వెబ్ దునియా
మాకూ వేతనాలు పెంచాలి ఎమ్మెల్యేల సంతకాల సేకరణ
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : తమకూ వేతనాలూ పెంచాలని ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేపట్టారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు గువ్వల బాల రాజు, ఎ.జీవన్రెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రతీ టేబుల్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలను సంతకాలు పెట్టాల్సిందిగా కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు తదితరులకు వేతనాలు పెంచుతూ సీఎం ...
రూ. 3 లక్షలకు జీతాలు పెంచాలి.. సంతకాల సేకరణ ప్రారంభం..!వెబ్ దునియా
అసెంబ్లీ లాబీలో తెలంగాణ ఎమ్మెల్యేల సంతకాల సేకరణఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మా జీతాల సంగతేమిటి?టి. ఎమ్మెల్యేల డిమాండ్News Articles by KSR
Vaartha
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : తమకూ వేతనాలూ పెంచాలని ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేపట్టారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు గువ్వల బాల రాజు, ఎ.జీవన్రెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రతీ టేబుల్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలను సంతకాలు పెట్టాల్సిందిగా కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు తదితరులకు వేతనాలు పెంచుతూ సీఎం ...
రూ. 3 లక్షలకు జీతాలు పెంచాలి.. సంతకాల సేకరణ ప్రారంభం..!
అసెంబ్లీ లాబీలో తెలంగాణ ఎమ్మెల్యేల సంతకాల సేకరణ
మా జీతాల సంగతేమిటి?టి. ఎమ్మెల్యేల డిమాండ్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రెండు మూడు నెలల్లో టీ హైకోర్టు!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హైకోర్టు కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ న్యాయవాదులకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తీపి కబురు వినిపించారు. రెండు మూడు నెలల్లోనే ఉమ్మడి హైకోర్టును విభజిస్తామని ప్రకటించారు. శనివారం ఆయన హైదరాబాద్లో, నల్లగొండలో పర్యటించారు. త్వరలోనే హైకోర్టును విభజిస్తామని తెలిపారు.
హైకోర్టు విభజనకు కేంద్రం రెడీAndhrabhoomi
'మూడు నెలల్లోపు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు'సాక్షి
ఉమ్మడి హైకోర్టు విభజనకు సిద్ధం : న్యాయ మంత్రి సదానంద గౌడవెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హైకోర్టు కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ న్యాయవాదులకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తీపి కబురు వినిపించారు. రెండు మూడు నెలల్లోనే ఉమ్మడి హైకోర్టును విభజిస్తామని ప్రకటించారు. శనివారం ఆయన హైదరాబాద్లో, నల్లగొండలో పర్యటించారు. త్వరలోనే హైకోర్టును విభజిస్తామని తెలిపారు.
హైకోర్టు విభజనకు కేంద్రం రెడీ
'మూడు నెలల్లోపు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు'
ఉమ్మడి హైకోర్టు విభజనకు సిద్ధం : న్యాయ మంత్రి సదానంద గౌడ
వెబ్ దునియా
తెలంగాణలో కేసీఆర్ పెంచారు.. ఏపీలో బాబు కూడా పెంచాలి: రోజా
వెబ్ దునియా
తెలంగాణలో అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచారని, ఏపీలో కూడా పెంచాలని వైకాపా మహిళా నేత రోజా డిమాండ్ చేశారు. అంగన్ వాడీ ఉద్యోగుల జీతాలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పుడు, చంద్రబాబు పెంచకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఏపీలో అంగన్ వాడీ కార్యకర్తలతో చాకిరీ చేయించుకుంటున్నారని రోజా ...
'కేసీఆర్ పెంచినపుడు చంద్రబాబు ఎందుకుపెంచడు?'Namasthe Telangana
కేసీఆర్ చేసింది... చంద్రబాబు ఎందుకు చేయరు: రోజా ఫైర్Palli Batani
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణలో అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచారని, ఏపీలో కూడా పెంచాలని వైకాపా మహిళా నేత రోజా డిమాండ్ చేశారు. అంగన్ వాడీ ఉద్యోగుల జీతాలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పుడు, చంద్రబాబు పెంచకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఏపీలో అంగన్ వాడీ కార్యకర్తలతో చాకిరీ చేయించుకుంటున్నారని రోజా ...
'కేసీఆర్ పెంచినపుడు చంద్రబాబు ఎందుకుపెంచడు?'
కేసీఆర్ చేసింది... చంద్రబాబు ఎందుకు చేయరు: రోజా ఫైర్
వెబ్ దునియా
చంద్రబాబు - పవన్ కళ్యాణ్.. ఎవరు పోటీ చేసినా నేను సిద్ధం : తలసాని
వెబ్ దునియా
సనత్ నగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు లేదా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లలో ఎవరు పోటీ చేసినా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే, గతంలో తాను ప్రకటించినట్టుగా ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలన్న తన మాటలకు కట్టుబడివుండాలన్నారు.
ఎమ్మెల్యే పదవికి ఎప్పుడో రాజీనామా చేశాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఎమ్మెల్యేగానే.. ఎమ్మెల్సీగా పోటీ చేయను'సాక్షి
టీడీపీపై విరుచుకుపడ్డ మంత్రి తలసానిTV5
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సనత్ నగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు లేదా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లలో ఎవరు పోటీ చేసినా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే, గతంలో తాను ప్రకటించినట్టుగా ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలన్న తన మాటలకు కట్టుబడివుండాలన్నారు.
ఎమ్మెల్యే పదవికి ఎప్పుడో రాజీనామా చేశా
'ఎమ్మెల్యేగానే.. ఎమ్మెల్సీగా పోటీ చేయను'
టీడీపీపై విరుచుకుపడ్డ మంత్రి తలసాని
Oneindia Telugu
'జిల్లాలో అదో చెల్లని రూపాయి': కెసిఆర్
Oneindia Telugu
నిజామాబాద్: కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన సదాశివనగర్ గ్రామంలో చెరువుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయను పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తమ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి ...
మిషన్ కాకతీయకు భారీ విరాళాలుAndhrabhoomi
చెల్లని రూపాయి షబ్బీర్ ఆలీ: సీఎం కేసీఆర్Namasthe Telangana
కేసీఆర్ ప్రజాస్వామ్య సీఎం కాదు : షబ్బీర్ అలీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News4Andhra
Vaartha
సాక్షి
అన్ని 24 వార్తల కథనాలు »
Oneindia Telugu
నిజామాబాద్: కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన సదాశివనగర్ గ్రామంలో చెరువుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయను పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తమ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి ...
మిషన్ కాకతీయకు భారీ విరాళాలు
చెల్లని రూపాయి షబ్బీర్ ఆలీ: సీఎం కేసీఆర్
కేసీఆర్ ప్రజాస్వామ్య సీఎం కాదు : షబ్బీర్ అలీ
వెబ్ దునియా
ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.14184.03 కోట్లు.. రూ. 5 వేల కోట్లతో రుణమాఫీ..!
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.14184.03 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బడ్జెట్ను సభ ముందుంచారు. అందులో ముఖ్యంగా రుణమాఫీలకు పెద్ద పీట వేస్తూ రూ.5 వేల కోట్లను కేటాయించారు. అదేవిధంగా ఉచిత విద్యుత్కు రూ.3 వేల కోట్లు, అనుబంధ రంగాలకు రూ.2717.63 ...
ఎపిలో 14184.03 కోట్లతోVaartha
రైతాంగానికి చంద్రోదయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.14184.03 కోట్లుNamasthe Telangana
TV5
తెలుగువన్
అన్ని 34 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.14184.03 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బడ్జెట్ను సభ ముందుంచారు. అందులో ముఖ్యంగా రుణమాఫీలకు పెద్ద పీట వేస్తూ రూ.5 వేల కోట్లను కేటాయించారు. అదేవిధంగా ఉచిత విద్యుత్కు రూ.3 వేల కోట్లు, అనుబంధ రంగాలకు రూ.2717.63 ...
ఎపిలో 14184.03 కోట్లతో
రైతాంగానికి చంద్రోదయం
ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.14184.03 కోట్లు
వెబ్ దునియా
మీ హీరో రేవంత్ రెడ్డి రాలేదా : టీ టీడీపీ సభ్యులతో నరసింహన్!
వెబ్ దునియా
తనను కలిసేందుకు వచ్చిన తెలంగాణ టీడీపీ శాసనసభ్యులతో ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ హీరో రేవంత్ రెడ్డి ఎక్కడ.. మీ వెంట రాలేదా అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగం సమయంలో, జాతీయ గీతాలాపన వేళ అనుచితంగా ప్రవర్తించారంటూ... తెలంగాణ ...
సస్పెన్షన్ వేటుపై రాష్ట్రపతిని కలుస్తాంVaartha
మా సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధంసాక్షి
మాపై సస్పెన్షన్ ఎత్తేయాలిNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తనను కలిసేందుకు వచ్చిన తెలంగాణ టీడీపీ శాసనసభ్యులతో ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ హీరో రేవంత్ రెడ్డి ఎక్కడ.. మీ వెంట రాలేదా అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగం సమయంలో, జాతీయ గీతాలాపన వేళ అనుచితంగా ప్రవర్తించారంటూ... తెలంగాణ ...
సస్పెన్షన్ వేటుపై రాష్ట్రపతిని కలుస్తాం
మా సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం
మాపై సస్పెన్షన్ ఎత్తేయాలి
వెబ్ దునియా
పరీక్షా కేంద్రంలోనే కుప్పకూలిన విద్యార్థి.. కడప జిల్లాలో విషాదం
వెబ్ దునియా
ఇంటర్ విద్యార్థి ఒకరు పరీక్షా కేంద్రంలో కుప్పకూలిపోయాడు.. పరీక్ష రాస్తూనే మరణించాడు. ఒకవైపు టెన్షన్ మరోవైపు విపరీతమైన ఎండ.. దీంతో అతనికి వాంతు వచ్చాయి. అక్కడే అలాగే కుప్పకూలిపోయాడు. మరణించాడు. కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రంలో కఠిన ప్రశ్నలు వచ్చాయో లేక సమాధానాలు రాయలేక ఫెయిల్ అవుతానని భయపడ్డాడో ఏమో ఇంటర్ ...
గుండెపోటుతో పరీక్షా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి మృతిAndhrabhoomi
పరీక్షా కేంద్రంలో కుప్పకూలిన విద్యార్థిసాక్షి
పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్ధి గుండెపోటుతో మృతిOneindia Telugu
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇంటర్ విద్యార్థి ఒకరు పరీక్షా కేంద్రంలో కుప్పకూలిపోయాడు.. పరీక్ష రాస్తూనే మరణించాడు. ఒకవైపు టెన్షన్ మరోవైపు విపరీతమైన ఎండ.. దీంతో అతనికి వాంతు వచ్చాయి. అక్కడే అలాగే కుప్పకూలిపోయాడు. మరణించాడు. కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రంలో కఠిన ప్రశ్నలు వచ్చాయో లేక సమాధానాలు రాయలేక ఫెయిల్ అవుతానని భయపడ్డాడో ఏమో ఇంటర్ ...
గుండెపోటుతో పరీక్షా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి మృతి
పరీక్షా కేంద్రంలో కుప్పకూలిన విద్యార్థి
పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్ధి గుండెపోటుతో మృతి
వెబ్ దునియా
కేసీఆర్ వల్లే తెలంగాణ రాలేదు.. బీజేపీ వల్లే వచ్చింది!: నాగం
వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదని, రాజ్యసభలో ఒక్క టిఆర్ఎస్ సభ్యుడు కూడా లేకున్నా, లోక్సభలో ఉన్న కేసీఆర్ కూడా సభకే పోకున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది ఇచ్చిన మాటకు కట్టుబడి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా తెలంగాణకు మద్దతు ఇవ్వడం వల్లేనని డాక్టర్ నాగం జనార్ధన్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు ...
నిధుల దుర్వినియోగాన్ని ఆపండిVaartha
తెలంగాణ సిఎంపై నాగం ఆగ్రహంAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదని, రాజ్యసభలో ఒక్క టిఆర్ఎస్ సభ్యుడు కూడా లేకున్నా, లోక్సభలో ఉన్న కేసీఆర్ కూడా సభకే పోకున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది ఇచ్చిన మాటకు కట్టుబడి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా తెలంగాణకు మద్దతు ఇవ్వడం వల్లేనని డాక్టర్ నాగం జనార్ధన్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు ...
నిధుల దుర్వినియోగాన్ని ఆపండి
తెలంగాణ సిఎంపై నాగం ఆగ్రహం
Namasthe Telangana
నిరాశే మిగిలింది !
సాక్షి
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్పై జిల్లా వాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రామకృష్ణుడు చేసిన అంకెల గారడీపై అంతా విస్తుపోతున్నారు. జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపులు చెప్పకపోవడం, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించకపోవడంపై జనం మండిపడుతున్నారు. బడ్జెట్ అంతా నిరాశాజనకమేనని ...
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులుAndhrabhoomi
ఏపీ బడ్జెట్ కేటాయింపులుతెలుగువన్
ఏపీ బడ్జెట్లోని ముఖ్యాంశాలు (12-Mar-2015)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్పై జిల్లా వాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రామకృష్ణుడు చేసిన అంకెల గారడీపై అంతా విస్తుపోతున్నారు. జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపులు చెప్పకపోవడం, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించకపోవడంపై జనం మండిపడుతున్నారు. బడ్జెట్ అంతా నిరాశాజనకమేనని ...
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు
ఏపీ బడ్జెట్ కేటాయింపులు
ఏపీ బడ్జెట్లోని ముఖ్యాంశాలు (12-Mar-2015)
沒有留言:
張貼留言