ఆంధ్రజ్యోతి
బీజేపీని ఎదిరిస్తాం.. జాతీయ రాజకీయాల్లోకి మజ్లిస్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రాజకీయాల్లో బీజేపీకి దీటుగా 'ఎంఐఎం' కీలక పాత్ర పోషించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. దేశమంతటా రాజకీయంగా విస్తరిస్తున్న మజ్లిస్ను చూసి కాంగ్రెస్ భయపడుతోందని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పి ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రాజకీయాల్లో బీజేపీకి దీటుగా 'ఎంఐఎం' కీలక పాత్ర పోషించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. దేశమంతటా రాజకీయంగా విస్తరిస్తున్న మజ్లిస్ను చూసి కాంగ్రెస్ భయపడుతోందని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పి ...
Oneindia Telugu
వామపక్ష నేతల భేటీ: వరంగల్లో పోటీకి గద్గర్ అనాసక్తి
Oneindia Telugu
హైదరాబాద్: త్వరలో జరిగే వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రజా యుద్దనౌక గద్దర్ ఆసక్తి కనబరచడం లేదు. వామపక్ష పార్టీల నాయకులు మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో సమావేశమయ్యారు. అనంతరం వామపక్ష పార్టీల అభ్యర్ధిగా గద్దర్ను పోటీలో దించేందుకు నిర్ణయించి ఆయనవప కలిసి తమ అభిప్రాయం తెలిపారు. పోటీకి గద్దర్ అంతగా ఆసక్తి చూపలేదు.
ఎప్పుడైనా వస్తా!సాక్షి
'వరంగల్' పోరులో గద్దర్!ఆంధ్రజ్యోతి
గద్దర్ పోటీ చేస్తారా?News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: త్వరలో జరిగే వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రజా యుద్దనౌక గద్దర్ ఆసక్తి కనబరచడం లేదు. వామపక్ష పార్టీల నాయకులు మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో సమావేశమయ్యారు. అనంతరం వామపక్ష పార్టీల అభ్యర్ధిగా గద్దర్ను పోటీలో దించేందుకు నిర్ణయించి ఆయనవప కలిసి తమ అభిప్రాయం తెలిపారు. పోటీకి గద్దర్ అంతగా ఆసక్తి చూపలేదు.
ఎప్పుడైనా వస్తా!
'వరంగల్' పోరులో గద్దర్!
గద్దర్ పోటీ చేస్తారా?
సాక్షి
ప్రత్యేక హోదా తెస్తారా? తేలేరా?
సాక్షి
హైదరాబాద్: ''రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి 18 నెలలు గడిచినా ఇప్పటికీ అయోమయం పోలేదు. దీనివల్ల బాధతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలతో అయోమయానికి గురిచేస్తున్నారు. అందువల్లే తమ పిల్లలకు ఉద్యోగాలు రావేమోననే భయంతో కొందరు ...
హోదానే కావాలిఆంధ్రజ్యోతి
హోదాతో ఏమౌతుంది?: జగన్-బాబు ఏం చెప్పారు, 'మిత్రుడు' రఘువీరాపై జెసి ఆసక్తికరంOneindia Telugu
చంద్రబాబు వన్నీ అబద్దాలే:జగన్ప్రజాశక్తి
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ''రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి 18 నెలలు గడిచినా ఇప్పటికీ అయోమయం పోలేదు. దీనివల్ల బాధతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలతో అయోమయానికి గురిచేస్తున్నారు. అందువల్లే తమ పిల్లలకు ఉద్యోగాలు రావేమోననే భయంతో కొందరు ...
హోదానే కావాలి
హోదాతో ఏమౌతుంది?: జగన్-బాబు ఏం చెప్పారు, 'మిత్రుడు' రఘువీరాపై జెసి ఆసక్తికరం
చంద్రబాబు వన్నీ అబద్దాలే:జగన్
సాక్షి
స్టీఫెన్కు జగన్ సిఫారసు: బాబు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): 'వైసీపీ అధ్యక్షుడు జగన్ వద్ద నాసిరకం సరుకు చాలా ఉన్నట్లుంది. తెలంగాణలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరిని టీఆర్ఎస్ కొనుక్కొని తీసుకుపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే పార్టీకి ఇంకో ఎమ్మెల్యేని ఫ్రీగా ఇచ్చిన ఘనుడు జగన్. ఆయన కూడా మా గురించి మాట్లాడే నాయకుడయ్యారు' అంటూ చంద్రబాబు చెణుకులు విసిరారు.
చంద్రబాబుకు చాలెంజ్సాక్షి
స్టీఫెన్ తెలియదు, హోటల్లో హరీష్ రావుని కలిశానా.. ఛాలెంజ్: బాబుపై అరిచిన జగన్Oneindia Telugu
ఛాలెంజ్... ఛాలెంజ్... ఛాలెంజ్... నిరూపిస్తే రాజీనామా చేస్తా....! మీ బాబు చేస్తాడా ...వెబ్ దునియా
NTVPOST
News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): 'వైసీపీ అధ్యక్షుడు జగన్ వద్ద నాసిరకం సరుకు చాలా ఉన్నట్లుంది. తెలంగాణలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరిని టీఆర్ఎస్ కొనుక్కొని తీసుకుపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే పార్టీకి ఇంకో ఎమ్మెల్యేని ఫ్రీగా ఇచ్చిన ఘనుడు జగన్. ఆయన కూడా మా గురించి మాట్లాడే నాయకుడయ్యారు' అంటూ చంద్రబాబు చెణుకులు విసిరారు.
చంద్రబాబుకు చాలెంజ్
స్టీఫెన్ తెలియదు, హోటల్లో హరీష్ రావుని కలిశానా.. ఛాలెంజ్: బాబుపై అరిచిన జగన్
ఛాలెంజ్... ఛాలెంజ్... ఛాలెంజ్... నిరూపిస్తే రాజీనామా చేస్తా....! మీ బాబు చేస్తాడా ...
సాక్షి
15 నుంచి నిరవధిక దీక్ష
సాక్షి
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 15 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 15 నెలలైందని, ప్రత్యేక హోదాపై ఇంకా ఎంతకాలం సాగదీస్తారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదన్నారు. విభజన జరిగేటపుడు అప్పటి అధికారప్రతిపక్షాలు రెండూ కలసి ...
15 నుంచి దీక్ష చేస్తా: జగన్ఆంధ్రజ్యోతి
హోదాపై జగన్ డెడ్లైన్, 15న నిరాహార దీక్ష: మండిపడిన రోజాOneindia Telugu
ప్రత్యేక హోదా కోసం సెప్టెంబర్ 15 తర్వాత జగన్ నిరవధిక దీక్షవెబ్ దునియా
News Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 15 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 15 నెలలైందని, ప్రత్యేక హోదాపై ఇంకా ఎంతకాలం సాగదీస్తారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదన్నారు. విభజన జరిగేటపుడు అప్పటి అధికారప్రతిపక్షాలు రెండూ కలసి ...
15 నుంచి దీక్ష చేస్తా: జగన్
హోదాపై జగన్ డెడ్లైన్, 15న నిరాహార దీక్ష: మండిపడిన రోజా
ప్రత్యేక హోదా కోసం సెప్టెంబర్ 15 తర్వాత జగన్ నిరవధిక దీక్ష
Oneindia Telugu
పయ్యావుల సంచలనం: పవన్ వల్ల టీడీపీకి ఓట్లు పెరగలేదు
Oneindia Telugu
హైదరాబాద్: మంగళవారం శాసనమండలిలో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్లగానీ, మరే ఇతర పార్టీల వల్ల తెలుగుదేశం పార్టీకి ఓట్లు శాతం పెరగలేదని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం శాసనమండలిలో కరువుపై చర్చ జరిగిన సందర్భంలో ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ...
పవన్ వల్ల టీడీపీకి ఓట్లు పెరగలేదు: కేశవ్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: మంగళవారం శాసనమండలిలో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్లగానీ, మరే ఇతర పార్టీల వల్ల తెలుగుదేశం పార్టీకి ఓట్లు శాతం పెరగలేదని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం శాసనమండలిలో కరువుపై చర్చ జరిగిన సందర్భంలో ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ...
పవన్ వల్ల టీడీపీకి ఓట్లు పెరగలేదు: కేశవ్
సాక్షి
ఓటుకు నోటు కేసులో రైతుకు.. ఏసీబీ నోటీసులు!
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్/సిరిసిల్ల, సెప్టెంబర్ 1(ఆంధ్ర జ్యోతి): ఓటుకు నోటు కేసులో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సాధారణ వ్యక్తికి మంగళవారం ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సిరిసిల్ల మండలం సారంపల్లి గ్రామానికి చెందిన పాలకుర్తి రాములుకు.. ఈ కేసులో బుధవారం సాక్షిగా విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు. 'కాల్డేటాలో లభించిన ఫోన్ నంబరు ఆధారంగా ...
ఓటుకు నోటు ట్విస్ట్: కరీంనగర్ రైతుకు ఎసిబి నోటీసు, తన ఫోన్ పోయిందని వివరణOneindia Telugu
సెల్ పోయింది.. ఓటుకు కోట్లు కేసులో నోటీసుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్/సిరిసిల్ల, సెప్టెంబర్ 1(ఆంధ్ర జ్యోతి): ఓటుకు నోటు కేసులో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సాధారణ వ్యక్తికి మంగళవారం ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సిరిసిల్ల మండలం సారంపల్లి గ్రామానికి చెందిన పాలకుర్తి రాములుకు.. ఈ కేసులో బుధవారం సాక్షిగా విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు. 'కాల్డేటాలో లభించిన ఫోన్ నంబరు ఆధారంగా ...
ఓటుకు నోటు ట్విస్ట్: కరీంనగర్ రైతుకు ఎసిబి నోటీసు, తన ఫోన్ పోయిందని వివరణ
సెల్ పోయింది.. ఓటుకు కోట్లు కేసులో నోటీసు
సాక్షి
వైఎస్ఆర్ కు కుటుంబ సభ్యుల నివాళి
సాక్షి
ఇడుపులపాయ : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరో వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కోడలు వైఎస్ భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ...
నేడు వైఎస్ వర్ధంతిఆంధ్రజ్యోతి
నేడు వైఎస్ఆర్ వర్థంతిప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
ఇడుపులపాయ : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరో వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కోడలు వైఎస్ భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ...
నేడు వైఎస్ వర్ధంతి
నేడు వైఎస్ఆర్ వర్థంతి
Oneindia Telugu
కోడెలకు కోపం వచ్చింది: ప్లకార్డులు చేతబట్టి వెల్లోకి వైసీపీ సభ్యులు, 15 నిమిషాలు ...
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశాళు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. దీనిపై స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేతబట్టి సభలోకి ...
అనుభవం తక్కువ అరిచేది ఎక్కువంటున్న యనమలNTVPOST
ప్రత్యేక హోదాపై శాసనసభలో గందరగోళంప్రజాశక్తి
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై సర్కారు దొంగాటసాక్షి
తెలుగువన్
Andhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశాళు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. దీనిపై స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేతబట్టి సభలోకి ...
అనుభవం తక్కువ అరిచేది ఎక్కువంటున్న యనమల
ప్రత్యేక హోదాపై శాసనసభలో గందరగోళం
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై సర్కారు దొంగాట
సాక్షి
రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు..
సాక్షి
విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలిక పాటి జల్లులు గాని, మోస్తరు వర్షాలు గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం నివేదికలో తెలిపింది. ఆ తర్వాత వర్షాలు ...
కోస్తా, తెలంగాణల్లో వర్షాలుఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలిక పాటి జల్లులు గాని, మోస్తరు వర్షాలు గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం నివేదికలో తెలిపింది. ఆ తర్వాత వర్షాలు ...
కోస్తా, తెలంగాణల్లో వర్షాలు
沒有留言:
張貼留言