2015年9月2日 星期三

2015-09-03 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
సాయినాథ్ ఆత్మహత్యపై దర్యాప్తు   
సాక్షి
హైదరాబాద్: కళాశాలలో సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బీటెక్ విద్యార్థి సాయినాథ్ (18) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. సాయినాథ్ ఫోన్ కాల్ డేటా పై దృష్టి సారించారు. ఆగస్టు 28 నుంచి మంగళవారం వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ ...

ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపండి   ఆంధ్రజ్యోతి
సాయినాథ్ ఆత్యహత్యపై పోలీసుల దర్యాప్తు వేగవంతం   Andhrabhoomi
ర్యాగింగ్‌కు మరో విద్యార్థి బలి, సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య   Oneindia Telugu
వెబ్ దునియా   
NTVPOST   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పులివెందులకూ నీళ్లిచ్చాం.. పట్టిసీమకు వైసీపీ అనుకూలమా; వ్యతిరేకమా?   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి చరిత్ర సృష్టిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విపక్ష నేత జగన్‌ ఊరికి కూడా నీళ్లిచ్చామని, ఇంకా ఇస్తామని ప్రకటించారు. పట్టిసీమపై మీ వైఖరి ఏమిటని వైసీపీని నిలదీశారు. ప్రజలు చనిపోయాక నీరివ్వాలని చెబుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కొరత ...

ధనార్జనకే పట్టిసీమ   సాక్షి
ధనార్జన కోసమే ఆ ప్రాజెక్టు   Andhrabhoomi
రాత్రి ఆలోచించి రేపు రండి: బాబు సూటి ప్రశ్న, నీళ్లు నమిలిన జగన్ పార్టీ   Oneindia Telugu
వెబ్ దునియా   
News Articles by KSR   
ప్రజాశక్తి   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'అసెంబ్లీ లాంజ్ లో సీఎంల ఫోటోలు ఉండవు'   
సాక్షి
హైదరాబాద్: అసెంబ్లీ లాంజ్ లో స్పీకర్ల ఫోటోలు మాత్రమే ఉంటాయని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు కమిటీ హాల్ లో ఉంటాయని చెప్పారు. విభజనలో భాగంగా కమిటీ హాల్ తెలంగాణకు వెళ్లిందని చెప్పారు. అసెంబ్లీ లాంజ్ నుంచి తొలగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి ఫోటోను తిరిగి యధాస్థానంలో ...

సీఎం ఫోటోలు కమిటీ హాల్‌లో మాత్రమే ఉంటాయ్: స్పీకర్ కోడెల   వెబ్ దునియా
వైయస్ ఫోటో తొలగింపుపై సభలో ఆందోళన: నిరసన, 10 నిమిషాలు వాయిదా   Oneindia Telugu
ఏపీ అసెంబ్లీ హైలైట్స్‌..   NTVPOST
Andhrabhoomi   
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్...   
వెబ్ దునియా
రాజమండ్రిలో ఓ ఎన్నారైను కిడ్నాప్ చేశారు. అమ్మాయిలను విదేశాల్లో అమ్మేస్తున్నారనే అంశంపై విచారణ జరపాలంటూ బయటకు తీసుకెళ్ళారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు దుండగుల ఆటకట్టించారు. వివారలిలా ఉన్నాయి. బుధవారం రాజమండ్రిలో సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. రాజమండ్రి పాత సోమాలమ్మ ఆలయ సమీపంలో ఇంటీరియర్‌ ...

రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్‌   ఆంధ్రజ్యోతి
రాజమండ్రిలో విశాఖ వాసి కిడ్నాప్   Andhrabhoomi
రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్, ఎవరు.. ఎందుకు? కూల్‌డ్రింక్‌లో పురుగు   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్‌కు వెళ్లారు: గంటాపై ...   
Oneindia Telugu
హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య బుధవారం తీవ్ర వాగ్వివాదం జరిగింది. మంత్రి గంటా శ్రీనివాస రావు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు రోజా - రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే, ఆ విషయం ...

హడావుడిగా శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్ కా?   సాక్షి
హడావుడిగా శ్రీమంతుడి ఫంక్షన్ కి వెళ్లాల్సిన అవసరం ఏమిటి?: రోజా   ఆంధ్రజ్యోతి
ఆడపిల్లల ప్రాణాలంటే టీడీపీ సర్కారుకు విలువ లేదా?: రోజా ప్రశ్న   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సార్వత్రిక సమ్మె సక్సెస్   
సాక్షి
పరిగి : కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలని టీఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హ న్మంతు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి మాధవరం వెంకటయ్య, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి పీర్ మహ్మద్ తదితరులు పేర్కొన్నారు. ఆయా పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పరిగిలో చేపట్టిన సార్వత్రిక సమ్మె అందరి భాగస్వామ్యంతో విజయవంతం అ యింది.
సార్ర త్రిక 'సమ్మె'ట!   Andhrabhoomi
సమ్మె నష్టం రూ.25 వేల కోట్లు   ఆంధ్రజ్యోతి
విశాఖలో సమ్మె సక్సెస్‌   ప్రజాశక్తి

అన్ని 54 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫ్యాక్షనిజం ఒప్పుకొనే ధైర్యముంది: సునీత   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్: ''నేను గానీ, నా కుమారుడు శ్రీరామ్‌ కానీ ఫ్యాక్షనిజం చేస్తే ఒప్పుకునే ధైర్యం మాకు ఉంది'' అని మంత్రి పరిటాల సునీత అన్నారు. మీరు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారని విలేకర్లు ప్రస్తావించగా, ''మేం ఫ్యాక్షన్‌ రాజకీయాలను ప్రోత్సహించం. అలాంటి మమ్మల్ని ఫ్యాక్షనిస్టులంటే ...

పరిటాలని వైఎస్సే చంపారని ఊరూరా తిరిగావ్: రోజాను ఇరుకున పెట్టిన సునీత   Oneindia Telugu
రోజాకి షాకిచ్చిన పరిటాల సునీత   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిందితుడికి మంత్రి అండ: రోజా   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): అంతకుముందు.. వైసీపీ సభ్యురాలు రోజా, ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రిషితేశ్వరిది ఆత్మహత్యకాదని, ప్రభుత్వ హత్య అని ధ్వజమెత్తారు. ప్రధాన సూత్రధారి బాబూరావును గుంటూరుకు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని ఆరోపించారు. సంఘటన జరిగిన రోజు మంత్రి గంటా కాలేజీకి వెళ్లకుండా శ్రీమంతుడు ఆడియో ...

'శ్రీమంతుడు'కెళ్లా... మరి మీ జబర్దస్త్ ప్రోగ్రాం సంగతేంటి రోజా... ఆ విద్యార్థిని ...   వెబ్ దునియా
గంటా శ్రీమంతుడు ఆడియో,రోజా జబర్ధస్త్   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
'చీప్'కు చెల్లు   
ఆంధ్రజ్యోతి
ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన. గుడుంబాకు చెక్‌ పెట్టే బాధ్యత ఐజీ స్థాయి అధికారికి అప్పగింత. హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గుడుంబా నియంత్రణ పేరిట చీప్‌ లిక్కర్‌ను మరింత చీప్‌గా అందించాలన్న ప్రతిపాదనపై తెలంగాణ సర్కారు వెనక్కి తగ్గింది. ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర నిరసనలు ...

చీప్‌ లిక్కర్‌ పాలసీపై వెనక్కి తగ్గిన టీ.సర్కార్‌   NTVPOST
చీప్ లిక్కర్‌పై వెనకడుగు   Andhrabhoomi
మద్యంపై టి-సర్కార్ మథనం.. చీప్ లిక్కర్‌పై వెనకడుగు?   వెబ్ దునియా
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
జగన్ గీత దాటితే సహించం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గీత దాటేంత వరకూ ఉపేక్షిస్తామని, గీత దాటితే మాత్రం సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శాసనసభ ఆవరణలో ఆయన సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి లాంటి వారిని తాను ఎంతో మందిని చూశానన్నారు. పి.
అదే రచ్చ   ప్రజాశక్తి
జగన్‌కు చంద్రబాబు వార్నింగ్‌   NTVPOST
జగన్ ఓ బచ్చా.. ఇలాంటి వాళ్ళను చాలా మందిని చూశా : చంద్రబాబు ఫైర్   వెబ్ దునియా

అన్ని 32 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言