సాక్షి
కోటీ నలభై లక్షల రూపాయలతో మైనపు బొమ్మ
సాక్షి
లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రముఖుల మైనపు విగ్రహాలు బోల్డన్ని ఈ మ్యూజియమ్లో కొలువు దీరి ఉన్నాయి. ఈ మ్యూజియమ్లో స్థానం దక్కడం అంటే చిన్న విషయం కాదు. ముందు తమ వెబ్సైట్ ద్వారా మేడమ్ టుస్సాడ్స్ అధినేతలు ఓటింగ్ పెడతారు.
టుస్సాడ్స్ బొమ్మగా కత్రినా కైఫ్Namasthe Telangana
సిడ్నీ: మేడం టుస్సాడ్స్ నుంచి సచిన్ మైనపు బొమ్మ తీసేశారుOneindia Telugu
టుస్సాడ్స్ మ్యూజియంలో కత్రినా మైనపు బొమ్మ..!వెబ్ దునియా
తెలుగువన్
Vaartha
TV5
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి
లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రముఖుల మైనపు విగ్రహాలు బోల్డన్ని ఈ మ్యూజియమ్లో కొలువు దీరి ఉన్నాయి. ఈ మ్యూజియమ్లో స్థానం దక్కడం అంటే చిన్న విషయం కాదు. ముందు తమ వెబ్సైట్ ద్వారా మేడమ్ టుస్సాడ్స్ అధినేతలు ఓటింగ్ పెడతారు.
టుస్సాడ్స్ బొమ్మగా కత్రినా కైఫ్
సిడ్నీ: మేడం టుస్సాడ్స్ నుంచి సచిన్ మైనపు బొమ్మ తీసేశారు
టుస్సాడ్స్ మ్యూజియంలో కత్రినా మైనపు బొమ్మ..!
వెబ్ దునియా
కోన వెంకట్ను దోచుకున్న దోపిడీ దొంగలు..! ఆలస్యంగా వెలుగులోకి..!
వెబ్ దునియా
ప్రముఖ సినిమా రచయిత కోన వెంకట్ను దోపిడీ దొంగలు దోచుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 26న నటుడు ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ప్రకాష్రాజ్ ఫామ్ హౌస్లో వేడుకలు జరిగాయి. వాటికి రచయిత కోన వెంకట్, మరికొందరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. పార్టీ మూగిసిన తర్వాత ...
దోపిడీకి గురైన సినీ రచయితVaartha
సినిమా ఫక్కిలోనే సినిమోళ్లపై దోపిడీNamasthe Telangana
దోపిడీకి గురైన కోన వెంకట్, దానయ్యTV5
తెలుగువన్
సాక్షి
FIlmiBeat Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ సినిమా రచయిత కోన వెంకట్ను దోపిడీ దొంగలు దోచుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 26న నటుడు ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ప్రకాష్రాజ్ ఫామ్ హౌస్లో వేడుకలు జరిగాయి. వాటికి రచయిత కోన వెంకట్, మరికొందరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. పార్టీ మూగిసిన తర్వాత ...
దోపిడీకి గురైన సినీ రచయిత
సినిమా ఫక్కిలోనే సినిమోళ్లపై దోపిడీ
దోపిడీకి గురైన కోన వెంకట్, దానయ్య
Andhrabhoomi
నిర్మాత శ్రీరామ్రెడ్డి కన్నుమూత
Andhrabhoomi
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో చంద్రమహేష్ దర్శకత్వంలో 'రెడ్ అలెర్ట్' చిత్రాన్ని రూపొందిస్తున్న తిన్నింటి వీర శ్రీరామ్రెడ్డి (57) శనివారం ముంబయిలో గుండెపోటుతో కన్నుమూశారు. వరంగల్ జిల్లా జనగాం సమీపంలోని నెల్లుట్ల గ్రామానికి చెందిన ఆయన ముంబయిలో భవన నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు. సినిమాలపై మక్కువతో సినీ నిలయం సంస్థను ...
నిర్మాత శ్రీరామ్ రెడ్డి కన్నుమూతFIlmiBeat Telugu
రెడ్ అలర్డ్ నిర్మాత శ్రీరామ్ రెడ్డి ఆకస్మిక మృతి... పుట్టిన రోజే మరణంPalli Batani
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో చంద్రమహేష్ దర్శకత్వంలో 'రెడ్ అలెర్ట్' చిత్రాన్ని రూపొందిస్తున్న తిన్నింటి వీర శ్రీరామ్రెడ్డి (57) శనివారం ముంబయిలో గుండెపోటుతో కన్నుమూశారు. వరంగల్ జిల్లా జనగాం సమీపంలోని నెల్లుట్ల గ్రామానికి చెందిన ఆయన ముంబయిలో భవన నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు. సినిమాలపై మక్కువతో సినీ నిలయం సంస్థను ...
నిర్మాత శ్రీరామ్ రెడ్డి కన్నుమూత
రెడ్ అలర్డ్ నిర్మాత శ్రీరామ్ రెడ్డి ఆకస్మిక మృతి... పుట్టిన రోజే మరణం
TV5
ఈరోజు ఉ. 8 నుంచి మ. 2 వరకు 'మా' ఎన్నికలు
TV5
మూవీ ఆర్టిస్ట్సు అసోసియేషన్కి ఈ రోజు ఉ. 8 నుంచి మ. 2 వరకు పోలింగ్. ఈ ఆదివారం నాడు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్, జయసుధల హోరాహోరీగా మాటల యుధ్ధం నడుస్తోంది. ఇప్పటివరకు 50 శాతం పోలింగ్ మించలేదు. సిటీ సివిల్ కోర్టు తీర్పుతో కౌంటింగ్ వాయిదా పడింది. తుది తీర్పు వచ్చాకే ఫలితాల ప్రకటన ...
మా సొమ్మును మురళీమోహన్ దుర్వినియోగం చేశారు : ఒ.కళ్యాణ్వెబ్ దునియా
మురళీమోహన్ పై విమర్శలుNews Articles by KSR
మురళీ మోహన్ అవకతవకలకు పాల్పడ్డారు... హేమకు ఏం తెలుసు - ఓ కళ్యాణ్ ఎదురుదాడిPalli Batani
సాక్షి
Vaartha
అన్ని 11 వార్తల కథనాలు »
TV5
మూవీ ఆర్టిస్ట్సు అసోసియేషన్కి ఈ రోజు ఉ. 8 నుంచి మ. 2 వరకు పోలింగ్. ఈ ఆదివారం నాడు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్, జయసుధల హోరాహోరీగా మాటల యుధ్ధం నడుస్తోంది. ఇప్పటివరకు 50 శాతం పోలింగ్ మించలేదు. సిటీ సివిల్ కోర్టు తీర్పుతో కౌంటింగ్ వాయిదా పడింది. తుది తీర్పు వచ్చాకే ఫలితాల ప్రకటన ...
మా సొమ్మును మురళీమోహన్ దుర్వినియోగం చేశారు : ఒ.కళ్యాణ్
మురళీమోహన్ పై విమర్శలు
మురళీ మోహన్ అవకతవకలకు పాల్పడ్డారు... హేమకు ఏం తెలుసు - ఓ కళ్యాణ్ ఎదురుదాడి
వెబ్ దునియా
ఒప్పందం ఉల్లంఘించిన శ్రుతి.. కొత్త సినిమాల్లో నటించరాదు.. కోర్టు ఆదేశం!
వెబ్ దునియా
ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మినహా వేరే కొత్త సినిమాల్లో నటించరాదని హైదరాబాద్ మూడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఓ ఉత్తర్వు జారీ చేసింది. హైదరాబాద్, చెన్నైలకు చెందిన పిక్చర్ హౌస్ మీడియా చేసిన ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించింది. ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్పై ...
శ్రుతి హాసన్పై చీటింగ్ కేసుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శృతిహాసన్పై కేసు నమోదుAndhrabhoomi
శ్రుతిహాసన్ మీద కేసుతెలుగువన్
Namasthe Telangana
News4Andhra
Vaartha
అన్ని 19 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మినహా వేరే కొత్త సినిమాల్లో నటించరాదని హైదరాబాద్ మూడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఓ ఉత్తర్వు జారీ చేసింది. హైదరాబాద్, చెన్నైలకు చెందిన పిక్చర్ హౌస్ మీడియా చేసిన ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించింది. ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్పై ...
శ్రుతి హాసన్పై చీటింగ్ కేసు
శృతిహాసన్పై కేసు నమోదు
శ్రుతిహాసన్ మీద కేసు
వెబ్ దునియా
'ఆ సమయంలో నేను కారు నడపడం లేదు'
Andhrabhoomi
ముంబయి, మార్చి 27: 'హిట్ అండ్ రన్' కేసులో తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన సాక్ష్యాధారాలు అవాస్తవమైనవని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ శుక్రవారం న్యాయస్థానానికి తెలియజేశాడు. 2002లో సల్మాన్ ఖాన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడటంతో ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం ...
హిట్ అండ్ రన్ కేసు: తాగి బండి నడపలేదన్న సల్మాన్ ఖాన్!వెబ్ దునియా
కారు నడపలేదు, మద్యం సేవించలేదు: సల్మాన్ ఖాన్Teluguwishesh
తాగలేదు.. బండి నడపలేదు!సాక్షి
TV5
FIlmiBeat Telugu
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, మార్చి 27: 'హిట్ అండ్ రన్' కేసులో తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన సాక్ష్యాధారాలు అవాస్తవమైనవని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ శుక్రవారం న్యాయస్థానానికి తెలియజేశాడు. 2002లో సల్మాన్ ఖాన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడటంతో ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం ...
హిట్ అండ్ రన్ కేసు: తాగి బండి నడపలేదన్న సల్మాన్ ఖాన్!
కారు నడపలేదు, మద్యం సేవించలేదు: సల్మాన్ ఖాన్
తాగలేదు.. బండి నడపలేదు!
Teluguwishesh
కమల్ ను క్షమాపణలు కోరిన అమీర్
Teluguwishesh
లోకనాయకుడు కమల్ హాసన్ కి బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. అయితే కమల్ కు క్షమాపణలు చెప్పేంత తప్పు అమీర్ ఏం చేసాడనే కదా మీ ఉద్దేశ్యం? అమీర్ ఖాన్ ఎలాంటి తప్పు చేయలేదు కానీ... మానసికంగా ఎందుకో తప్పుచేసామనే తపన అతనిలో వుండటం వల్ల కమల్ కు క్షమాపణలు చెప్పినట్లుగా తెలిసింది. కమల్ హాసన్ నటించిన ...
కమల్కు సారీ చెప్పిన అమీర్News4Andhra
కమల్ కు క్షమాపణలతో...TV5
కమల్కి ఆమిర్ క్షమాపణసాక్షి
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
Teluguwishesh
లోకనాయకుడు కమల్ హాసన్ కి బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. అయితే కమల్ కు క్షమాపణలు చెప్పేంత తప్పు అమీర్ ఏం చేసాడనే కదా మీ ఉద్దేశ్యం? అమీర్ ఖాన్ ఎలాంటి తప్పు చేయలేదు కానీ... మానసికంగా ఎందుకో తప్పుచేసామనే తపన అతనిలో వుండటం వల్ల కమల్ కు క్షమాపణలు చెప్పినట్లుగా తెలిసింది. కమల్ హాసన్ నటించిన ...
కమల్కు సారీ చెప్పిన అమీర్
కమల్ కు క్షమాపణలతో...
కమల్కి ఆమిర్ క్షమాపణ
వెబ్ దునియా
రవితేజ 'కిక్-2' విడుదలకు సిద్ధం.. తేదీ ఖరారు..!
వెబ్ దునియా
మాస్ మహరాజ్ రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్రెడ్డిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కిక్-2, ఈ చిత్రాన్ని వేసవి గిఫ్ట్గా మే నెలలో ఏడో తేదిన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కళ్యాణ్రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్గా రకుల్ప్రీత్సింగ్ నటిస్తోంది. ప్రస్తుతం ...
రవితేజ కిక్-2 రిలీజ్ డేట్Neti Cinema
మే 7న కిక్-2Andhrabhoomi
కిక్ 2 రెడీ టూ రిలీజ్Palli Batani
TV5
FIlmiBeat Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మాస్ మహరాజ్ రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్రెడ్డిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కిక్-2, ఈ చిత్రాన్ని వేసవి గిఫ్ట్గా మే నెలలో ఏడో తేదిన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కళ్యాణ్రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్గా రకుల్ప్రీత్సింగ్ నటిస్తోంది. ప్రస్తుతం ...
రవితేజ కిక్-2 రిలీజ్ డేట్
మే 7న కిక్-2
కిక్ 2 రెడీ టూ రిలీజ్
Vaartha
ఆస్తులు సీజ్
Vaartha
హైదరాబాద్ : వైఎస్సార్సీ అధినేత జగన్ ఆస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో సారి ఆస్తులను జప్తు చేసింది. ఈ ధఫా రూ.216.18 కోట్లతో సరిపెట్టింది. అది కూడా జగన్ సంస్థలలో కాక క్విడ్ ప్రోకో ద్వారా లబ్ధి పొందారన్న అభియో గాలు ఎదుర్కోంటున్న రాంఖీ సంస్థకు చెందిన ఆస్తులను తాత్కాలిక జప్తు చేస్తునట్లు ఆదేశాలు వెలువరిచింది. మరి కొన్ని ...
రాంకీ ఫార్మపై కూడా ఈడీ రంగు పడింది..!Teluguwishesh
జగన్ ఆస్తుల కేసు: రూ. 216.18 కోట్ల రాంకీ ఫార్మా ఆస్తుల జప్తుOneindia Telugu
జగన్ అక్రమాస్తుల కేసులో రాంకీ ఫార్మాకు చెందినఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : వైఎస్సార్సీ అధినేత జగన్ ఆస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో సారి ఆస్తులను జప్తు చేసింది. ఈ ధఫా రూ.216.18 కోట్లతో సరిపెట్టింది. అది కూడా జగన్ సంస్థలలో కాక క్విడ్ ప్రోకో ద్వారా లబ్ధి పొందారన్న అభియో గాలు ఎదుర్కోంటున్న రాంఖీ సంస్థకు చెందిన ఆస్తులను తాత్కాలిక జప్తు చేస్తునట్లు ఆదేశాలు వెలువరిచింది. మరి కొన్ని ...
రాంకీ ఫార్మపై కూడా ఈడీ రంగు పడింది..!
జగన్ ఆస్తుల కేసు: రూ. 216.18 కోట్ల రాంకీ ఫార్మా ఆస్తుల జప్తు
జగన్ అక్రమాస్తుల కేసులో రాంకీ ఫార్మాకు చెందిన
Kandireega
నయనతారకి కోపం పోలేదు
Kandireega
Nayanatara(5) నయనతార,శింభుల ప్రేమ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపింది. వీరి ప్రేమకు చిహ్నంగా 'వల్లభ' అనే చిత్రం కూడా వచ్చింది. ఆ ప్రేమ అక్కడితో పెటకులైంది. ఆ తరువాత నయనతార, ప్రభుదేవాల ప్రేమ నడిచింది . అదైన సవ్యంగా సాగుతుందనుకుంటే అది పేటకులైంది. ఈ విషయం నయనతార మర్చిపోయి చాలాకాలం అయ్యిందంట కానీ ప్రభుదేవానే మర్చిపోలేకున్నాడట.
ఫలించని ప్రభుదేవ రాయబారం... తగ్గని నయన ఆగ్రహం..!వెబ్ దునియా
నిర్మాత ద్వారా ప్రభుదేవా రాయబారం, ఛీ కొట్టిన నయన!FIlmiBeat Telugu
ఇంక నాశనం చేసుకోలేనుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Kandireega
Nayanatara(5) నయనతార,శింభుల ప్రేమ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపింది. వీరి ప్రేమకు చిహ్నంగా 'వల్లభ' అనే చిత్రం కూడా వచ్చింది. ఆ ప్రేమ అక్కడితో పెటకులైంది. ఆ తరువాత నయనతార, ప్రభుదేవాల ప్రేమ నడిచింది . అదైన సవ్యంగా సాగుతుందనుకుంటే అది పేటకులైంది. ఈ విషయం నయనతార మర్చిపోయి చాలాకాలం అయ్యిందంట కానీ ప్రభుదేవానే మర్చిపోలేకున్నాడట.
ఫలించని ప్రభుదేవ రాయబారం... తగ్గని నయన ఆగ్రహం..!
నిర్మాత ద్వారా ప్రభుదేవా రాయబారం, ఛీ కొట్టిన నయన!
ఇంక నాశనం చేసుకోలేను
沒有留言:
張貼留言