అమలు చేస్తుందా?   
వెబ్ దునియా
పాకిస్థాన్ అణుశక్తిని సంతరించుకోకుండా ఆ దేశ అణు స్థావరాలపై సైనిక దాడుల దిశగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సైనిక చర్యను అమలు చేసే దిశ యోచించే అవకాశం ఉందని అమెరికా గూఢచార సంస్థ (సీఐఏ) వెల్లడించిన పత్రాలను బట్టి తెలుస్తోంది. 'ఇండియాస్‌ రియాక్షన్‌ టు న్యూక్లియర్‌ డెవలప్‌మెంట్స్‌ ఇన్‌ పాకిస్థాన్‌' పేరిట 1981, సెప్టెంబర్‌ 8న తాను రూపొందించిన ...

పాక్‌పై సైనిక చర్యకు యోచన!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాక్ రాజకీయ దుస్సాహసానికి ప్రతీక   
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి, కశ్మీరీలు 1965లో పాక్ చొరబాటును సమర్థంగా తిప్పికొట్టారని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ కొనియాడారు. 1965 యుద్ధం పాక్ రాజకీయ దుస్సాహసానికి ప్రతీక అని, అందులో ఆ దేశ సైన్యం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అయితే ఆ వైఫల్యాన్ని కప్పిపెట్టారన్నారు. ఆ యుద్ధానికి 50 ఏళ్లయిన నేపథ్యంలో ...

పాక్ దుస్సాహస ఫలితమే 1965 యుద్ధం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్లూటోపై జీవం ఉండే ఛాన్స్, మానవుడే సంక్లిష్ట జీవి!   
Oneindia Telugu
లండన్: ప్లూటో గ్రహం ఉపరితలం కిందిభాగంలో జీవుల మనుగడకు అనువైన వెచ్చని సముద్రం ఉండే అవకాశాలు ఉన్నాయని భౌతిక శాస్త్రవేత్త బ్రియాన్ కాక్స్ అభిప్రాయపడ్డారు. ప్లూటో గ్రహం ఉపరితలం పైన కనిపిస్తున్న హిమనీనదాల ఊటలు ఇందుకు నిదర్శనం అని చెప్పారు. ప్లూటోకు సంబంధించి న్యూహోరిజాన్స్ అంతరిక్ష నౌక సేకరించిన వివరాలను పూర్తిగా విశ్లేషిస్తే ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言