వెబ్ దునియా
వెంకయ్యా... మజాకా.. ! : ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఎక్కడా లేదు... హామీలపై వెనక్కి తగ్గం..!
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ పునర్విభజనపై పార్లమెంటులో కేంద్ర మంత్రి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిని విస్తుబోయేలా చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపాయి. కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు వెంకయ్య దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఏపికి ప్రత్యేక హోదా అనేది బిల్లులో ఎక్కడా లేదని ఇతర ...
వెంకయ్య సమాధానం ప్రకారం..News Articles by KSR
హామీల అమలుకు ఎదురుతెన్నులుసాక్షి
ఏపీ పునర్విభజన సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం10tv
News4Andhra
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 26 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ పునర్విభజనపై పార్లమెంటులో కేంద్ర మంత్రి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిని విస్తుబోయేలా చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపాయి. కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు వెంకయ్య దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఏపికి ప్రత్యేక హోదా అనేది బిల్లులో ఎక్కడా లేదని ఇతర ...
వెంకయ్య సమాధానం ప్రకారం..
హామీల అమలుకు ఎదురుతెన్నులు
ఏపీ పునర్విభజన సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
వెబ్ దునియా
ఇక్కడ రాజధాని నిర్మాణం పర్యావరణానికి ముప్పు... పిల్ దాఖలు
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ నిర్మాణంపై తమకు అన్యాయం జరిగిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మరోవైపు పర్యావరణానికి ప్రమాదం పొంచి ఉందని ఓ పర్యావరణ ప్రేమికుడు సుప్రీకోర్టును ఆశ్రయించారు. తక్షణం అక్కడ రాజధాని నిర్మాణాన్ని ఆపాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. తుళ్లూరులో ...
ఏపీకి ఉత్తరాఖండ్లో స్పెషల్ స్టేటస్...తుళ్లూరుకు వ్యతిరేకంగా సుప్రీంలో పిల్Palli Batani
రాజధాని భూసేకరణ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిల్తెలుగువన్
సుప్రింకోర్టుకు చేరిన రాజధాని వివాదంNews Articles by KSR
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ నిర్మాణంపై తమకు అన్యాయం జరిగిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మరోవైపు పర్యావరణానికి ప్రమాదం పొంచి ఉందని ఓ పర్యావరణ ప్రేమికుడు సుప్రీకోర్టును ఆశ్రయించారు. తక్షణం అక్కడ రాజధాని నిర్మాణాన్ని ఆపాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. తుళ్లూరులో ...
ఏపీకి ఉత్తరాఖండ్లో స్పెషల్ స్టేటస్...తుళ్లూరుకు వ్యతిరేకంగా సుప్రీంలో పిల్
రాజధాని భూసేకరణ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిల్
సుప్రింకోర్టుకు చేరిన రాజధాని వివాదం
వెబ్ దునియా
అన్న పాలనపై తమ్ముడి అసంతృప్తి... మోడీపై సోదరుడి విమర్శలు
వెబ్ దునియా
నిన్నటి దాకా అన్నను వ్యక్తిగతంగా తాను విమర్శించడం లేదనీ, కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తున్నానని చెప్పిన ప్రహ్లాద్ మోడీ ఈ పర్యాయం అన్నపైనే బాణాలు ఎక్కుపెట్టారు. తన అన్న ఆద్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పని తీరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని మండిపడ్డారు. బహిరంగ సభలో తన అన్న నరేంద్రమోడీ ప్రభుత్వంపై విమర్శలు ...
'ప్చ్.. మా అన్నయ్య పాలన నచ్చలే': ప్రహ్లాద్ మోదీసాక్షి
ధర్నా: మోడీపై ప్రభుత్వంపై మోడీ సోదరుడు తీవ్ర విమర్శలు, అంచనాల్లో విఫలంOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిన్నటి దాకా అన్నను వ్యక్తిగతంగా తాను విమర్శించడం లేదనీ, కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తున్నానని చెప్పిన ప్రహ్లాద్ మోడీ ఈ పర్యాయం అన్నపైనే బాణాలు ఎక్కుపెట్టారు. తన అన్న ఆద్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పని తీరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని మండిపడ్డారు. బహిరంగ సభలో తన అన్న నరేంద్రమోడీ ప్రభుత్వంపై విమర్శలు ...
'ప్చ్.. మా అన్నయ్య పాలన నచ్చలే': ప్రహ్లాద్ మోదీ
ధర్నా: మోడీపై ప్రభుత్వంపై మోడీ సోదరుడు తీవ్ర విమర్శలు, అంచనాల్లో విఫలం
10tv
సభలో సమరం.. 'ముంపు' గళం
సాక్షి
ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా పార్లమెంట్లో పోలవరం ముంపు మండలాలపై వాడీవేడి చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముంపులోని ఆదివాసీలు, గిరిజనులను పట్టించుకోవడం లేదని.. ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని.. కేంద్రం కూడా వీరి విషయంలో ఎందుకు స్పందించటం లేదని ఎంపీలు ప్రశ్నించారు.
రాజ్యాంగ విరుద్ధంగా ఏడు మండలాల తరలింపుNamasthe Telangana
ఏడు మండలాలను విడదీశారు - ఎంపీ వినోద్..10tv
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా పార్లమెంట్లో పోలవరం ముంపు మండలాలపై వాడీవేడి చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముంపులోని ఆదివాసీలు, గిరిజనులను పట్టించుకోవడం లేదని.. ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని.. కేంద్రం కూడా వీరి విషయంలో ఎందుకు స్పందించటం లేదని ఎంపీలు ప్రశ్నించారు.
రాజ్యాంగ విరుద్ధంగా ఏడు మండలాల తరలింపు
ఏడు మండలాలను విడదీశారు - ఎంపీ వినోద్..
Oneindia Telugu
ఐఏఎస్ అధికారి రవి మాఫియా విరోధి: కోలారు టైగర్ (పిక్చర్స్)
Oneindia Telugu
బెంగళూరు: ఐఏఎస్ అధికారి రవి మరణానికి కారణం అయిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కోలారు జిల్లా కలెక్టర్ గా పని చేసినప్పుడు రవిని కావాలని బదిలి చేసి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణల ఉన్నాయి. కోలారు జిల్లా కలెక్టర్ గా పని చేసే సమయంలో రవి ఇసుక మాఫియాకు కళ్లెం వేశారు. కోలారు నుండి బెంగళూరు ...
యువ ఐఏఎస్ అధికారి మృతిపై ఆందోళనలుAndhrabhoomi
అనుమానాస్పదంగా ఐఏఎస్ అధికారి ఆత్మహత్య..!వెబ్ దునియా
ఐఏఎస్ అధికారి ఆత్మహత్యNamasthe Telangana
Teluguwishesh
సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: ఐఏఎస్ అధికారి రవి మరణానికి కారణం అయిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కోలారు జిల్లా కలెక్టర్ గా పని చేసినప్పుడు రవిని కావాలని బదిలి చేసి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణల ఉన్నాయి. కోలారు జిల్లా కలెక్టర్ గా పని చేసే సమయంలో రవి ఇసుక మాఫియాకు కళ్లెం వేశారు. కోలారు నుండి బెంగళూరు ...
యువ ఐఏఎస్ అధికారి మృతిపై ఆందోళనలు
అనుమానాస్పదంగా ఐఏఎస్ అధికారి ఆత్మహత్య..!
ఐఏఎస్ అధికారి ఆత్మహత్య
Palli Batani
కేసీఆర్కు మరో గౌరవం....సీఎన్ఎన్-ఐబీఎన్ అవార్డు
Palli Batani
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మరో అరుదైన గౌరవం లభించింది. ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన సీఎన్ఎన్-ఐబీఎన్ పాపులర్ అవార్డు దక్కింది. ఐదు దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయన కృషి ఆమోఘమని..అందుకే ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్టు కమిటీ తెలిపింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ...
కేసీఆర్కు సీఎన్ఎన్-ఐబీఎన్ పాపులర్ చాయిస్ అవార్డుసాక్షి
కేసీఆర్కు సీఎన్ఎన్-ఐబీఎన్ పాపులర్ చాయిస్ అవార్డుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇండియన్ ఆఫ్ ది ఇయర్-2014 నరేంద్ర మోదీNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Palli Batani
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మరో అరుదైన గౌరవం లభించింది. ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన సీఎన్ఎన్-ఐబీఎన్ పాపులర్ అవార్డు దక్కింది. ఐదు దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయన కృషి ఆమోఘమని..అందుకే ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్టు కమిటీ తెలిపింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ...
కేసీఆర్కు సీఎన్ఎన్-ఐబీఎన్ పాపులర్ చాయిస్ అవార్డు
కేసీఆర్కు సీఎన్ఎన్-ఐబీఎన్ పాపులర్ చాయిస్ అవార్డు
ఇండియన్ ఆఫ్ ది ఇయర్-2014 నరేంద్ర మోదీ
Oneindia Telugu
సౌత్ ఇండియా క్వీన్గా హైదరాబాద్ యువతి ఐశ్వర్య
Oneindia Telugu
బెంగళూరు: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరానికి చెందిన యువతి మిస్ సౌత్ ఇండియా పోటీల్లో కిరీటం కైవసం చేసుకున్నారు. బెంగళూరులో నిర్వహించిన సౌత్ ఇండియా క్వీన్ పోటీల్లో తెలంగాణకు చెందిన ఐశ్వర్య బాస్పూరె కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. బెంగళూరులోని చౌడయ్య స్మారక భవనంలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్లో 20 మంది యువతులు ...
సౌత్ఇండియా క్వీన్ హైదరాబాద్ యువతిNamasthe Telangana
సౌత్ ఇండియా క్వీన్గా .. తెలంగాణ యువతి ఐశ్యర్యఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరానికి చెందిన యువతి మిస్ సౌత్ ఇండియా పోటీల్లో కిరీటం కైవసం చేసుకున్నారు. బెంగళూరులో నిర్వహించిన సౌత్ ఇండియా క్వీన్ పోటీల్లో తెలంగాణకు చెందిన ఐశ్వర్య బాస్పూరె కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. బెంగళూరులోని చౌడయ్య స్మారక భవనంలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్లో 20 మంది యువతులు ...
సౌత్ఇండియా క్వీన్ హైదరాబాద్ యువతి
సౌత్ ఇండియా క్వీన్గా .. తెలంగాణ యువతి ఐశ్యర్య
వెబ్ దునియా
అతనికి రెండుమార్లు ఉరి... ఒక్క సారి యావజ్జీవం.. కోర్టు సంచలన తీర్పు.. ఎక్కడ?
వెబ్ దునియా
తన కోరిక తీర్చలేదనీ, ఇళ్లు ఖాళీ చేయించిందనే దురుద్దేశ్యంతో ఇంటి యజమానిని, ఆమె ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఓ నిందితుడికి కోర్టు రెండు మార్లు ఉరి శిక్ష విధించాలని తీర్పు చెప్పింది. ఏడేళ్ళు యావజ్జీవ శిక్షను కూడా ప్రకటించింది. ఇది ఎలా సాధ్యం..? ఎందుకు ఆలాంటి తీర్పు చెప్పాల్సి వచ్చింది. తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూరు కోర్టు ఇచ్చిన ...
మృగాడికి రెండు సార్లు ఉరిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తన కోరిక తీర్చలేదనీ, ఇళ్లు ఖాళీ చేయించిందనే దురుద్దేశ్యంతో ఇంటి యజమానిని, ఆమె ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఓ నిందితుడికి కోర్టు రెండు మార్లు ఉరి శిక్ష విధించాలని తీర్పు చెప్పింది. ఏడేళ్ళు యావజ్జీవ శిక్షను కూడా ప్రకటించింది. ఇది ఎలా సాధ్యం..? ఎందుకు ఆలాంటి తీర్పు చెప్పాల్సి వచ్చింది. తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూరు కోర్టు ఇచ్చిన ...
మృగాడికి రెండు సార్లు ఉరి
Vaartha
కేజ్రీకి చట్టమంటే గౌరవం లేదు!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మార్చి 17: నేరపూరిత పరువు నష్టం కేసు విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, 'ఆప్' నేత యోగేంద్ర యాదవ్లకు ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టు అక్షింతలు వేసింది. కేజ్రీవాల్, మనీశ్లకు చట్టమంటే గౌరవమే లేదని ఘాటు వ్యాఖ్య చేసింది. వారు కోరినట్లు వ్యక్తిగత హాజరీనుంచి మినహాయింపు ఇవ్వబోమని ...
సంక్షోభ నివారణ దిశగా ఆప్..!సాక్షి
కేజ్రీవాల్కు సమన్లుVaartha
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మార్చి 17: నేరపూరిత పరువు నష్టం కేసు విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, 'ఆప్' నేత యోగేంద్ర యాదవ్లకు ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టు అక్షింతలు వేసింది. కేజ్రీవాల్, మనీశ్లకు చట్టమంటే గౌరవమే లేదని ఘాటు వ్యాఖ్య చేసింది. వారు కోరినట్లు వ్యక్తిగత హాజరీనుంచి మినహాయింపు ఇవ్వబోమని ...
సంక్షోభ నివారణ దిశగా ఆప్..!
కేజ్రీవాల్కు సమన్లు
ఉభయ సభలను కుదిపేసిన 'రవి'
సాక్షి
బెంగళూరు: అత్యంత ప్రతిభావంత ఐఏఎస్ అధికారిగా పేరుగడించిన రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ డీ.కే రవి మరణం ఉభయ సభల్లో ప్రతిధ్వనించింది. ఆయన మరణానికి సంబంధించిన నిజాలు వెలికి తీయడానికి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని విపక్షాలు పట్టుబడ్డాయి. అయితే సీఐడీ దర్యాప్తునకు మాత్రం అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల ...
ఇంకా మరిన్ని »
సాక్షి
బెంగళూరు: అత్యంత ప్రతిభావంత ఐఏఎస్ అధికారిగా పేరుగడించిన రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ డీ.కే రవి మరణం ఉభయ సభల్లో ప్రతిధ్వనించింది. ఆయన మరణానికి సంబంధించిన నిజాలు వెలికి తీయడానికి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని విపక్షాలు పట్టుబడ్డాయి. అయితే సీఐడీ దర్యాప్తునకు మాత్రం అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల ...
沒有留言:
張貼留言