వెబ్ దునియా
శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు సంగక్కర - జయవర్ధనేలకు వీడ్కోలు!
వెబ్ దునియా
శ్రీలంక క్రికెట్ చరిత్రలో చెరగని ముద్రవేసుకున్న ఇద్దరు దిగ్గజాలు సంగక్కర, మహేళ జయవర్ధనేలు క్రికెట్కు గుడ్బై చెప్పారు. సుమారు దశాబ్దంన్నర కాలం పాటు ఆ ఇద్దరు శ్రీలంక క్రికెట్ బాధ్యతలు మోశారు. విజయాల్లో, పరాజయాల్లో అండగా, తోడుగా నిలిచారు. రికార్డు భాగస్వామ్యాల్లో కలిసి సాగారు. సీనియర్లు తప్పుకున్న దశలో జట్టును నిలబెట్టి... ఆ తర్వాత ...
దిగ్గజాల వీడ్కోలుసాక్షి
ప్రపంచ కప్ నుండి వైదొలగిన శ్రీలంకతెలుగువన్
లంక క్రికెట్: ఓ శకం ముగిసిందిNews4Andhra
Oneindia Telugu
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శ్రీలంక క్రికెట్ చరిత్రలో చెరగని ముద్రవేసుకున్న ఇద్దరు దిగ్గజాలు సంగక్కర, మహేళ జయవర్ధనేలు క్రికెట్కు గుడ్బై చెప్పారు. సుమారు దశాబ్దంన్నర కాలం పాటు ఆ ఇద్దరు శ్రీలంక క్రికెట్ బాధ్యతలు మోశారు. విజయాల్లో, పరాజయాల్లో అండగా, తోడుగా నిలిచారు. రికార్డు భాగస్వామ్యాల్లో కలిసి సాగారు. సీనియర్లు తప్పుకున్న దశలో జట్టును నిలబెట్టి... ఆ తర్వాత ...
దిగ్గజాల వీడ్కోలు
ప్రపంచ కప్ నుండి వైదొలగిన శ్రీలంక
లంక క్రికెట్: ఓ శకం ముగిసింది
వెబ్ దునియా
ముత్తయ్య మురళీధరన్ చెత్త సలహా పాటించిన శ్రీలంక కెప్టెన్ మ్యాథ్యూస్!
వెబ్ దునియా
శ్రీలంక లెజండ్రీ స్పిన్నర్ ముత్యయ్య మురళీధరన్ ఇచ్చిన చెత్త సలహా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో శ్రీలంక జట్టు చెత్త ప్రదర్శనకు కారణమట. ఆ చెత్త సలహా ఏంటంటే... ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలని సూచించాడు. మురళీధరన్ సూచన మేరకే మాథ్యూస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇదే తమ కొంపముంచిందని ...
లంక కథ ముగిసింది.. సఫారీ జట్టు మెరిసిందిNews4Andhra
నేడు క్వార్టర్ ఫైనల్ పోరుVaartha
ఆ ముద్ర చెరిగేనా?Andhrabhoomi
Telangana99
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శ్రీలంక లెజండ్రీ స్పిన్నర్ ముత్యయ్య మురళీధరన్ ఇచ్చిన చెత్త సలహా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో శ్రీలంక జట్టు చెత్త ప్రదర్శనకు కారణమట. ఆ చెత్త సలహా ఏంటంటే... ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలని సూచించాడు. మురళీధరన్ సూచన మేరకే మాథ్యూస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇదే తమ కొంపముంచిందని ...
లంక కథ ముగిసింది.. సఫారీ జట్టు మెరిసింది
నేడు క్వార్టర్ ఫైనల్ పోరు
ఆ ముద్ర చెరిగేనా?
వెబ్ దునియా
వరల్డ్ కప్ రెండో క్వార్టర్ ఫైనల్స్ : భారత్ వర్సెస్ బంగ్లాదేశ్!
వెబ్ దునియా
క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా జరుగనుంది. ఇటు గ్రూప్ దశను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా... క్రికెట్ పసికూనగా భావిస్తున్న సంచలన జట్టు బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ జట్టు ఇంగ్లండ్కు షాకిచ్చి.. అనూహ్యంగా క్వార్టర్స్కు చేరిన విషయం తెల్సిందే. టోర్నీలో ...
బంగ్లా బేబీలతో బీ కేర్ ఫుల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'బేబీ'లనూ బాదాలి!సాక్షి
టీమిండియాకు 'మార్చి' గండం: ఈసారైనా బంగ్లాదేశ్పై గెలుస్తుందా...?Oneindia Telugu
Vaartha
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా జరుగనుంది. ఇటు గ్రూప్ దశను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా... క్రికెట్ పసికూనగా భావిస్తున్న సంచలన జట్టు బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ జట్టు ఇంగ్లండ్కు షాకిచ్చి.. అనూహ్యంగా క్వార్టర్స్కు చేరిన విషయం తెల్సిందే. టోర్నీలో ...
బంగ్లా బేబీలతో బీ కేర్ ఫుల్
'బేబీ'లనూ బాదాలి!
టీమిండియాకు 'మార్చి' గండం: ఈసారైనా బంగ్లాదేశ్పై గెలుస్తుందా...?
సాక్షి
సింహాలు 'సఫా'
సాక్షి
ఆట పరంగా చూస్తే... అందరూ అనుభవజ్ఞులే... ఏ ఒక్కరు నిలిచినా... ఒంటిచేత్తో మ్యాచ్ను తారుమారు చేసే ఘనాపాఠిలే... కానీ మైదానంలోకి వచ్చేసరికి.... గౌరవాన్ని మించిన ఘనత, రికార్డులను మించిన నైపుణ్యం మూగబోయింది.. బాదేస్తారునుకున్న చోట... లంకేయులు బొక్క బోర్లాపడ్డారు... 'ఆటా'డిస్తారనుకున్న చోట.... అప్పనంగా అప్పగించేశారు... ఫలితం.. సమ ఉజ్జీల సమరంగా ...
ప్రపంచ కప్ తొలి క్వార్టర్ ఫైనల్ ఏకపక్షంAndhrabhoomi
వరల్డ్ కప్: డుమిని హ్యాట్రిక్, సంగా ఒంటరి పోరు, సౌతాఫ్రికా లక్ష్యం 134Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
ఆట పరంగా చూస్తే... అందరూ అనుభవజ్ఞులే... ఏ ఒక్కరు నిలిచినా... ఒంటిచేత్తో మ్యాచ్ను తారుమారు చేసే ఘనాపాఠిలే... కానీ మైదానంలోకి వచ్చేసరికి.... గౌరవాన్ని మించిన ఘనత, రికార్డులను మించిన నైపుణ్యం మూగబోయింది.. బాదేస్తారునుకున్న చోట... లంకేయులు బొక్క బోర్లాపడ్డారు... 'ఆటా'డిస్తారనుకున్న చోట.... అప్పనంగా అప్పగించేశారు... ఫలితం.. సమ ఉజ్జీల సమరంగా ...
ప్రపంచ కప్ తొలి క్వార్టర్ ఫైనల్ ఏకపక్షం
వరల్డ్ కప్: డుమిని హ్యాట్రిక్, సంగా ఒంటరి పోరు, సౌతాఫ్రికా లక్ష్యం 134
Andhrabhoomi
నా నిర్ణయం మారదు
Andhrabhoomi
కరాచీ, మార్చి 18: ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ తర్వాత వనే్డ ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్ కావాలన్న తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని పాకిస్తాన్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ స్పష్టం చేశాడు. పాక్ జట్టు ప్రారంభలో తడబడినప్పటికీ ఆతర్వాత ఆశించిన స్థాయి కంటే మెరుగ్గా రాణించి క్వార్టర్ ఫైనల్స్ చేరడం, మిస్బా స్వయంగా ఉత్తమ ఇన్నింగ్స్ ఆడడం అతనికి ...
ఇండియాతో ఆడే ఛాన్స్ వస్తే.. తడాఖా చూపిస్తాం: పాక్ కెప్టెన్ మిస్బావెబ్ దునియా
సెమీ ఫైనల్లో ఇండియాకు దీటుగా బదులిస్తాం: పాక్Vaartha
సెమీస్ లో టీమిండియా ఎదురైతే..సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
కరాచీ, మార్చి 18: ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ తర్వాత వనే్డ ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్ కావాలన్న తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని పాకిస్తాన్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ స్పష్టం చేశాడు. పాక్ జట్టు ప్రారంభలో తడబడినప్పటికీ ఆతర్వాత ఆశించిన స్థాయి కంటే మెరుగ్గా రాణించి క్వార్టర్ ఫైనల్స్ చేరడం, మిస్బా స్వయంగా ఉత్తమ ఇన్నింగ్స్ ఆడడం అతనికి ...
ఇండియాతో ఆడే ఛాన్స్ వస్తే.. తడాఖా చూపిస్తాం: పాక్ కెప్టెన్ మిస్బా
సెమీ ఫైనల్లో ఇండియాకు దీటుగా బదులిస్తాం: పాక్
సెమీస్ లో టీమిండియా ఎదురైతే..
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సఫారీల సవారీ.. లంకేయుల ఓటమి సెమీస్కు దక్షిణాఫ్రికా.. ఇంటికి శ్రీలంక
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిడ్నీ, మార్చి 18: క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో భాగంగా సిడ్నీ వేదికగా బుధవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. లంకేయులు విధించిన 134 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు గ్రౌండ్లో సవారీ చేశారు. కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ...
వరల్డ్ కప్ నుంచి శ్రీలంక నిష్క్రమణ.. సెమీస్కు దక్షిణాఫ్రికా!వెబ్ దునియా
సఫారీల వేట.. శ్రీలంక టాటా!సాక్షి
సెమీ ఫైనల్కు చేరిన దక్షిణాఫ్రికాNamasthe Telangana
అన్ని 26 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిడ్నీ, మార్చి 18: క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో భాగంగా సిడ్నీ వేదికగా బుధవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. లంకేయులు విధించిన 134 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు గ్రౌండ్లో సవారీ చేశారు. కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ...
వరల్డ్ కప్ నుంచి శ్రీలంక నిష్క్రమణ.. సెమీస్కు దక్షిణాఫ్రికా!
సఫారీల వేట.. శ్రీలంక టాటా!
సెమీ ఫైనల్కు చేరిన దక్షిణాఫ్రికా
వెబ్ దునియా
కోహ్లీ పొగడ్తలు.. స్పందించిన అనుష్క ట్వీట్..!
వెబ్ దునియా
ప్రేయసి, నటి అనుష్క శర్మ నటించిన 'ఎన్ హెచ్ 10' చిత్రాన్ని ఇటీవల చూసిన యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో తెగ మెచ్చేసుకున్నాడు. తన ప్రియురాలిని గురించి సామాజిక అనుసంధానంలో ప్రస్తావించడం కోహ్లీకి ఇదే మొదటిసారి. ఇందుకు ఉబితబ్బిబ్బైన అమ్మడు కూడా బాయ్ ఫ్రెండ్ కోహ్లీకి ట్విట్టర్లో సమాధానం ఇచ్చింది. "థాంక్యు కోహ్లీ. చాలా ...
విరాట్ కోహ్లీ థ్యాంక్యూ.. సో హ్యాపీ: అనుష్క శర్మ రిప్లైOneindia Telugu
నా ప్రియురాలి సినిమా బావుంది: విరాట్సాక్షి
అనుష్క.. మైండ్ బ్లోయింగ్ !News4Andhra
Teluguwishesh
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రేయసి, నటి అనుష్క శర్మ నటించిన 'ఎన్ హెచ్ 10' చిత్రాన్ని ఇటీవల చూసిన యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో తెగ మెచ్చేసుకున్నాడు. తన ప్రియురాలిని గురించి సామాజిక అనుసంధానంలో ప్రస్తావించడం కోహ్లీకి ఇదే మొదటిసారి. ఇందుకు ఉబితబ్బిబ్బైన అమ్మడు కూడా బాయ్ ఫ్రెండ్ కోహ్లీకి ట్విట్టర్లో సమాధానం ఇచ్చింది. "థాంక్యు కోహ్లీ. చాలా ...
విరాట్ కోహ్లీ థ్యాంక్యూ.. సో హ్యాపీ: అనుష్క శర్మ రిప్లై
నా ప్రియురాలి సినిమా బావుంది: విరాట్
అనుష్క.. మైండ్ బ్లోయింగ్ !
News4Andhra
133 పరుగులకు లంక ఆలౌట్
సాక్షి
సిడ్నీ: స్పిన్ మాయాజాలానికి లంక బ్యాట్స్ మెన్ విలవిల్లాడారు. స్వల్ప స్కోరుకే చాప చుట్టేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాకౌట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 37.2 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. సఫారీలకు 134 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. లంక ఆటగాళ్లలో సంగక్కర(45), తిరిమన్నె(41) మాత్రమే రాణించారు. కెప్టెన్ మాథ్యూస్ 19 ...
క్వార్టర్ ఫైనల్ : డుమిని హ్యాట్రిక్, శ్రీలంక విలవిల.. 127/9వెబ్ దునియా
కుప్పకూలిన లంక.. సఫారీ టార్గెట్ 134News4Andhra
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సిడ్నీ: స్పిన్ మాయాజాలానికి లంక బ్యాట్స్ మెన్ విలవిల్లాడారు. స్వల్ప స్కోరుకే చాప చుట్టేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాకౌట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 37.2 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. సఫారీలకు 134 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. లంక ఆటగాళ్లలో సంగక్కర(45), తిరిమన్నె(41) మాత్రమే రాణించారు. కెప్టెన్ మాథ్యూస్ 19 ...
క్వార్టర్ ఫైనల్ : డుమిని హ్యాట్రిక్, శ్రీలంక విలవిల.. 127/9
కుప్పకూలిన లంక.. సఫారీ టార్గెట్ 134
Namasthe Telangana
సరూర్నగర్లో పోలీసుల కార్డన్ సెర్చ్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ : జంటనగరాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ ఉదయం సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగ్లాదేశ్ కాలనీ, భగత్సింగ్ నగర్లో డీసీపీ ఇక్బాల్ నేతృత్వంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాడుల్లో 300మంది పోలీసులు పాల్గొన్ని కాలనీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 20మందిని అదుపులోకి తీసుకున్నారు.
భగత్సింగ్ నగర్లో పోలీసుల కార్డన్ సర్చ్Namasthe Telangana
భగత్ సింగ్ నగర్ లో కార్డన్ సెర్చ్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ : జంటనగరాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ ఉదయం సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగ్లాదేశ్ కాలనీ, భగత్సింగ్ నగర్లో డీసీపీ ఇక్బాల్ నేతృత్వంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాడుల్లో 300మంది పోలీసులు పాల్గొన్ని కాలనీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 20మందిని అదుపులోకి తీసుకున్నారు.
భగత్సింగ్ నగర్లో పోలీసుల కార్డన్ సర్చ్
భగత్ సింగ్ నగర్ లో కార్డన్ సెర్చ్
సాక్షి
ధోని 'సెంచరీ' కొడతాడా?
సాక్షి
మెల్బోర్న్: టీమిండియా నాయకుడు మహేంద్ర సింగ్ ధోని మరో రికార్డు ముంగిట నిలిచాడు. కెప్టెన్ గా 'సెంచరీ విక్టరీ' రికార్డుకు చేరువయ్యాడు. ప్రపంచకప్ లో భాగంగా గురువారం జరగనున్న రెండో క్వార్టర్ ఫైనల్ పోరులో బంగ్లాదేశ్ తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే కెప్టెన్గా 100 వన్డేలు గెలిపించిన ఘనత ధోని సొంతమవుతుంది. ఓవరాల్గా ...
ఇంకా మరిన్ని »
సాక్షి
మెల్బోర్న్: టీమిండియా నాయకుడు మహేంద్ర సింగ్ ధోని మరో రికార్డు ముంగిట నిలిచాడు. కెప్టెన్ గా 'సెంచరీ విక్టరీ' రికార్డుకు చేరువయ్యాడు. ప్రపంచకప్ లో భాగంగా గురువారం జరగనున్న రెండో క్వార్టర్ ఫైనల్ పోరులో బంగ్లాదేశ్ తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే కెప్టెన్గా 100 వన్డేలు గెలిపించిన ఘనత ధోని సొంతమవుతుంది. ఓవరాల్గా ...
沒有留言:
張貼留言