2015年3月26日 星期四

2015-03-27 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ఇప్పుడే రిటైర్ కావట్లేదు: ధోనీ   
సాక్షి
సిడ్నీ: ఇప్పట్లో తనకు రిటైరయ్యే ఆలోచన ఏదీ లేదని టీమిండియా కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడే సందర్భంలో... 'ఎంఎస్ ధోనీకి ఇదే ఆఖరి ప్రపంచ కప్పా' అన్న ప్రశ్నకు ధోనీ ఏమాత్రం తడబడలేదు. తన వయసు 33 ఏళ్లని, వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచ కప్ లో ఆడతానని, ఆ తర్వాత తన ఫిట్ నెస్ ను బట్టి ...

ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఒత్తిడితో ఓడిపోయాం... రిటైర్మెంట్ కు టైముంది... ధోనీ   వెబ్ దునియా
ప్రస్తుతానికి రిటైర్మెంట్‌ ఆలోచన లేదు టి20 వరల్డ్‌కప్‌ తర్వాత రిటైర్‌మెంట్‌పై ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రిటైరయ్యే ఆలోచన లేదు, అద్భుతాలు చేయలేం: ధోనీ   Oneindia Telugu
తెలుగువన్   
Vaartha   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
టీమిండియా.. ఎందుకిలా...?   
సాక్షి
సిడ్నీ: లీగ్ మ్యాచుల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా నాకౌట్ చేరిన టీమిండియాకు సెమీస్ లో భంగపాటు ఎదురైంది. గ్రూపు దశలో ఊహించని విధంగా రాణించిన ధోని దండు కీలక పోరులో తడబడింది. కంగారూలకు తల వంచింది. మెగా టోర్నీకి ముందు ఏ జట్టు చేతిలో అయితే ఘోర పరాజయాలు చవిచూసిందో అదే ప్రత్యర్థితో జరిగిన తాజా పోరులో ఓడింది. ఆసీస్ ను ఓడించి ...

సిడ్నీ సంగ్రామంలో ఆస్ట్రేలియా ఘన విజయం.. చేతులెత్తేసిన ధోనీ గ్యాంగ్!   వెబ్ దునియా
ఫైనల్‌ దారి మూసుకుపోయినట్టేనా..? (26-Mar-2015)   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీమిండియా ఇంటికి   Andhrabhoomi
Namasthe Telangana   
Oneindia Telugu   
తెలుగువన్   
అన్ని 90 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
భారత్ ఓడినందుకు చాలా సంతోషం : వర్మ   
Namasthe Telangana
ముంబై: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరో సారి అటువంటి వ్యాఖ్యలకు పాల్పడ్డాడు. ఈ సారి క్రికెట్‌పై తన మాటల తూటాలు పేల్చాడు. టీమిండియా ఓడినప్పటి నుంచి రామ్ వరుస ట్వీట్లు చేస్తున్నాడు. భారత్ ఓడినందుకు చాలా చాలా సంతోషంగా వుందనీ, క్రికెట్ కంటే అమితంగా ద్వేషించేది క్రికెట్ ప్రేమికులనే అని వర్మ ...

టీమిండియా ఓడిపోయిందోచ్.. యమా హ్యాపీ.. పదే పదే ఓడించాలి.. వర్మ ట్వీట్..!   వెబ్ దునియా
జాతీయ వ్యాధి: టీమిండియా ఓటమిపై వర్మ సంచలన ట్వీట్   FIlmiBeat Telugu
క్రికెటైటీస్ ప్రమాదకర వ్యాధి...భారత్ ఓటమి హ్యాపీ: టాప్ డైరెక్టర్ ట్వీట్   Palli Batani
సాక్షి   
అన్ని 5 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
ప్రాణాలు తీసిన బెట్టింగ్...   
తెలుగువన్
కొడుకు మంచి స్థాయికి ఎదిగి తమని మంచిగా చూసుకుంటాడని ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారు. అలా ఆశపడటం ఆ తల్లిదండ్రుల పాలిట శాపమయింది. క్రికెట్ బెట్టింగ్ జోలికి పోవద్దు, నాశనం కావద్దని కొడుకును హెచ్చరించడమే ఆ తల్లిదండ్రులు చేసిన తప్పయింది. గుంటూరుజిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో చెన్నుపాటి హరిబాబు, నాగేంద్ర దంపతులు ...

క్రికెట్ బెట్టింగ్ పిచ్చి.. కొట్టిన కొడుకు.. అవమానంతో తల్లిదండ్రులు ఆత్మహత్య.!   వెబ్ దునియా
క్రికెట్ బెట్టింగ్: కొడుకు కొట్టాడని పేరెంట్స్ ఆత్మహత్య   Oneindia Telugu
క్రికెట్ బెట్టింగ్ వద్దన్నారని..   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
రోహిత్ శర్మ ఔట్   
తెలుగువన్
రోహిత్ శర్మ ఔటయ్యాడు. భారతీయులు తనమీద పెట్టుకున్న ఆశలన్నిట్నీ వమ్ము చేస్తూ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రోహిత్ శర్మ 48 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అంతకుముందు మొదటి వికెట్‌గా ధావన్, రెండో వికెట్‌గా కోహ్లీ ఔటయ్యారు. ధావన్ సిక్స్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చాడు. ధావన్ 41 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ధావన్ కుదురుకున్నాడని అనుకునేలోపే ...

రసవత్తరంగా భారత్ ఛేజింగ్.. శిఖర్ ధావన్ - విరాట్ కోహ్లీ ఔట్!   వెబ్ దునియా
ఒక్క పరుగు చేసి కోహ్లీ ఔట్   Namasthe Telangana
ఓపెనర్లు బతికారు   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఔటయినా ఇవ్వలేదు...   
తెలుగువన్
ప్రపంచకప్ క్రికెట్లో భాగంగా గురువారం సిడ్నీలో భారత - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరొన్ ఫించ్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతను ఔటయినా అంపైర్ ఇవ్వలేదు. స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన 23వ ఓవర్ ౩వ బంతికి ఫించ్ ఎల్బీ అవుటయ్యే అవకాశం ఉండగా అంపైర్ ...

సెంచరీ హీరో స్టీవెన్ స్మిత్ ఔట్.. 197 రన్స్ వద్ద ఆసీస్ రెండో వికెట్ డౌన్   వెబ్ దునియా
ఫించ్ అవుట్.. నాటౌట్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఎవరెన్ని సెంచరీలు చేసినా విజయం మనదే   
సాక్షి
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ విషయంలో క్రికెట్ అభిమానులు సరైన అంచనా వేశారు. అరోన్ ఫించ్ 79 పరుగులు చేసిన సందర్భంలో ఫించ్ సెంచరీ కొడతాడా అంటూ సాక్షి.. ఫేస్ బుక్ ద్వారా క్రికెట్ అభిమానులు ప్రశ్నించగా.. అతడు సెంచరీ చేయలేడని.. 80 నుంచి 90 పరుగుల మధ్యే ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
ధోనీ సేన: రికార్డుల మోత, ఆలౌట్లు తారుమారు   
Oneindia Telugu
సిడ్నీ: ప్రపంచ కప్ పోటీలకు ముందు భారత్‌పై పెద్దగా అంచనాలు లేవు. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ధోనీ సేన ప్రపంచ కప్ పోటీల్లో రాణిస్తుందని ఎవరూ పెద్దగా భావించలేదు. కానీ, ప్రపంచ కప్ లీగ్ దశలో భారత్ అనూహ్యమైన ప్రతిభ కనబరిచింది. వరుస విజయాలను అందుకుంది. లీగ్ దశలో అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఆరు జట్లను ఆలౌట్ ...

సెమీ ఫైనల్‌లో భారత్‌,ఆస్ట్రేలియా డీ   Vaartha
ఆస్ట్రేలియా ఆరో వికెట్   తెలుగువన్
రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా   Namasthe Telangana
వెబ్ దునియా   
సాక్షి   
Andhrabhoomi   
అన్ని 41 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫైనల్ కాని ఫైనల్: లెక్కల్లో ఆసిస్ టాప్ ఇలా.., గెలుపుకు పూజలు (పిక్చర్స్)   
Oneindia Telugu
న్యూఢిల్లీ: సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా పైన భారత్ గెలవాలని దేశవ్యాప్తంగా అభిమానులు దేవాలయాలలో పూజలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, రాంచీ తదితర ప్రాంతాల్లో పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఈ మ్యాచ్ కోసం పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఐటీ క్యాపిటల్ అయిన బెంగళూరు క్రికెట్ ఫీవర్‌తో ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
సెమీఫైనల్ లో భారత్ ఓటమి   
Telangana99
వరల్డ్ కప్ రెండవ సెమీఫైనల్ లో భారత్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది. దీనితో ఆస్ట్రేలియా 7 వ వరల్డ్ కప్ ఫైనల్ ఆడనుంది. టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా కు స్టీవెన్ స్మిత్ చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు. 93 బంతులు ఆడిన స్మిత్ 105 పరుగులు చేసాడు. స్మిత్ కు ఆరోన్ ఫించ్ నుంచి చక్కటి ...

భారత్ కు భంగపాటు.. ఫైనల్లో ఆసీస్   సాక్షి
ఆరో వికెట్‌ను కోల్పోయిన భారత్   Namasthe Telangana
మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言