Oneindia Telugu
ద్వైపాక్షిక సిరీస్ ఆడతారా.. లేదా!
సాక్షి
న్యూఢిల్లీ: ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్లో ద్వైపాక్షిక సిరీస్లో ఆడతారో లేదో తెలపాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. బీసీసీఐకి ఓ లేఖ రాసింది. ఐసీసీ ఎఫ్టీపీ పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేసిన పీసీబీ షెడ్యూల్ను ఖరారు చేయాలని కోరింది. ఇరుదేశాల మధ్య రాజకీయ భేదాభిప్రాయాలు ఎప్పుడూ ఉండేవేనని పీసీబీ చైర్మన్ ...
సిరీస్పై ఆశ కోల్పోని పాక్!ఆంధ్రజ్యోతి
ఆడతారా,లేదా, రాజకీయాలొద్దు! బిసిసిఐకి పాక్ బోర్డుOneindia Telugu
డిసెంబర్లో సిరీస్ను కొనసాగించండిప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్లో ద్వైపాక్షిక సిరీస్లో ఆడతారో లేదో తెలపాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. బీసీసీఐకి ఓ లేఖ రాసింది. ఐసీసీ ఎఫ్టీపీ పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేసిన పీసీబీ షెడ్యూల్ను ఖరారు చేయాలని కోరింది. ఇరుదేశాల మధ్య రాజకీయ భేదాభిప్రాయాలు ఎప్పుడూ ఉండేవేనని పీసీబీ చైర్మన్ ...
సిరీస్పై ఆశ కోల్పోని పాక్!
ఆడతారా,లేదా, రాజకీయాలొద్దు! బిసిసిఐకి పాక్ బోర్డు
డిసెంబర్లో సిరీస్ను కొనసాగించండి
వెబ్ దునియా
లండన్ ఛారిటీ మ్యాచ్లో ధోనీ, సెహ్వాగ్, అఫ్రిదీలకు చోటు!
వెబ్ దునియా
క్రికెట్ అభిమానులకో శుభవార్త. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఛారిటీ మ్యాచ్లో ఈ ఏడాది టీమిండియా కెప్టెన్ ధోనీ, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లు పాల్గొంటున్నారు. ప్రతి ఏడాది 'హెల్ప్ ఫర్ హీరోస్' పేరిట ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తుంది. ఈ మ్యాచ్లో ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లు ...
మహీ, వీరూ ఒకే జట్టులో..!ఆంధ్రజ్యోతి
లండన్ ఛారిటి టీ 20కి ధోనీ, సెహ్వాగ్ప్రజాశక్తి
ఛారిటీ క్రికెట్ మ్యాచ్లో వన్డే కెప్టెన్ ధోని, సెహ్వాగ్thatsCricket Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
క్రికెట్ అభిమానులకో శుభవార్త. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఛారిటీ మ్యాచ్లో ఈ ఏడాది టీమిండియా కెప్టెన్ ధోనీ, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లు పాల్గొంటున్నారు. ప్రతి ఏడాది 'హెల్ప్ ఫర్ హీరోస్' పేరిట ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తుంది. ఈ మ్యాచ్లో ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లు ...
మహీ, వీరూ ఒకే జట్టులో..!
లండన్ ఛారిటి టీ 20కి ధోనీ, సెహ్వాగ్
ఛారిటీ క్రికెట్ మ్యాచ్లో వన్డే కెప్టెన్ ధోని, సెహ్వాగ్
కౌశల్ బౌలింగ్ శైలిపై అనుమానం!
ఆంధ్రజ్యోతి
కొలంబో: శ్రీలంక యువ ఆఫ్ స్పిన్నర్ తరిందు కౌశల్ చిక్కుల్లో పడ్డాడు. అతని బౌలింగ్ శైలిపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. భారత్తో టెస్టు సిరీస్ సందర్భంగా మ్యాచ్ అధికారులు అతని బౌలింగ్ యాక్షన్పై అనుమానం వ్యక్తం చేశారు. కౌశల్ శైలిపై ఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. 'కౌశల్ బౌలింగ్ శైలిపై మ్యాచ్ ...
కౌశల్ 'యాక్షన్'పై ఐసిసికి ఫిర్యాదుAndhrabhoomi
కౌశల్ బౌలింగ్ తీరుపై ఐసిసికి ఫిర్యాదుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కొలంబో: శ్రీలంక యువ ఆఫ్ స్పిన్నర్ తరిందు కౌశల్ చిక్కుల్లో పడ్డాడు. అతని బౌలింగ్ శైలిపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. భారత్తో టెస్టు సిరీస్ సందర్భంగా మ్యాచ్ అధికారులు అతని బౌలింగ్ యాక్షన్పై అనుమానం వ్యక్తం చేశారు. కౌశల్ శైలిపై ఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. 'కౌశల్ బౌలింగ్ శైలిపై మ్యాచ్ ...
కౌశల్ 'యాక్షన్'పై ఐసిసికి ఫిర్యాదు
కౌశల్ బౌలింగ్ తీరుపై ఐసిసికి ఫిర్యాదు
వెబ్ దునియా
కొబ్బరికాయలతోనే సరి... హారతి లేకుండానే గోవిందా.. గోవిందా..
వెబ్ దునియా
అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదూ అంటే తిరుమలలోని టీటీడీ టెంకాయల కొట్టులాగే ఉంటుంది. టెంకాయల కొట్టులో స్వామికి ఎంతో భక్తితో టెంకాయ, కర్పూరం అగబత్తులు, ఆకు వక్కా సమర్పిస్తుంటాం. ఇది సహజం. కానీ టీటీడీ కొట్టులో టెంకాయ మాత్రమే చేతిలో పెట్టి తూరుపు తిరిగి దండం పెట్టుకోమని చెబుతున్నారు. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం ...
స్వామీ.. కొబ్బరికాయతో సర్దుకోసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదూ అంటే తిరుమలలోని టీటీడీ టెంకాయల కొట్టులాగే ఉంటుంది. టెంకాయల కొట్టులో స్వామికి ఎంతో భక్తితో టెంకాయ, కర్పూరం అగబత్తులు, ఆకు వక్కా సమర్పిస్తుంటాం. ఇది సహజం. కానీ టీటీడీ కొట్టులో టెంకాయ మాత్రమే చేతిలో పెట్టి తూరుపు తిరిగి దండం పెట్టుకోమని చెబుతున్నారు. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం ...
స్వామీ.. కొబ్బరికాయతో సర్దుకో
సాక్షి
ఇసుకేస్తే రాలుతున్న కోట్లు
సాక్షి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇసుక దందా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. డ్వాక్రా సంఘాల ముసుగులో అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఇసుక రీచ్లను తమ అక్రమార్జనకు నెలవులుగా మార్చుకున్నారు. ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో సర్వం తానై వ్యవహరిస్తున్న ప్రభుత్వంలోని ఓ కీలక నేత ఇసుక బల్క్ కొనుగోళ్లకు ...
ఇసుకే బంగారం.. అందని సర్కారీ సరఫరా.. మాఫియా కనుసన్నల్లో దందా..ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇసుక దందా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. డ్వాక్రా సంఘాల ముసుగులో అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఇసుక రీచ్లను తమ అక్రమార్జనకు నెలవులుగా మార్చుకున్నారు. ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో సర్వం తానై వ్యవహరిస్తున్న ప్రభుత్వంలోని ఓ కీలక నేత ఇసుక బల్క్ కొనుగోళ్లకు ...
ఇసుకే బంగారం.. అందని సర్కారీ సరఫరా.. మాఫియా కనుసన్నల్లో దందా..
ఆంధ్రజ్యోతి
సిడ్నీలో క్యాబ్ డ్రైవర్గా పాక్ మాజీ క్రికెటర్ అర్షద్!
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడిన క్రికెటర్ ఎవరైనా.. వ్యాఖ్యాతగానో, క్రికెట్ బోర్డు లేదా సొంత క్రికెట్ అకాడమీ వ్యవహరాల్లో తలమునకలౌతారని భావిస్తాం. కానీ.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అర్షద్ఖాన్ సిడ్నీ (ఆస్ట్రేలియా)లో కారు డ్రైవర్గా పని చేస్తున్నాడట! ఈ మేరకు ఆయన నడిపిన 'ఉబెర్' కారెక్కిన హైదరాబాద్కు చెందిన గణేశ్ బిర్లే అనే ...
మాజీ క్రికెటర్ దీనగాథ: సిడ్నీలో ఉబేర్ క్యాబ్ డ్రైవర్గాOneindia Telugu
క్యాబ్ డ్రైవర్గా పాక్ క్రికెటర్ప్రజాశక్తి
నాడు క్రికెటర్ నేడు క్యాబ్ డ్రైవర్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడిన క్రికెటర్ ఎవరైనా.. వ్యాఖ్యాతగానో, క్రికెట్ బోర్డు లేదా సొంత క్రికెట్ అకాడమీ వ్యవహరాల్లో తలమునకలౌతారని భావిస్తాం. కానీ.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అర్షద్ఖాన్ సిడ్నీ (ఆస్ట్రేలియా)లో కారు డ్రైవర్గా పని చేస్తున్నాడట! ఈ మేరకు ఆయన నడిపిన 'ఉబెర్' కారెక్కిన హైదరాబాద్కు చెందిన గణేశ్ బిర్లే అనే ...
మాజీ క్రికెటర్ దీనగాథ: సిడ్నీలో ఉబేర్ క్యాబ్ డ్రైవర్గా
క్యాబ్ డ్రైవర్గా పాక్ క్రికెటర్
నాడు క్రికెటర్ నేడు క్యాబ్ డ్రైవర్
ర్యాగింగ్ చేస్తే వేటే
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ర్యాగింగ్ రక్కసికి బలైన ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభ కోరింది. దర్యాప్తు పక్కదారిపట్టకుండా చూడాలని, దోషులు ఎంతటివారయినా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ర్యాంగింగ్ ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ర్యాగింగ్ రక్కసికి బలైన ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభ కోరింది. దర్యాప్తు పక్కదారిపట్టకుండా చూడాలని, దోషులు ఎంతటివారయినా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ర్యాంగింగ్ ...
సాక్షి
కొత్త ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు డీఏ మంజూరు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ శాఖల్లో కొత్త పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. కొత్త మద్యం విధానంపై కేబినెట్ లో చర్చించారు. దీనిపై కాసేపట్లో కేసీఆర్ ప్రకటన చేసే అవకాశముంది. తెలంగాణ ...
ఉద్యోగుల డీఏ 3.14 శాతం పెంపునకు టీ కేబినెట్ ఆమోదంఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు డీఏ మంజూరు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ శాఖల్లో కొత్త పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. కొత్త మద్యం విధానంపై కేబినెట్ లో చర్చించారు. దీనిపై కాసేపట్లో కేసీఆర్ ప్రకటన చేసే అవకాశముంది. తెలంగాణ ...
ఉద్యోగుల డీఏ 3.14 శాతం పెంపునకు టీ కేబినెట్ ఆమోదం
వెబ్ దునియా
సచిన్ నాకు దేవుడిలాంటి వాడు.. నాకు రోల్ మోడల్: ధోనీ
వెబ్ దునియా
టీమిండియా కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనకు రోల్ మోడల్ ఎవరో చెప్పేశారు. టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం భారతరత్న సచిన్ టెండూల్కర్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. తన రోల్ మోడల్ సచినేనని అతడు వ్యాఖ్యానించాడు. ఆట పట్ల నిబద్ధత, అంకితభావం చూపే సచిన్ తనకు నిజంగానే రోల్ మోడల్ ...
మాకు దేవుడే: సచిన్ టెండూల్కర్పై ధోనీthatsCricket Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీమిండియా కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనకు రోల్ మోడల్ ఎవరో చెప్పేశారు. టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం భారతరత్న సచిన్ టెండూల్కర్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. తన రోల్ మోడల్ సచినేనని అతడు వ్యాఖ్యానించాడు. ఆట పట్ల నిబద్ధత, అంకితభావం చూపే సచిన్ తనకు నిజంగానే రోల్ మోడల్ ...
మాకు దేవుడే: సచిన్ టెండూల్కర్పై ధోనీ
కాశ్మీర్ ఎన్కౌంటర్లో జవాను, తీవ్రవాది మృతి
ప్రజాశక్తి
జమ్మూ : ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో కొనసాగుతున్న తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ఒక సైనికుడు, తీవ్రవాది మరణించారు. ఎన్కౌంటర్లో తీవ్రవాది మరణించాడని, అదే ప్రాంతంలో బుల్లెట్లు తగిలి ఒక సైనికుడు కూడా మరణించినట్లు వార్తలందాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో గల ఇంట్లో మరో తీవ్రవాది చిక్కుకుపోయి వుంటాడని పోలీసులు ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
జమ్మూ : ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో కొనసాగుతున్న తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ఒక సైనికుడు, తీవ్రవాది మరణించారు. ఎన్కౌంటర్లో తీవ్రవాది మరణించాడని, అదే ప్రాంతంలో బుల్లెట్లు తగిలి ఒక సైనికుడు కూడా మరణించినట్లు వార్తలందాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో గల ఇంట్లో మరో తీవ్రవాది చిక్కుకుపోయి వుంటాడని పోలీసులు ...
沒有留言:
張貼留言