వెబ్ దునియా
మోడీని 70 శాతం మంది వ్యతిరేకించారు.. దిగ్విజయ్కు నోటీసు : అసదుద్దీన్
వెబ్ దునియా
గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 30 శాతం మాత్రమే. అంటే బీజేపీని 70 శాతం మంది వ్యతిరేకించినట్టేనని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. అంతేకాకుండా, బీజేపీకి నరేంద్ర మోడీకి మధ్య ఎంఐఎం మధ్యవర్తిగా ఉందంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్కు త్వరలోనే నోటీసు ...
బీజేపీని ఎదిరిస్తాం.. జాతీయ రాజకీయాల్లోకి మజ్లిస్ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 30 శాతం మాత్రమే. అంటే బీజేపీని 70 శాతం మంది వ్యతిరేకించినట్టేనని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. అంతేకాకుండా, బీజేపీకి నరేంద్ర మోడీకి మధ్య ఎంఐఎం మధ్యవర్తిగా ఉందంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్కు త్వరలోనే నోటీసు ...
బీజేపీని ఎదిరిస్తాం.. జాతీయ రాజకీయాల్లోకి మజ్లిస్
Oneindia Telugu
భారత్ బంద్: స్తంభించిన రవాణా వ్యవస్థ, ప్రయాణికుల ఇబ్బందులు
Oneindia Telugu
హైదరాబాద్: పలు డిమాండ్ల సాధన కోసం ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన భారత్ బంద్ సమ్మె ప్రారంభమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుబంధ కార్మిక సంఘాలు మినహా దాదాపుగా అన్ని జాతీయ కార్మిక సంఘాలు, వాటి అనుబంధ శాఖలు బుధవారం నాటి సమ్మెలో పాల్గొంటున్నాయి. బంద్తో దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.
ఎక్కడ వాహనాలు అక్కడే...సాక్షి
కొనసాగుతున్న దేశవ్యాప్త సమ్మెNamasthe Telangana
రెండు తెలుగు రాష్ర్టాల్లో సార్వత్రిక సమ్మెఆంధ్రజ్యోతి
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 26 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: పలు డిమాండ్ల సాధన కోసం ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన భారత్ బంద్ సమ్మె ప్రారంభమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుబంధ కార్మిక సంఘాలు మినహా దాదాపుగా అన్ని జాతీయ కార్మిక సంఘాలు, వాటి అనుబంధ శాఖలు బుధవారం నాటి సమ్మెలో పాల్గొంటున్నాయి. బంద్తో దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.
ఎక్కడ వాహనాలు అక్కడే...
కొనసాగుతున్న దేశవ్యాప్త సమ్మె
రెండు తెలుగు రాష్ర్టాల్లో సార్వత్రిక సమ్మె
Oneindia Telugu
వామపక్ష నేతల భేటీ: వరంగల్లో పోటీకి గద్గర్ అనాసక్తి
Oneindia Telugu
హైదరాబాద్: త్వరలో జరిగే వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రజా యుద్దనౌక గద్దర్ ఆసక్తి కనబరచడం లేదు. వామపక్ష పార్టీల నాయకులు మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో సమావేశమయ్యారు. అనంతరం వామపక్ష పార్టీల అభ్యర్ధిగా గద్దర్ను పోటీలో దించేందుకు నిర్ణయించి ఆయనవప కలిసి తమ అభిప్రాయం తెలిపారు. పోటీకి గద్దర్ అంతగా ఆసక్తి చూపలేదు.
ఎప్పుడైనా వస్తా!సాక్షి
'వరంగల్' పోరులో గద్దర్!ఆంధ్రజ్యోతి
గద్దర్ పోటీ చేస్తారా?News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: త్వరలో జరిగే వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రజా యుద్దనౌక గద్దర్ ఆసక్తి కనబరచడం లేదు. వామపక్ష పార్టీల నాయకులు మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో సమావేశమయ్యారు. అనంతరం వామపక్ష పార్టీల అభ్యర్ధిగా గద్దర్ను పోటీలో దించేందుకు నిర్ణయించి ఆయనవప కలిసి తమ అభిప్రాయం తెలిపారు. పోటీకి గద్దర్ అంతగా ఆసక్తి చూపలేదు.
ఎప్పుడైనా వస్తా!
'వరంగల్' పోరులో గద్దర్!
గద్దర్ పోటీ చేస్తారా?
సాక్షి
ప్రత్యేక హోదా తెస్తారా? తేలేరా?
సాక్షి
హైదరాబాద్: ''రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి 18 నెలలు గడిచినా ఇప్పటికీ అయోమయం పోలేదు. దీనివల్ల బాధతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలతో అయోమయానికి గురిచేస్తున్నారు. అందువల్లే తమ పిల్లలకు ఉద్యోగాలు రావేమోననే భయంతో కొందరు ...
హోదానే కావాలిఆంధ్రజ్యోతి
హోదాతో ఏమౌతుంది?: జగన్-బాబు ఏం చెప్పారు, 'మిత్రుడు' రఘువీరాపై జెసి ఆసక్తికరంOneindia Telugu
చంద్రబాబు వన్నీ అబద్దాలే:జగన్ప్రజాశక్తి
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ''రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి 18 నెలలు గడిచినా ఇప్పటికీ అయోమయం పోలేదు. దీనివల్ల బాధతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలతో అయోమయానికి గురిచేస్తున్నారు. అందువల్లే తమ పిల్లలకు ఉద్యోగాలు రావేమోననే భయంతో కొందరు ...
హోదానే కావాలి
హోదాతో ఏమౌతుంది?: జగన్-బాబు ఏం చెప్పారు, 'మిత్రుడు' రఘువీరాపై జెసి ఆసక్తికరం
చంద్రబాబు వన్నీ అబద్దాలే:జగన్
సాక్షి
స్టీఫెన్కు జగన్ సిఫారసు: బాబు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): 'వైసీపీ అధ్యక్షుడు జగన్ వద్ద నాసిరకం సరుకు చాలా ఉన్నట్లుంది. తెలంగాణలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరిని టీఆర్ఎస్ కొనుక్కొని తీసుకుపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే పార్టీకి ఇంకో ఎమ్మెల్యేని ఫ్రీగా ఇచ్చిన ఘనుడు జగన్. ఆయన కూడా మా గురించి మాట్లాడే నాయకుడయ్యారు' అంటూ చంద్రబాబు చెణుకులు విసిరారు.
చంద్రబాబుకు చాలెంజ్సాక్షి
స్టీఫెన్ తెలియదు, హోటల్లో హరీష్ రావుని కలిశానా.. ఛాలెంజ్: బాబుపై అరిచిన జగన్Oneindia Telugu
ఛాలెంజ్... ఛాలెంజ్... ఛాలెంజ్... నిరూపిస్తే రాజీనామా చేస్తా....! మీ బాబు చేస్తాడా ...వెబ్ దునియా
News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
NTVPOST
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): 'వైసీపీ అధ్యక్షుడు జగన్ వద్ద నాసిరకం సరుకు చాలా ఉన్నట్లుంది. తెలంగాణలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరిని టీఆర్ఎస్ కొనుక్కొని తీసుకుపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే పార్టీకి ఇంకో ఎమ్మెల్యేని ఫ్రీగా ఇచ్చిన ఘనుడు జగన్. ఆయన కూడా మా గురించి మాట్లాడే నాయకుడయ్యారు' అంటూ చంద్రబాబు చెణుకులు విసిరారు.
చంద్రబాబుకు చాలెంజ్
స్టీఫెన్ తెలియదు, హోటల్లో హరీష్ రావుని కలిశానా.. ఛాలెంజ్: బాబుపై అరిచిన జగన్
ఛాలెంజ్... ఛాలెంజ్... ఛాలెంజ్... నిరూపిస్తే రాజీనామా చేస్తా....! మీ బాబు చేస్తాడా ...
సాక్షి
15 నుంచి నిరవధిక దీక్ష
సాక్షి
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 15 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 15 నెలలైందని, ప్రత్యేక హోదాపై ఇంకా ఎంతకాలం సాగదీస్తారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదన్నారు. విభజన జరిగేటపుడు అప్పటి అధికారప్రతిపక్షాలు రెండూ కలసి ...
15 నుంచి దీక్ష చేస్తా: జగన్ఆంధ్రజ్యోతి
హోదాపై జగన్ డెడ్లైన్, 15న నిరాహార దీక్ష: మండిపడిన రోజాOneindia Telugu
ప్రత్యేక హోదా కోసం సెప్టెంబర్ 15 తర్వాత జగన్ నిరవధిక దీక్షవెబ్ దునియా
News Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 15 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 15 నెలలైందని, ప్రత్యేక హోదాపై ఇంకా ఎంతకాలం సాగదీస్తారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదన్నారు. విభజన జరిగేటపుడు అప్పటి అధికారప్రతిపక్షాలు రెండూ కలసి ...
15 నుంచి దీక్ష చేస్తా: జగన్
హోదాపై జగన్ డెడ్లైన్, 15న నిరాహార దీక్ష: మండిపడిన రోజా
ప్రత్యేక హోదా కోసం సెప్టెంబర్ 15 తర్వాత జగన్ నిరవధిక దీక్ష
సాక్షి
ఇంద్రాణికి ఉరి శిక్ష విధించండి!
సాక్షి
ముంబై/కోల్కతా: కన్నతల్లి చేతిలో హత్యకు గురైనట్లు భావిస్తున్న షీనా బోరా తన సొంత కూతురేనని మంగళవారం కోల్కతాకు చెందిన సిద్ధార్థ్ దాస్ వెల్లడించారు. డీఎన్ఏ పరీక్షకు తాను సిద్ధమేనన్నారు. షీనా హత్యకేసులో కీలక నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా తనకు కాలేజీ రోజుల్లో పరిచయమని, అధికారికంగా పెళ్లి చేసుకోలేదని, ఆమెతో 1986 నుంచి 1989 వరకు ...
ఆ పుర్రె, ఎముకలు ఎవరివి...? షీనా బోరా హత్యపై తల పట్టుకుంటున్న పోలీస్వెబ్ దునియా
ఇంద్రాణిని ఉరి తీయాలిAndhrabhoomi
'షీనా నాకు తెలియదే', 'ఇంద్రాణిని ప్రేమించా, పెళ్లిలేదు'Oneindia Telugu
ఆంధ్రజ్యోతి
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై/కోల్కతా: కన్నతల్లి చేతిలో హత్యకు గురైనట్లు భావిస్తున్న షీనా బోరా తన సొంత కూతురేనని మంగళవారం కోల్కతాకు చెందిన సిద్ధార్థ్ దాస్ వెల్లడించారు. డీఎన్ఏ పరీక్షకు తాను సిద్ధమేనన్నారు. షీనా హత్యకేసులో కీలక నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా తనకు కాలేజీ రోజుల్లో పరిచయమని, అధికారికంగా పెళ్లి చేసుకోలేదని, ఆమెతో 1986 నుంచి 1989 వరకు ...
ఆ పుర్రె, ఎముకలు ఎవరివి...? షీనా బోరా హత్యపై తల పట్టుకుంటున్న పోలీస్
ఇంద్రాణిని ఉరి తీయాలి
'షీనా నాకు తెలియదే', 'ఇంద్రాణిని ప్రేమించా, పెళ్లిలేదు'
వెబ్ దునియా
భారత్-పాక్లు నేరుగా చర్చలకు వస్తే బాగుంటుంది: బాన్ కీ మూన్
వెబ్ దునియా
భారత్-పాకిస్థాన్ మధ్య చర్చలు రద్దు కావడంతో పాకిస్థాన్ ఐరాసను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ స్పందించారు. ఇరు దేశాలు ప్రత్యక్ష చర్చలకు రావాల్సిందిగా పిలుపునిచ్చినట్టు అధికారిక ప్రతినిధి స్పెపానే దుజార్కిక్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను చర్చలతో ...
భారత్-పాక్ ప్రత్యక్ష చర్చలు: బాన్ కీ మూన్Oneindia Telugu
'ప్రత్యక్ష చర్చలకు రండి'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్-పాకిస్థాన్ మధ్య చర్చలు రద్దు కావడంతో పాకిస్థాన్ ఐరాసను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ స్పందించారు. ఇరు దేశాలు ప్రత్యక్ష చర్చలకు రావాల్సిందిగా పిలుపునిచ్చినట్టు అధికారిక ప్రతినిధి స్పెపానే దుజార్కిక్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను చర్చలతో ...
భారత్-పాక్ ప్రత్యక్ష చర్చలు: బాన్ కీ మూన్
'ప్రత్యక్ష చర్చలకు రండి'
Oneindia Telugu
జైలులో అగ్నిప్రమాదం : 17మంది మృతి
Oneindia Telugu
కారాకస్ : వెనిజులా కారాబొబొ జిల్లా జైలులో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో తొమ్మిది మంది పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
వెనిజులా జైలులో అగ్ని ప్రమాదం - 17 మంది మృతిప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
కారాకస్ : వెనిజులా కారాబొబొ జిల్లా జైలులో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో తొమ్మిది మంది పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
వెనిజులా జైలులో అగ్ని ప్రమాదం - 17 మంది మృతి
Oneindia Telugu
లక్షకోట్లు తిన్నదెవరు, నా లెక్కచెప్తా: నితీష్-మోడీ ఫైట్
Oneindia Telugu
పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ల మధ్య మంగళవారం నాడు మాటల యుద్ధం జరిగింది. తమ ప్రజలకు ప్రధాని మోడీ కొత్త హామీలు ఇవ్వవలసిన అవసరం లేదని, ఇప్పటి వరకు ఇచ్చినవి నెరవేరిస్తే చాలు అని నితీష్ వ్యాఖ్యానించారు. నవంబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగల్పూర్ పరివర్తన్ ర్యాలీలో ప్రధాని మోడీ ...
నా ప్రత్యర్థులు సైతం 'హరహర మోడీ' అంటూ జపం చేస్తున్నారు : నరేంద్ర మోడీవెబ్ దునియా
జెపి, లోహియా వారసత్వానికి పాతరAndhrabhoomi
నా ప్రత్యర్ధులు కూడా మోదీ మోదీ జపం చేస్తున్నారు: మోదీఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ల మధ్య మంగళవారం నాడు మాటల యుద్ధం జరిగింది. తమ ప్రజలకు ప్రధాని మోడీ కొత్త హామీలు ఇవ్వవలసిన అవసరం లేదని, ఇప్పటి వరకు ఇచ్చినవి నెరవేరిస్తే చాలు అని నితీష్ వ్యాఖ్యానించారు. నవంబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగల్పూర్ పరివర్తన్ ర్యాలీలో ప్రధాని మోడీ ...
నా ప్రత్యర్థులు సైతం 'హరహర మోడీ' అంటూ జపం చేస్తున్నారు : నరేంద్ర మోడీ
జెపి, లోహియా వారసత్వానికి పాతర
నా ప్రత్యర్ధులు కూడా మోదీ మోదీ జపం చేస్తున్నారు: మోదీ
沒有留言:
張貼留言