సాక్షి
ఇంద్రాణికి ఉరి శిక్ష విధించండి!
సాక్షి
ముంబై/కోల్కతా: కన్నతల్లి చేతిలో హత్యకు గురైనట్లు భావిస్తున్న షీనా బోరా తన సొంత కూతురేనని మంగళవారం కోల్కతాకు చెందిన సిద్ధార్థ్ దాస్ వెల్లడించారు. డీఎన్ఏ పరీక్షకు తాను సిద్ధమేనన్నారు. షీనా హత్యకేసులో కీలక నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా తనకు కాలేజీ రోజుల్లో పరిచయమని, అధికారికంగా పెళ్లి చేసుకోలేదని, ఆమెతో 1986 నుంచి 1989 వరకు ...
ఇంద్రాణిని ఉరి తీయాలిAndhrabhoomi
షీనా బతికే ఉందా?ఆంధ్రజ్యోతి
'షీనా నాకు తెలియదే', 'ఇంద్రాణిని ప్రేమించా, పెళ్లిలేదు'Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై/కోల్కతా: కన్నతల్లి చేతిలో హత్యకు గురైనట్లు భావిస్తున్న షీనా బోరా తన సొంత కూతురేనని మంగళవారం కోల్కతాకు చెందిన సిద్ధార్థ్ దాస్ వెల్లడించారు. డీఎన్ఏ పరీక్షకు తాను సిద్ధమేనన్నారు. షీనా హత్యకేసులో కీలక నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా తనకు కాలేజీ రోజుల్లో పరిచయమని, అధికారికంగా పెళ్లి చేసుకోలేదని, ఆమెతో 1986 నుంచి 1989 వరకు ...
ఇంద్రాణిని ఉరి తీయాలి
షీనా బతికే ఉందా?
'షీనా నాకు తెలియదే', 'ఇంద్రాణిని ప్రేమించా, పెళ్లిలేదు'
సాక్షి
'భారత సైన్యం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి'
సాక్షి
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతను స్పష్టించడానికి పొరుగు దేశం పాకిస్థాన్ కొత్త పద్ధతులు పాటిస్తోందని భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ తెలిపారు. జమ్మూ కశ్మీర్ ను నిత్యం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంచేందుకు పాక్ యత్నిస్తోందన్నారు. సరిహద్దుల్లో పాక్ సైన్యం తరుచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని.. కేవల ఆగస్టులోనే 55 ...
పాక్తో పొట్టి యుద్ధాలకు సైన్యం సిద్ధం: ఆర్మీ చీఫ్Oneindia Telugu
పాక్తో చిన్న చిన్న యుద్ధాలు తప్పవ్.. సైన్యం సిద్ధంగా ఉండాలి: దల్బీర్ సింగ్వెబ్ దునియా
ఈ ఏడాది ఇప్పటి వరకూ 245 సార్లు పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులుTelangana99
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతను స్పష్టించడానికి పొరుగు దేశం పాకిస్థాన్ కొత్త పద్ధతులు పాటిస్తోందని భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ తెలిపారు. జమ్మూ కశ్మీర్ ను నిత్యం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంచేందుకు పాక్ యత్నిస్తోందన్నారు. సరిహద్దుల్లో పాక్ సైన్యం తరుచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని.. కేవల ఆగస్టులోనే 55 ...
పాక్తో పొట్టి యుద్ధాలకు సైన్యం సిద్ధం: ఆర్మీ చీఫ్
పాక్తో చిన్న చిన్న యుద్ధాలు తప్పవ్.. సైన్యం సిద్ధంగా ఉండాలి: దల్బీర్ సింగ్
ఈ ఏడాది ఇప్పటి వరకూ 245 సార్లు పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు
ఆంధ్రజ్యోతి
బీజేపీని ఎదిరిస్తాం.. జాతీయ రాజకీయాల్లోకి మజ్లిస్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రాజకీయాల్లో బీజేపీకి దీటుగా 'ఎంఐఎం' కీలక పాత్ర పోషించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. దేశమంతటా రాజకీయంగా విస్తరిస్తున్న మజ్లిస్ను చూసి కాంగ్రెస్ భయపడుతోందని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పి ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రాజకీయాల్లో బీజేపీకి దీటుగా 'ఎంఐఎం' కీలక పాత్ర పోషించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. దేశమంతటా రాజకీయంగా విస్తరిస్తున్న మజ్లిస్ను చూసి కాంగ్రెస్ భయపడుతోందని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పి ...
Oneindia Telugu
భారత్ బంద్: స్తంభించిన రవాణా వ్యవస్థ, ప్రయాణికుల ఇబ్బందులు
Oneindia Telugu
హైదరాబాద్: పలు డిమాండ్ల సాధన కోసం ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన భారత్ బంద్ సమ్మె ప్రారంభమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుబంధ కార్మిక సంఘాలు మినహా దాదాపుగా అన్ని జాతీయ కార్మిక సంఘాలు, వాటి అనుబంధ శాఖలు బుధవారం నాటి సమ్మెలో పాల్గొంటున్నాయి. బంద్తో దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.
ఎక్కడ వాహనాలు అక్కడే...సాక్షి
రెండు తెలుగు రాష్ర్టాల్లో సార్వత్రిక సమ్మెఆంధ్రజ్యోతి
కొనసాగుతున్న దేశవ్యాప్త సమ్మెNamasthe Telangana
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 26 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: పలు డిమాండ్ల సాధన కోసం ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన భారత్ బంద్ సమ్మె ప్రారంభమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుబంధ కార్మిక సంఘాలు మినహా దాదాపుగా అన్ని జాతీయ కార్మిక సంఘాలు, వాటి అనుబంధ శాఖలు బుధవారం నాటి సమ్మెలో పాల్గొంటున్నాయి. బంద్తో దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.
ఎక్కడ వాహనాలు అక్కడే...
రెండు తెలుగు రాష్ర్టాల్లో సార్వత్రిక సమ్మె
కొనసాగుతున్న దేశవ్యాప్త సమ్మె
డెక్కన్ రిపోర్ట్
సుజనాకు సుప్రీంలో చుక్కెదురు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కంపెనీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ అయిన హెస్టియా సంస్థ తమ వద్ద తీసుకున్న రుణం చెల్లించడంలో విఫలం కావటంతో సుజనా ఇండస్ట్రీస్ ఆస్తులు విక్రయించి రుణాన్ని చెల్లించాలంటూ మారిషస్ ...
సుజనాకు సుప్రీం షాక్డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
సుప్రీంలో సుజనాకు చుక్కెదురుసాక్షి
సుజనాకు చుక్కెదురుప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కంపెనీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ అయిన హెస్టియా సంస్థ తమ వద్ద తీసుకున్న రుణం చెల్లించడంలో విఫలం కావటంతో సుజనా ఇండస్ట్రీస్ ఆస్తులు విక్రయించి రుణాన్ని చెల్లించాలంటూ మారిషస్ ...
సుజనాకు సుప్రీం షాక్
సుప్రీంలో సుజనాకు చుక్కెదురు
సుజనాకు చుక్కెదురు
సాక్షి
భారత్-పాక్ ప్రత్యక్ష చర్చలు: బాన్ కీ మూన్
Oneindia Telugu
న్యూయార్క్: భారత్- పాకిస్థాన్ ప్రత్యక్ష చర్చలకు రావాల్సిందిగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ కోరారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను ప్రత్యక్ష చర్చల ద్వార పరిష్కరించుకోవాలని చెప్పారు. తాము ప్రపంచంలోని అన్ని దేశాలను చాల క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, అన్ని మార్పులను గమనిస్తున్నామని గుర్తు చేశారు.
'ప్రత్యక్ష చర్చలకు రండి'సాక్షి
భారత్-పాక్లు నేరుగా చర్చలకు వస్తే బాగుంటుంది: బాన్ కీ మూన్వెబ్ దునియా
భారత్, పాక్లు చర్చలకు రావాలి : ఐరాసప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: భారత్- పాకిస్థాన్ ప్రత్యక్ష చర్చలకు రావాల్సిందిగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ కోరారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను ప్రత్యక్ష చర్చల ద్వార పరిష్కరించుకోవాలని చెప్పారు. తాము ప్రపంచంలోని అన్ని దేశాలను చాల క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, అన్ని మార్పులను గమనిస్తున్నామని గుర్తు చేశారు.
'ప్రత్యక్ష చర్చలకు రండి'
భారత్-పాక్లు నేరుగా చర్చలకు వస్తే బాగుంటుంది: బాన్ కీ మూన్
భారత్, పాక్లు చర్చలకు రావాలి : ఐరాస
Oneindia Telugu
లక్షకోట్లు తిన్నదెవరు, నా లెక్కచెప్తా: నితీష్-మోడీ ఫైట్
Oneindia Telugu
పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ల మధ్య మంగళవారం నాడు మాటల యుద్ధం జరిగింది. తమ ప్రజలకు ప్రధాని మోడీ కొత్త హామీలు ఇవ్వవలసిన అవసరం లేదని, ఇప్పటి వరకు ఇచ్చినవి నెరవేరిస్తే చాలు అని నితీష్ వ్యాఖ్యానించారు. నవంబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగల్పూర్ పరివర్తన్ ర్యాలీలో ప్రధాని మోడీ ...
నా ప్రత్యర్థులు సైతం 'హరహర మోడీ' అంటూ జపం చేస్తున్నారు : నరేంద్ర మోడీవెబ్ దునియా
నా ప్రత్యర్ధులు కూడా మోదీ మోదీ జపం చేస్తున్నారు: మోదీఆంధ్రజ్యోతి
జెపి, లోహియా వారసత్వానికి పాతరAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ల మధ్య మంగళవారం నాడు మాటల యుద్ధం జరిగింది. తమ ప్రజలకు ప్రధాని మోడీ కొత్త హామీలు ఇవ్వవలసిన అవసరం లేదని, ఇప్పటి వరకు ఇచ్చినవి నెరవేరిస్తే చాలు అని నితీష్ వ్యాఖ్యానించారు. నవంబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగల్పూర్ పరివర్తన్ ర్యాలీలో ప్రధాని మోడీ ...
నా ప్రత్యర్థులు సైతం 'హరహర మోడీ' అంటూ జపం చేస్తున్నారు : నరేంద్ర మోడీ
నా ప్రత్యర్ధులు కూడా మోదీ మోదీ జపం చేస్తున్నారు: మోదీ
జెపి, లోహియా వారసత్వానికి పాతర
సాక్షి
మదర్సాల్లో జాతీయ జెండాలు ఎగరేస్తున్నారా?
సాక్షి
ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మదర్సాలపై పలు వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో తాజాగా అలహాబాద్ హైకోర్టు మరో కీలక ఆదేశాలు జారీచేసింది. ఆగస్టు 15, జనవరి 26న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు విద్యా సంస్థల్లోనూ జాతీయ జెండాను ఎగరవేయాలనే నిబంధన దృష్ట్యా.. రాష్ట్రంలోని అన్ని మదర్సాల్లో జాతీయ జెండా ఎగరవేశారనే విషయాన్ని ...
అక్కడ జాతీయ జెండా ఎగరవేస్తున్నారా..? ఎక్కడ?వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మదర్సాలపై పలు వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో తాజాగా అలహాబాద్ హైకోర్టు మరో కీలక ఆదేశాలు జారీచేసింది. ఆగస్టు 15, జనవరి 26న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు విద్యా సంస్థల్లోనూ జాతీయ జెండాను ఎగరవేయాలనే నిబంధన దృష్ట్యా.. రాష్ట్రంలోని అన్ని మదర్సాల్లో జాతీయ జెండా ఎగరవేశారనే విషయాన్ని ...
అక్కడ జాతీయ జెండా ఎగరవేస్తున్నారా..? ఎక్కడ?
సాక్షి
మణిపూర్ బంద్లో హింస
సాక్షి
ఇంఫాల్: భూ సంస్కరణలు, వాణిజ్యానికి సంబంధించిన వివాదాస్పద బిల్లులను అసెంబ్లీ ఆమోదించడాన్ని నిరసిస్తూ మణిపూర్లో గిరిజన విద్యార్థి సంఘాలు పిలుపు ఇచ్చిన బంద్ హింసాత్మకంగా మారింది. చురచాంద్పూర్ పట్టణంలో జరిగిన ఆందోళనల్లో ఎనిమిది మంది మృతి చెందగా.. 31 మందికిపైగా గాయపడ్డారు. కర్ఫ్యూ ఉన్నా ఆందోళనకారులు.. రోడ్లపైకి వచ్చి ...
మణిపూర్లో హింస, 8మంది మృతిAndhrabhoomi
మణిపూర్ లో హింస: ముగ్గురి మృతి, నిప్పుOneindia Telugu
మణిపూర్లో హింసాకాండప్రజాశక్తి
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
ఇంఫాల్: భూ సంస్కరణలు, వాణిజ్యానికి సంబంధించిన వివాదాస్పద బిల్లులను అసెంబ్లీ ఆమోదించడాన్ని నిరసిస్తూ మణిపూర్లో గిరిజన విద్యార్థి సంఘాలు పిలుపు ఇచ్చిన బంద్ హింసాత్మకంగా మారింది. చురచాంద్పూర్ పట్టణంలో జరిగిన ఆందోళనల్లో ఎనిమిది మంది మృతి చెందగా.. 31 మందికిపైగా గాయపడ్డారు. కర్ఫ్యూ ఉన్నా ఆందోళనకారులు.. రోడ్లపైకి వచ్చి ...
మణిపూర్లో హింస, 8మంది మృతి
మణిపూర్ లో హింస: ముగ్గురి మృతి, నిప్పు
మణిపూర్లో హింసాకాండ
సాక్షి
పాక్ రాజకీయ దుస్సాహసానికి ప్రతీక
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి, కశ్మీరీలు 1965లో పాక్ చొరబాటును సమర్థంగా తిప్పికొట్టారని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ కొనియాడారు. 1965 యుద్ధం పాక్ రాజకీయ దుస్సాహసానికి ప్రతీక అని, అందులో ఆ దేశ సైన్యం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అయితే ఆ వైఫల్యాన్ని కప్పిపెట్టారన్నారు. ఆ యుద్ధానికి 50 ఏళ్లయిన నేపథ్యంలో ...
పాక్ దుస్సాహస ఫలితమే 1965 యుద్ధంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి, కశ్మీరీలు 1965లో పాక్ చొరబాటును సమర్థంగా తిప్పికొట్టారని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ కొనియాడారు. 1965 యుద్ధం పాక్ రాజకీయ దుస్సాహసానికి ప్రతీక అని, అందులో ఆ దేశ సైన్యం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అయితే ఆ వైఫల్యాన్ని కప్పిపెట్టారన్నారు. ఆ యుద్ధానికి 50 ఏళ్లయిన నేపథ్యంలో ...
పాక్ దుస్సాహస ఫలితమే 1965 యుద్ధం
沒有留言:
張貼留言