2015年3月19日 星期四

2015-03-20 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
కత్తితో పొడిచి.. కడుపులో బిడ్డను ఎత్తుకెళ్లారు...   
వెబ్ దునియా
నిండు గర్భిణీ ఆమె.. రోజుల వ్యవధిలో ప్రసవించబోతున్నారు. అయితే కొందరు దుండగులు ఆమె బిడ్డను కడుపులో ఉన్నట్టే ఎత్తుకెళ్లిపోయారు. అది ఎలాగో తెలుసా....! నిర్ధాక్షిణ్యంగా కత్తితో కడుపు కోసి.. బిడ్డను బయటకు తీసి ఎత్తుకెళ్లారు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. అమెరికాలో జరిగిన సంఘన వివరాలిలా ఉన్నాయి. కొలరాడోలో ...

గర్భిణీని కత్తితో పొడిచి కడుపులో ఉన్న బిడ్డను ఎత్తుకెళ్లారు   Oneindia Telugu
పొడిచి కడుపులోని బిడ్డను ఎత్తుకెళ్లారు   Vaartha
పొడిచి.. కడుపులో బిడ్డను ఎత్తుకెళ్లారు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
గ్లోబల్ సర్వేలో మోదీ నంబర్ 1   
సాక్షి
బీజింగ్: దేశీయ, అంతర్జాతీయ వ్యవహారాల నిర్వహణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వల్ప తేడాతో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను అధిగమించి మొదటి స్థానంలో నిలిచారు. చైనాకు చెందిన సంస్థ చేసిన నేషనల్ ఇమేజ్ గ్లోబల్ సర్వే-2014లో ఈ మేరకు వెల్లడైంది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణాఫ్రికా, భారత్, రష్యా, బ్రెజిల్, చైనాలలో 4500 మంది నుంచి ...

అంతర్జాతీయంగా మోదీ హవా!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గ్లోబల్ లీడర్స్ లో జింపింగ్ వెనక్కి.. మోడీ ముందుకు   Teluguwishesh
గ్లోబల్ లీడర్స్: అగ్రస్థానంలో నరేంద్ర మోడీ, రెండో స్థానంలో జింపింగ్   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఉత్తర ఆఫ్రికాలో ట్యునిస్ మ్యూజియంపై ఉగ్ర దాడి : 21 మంది మృతి   
వెబ్ దునియా
ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యునీషియా రాజధాని ట్యునిస్‌లో ఉగ్రవాదులు పార్లమెంటు సమీపంలో ఉన్న ప్రఖ్యాత బర్దో మ్యూజియంపై దాడికి దిగారు. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఎక్కువమంది విదేశీ పర్యాటకులే వున్నట్లు తెలిసింది. కాగా, ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. క్షతగాత్రులను ...

ప్రఖ్యాత మ్యూజియంపై ఉగ్రవాదుల దాడి: 21మంది మృతి(ఫొటోలు)   Oneindia Telugu
మ్యూజియంపై దాడి :19 మంది మృతి   సాక్షి
ట్యునీషియాలో ఉగ్రదాడి! 19 మంది మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తీరుమార్చిన పాక్.. మరో నలుగురికి ఉరిశిక్ష అమలు..!   
వెబ్ దునియా
తీవ్రవాదుల విషయంలో పాక్ తీరు మారినట్టుంది. 12 మందికి ఉరి వేసి... 24 గంటలు గడిచిందో లేదో మరో నలుగురికి పాక్ ప్రభుత్వం గురువారం ఉరిశిక్ష అమలుచేసింది. రావల్పిండి నగరంలో బంధువులనే హత్యచేసిన సోదరులు మహమ్మద్ అస్గర్, గులాం మహ్మమద్ లతోపాటు గులిస్తాన్, జమన్ లను గురువారం ఉదయం అడియాల జైల్ లో ఉన్నతాధికారుల సమక్షంలో ఉరితీశారు.
పాక్ లో మరో నలుగరికి ఉరి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉగ్రవాదాన్ని పోషించడాన్ని పాక్ ఆపేయాలి: రాజ్‌నాథ్   
సాక్షి
జైపూర్: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషించడం ఆపినప్పుడే దక్షిణాసియాలో పరిస్థితులు మెరుగుపడతాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. భారత్‌పై పరోక్ష యుద్ధం కోసం ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం జైపూర్‌లో అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సదస్సును రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు.
ఉగ్రవాదానికి మద్దతు ఆపండి   Namasthe Telangana
పాకిస్తాన్‌ పరోక్ష యుద్ధాన్ని నిలిపివేస్తే దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు ఉండరు... వారంతా సంఘ విద్రోహ ...   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాక్‌లో బొమ్మ బాంబు పేలుడు.. ఇద్దరు పిల్లలతో సహా తండ్రి మృతి..!   
వెబ్ దునియా
పాక్‌లో బొమ్మ బాంబు పేలి అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు వారి తండ్రి కూడా మృతిచెందాడు. ఈ దారుణ సంఘటన పాక్‌లోని ఖైబర్ పక్తువ్వా ప్రావెన్స్ స్వాత్ జిల్లా బాషిగ్రామ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు చిన్నారులు మొక్కల వద్ద ఉన్న బొమ్మను ఇంటిలోకి తీసుకొచ్చి ఆడుకొంటుండగా అకస్మాత్తుగా ...

బొమ్మ బాంబు పేలి.. ఇద్దరు చిన్నారులతోపాటు తండ్రి మృతి   Oneindia Telugu
బొమ్మ బాంబు పేలుడులో ఇద్దరు చిన్నారుల మృతి   Vaartha
బొమ్మ బాంబు బ్లాస్ట్...   తెలుగువన్
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   


Vaartha
   
బంగారాన్ని మింగాడు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: మలేషియా నుంచి తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయానికి ప్రైవేటు విమానం నుంచి దిగిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ నిమిత్తం అందులో ఒక ప్రయాణీకున్ని స్కాన్‌ చేయగా అలారం మోగింది. అతని అధికారులు ప్రత్యేక గదికి తీసుకెళ్లి చెక్‌ చేశారు. అయితే అతని దుస్తులో ఏమీ కనిపించలేదు.దీంతో అతడిని ప్రత్యేకంగా విచారిస్తే ...

బంగారం కడ్డీలు మింగేశాడు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గౌతమ బుద్ధునిపై సోషల్ మీడియాలో దూషణ... యువకుడికి రెండున్నరేళ్ల జైలు..!   
వెబ్ దునియా
గౌతమ బుద్ధుని ఫోటోపై మత దూషణ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన యువకుడితోపాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులకు కూడా రెండున్నర ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ మయన్మార్ కోర్టు తీర్పునిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. న్యూజిలాండ్ దేశస్తుడైన ఫిలిప్ బ్లాక్‌వుడ్ విగాస్ట్రో బార్‌‌‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. తన బార్‌కు ప్రాచుర్యం ...

బుద్ధునిపై అసభ్యకర యాడ్: న్యూజిలాండ్ దేశీయుడికి రెండున్నర ఏళ్ళ జైలు శిక్ష   Oneindia Telugu
బుద్ధున్ని దూషించినందుకు జైలు శిక్ష   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వాట్ ఏ 'స్వీట్' జాబ్!   
సాక్షి
లండన్ : లవ్ హార్ట్స్, డ్రమ్ స్టిక్స్ లాలీపప్స్ లాంటీ రకరకాల స్వీట్లతో ప్రపంచంలోని 20 దేశాల ప్రజలను ఆకట్టుకుంటున్న బ్రిటన్‌కు చెందిన అతిపెద్ద స్వీట్ల కంపెనీ 'స్విజిల్'లో ఓ స్వీట్ ఉద్యోగానికి ఖాళీ ఏర్పడింది. కంపెనీ తయారుచేసే స్వీట్లను మార్కెట్లోకి రాకముందే రుచుచూసి అవి ఎలా ఉన్నాయో చెప్పడమే ఆ ఉద్యోగం. దీనికి 16 ఏళ్ల పైబడినవారే అర్హులు.

ఇంకా మరిన్ని »   


నిత్య పెళ్లికొడుకు...!   
సాక్షి
చాంద్రాయణగుట్ట: ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ నిత్యపెళ్లికొడుకు ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ మోసగాడిని ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ ఎం.సురేందర్ గౌడ్ కథనం ప్రకారం... నిజామాబాద్ జిల్లా బిక్నూర్ ప్రాంతానికి చెందిన రహ్మత్ పాషా (29) ఏసీ మెకానిక్. కాగా ఇతడు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言