2015年3月18日 星期三

2015-03-19 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
రసమయి సానుభూతి ఎవడిక్కావాలి.. అక్కర్లేదు : గీతారెడ్డి   
వెబ్ దునియా
'రసమయి సానుభూతి నాకు అవసరం లేదు. ఆయన సబ్జెక్టు తెలియక మాట్లాడుతున్నారు' అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభలో బుధవారం సంక్షేమ శాఖలు, గృహనిర్మాణ శాఖ పద్దులపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ.. 'దళిత మహిళ అని అప్పటి మంత్రి గీతారెడ్డిని సీబీఐ కేసులతో జైల్లో పెట్టాలని చూసిన విష ...

రసమయి సానుభూతి అక్కర్లేదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'గీతారెడ్డిని అవమానించిందెవరు?'   సాక్షి
అసెంబ్లీలో ధూంధాం ఏమిటి?   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రబాబు - బొండా ఉమలు శనిగ్రహాలు : కొడాలి నాని ధ్వజం   
వెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ బుధవారం రణరంగాన్ని తలపించిన విషయం తెల్సిందే. స్పీకర్ పోడియం వద్ద 'చూసుకుందాం రా' అని వైకాపా గుడివాడ ఎమ్మెల్యే నాని సవాల్‌ విసరడంతో... తన సీటులో మైకులో ప్రసంగిస్తూ వచ్చిన విజయవాడ సెంట్రల్ టీడీపీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు మరింతగా రెచ్చిపోయారు. 'ఏంట్రా.. ఏంట్రా.. రే.. ఏంట్రా.. పాతేస్తా' అంటూ రెచ్చిపోయారు.
ఇవి జగన్‌ ప్రేరేపిత అగ్లీ సీన్స్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎక్కడైనా తేల్చుకుందాం రా: కొడాలి నాని, బాబుపై తీవ్ర ఆరోపణ   Oneindia Telugu
'గుడివాడకు రా.. తేల్చుకుందాం..'   సాక్షి
Namasthe Telangana   
News4Andhra   
Palli Batani   
అన్ని 29 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టీ మూవీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తొలి అధ్యక్షుడు దిల్ రాజు..!   
వెబ్ దునియా
తెలంగాణా మూవీ ఛాంబర్ ఆప్ కామర్స్ తొలి అధ్యక్షుడుగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు దిల్ రాజు ఎన్నికయ్యారు. నిర్మాతలందరూ దిల్ రాజును తమ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని మూవీ ఛాంబర్ ఆప్ కామర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక ఫిలిం ఇన్ స్టిట్యూట్ ను, ఒక ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ...

తెలంగాణా మూవీ ఛాంబర్ తొలి అధ్యక్షుడు దిల్ రాజు   సాక్షి
తెలంగాణ మూవీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టార్ట్...దిల్ రాజు అధ్యక్షుడు   Neti Cinema
టీ. మూవీ అధ్యక్షుడిగా దిల్ రాజు !   News4Andhra
FIlmiBeat Telugu   
Kandireega   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
లాబీలో 'వ్యాపారి'.. సభలో లడాయి!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మార్చి18 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ శాసనసభలో 'లిక్కర్‌'పై లడాయి సాగింది. 'లాబీలోకి లిక్కర్‌ వ్యాపారా!'' అని కాంగ్రెస్‌ సభ్యురాలు డీకే అరుణ వ్యాఖ్యానించగా.. 'మీది అక్రమ మైనింగ్‌ కుటుంబం'' అంటూ టీఆర్‌ఎస్‌ సభ్యురాలు గొంగిడి సునీత స్పందించడంతో.. ఈ అంశంపై కొద్దిసేపు అసెంబ్లీ అట్టుడికింది. ఇటీవల అసెంబ్లీ ఆవరణలో ఓ లిక్కర్‌ వ్యాపారిపై ...

డీకే అరుణ వర్సెస్ సునీత   సాక్షి
డీకే అరుణ ఆవేదన... కేసీఆర్ ప్రభుత్వం నాపై కక్ష సాధిస్తోంది...   వెబ్ దునియా
ఉస్మానియాలో రాళ్ల వర్షం, అరుణ వ్యాఖ్యపై సునీత..   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
సీసీ కెమెరాల నిఘాలో గోదావరి పుష్కరాలు   
Namasthe Telangana
హైదరాబాద్ : గోదావరి పుష్కరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.
కుంభమేళను తలపించేలా కుంభమేళా.. రూ. 200 కోట్ల నిధులు : ఇంద్రకరణ్ రెడ్డి   వెబ్ దునియా
కుంభమేళా తరహాలో పుష్కరాలు   సాక్షి
పుష్కరాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి: ఇంద్రకరణ్‌రెడ్డి   Vaartha
Andhrabhoomi   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అసెంబ్లీలో అగ్లీ సీన్లకు కారణం జగనే.. : టిడిపి శాసనసభాపక్షం   
వెబ్ దునియా
కేవలం ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఎన్నడూ లేని సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయని తెలుగుదేశం శాసనసభాపక్షం ఆరోపించింది. ఇంకా ఎన్ని సన్నివేశాలు చూడాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు హైదరాబాద్ లో తెలుగుదేశం నాయకుడు కాల్వ శ్రీనివాసులు విలేకరులతో ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా పేర్వారం   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ పేర్వారం రాములు నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు పేర్వారం నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను అధికారులు బుధవారం జారీచేశారు. ఆయనకు క్యాబినెట్ హోదా కల్పించారు. త్వరలోనే రాములు పదవీ బాధ్యతలు స్వీకరించే ...

పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పేర్వారం   సాక్షి
తెలంగాణ పర్యాటక సంస్థ అధ్యక్షుడిగా పేర్వారం   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాయ్ రాజా... కాయ్... రూ. లక్షకు మూడు లక్షలు.. పట్టుబడ్డ ముఠా   
వెబ్ దునియా
రండీ బాబు రండీ.. రూ. లక్ష ఇస్తే వారం తిరగక మునుపే రూ. 3 లక్షలు ఇస్తాం.. మంచి తరుణం మించిపోతే మళ్లీ మళ్ళీ రాదు.. ఇది హవాలా బిజినెస్.. మోసం లేదు.. దగా లేదు. పెట్టుబడి పెట్టిన వారికి పెట్టినంత రండీ బాబూ.. రండీ అంటూ ఓ ముఠా కొంత మంది మధ్యతరగతి జనానికి గాలం వేసి మోసం చేస్తోంది. చివరకు పోలీసులకు పట్టుబడి ఊసలు లెక్కెడుతోంది. అనంతపురం ...

రూ.లక్షకు మూడు లక్షలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జగన్ ప్రశ్న పత్రాలు దొంగిలించారు... అలాంటి ఆయన వద్ద ఇంగ్లీషు పాఠాలా...? తెదేపా నేత   
వెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు పక్కదోవ పడుతున్నాయా అనే చర్చ మొదలయ్యింది. అసెంబ్లీలో ప్రజల సమస్యలు గురించి మాట్లాడాల్సిందిపోయి ఒకరికొకరు వ్యక్తిగత దూషణలు చేసుకునే స్థాయికి చేరారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఒకరిపై ఒకరు వాగ్బాణాలు విసురుకుంటూ సభా సమయాన్ని వృధా చేయడంపై సీమాంధ్ర ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. బోండా ...

ముందు ఇంగ్లీష్ నేర్చుకో..మంత్రి ఉమపై జగన్ సెటైర్లు   Palli Batani
ఇంగ్లీష్ నేర్చుకో: జగన్, పేపరెత్తుకెళ్లిన నీదగ్గరా: కాల్వ   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జగన్‌తో వేగలేకపోతున్నామని వైఎస్, విజయమ్మ అన్నారట!   
వెబ్ దునియా
అసెంబ్లీలో దివంగత నేతా, మా నేత అని పదే పదే చెప్పుకుంటున్న వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డితో వేగలేకపోతున్నాము.. అన్నా జగన్‌ను బెంగళూరు నుంచి రాకుండా చూసుకోండని ఒకానొక సందర్భంగా రోశయ్యతో స్వయంగా వైఎస్సార్, విజయలక్ష్మి అన్నారని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. తన దగ్గర ఇంగ్లీష్‌ పాఠాలు నేర్చుకోండి అన్న జగన్‌ వ్యాఖ్యలపై చీఫ్‌ విప్‌ ...

ప్రశ్నాపత్రాలుదొంగలించిన వ్యక్తివద్ద ఇంగ్లీష్‌నేర్చుకోవాలా? వైఎస్‌ జగన్‌పై ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రోశయ్య కామెంట్- టిడిపికి అస్త్రం   News Articles by KSR
2001 నుంచే అక్కడున్న సంగతి తెలీదా?   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言