2015年9月1日 星期二

2015-09-02 తెలుగు (India) ప్రపంచం


పాక్‌లో ఆత్మాహుతి దాడి   
ప్రజాశక్తి
పెషావర్‌: పాకిస్తాన్‌ వాయవ్య ప్రాంతంలో మంగళవారం జరిగిన ఆత్మహుతి దాడిలో నలుగురు మృతిచెందగా, 56 మంది క్షతగాత్రులయ్యారు. లైన్‌ అధికారి వాహనంపై ఆత్మాహుతి బాంబర్‌ దాడి దిగాడు. అధికారి వాహనం దగ్గరకు చేరుకోగానే బాంబర్‌ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో లైన్‌ ఆఫీసర్‌తో సహా నలుగురు మృతి చెందారు. గాయపడిన 56 మందిలో సుమారు 15మంది ...

పాక్‌లో ఆత్మాహుతి దాడి : ఆరుగురు మృతి   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాక్ రాజకీయ దుస్సాహసానికి ప్రతీక   
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి, కశ్మీరీలు 1965లో పాక్ చొరబాటును సమర్థంగా తిప్పికొట్టారని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ కొనియాడారు. 1965 యుద్ధం పాక్ రాజకీయ దుస్సాహసానికి ప్రతీక అని, అందులో ఆ దేశ సైన్యం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అయితే ఆ వైఫల్యాన్ని కప్పిపెట్టారన్నారు. ఆ యుద్ధానికి 50 ఏళ్లయిన నేపథ్యంలో ...

పాక్ దుస్సాహస ఫలితమే 1965 యుద్ధం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సముద్రంలో మునిగిపోనున్న అలస్కాలోని గ్రామం   
Oneindia Telugu
అలస్కా: వాతావరణ మార్పుల కారణంగా మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. ఎన్నో మార్పులు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా అలస్కాలోని కివలిన గ్రామం త్వరలో సముద్రంలో మునిగిపోనుందని చెబుతున్నారు. పచ్చని చెట్లతో కళకళలాడిన అమెరికాలోని అలస్కా రాష్ట్రంలోని ఈ కివలిన గ్రామం ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోనుందని హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ...

సముద్రంలో మునిగిపోతున్న అమెరికా గ్రామం   సాక్షి
సముద్రగర్భంలో కలిసిపోనున్న గ్రామం... ఎక్కడ?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
'భారత సైన్యం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి'   
సాక్షి
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతను స్పష్టించడానికి పొరుగు దేశం పాకిస్థాన్ కొత్త పద్ధతులు పాటిస్తోందని భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ తెలిపారు. జమ్మూ కశ్మీర్ ను నిత్యం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంచేందుకు పాక్ యత్నిస్తోందన్నారు. సరిహద్దుల్లో పాక్ సైన్యం తరుచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని.. కేవల ఆగస్టులోనే 55 ...

పాక్‌తో పొట్టి యుద్ధాలకు సైన్యం సిద్ధం: ఆర్మీ చీఫ్   Oneindia Telugu
పాక్‌తో చిన్న చిన్న యుద్ధాలు తప్పవ్.. సైన్యం సిద్ధంగా ఉండాలి: దల్బీర్ సింగ్   వెబ్ దునియా
ఈ ఏడాది ఇప్పటి వరకూ 245 సార్లు పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు   Telangana99

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్లూటోపై జీవం ఉండే ఛాన్స్, మానవుడే సంక్లిష్ట జీవి!   
Oneindia Telugu
లండన్: ప్లూటో గ్రహం ఉపరితలం కిందిభాగంలో జీవుల మనుగడకు అనువైన వెచ్చని సముద్రం ఉండే అవకాశాలు ఉన్నాయని భౌతిక శాస్త్రవేత్త బ్రియాన్ కాక్స్ అభిప్రాయపడ్డారు. ప్లూటో గ్రహం ఉపరితలం పైన కనిపిస్తున్న హిమనీనదాల ఊటలు ఇందుకు నిదర్శనం అని చెప్పారు. ప్లూటోకు సంబంధించి న్యూహోరిజాన్స్ అంతరిక్ష నౌక సేకరించిన వివరాలను పూర్తిగా విశ్లేషిస్తే ...

గ్రహాంతర వాసానికి అనువైన ప్లూటో   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాకిస్థాన్‌పై భారత్ ఇందిరమ్మ సైనిక చర్యను భారత్ అమలు చేస్తుందా?   
వెబ్ దునియా
పాకిస్థాన్ అణుశక్తిని సంతరించుకోకుండా ఆ దేశ అణు స్థావరాలపై సైనిక దాడుల దిశగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సైనిక చర్యను అమలు చేసే దిశ యోచించే అవకాశం ఉందని అమెరికా గూఢచార సంస్థ (సీఐఏ) వెల్లడించిన పత్రాలను బట్టి తెలుస్తోంది. 'ఇండియాస్‌ రియాక్షన్‌ టు న్యూక్లియర్‌ డెవలప్‌మెంట్స్‌ ఇన్‌ పాకిస్థాన్‌' పేరిట 1981, సెప్టెంబర్‌ 8న తాను రూపొందించిన ...

పాక్‌పై సైనిక చర్యకు యోచన!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఇస్లామిక్ స్టేట్ సొంత బంగారు కరెన్సీ రెడి   
Oneindia Telugu
సిరియా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు (ఐఎస్ఐఎస్) సొంతంగా కరెన్సీ నాణేలను ముద్రించి మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు. అగ్రరాజ్యాలు పెట్టుబడులతో ప్రపంచ దేశాలను బానిసలుగా మార్చేస్తున్నారని ఉగ్రవాదులు మండిపడుతున్నారు. బంగారు దినార్, వెండి దిర్హామ్, ఇత్తడి నాణేలను ముద్రిస్తోంది. 4.25 బంగారు దినార్ కు ఒక వైపు మొక్క జోన్న, మరో వైపు ...

సొంతకరెన్సీ ముద్రణ ప్రారంభించిన ఐఎస్‌   ప్రజాశక్తి
మార్కెట్ లోకి ఐఎస్ఐఎస్ ఉగ్ర నాణాలు!   సాక్షి
సొంతంగా బంగారు నాణేలు తయారుచేయనున్న ఐఎస్‌ఐఎస్   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
16 మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక   
సాక్షి
రామేశ్వరం: తమిళనాడు రాష్ట్రానికి చెందిన 16 మంది మత్య్సకారులను శ్రీలంక నేవీ సిబ్బంది అరెస్ట్ చేశారని మత్స్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. సదరు మత్స్యకారులంతా ఈ రోజు ఉదయం శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి... చేపల వేట చేస్తున్నారని తెలిపారు. దాంతో వారిని శ్రీలంక నేవీ సిబ్బంది అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
శ్రీలంక నేవీ సిబ్బంది అదుపులో 16 మంది మత్స్యకారులు, 3 బోట్లు స్వాధీనం   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేపాల్ లో భూప్రకంపనలు   
సాక్షి
కఠ్మాండు: భారీ భూకంపం బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్ లో మరోసారి భూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఆదివారం రెండుసార్లు నేపాల్ భూమి వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై 4.3, 4.1 తీవ్రతతో రెండుసార్లు భూమి కొద్ది సెకన్లపాటు కంపించింది. మొదటి ప్రకంపనలు కఠ్మాండుకు పశ్చిమంగా ఉన్న దాదింగ్ జిల్లాలో 4.3 తీవ్రతతో వ్యాపించగా.

ఇంకా మరిన్ని »   


పాక్ ఎయిర్ పోర్ట్ పై ఉగ్ర దాడి   
సాక్షి
కరాచీ: పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దాష్టీకం రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఇప్పటి వరకు భారత్ వంటి పొరుగు దేశాలపై అక్రమ దాడులకు పాల్పడుతున్న ఆ దేశ ఉగ్రవాదులు తమ మాతృదేశాన్ని సైతం వదలడం లేదు. ఆదివారం భారీ మొత్తంలో ఆయుధాలు ధరించి బైక్ లపై వచ్చిన 12మంది ఉగ్రవాదులు గ్వాదర్ జిల్లాలోని జివానీ విమానాశ్రయంపై విరుచుకుపడ్డారు. కాల్పులు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言