వెబ్ దునియా
మైత్రిపాల తమ్ముడు హత్య..! స్నేహితుడే గొడ్డలితో నరికి..!
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తమ్ముడు దారుణహత్యకు గురయ్యారు. మైత్రిపాల సోదరుడు ప్రియాంత సిరిసేన (40)పై గత రెండు రోజుల క్రితం ఆయన సొంత నగరమైన పొలొన్నారువలో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ప్రియాంత స్నేహితుడే కావడం విశేషం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ...
శ్రీలంక అధ్యక్షుడి సోదరుడు మృతిAndhrabhoomi
శ్రీలంక అధ్యక్షుడి సోదరుడి హత్యNamasthe Telangana
శ్రీలంక అధ్యక్షుడి తమ్ముడు ప్రియాంత దారుణ హత్యOneindia Telugu
TV5
Vaartha
తెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తమ్ముడు దారుణహత్యకు గురయ్యారు. మైత్రిపాల సోదరుడు ప్రియాంత సిరిసేన (40)పై గత రెండు రోజుల క్రితం ఆయన సొంత నగరమైన పొలొన్నారువలో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ప్రియాంత స్నేహితుడే కావడం విశేషం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ...
శ్రీలంక అధ్యక్షుడి సోదరుడు మృతి
శ్రీలంక అధ్యక్షుడి సోదరుడి హత్య
శ్రీలంక అధ్యక్షుడి తమ్ముడు ప్రియాంత దారుణ హత్య
వెబ్ దునియా
ఏడేళ్లు సహజీవనం.. విసిగి వదిలేశా... లూబిడ్జ్ ప్రేయసి..! 'బ్లిండ్' పత్రిక వెల్లడి..!
వెబ్ దునియా
ఏడేళ్లు సహజీవనం చేసి, పెళ్లికి సిద్ధమైనా, అతని ప్రవర్తనతో విసిగి వదిలేశానని జర్మనీ విమానాన్ని ఫ్రాన్స్లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో ఉద్దేశపూర్వకంగా కూల్చేసిన కో పైలెట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ శుక్రవారం రాత్రి జర్మన్ పత్రిక 'బ్లిండ్'కు తెలియజేసింది. చట్ట నిబంధనల మేరకు ఆమె పేరును, పూర్తి వివరాలను ఆ పత్రిక వెల్లడించలేదు.
కిందకు పడిపోతున్నాం. పడిపోతున్నాం : లూబిడ్జ్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏడేళ్లు సహజీవనం చేసి, పెళ్లికి సిద్ధమైనా, అతని ప్రవర్తనతో విసిగి వదిలేశానని జర్మనీ విమానాన్ని ఫ్రాన్స్లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో ఉద్దేశపూర్వకంగా కూల్చేసిన కో పైలెట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ శుక్రవారం రాత్రి జర్మన్ పత్రిక 'బ్లిండ్'కు తెలియజేసింది. చట్ట నిబంధనల మేరకు ఆమె పేరును, పూర్తి వివరాలను ఆ పత్రిక వెల్లడించలేదు.
కిందకు పడిపోతున్నాం. పడిపోతున్నాం : లూబిడ్జ్
సాక్షి
భారత సంతతి శాస్త్రవేత్తకు అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డ్
సాక్షి
విశాఖపట్నం: విద్యార్థులకు శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధనాసక్తి పెంచేందుకు చేసిన కృషికిగాను భారత సంతతి శాస్త్రవేత్త మూర్తి ఎస్.కంభంపాటి ప్రతిష్టాత్మక అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం అమెరికాలో న్యూ ఓర్లీన్స్లోని సదరన్ వర్సిటీలో జీవ శాస్త్రం ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తున్నారు. కంభంపాటి ...
ఇండో-అమెరికన్కు యూఎస్ ప్రెసిడెన్షియల్ అవార్డుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్నం: విద్యార్థులకు శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధనాసక్తి పెంచేందుకు చేసిన కృషికిగాను భారత సంతతి శాస్త్రవేత్త మూర్తి ఎస్.కంభంపాటి ప్రతిష్టాత్మక అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం అమెరికాలో న్యూ ఓర్లీన్స్లోని సదరన్ వర్సిటీలో జీవ శాస్త్రం ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తున్నారు. కంభంపాటి ...
ఇండో-అమెరికన్కు యూఎస్ ప్రెసిడెన్షియల్ అవార్డు
Namasthe Telangana
గొడ్డలితో ప్రయత్నించిన జర్మన్వింగ్స్ పైలట్
Namasthe Telangana
బెర్లిన్: జర్మన్వింగ్స్ విమానం కూలిపోడానికి కొద్ది క్షణాల ముందు దానిని రక్షించడానికి పైలట్ విశ్వ ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. బ్లాక్ బాక్స్ సమాచారం ఆధారంగా పైలట్ కాక్పిట్ బయటకు వెళ్ళినపుడు కో పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ లోపల వైపు నుంచి తలుపును మూసివేసుకున్నాడు. బాత్రూమ్ నుంచి వచ్చిన పైలట్ తలుపు తీయమంటు మెల్లిగా ...
ఎయిర్ బస్ ఏ320 కూలిపోవడానికి కో పైలటే కారణమట!వెబ్ దునియా
ఎయిర్ బస్ ఏ320 ప్రమాదంలో కొత్త ట్విస్ట్: కో పైలట్ కుట్రనా?Oneindia Telugu
విమానాన్ని కోపైలట్ కూల్చాడాNews Articles by KSR
Andhrabhoomi
సాక్షి
Teluguwishesh
అన్ని 17 వార్తల కథనాలు »
Namasthe Telangana
బెర్లిన్: జర్మన్వింగ్స్ విమానం కూలిపోడానికి కొద్ది క్షణాల ముందు దానిని రక్షించడానికి పైలట్ విశ్వ ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. బ్లాక్ బాక్స్ సమాచారం ఆధారంగా పైలట్ కాక్పిట్ బయటకు వెళ్ళినపుడు కో పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ లోపల వైపు నుంచి తలుపును మూసివేసుకున్నాడు. బాత్రూమ్ నుంచి వచ్చిన పైలట్ తలుపు తీయమంటు మెల్లిగా ...
ఎయిర్ బస్ ఏ320 కూలిపోవడానికి కో పైలటే కారణమట!
ఎయిర్ బస్ ఏ320 ప్రమాదంలో కొత్త ట్విస్ట్: కో పైలట్ కుట్రనా?
విమానాన్ని కోపైలట్ కూల్చాడా
వెబ్ దునియా
బంగ్లాదేశ్ ఆలయంలో తొక్కిసలాట... 10 మంది మృతి
వెబ్ దునియా
బంగ్లాదేశ్ లోని ఓ హిందూ దేవాలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 10 మంది భక్తులు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో మహిళలో అధికంగా ఉన్నారు. శుక్రవారం బంగ్లాదేశ్ లాంగ్లాబాద్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. బంగ్లాదేశ్ లోని హిందువుల పవిత్ర పుణ్యస్థలం లాంగ్లాబాద్ ప్రాంతంలోని లంగల్ ...
బంగ్లాదేశ్లో 10 మంది హిందూ యాత్రికుల మృతిAndhrabhoomi
బంగ్లాదేశ్లో హిందూ యాత్రికుల దుర్మరణంNamasthe Telangana
తొక్కిసలాటతో బంగ్లాదేశ్లో 10మంది హిందూభక్తుల మృతిOneindia Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బంగ్లాదేశ్ లోని ఓ హిందూ దేవాలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 10 మంది భక్తులు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో మహిళలో అధికంగా ఉన్నారు. శుక్రవారం బంగ్లాదేశ్ లాంగ్లాబాద్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. బంగ్లాదేశ్ లోని హిందువుల పవిత్ర పుణ్యస్థలం లాంగ్లాబాద్ ప్రాంతంలోని లంగల్ ...
బంగ్లాదేశ్లో 10 మంది హిందూ యాత్రికుల మృతి
బంగ్లాదేశ్లో హిందూ యాత్రికుల దుర్మరణం
తొక్కిసలాటతో బంగ్లాదేశ్లో 10మంది హిందూభక్తుల మృతి
వెబ్ దునియా
అక్కడ.. ప్రతి 20 మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారం చేసినవాళ్లే..!: సర్వే
వెబ్ దునియా
కొందరు వ్యభిచరించారని స్టూడెంట్ సెక్స్ వర్క్ ప్రాజెక్ట్ నివేదిక పేర్కొంది. ఇంకా యూకేలో ప్రతి 20 మంది విద్యార్థుల్లో ఒకరు విద్యాభ్యాసం సమయంలో వ్యభిచారం చేసినవాళ్లేనని సర్వే తెలిపింది. ఎక్కువగా అబ్బాయిలే వ్యభిచారం, ఎస్కార్టింగ్, స్ట్రిప్పింగ్, ఆన్ లైన్ టీజింగ్ తదితర కార్యక్రమాలకు పాల్పడ్డారట. స్వాన్ సీ విశ్వవిద్యాలయానికి ...
ప్రతీ 20 మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారం కూపంలోకి..Oneindia Telugu
ప్రతీ 20మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారకూపంలోకి..Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కొందరు వ్యభిచరించారని స్టూడెంట్ సెక్స్ వర్క్ ప్రాజెక్ట్ నివేదిక పేర్కొంది. ఇంకా యూకేలో ప్రతి 20 మంది విద్యార్థుల్లో ఒకరు విద్యాభ్యాసం సమయంలో వ్యభిచారం చేసినవాళ్లేనని సర్వే తెలిపింది. ఎక్కువగా అబ్బాయిలే వ్యభిచారం, ఎస్కార్టింగ్, స్ట్రిప్పింగ్, ఆన్ లైన్ టీజింగ్ తదితర కార్యక్రమాలకు పాల్పడ్డారట. స్వాన్ సీ విశ్వవిద్యాలయానికి ...
ప్రతీ 20 మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారం కూపంలోకి..
ప్రతీ 20మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారకూపంలోకి..
వెబ్ దునియా
భూమి వైపుకు 1000 మీటర్ల వెడల్పుతో ఓ గ్రహశకలం. ఒక దేశమే?!: నాసా
వెబ్ దునియా
1000 మీటర్ల వెడల్పు కలిగిన ఓ గ్రహశకలం అతివేగంగా భూమి వైపుకు దూసుకొస్తుందని నాసా హెచ్చరించింది. ఈ గ్రహశకలం ఇంత వేగంతో భూమిని ఢీకొంటే ఒక దేశమే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుందంటుంటున్నారు శాస్త్రవేత్తలు. ఒకవేళ ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే 15వేల మిలియన్ టన్నుల టీఎన్టీ విస్ఫోటక శక్తి ఉత్పన్నమవుతుందన్నారు. అలాగే పర్యావరణంలోనూ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
1000 మీటర్ల వెడల్పు కలిగిన ఓ గ్రహశకలం అతివేగంగా భూమి వైపుకు దూసుకొస్తుందని నాసా హెచ్చరించింది. ఈ గ్రహశకలం ఇంత వేగంతో భూమిని ఢీకొంటే ఒక దేశమే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుందంటుంటున్నారు శాస్త్రవేత్తలు. ఒకవేళ ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే 15వేల మిలియన్ టన్నుల టీఎన్టీ విస్ఫోటక శక్తి ఉత్పన్నమవుతుందన్నారు. అలాగే పర్యావరణంలోనూ ...
Vaartha
చెల్లాచెదురైన శకలాలు, మృతదేహాలు
Vaartha
ఫ్రాన్స్ : ఫ్రాన్స్లోని దక్షిణ ప్రాంతంలోని ఫ్రెంచ్ ఆల్ఫ్ పర్వతశ్రేణిలో కూలిపోయిన విమాన ప్రమదంలో శకలాలు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వీటన్నింటిని తీసుకువచ్చేందుకు సహాయక చర్యలను ఫ్రాన్స్ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా సహా యక చర్యలను కొంతసేపు నిలిపివేసారు. విమానం కూలిపోయిన ప్రాంతం ...
వీడని ఫ్లైట్ క్రాష్ మిస్టరీTV5
అన్ని 4 వార్తల కథనాలు »
Vaartha
ఫ్రాన్స్ : ఫ్రాన్స్లోని దక్షిణ ప్రాంతంలోని ఫ్రెంచ్ ఆల్ఫ్ పర్వతశ్రేణిలో కూలిపోయిన విమాన ప్రమదంలో శకలాలు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వీటన్నింటిని తీసుకువచ్చేందుకు సహాయక చర్యలను ఫ్రాన్స్ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా సహా యక చర్యలను కొంతసేపు నిలిపివేసారు. విమానం కూలిపోయిన ప్రాంతం ...
వీడని ఫ్లైట్ క్రాష్ మిస్టరీ
Oneindia Telugu
యెమెన్లో పోరు తీవ్రం
Namasthe Telangana
కైరో, మార్చి 28: యెమెన్లో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులకు, ప్రభుత్వ బలగాలకు మధ్య భీకర పోరు సాగుతున్నది. రెబల్స్ను తరిమికొట్టేందుకు సౌదీ అరేబియా నేతృత్వంలోని పదిదేశాల కూటమి జరుపుతున్న వైమానిక దాడులతో ప్రధాన నగరాలు దద్దరిల్లుతున్నాయి. రెబల్స్ను పూర్తిగా తరిమికొట్టేందుకు దాదాపు ...
గల్ఫ్లో మరోసారి యుద్ధమేఘాలుTV5
యెమెన్లో యుద్ధ వాతావరణం: భారతీయుల్ని రప్పించేందుకు షిప్స్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
కైరో, మార్చి 28: యెమెన్లో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులకు, ప్రభుత్వ బలగాలకు మధ్య భీకర పోరు సాగుతున్నది. రెబల్స్ను తరిమికొట్టేందుకు సౌదీ అరేబియా నేతృత్వంలోని పదిదేశాల కూటమి జరుపుతున్న వైమానిక దాడులతో ప్రధాన నగరాలు దద్దరిల్లుతున్నాయి. రెబల్స్ను పూర్తిగా తరిమికొట్టేందుకు దాదాపు ...
గల్ఫ్లో మరోసారి యుద్ధమేఘాలు
యెమెన్లో యుద్ధ వాతావరణం: భారతీయుల్ని రప్పించేందుకు షిప్స్
వెబ్ దునియా
అంతర్యుద్ధ గుప్పిట అరబ్బు దేశమైన యెమెన్! టెర్రరిస్టులో పెట్రేగిపోవడంతో..
వెబ్ దునియా
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పెట్రేగిపోవడంతో యెమెన్లో శాంతిభద్రతల పరిస్థితులు ఘోరంగా క్షీణించాయి. తద్వారా అరబ్బు దేశమైన యెమెన్ అంతర్యుద్ధ గుప్పిట చిక్కుకుంది. గత మూడు రోజులుగా షియా సారథ్యంలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే వెనక్కి వచ్చేయాల్సిందిగా భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మరోపక్క ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పెట్రేగిపోవడంతో యెమెన్లో శాంతిభద్రతల పరిస్థితులు ఘోరంగా క్షీణించాయి. తద్వారా అరబ్బు దేశమైన యెమెన్ అంతర్యుద్ధ గుప్పిట చిక్కుకుంది. గత మూడు రోజులుగా షియా సారథ్యంలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే వెనక్కి వచ్చేయాల్సిందిగా భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మరోపక్క ...
沒有留言:
張貼留言