2015年3月17日 星期二

2015-03-18 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కెసిఆర్‌తో బాబు కుమ్మక్కు   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 17: పట్టిసీమ ప్రాజెక్టుకు టెంకాయ కొట్టగానే కర్నాటక, మహారాష్టల్రు 35 టిఎంసిల నీటిని పట్టేసుకుంటాయని, పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో తాము కుమ్మక్కైనట్లు టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలను ...

ఏడాదిలో పట్టిసీమ పూర్తయితే సభలో అడుగే పెట్టను!   సాక్షి
కేసీఆర్‌తో బాబు కుమ్మక్కు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పట్టిసీమ పాట్లు...!   10tv
వెబ్ దునియా   
తెలుగువన్   
Vaartha   
అన్ని 39 వార్తల కథనాలు »   


సాక్షి
   
అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా కదం తొక్కిన అంగన్‌వాడీలు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజమండ్రిసిటీ/ఏలూరు, మార్చి17: అంగన్‌వాడీ వర్కర్ల ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభు త్వం అరెస్టులు చేయించడాన్ని నిరసిస్తూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్యకర్తలు కదంతొక్కారు. మంగళవారం 500 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా ...

ఏపి అంగన్ వాడీ కార్యకర్తల ఆందోళన   Kandireega
అంగన్‌వాడీలకు అండగా వైకాపా: అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు..!   వెబ్ దునియా
అంగన్‌వాడీలకు అండగా వైఎస్సార్‌సీపీ పోరాటం   సాక్షి
News4Andhra   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 64 వార్తల కథనాలు »   


10tv
   
సభలో సమరం.. 'ముంపు' గళం   
సాక్షి
ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా పార్లమెంట్‌లో పోలవరం ముంపు మండలాలపై వాడీవేడి చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముంపులోని ఆదివాసీలు, గిరిజనులను పట్టించుకోవడం లేదని.. ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని.. కేంద్రం కూడా వీరి విషయంలో ఎందుకు స్పందించటం లేదని ఎంపీలు ప్రశ్నించారు.
రాజ్యాంగ విరుద్ధంగా ఏడు మండలాల తరలింపు   Namasthe Telangana
ఏడు మండలాలను విడదీశారు - ఎంపీ వినోద్..   10tv

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎందుకీ కాలయాపన?   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 17: ఫీజు రియింబర్స్‌మెంట్ అంశం మంగళవారం తెలంగాణ శాసనసభను కుదిపేసింది. విద్యాసంవత్సరం ముగింపు దశకు వచ్చినా ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టమైన విధానమంటూ లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఫీజు రియింబర్స్‌మెంట్ పట్ల ప్రభుత్వ ...

పౌల్ట్రీ ఫారాల్లో కాలేజీలంటూ కడియం: వేడిగా చర్చ   Oneindia Telugu
విద్యాప్రమాణాలు పెంచడమే సర్కారు ధ్యేయం: కడియం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
16 ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు   News Articles by KSR
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఇప్పుడు సోనియాకు ప్రేమ, కాంగ్రెస్ నుండే వచ్చా: బాబుపై తోట ప్రశంస   
Oneindia Telugu
న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లును తాను సమర్థిస్తున్నానని టీడీపీ లోకసభా పక్ష నేత తోట నర్సింహం అన్నారు. ఈ బిల్లుతో ఏపీలో శాసన మండలి సభ్యులను పెంచుకునే అవకాశముందన్నారు. తెలంగాణ ప్రజల ఆశల మేరకు నాడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ... నేడు మాత్రం ఏపీ పైన ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతన్నారని ఎద్దేవా చేశారు. వీరప్ప మొయిలీ ...

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదన్న మొయిలీ: రాయితీలపై నో కామెంట్!   వెబ్ దునియా
ఆ ముగ్గురి వల్లే ఏపీ సర్వనాశనం !   News4Andhra
'ఆ ముగ్గురు కలసి రాష్ట్రాన్ని విభజించి సర్వనాశనం చేశారు'   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
తెలుగువన్   
Andhrabhoomi   
అన్ని 18 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఏపీ అసెంబ్లీ రేపటి(బుధవారం)కి వాయిదా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మార్చి 17 : వైసీపీ సభ్యుల ఆందోళనలతో ఏపీ శాసనసభ రేపటి(బుధవారం)కి వాయిదా పడింది. నాలుగోసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో వైసీపీ తమ ఆందోళనలు కొనసాగించింది. బాబు పట్టిసీమ దొంగ అంటూ, సీఎం డౌన్‌డౌన్‌ అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నిరసనకు దిగారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ...

'చలో అసెంబ్లీ' ఉద్రిక్తం   Andhrabhoomi
వైసిపి ఎమ్మెల్యేల ఆందోళన: ఎపి అసెంబ్లీ వాయిదా   Oneindia Telugu
అంగన్ వాడీ సమస్యలపై చర్చించాలి.. వైకాపా పట్టు... నినాదాల హోరు..!   వెబ్ దునియా
సాక్షి   
News Articles by KSR   
అన్ని 20 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
రామకృష్ణ కు బెయిల్ నిరాకరించారు   
News Articles by KSR
ఎపి సిపిఐ కార్యదర్శి కె.రామకృష్ణ బెయిల్ ను కోర్టు నిరాకరించింది. ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమాలలో రామకృష్ణ పాల్గొని అరెస్టు అయ్యారు.ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు ను పోలీసులు పెట్టారు.రామకృష్ణ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. కారణం ఏదైనా కోర్టు కూడా బెయిల్ ...

సీపీఐ రామకృష్ణకు బెయిల్ నిరాకరణ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రంజాన్, క్రిస్‌మస్ వలే మహా శివరాత్రికి కూడా సెలవివ్వాలి.. అక్బరుద్దీన్ డిమాండ్..!   
వెబ్ దునియా
రంజాన్, క్రిస్‌మస్ పండుగలకు సెలవు ఇచ్చిన రీతిలోనే మహా శివరాత్రి కూడా సెలవు ప్రకటించాలని ఎంఐఎం అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. మత ప్రాతిపదికన ఏర్పాటైన ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్, క్రిస్‌మస్ పండుగలకు సెలవు ఇచ్చినప్పుడు శివరాత్రికి ఎందుకు ఇవ్వరని ...

శివరాత్రికి సెలవు కావాలని అక్బర్, కేసీఆర్ అసహనం   Oneindia Telugu
శివరాత్రికి కూడా సెలవివ్వాలి:అక్బరుద్దీన్   Namasthe Telangana
గోదావరి జలాల తరలింపులో అక్రమాలు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
కవిత లోక్ సభలో ప్రసంగం-వెల్ డన్   
News Articles by KSR
నిజామాబాద్ ఎమ్.పి , తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె కవిత కేంద్ర బడ్జెట్ పై లోక్ సభలో బాగానే మాట్లాడారు.ఆమె సామాన్యుడి కోణంలో మాట్లాడడానికి యత్నించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీని ద్వేషిస్తోందంటే అర్థం చేసుకోగలనుగానీ 'ఆమ్ ఆద్మీ'పై ప్రతీకారం ఎందుకు తీర్చుకోవాలనుకుంటోందని అన్నారు. బడ్జెట్ ...

బడ్జెట్ రాయితీలన్నీ కార్పొరేట్లకే..   Namasthe Telangana
రాయితీలన్నీ కార్పోరేట్లకేనా: కవిత   Vaartha
తెలంగాణకు అన్యాయం   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
కెసిఆర్‌తో కుమ్మక్కు నేనా, చంద్రబాబా: మీడియాతో జగన్ (పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని, తనను తెలుగుదేశం పార్టీ నాయకులతో తిట్టించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయంగా పెట్టుకున్నారని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విమర్శించారు. శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో ఆయన మంగళవారం లోటస్ ...

సభలో మమ్మల్ని తిట్టించడమే బాబు ధ్యేయం: వైఎస్ జగన్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言