వెబ్ దునియా
పీతల సుజాత వర్సెస్ రోజా : సవాళ్లు ప్రతిసవాళ్లతో బస్తీమే సవాల్....
వెబ్ దునియా
సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే రోజాపై వికలాంగుల హక్కుల పోరాట సమితి హైరాబాద్ సైఫాబాద్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది. దీనిపై రోజా సోమవారం స్పందించారు. పొరపాటున కూడా తానెప్పుడూ వికలాంగులను కించపర్చేలా పల్లెత్తు మాట అనలేదని వివరణ ఇచ్చారు. తమ డిమాండ్ల సాధన కోస వికలాంగులు ఆందోళన చేస్తుంటే వారి పక్షాన అసెంబ్లీలో మాట్లాడినట్టు ...
తారాస్థాయికి చేరిన రోజ, సజాత మాటల యుద్ధంTV5
రోజాపై తెలంగాణలో కేసు: ఎపి మత్రి పీతల సుజాతతో ఢీOneindia Telugu
మంత్రి సుజాత అవినీతికి అంతే లేదు... ఆధారాలతో నిరూపిస్తా: రోజా ఫైర్Palli Batani
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే రోజాపై వికలాంగుల హక్కుల పోరాట సమితి హైరాబాద్ సైఫాబాద్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది. దీనిపై రోజా సోమవారం స్పందించారు. పొరపాటున కూడా తానెప్పుడూ వికలాంగులను కించపర్చేలా పల్లెత్తు మాట అనలేదని వివరణ ఇచ్చారు. తమ డిమాండ్ల సాధన కోస వికలాంగులు ఆందోళన చేస్తుంటే వారి పక్షాన అసెంబ్లీలో మాట్లాడినట్టు ...
తారాస్థాయికి చేరిన రోజ, సజాత మాటల యుద్ధం
రోజాపై తెలంగాణలో కేసు: ఎపి మత్రి పీతల సుజాతతో ఢీ
మంత్రి సుజాత అవినీతికి అంతే లేదు... ఆధారాలతో నిరూపిస్తా: రోజా ఫైర్
వెబ్ దునియా
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఎమ్మెల్యే కూతురు మృతి!
వెబ్ దునియా
గుంటూరు జిల్లాలో బ్రాహ్మణపల్లి అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే చిట్టినేని వెంకటేశ్వర్లు కూతురు పద్మావతి సంఘటనా స్థలంలోనే ప్రాణాలుకోల్పోయింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎమ్మెల్యే కూతురిని బలిగొంది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే చిట్టినేని వెంకటేశ్వర్లు ...
మాజీ ఎమ్మెల్యే కుమార్తె దుర్మరణంతెలుగువన్
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..మాజీ ఎమ్మెల్యే కుమార్తె మృతిPalli Batani
కారు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కుమార్తె మృతిVaartha
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గుంటూరు జిల్లాలో బ్రాహ్మణపల్లి అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే చిట్టినేని వెంకటేశ్వర్లు కూతురు పద్మావతి సంఘటనా స్థలంలోనే ప్రాణాలుకోల్పోయింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎమ్మెల్యే కూతురిని బలిగొంది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే చిట్టినేని వెంకటేశ్వర్లు ...
మాజీ ఎమ్మెల్యే కుమార్తె దుర్మరణం
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..మాజీ ఎమ్మెల్యే కుమార్తె మృతి
కారు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కుమార్తె మృతి
వెబ్ దునియా
'మా' ఎన్నికలు.. ఉపాధ్యక్షురాలిగా మంచు లక్ష్మీ ఎన్నిక..!
వెబ్ దునియా
వెండితెరపైనే కాక, బుల్లితెరపై కూడా సందడి చేస్తున్న నటి మంచు లక్ష్మీ ప్రసన్న టాలీవుడ్లో మరింత క్రియాశీలక బాధ్యతను వహించనుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో భాగంగా ఆమె ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నటుడు శివకృష్ణ, మంచు లక్ష్మీ ప్రసన్న మా ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ కార్యనిర్వాహక ...
మంచు లక్ష్మికి పదవితెలుగువన్
మెగా క్యాంపు సపోర్టు: ఈ ఫోటోయే సాక్ష్యం!FIlmiBeat Telugu
మా వైస్ ప్రెసిడెంట్గా మంచు లక్ష్మి...ఆలీ, శివాజీరాజా, తనికెళ్ల భరణి ఏకగ్రీవంPalli Batani
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వెండితెరపైనే కాక, బుల్లితెరపై కూడా సందడి చేస్తున్న నటి మంచు లక్ష్మీ ప్రసన్న టాలీవుడ్లో మరింత క్రియాశీలక బాధ్యతను వహించనుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో భాగంగా ఆమె ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నటుడు శివకృష్ణ, మంచు లక్ష్మీ ప్రసన్న మా ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ కార్యనిర్వాహక ...
మంచు లక్ష్మికి పదవి
మెగా క్యాంపు సపోర్టు: ఈ ఫోటోయే సాక్ష్యం!
మా వైస్ ప్రెసిడెంట్గా మంచు లక్ష్మి...ఆలీ, శివాజీరాజా, తనికెళ్ల భరణి ఏకగ్రీవం
సాక్షి
నవ్యాంధ్ర రాజధాని పేరు..అమరావతి!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, గుంటూరు, అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): అమరావతి..! పంచారామాల్లో ప్రధానమైన ఆరామం! ఆంధ్రుల (శాతవాహనుల) రాజధాని! చింతపల్లి జమీందార్ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు రాజధాని! భారతదేశంలో బౌద్ధుల రాజధాని! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక క్షేత్రం! స్వర్గ లోకాధిపతి ఇంద్రుడి రాజధాని పేరు కూడా ఇదే! ఇప్పుడు అమరావతి మరో ప్రత్యేకతను ...
రాజధానికి అమరావతి పేరుపై భిన్నాభిప్రాయాలుAndhrabhoomi
ఏపీ రాజధాని అమరావతి...పంచారామక్షేత్రాల్లో ఒకటిPalli Batani
ఆంధ్రప్రదేశ్ రాజధాని "అమరావతి"... త్వరలో అధికారిక ప్రకటన..!వెబ్ దునియా
తెలుగువన్
News4Andhra
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, గుంటూరు, అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): అమరావతి..! పంచారామాల్లో ప్రధానమైన ఆరామం! ఆంధ్రుల (శాతవాహనుల) రాజధాని! చింతపల్లి జమీందార్ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు రాజధాని! భారతదేశంలో బౌద్ధుల రాజధాని! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక క్షేత్రం! స్వర్గ లోకాధిపతి ఇంద్రుడి రాజధాని పేరు కూడా ఇదే! ఇప్పుడు అమరావతి మరో ప్రత్యేకతను ...
రాజధానికి అమరావతి పేరుపై భిన్నాభిప్రాయాలు
ఏపీ రాజధాని అమరావతి...పంచారామక్షేత్రాల్లో ఒకటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని "అమరావతి"... త్వరలో అధికారిక ప్రకటన..!
సాక్షి
రుణమాఫీ భారం రూ.23 వేల కోట్లు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ రెండోదశకు అర్హులైన వారి ఖాతాలను రాష్ట్ర కేబినెట్ పరిశీలించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రైతులకు అవసరమైన వివరాలను ఇచ్చేందుకు గ్రామ జన్మభూమి కమిటీలకు సూచనలిచ్చినట్టు తెలిపారు. రుణ ఉపశమన పథకంపై ఆయన సోమవారం అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. రుణమాఫీ వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.23 వేల కోట్ల ...
మనవడు పుట్టిన ఆనందం.. అసెంబ్లీలో స్వీట్స్ పంచిన చంద్రబాబు!వెబ్ దునియా
ఇబ్బందులున్నా చేస్తున్నా: బాబు, స్వీట్లు పంచారుOneindia Telugu
రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం రైతు రుణమాఫీ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ రెండోదశకు అర్హులైన వారి ఖాతాలను రాష్ట్ర కేబినెట్ పరిశీలించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రైతులకు అవసరమైన వివరాలను ఇచ్చేందుకు గ్రామ జన్మభూమి కమిటీలకు సూచనలిచ్చినట్టు తెలిపారు. రుణ ఉపశమన పథకంపై ఆయన సోమవారం అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. రుణమాఫీ వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.23 వేల కోట్ల ...
మనవడు పుట్టిన ఆనందం.. అసెంబ్లీలో స్వీట్స్ పంచిన చంద్రబాబు!
ఇబ్బందులున్నా చేస్తున్నా: బాబు, స్వీట్లు పంచారు
రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం రైతు రుణమాఫీ ...
Palli Batani
ఎన్టీఆర్, బాలయ్యకు ఇది అవమానం: ఎమ్మెల్యే రోజా ఫైర్
Palli Batani
అసెంబ్లీలో తనను యాక్టర్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు అవమానించారని..ఇది తనతో పాటు సాటి కళాకారులైన ప్రజాప్రతినిధులను కూడా అవమానించినట్లేనని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు విలేకర్లతో మాట్లాడిన ఆమె తనను యాక్టర్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సభలో చాలా చీప్గా బిహేవ్ చేశారని ఆమె ...
అరెస్ట్: చీరకప్పుకొని వెళ్లాలా, బాలకృష్ణకు అవమానం: రోజా (పిక్చర్స్)Oneindia Telugu
టీడీపీ ఎమ్మెల్యేలు దారుణంగా మాట్లాడినా స్పీకర్ చర్య తీసుకోవడం లేదు : రోజాAndhrabhoomi
నన్నేకాదు..ఎన్టీఆర్, బాలయ్యను అవమానించారుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Palli Batani
అసెంబ్లీలో తనను యాక్టర్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు అవమానించారని..ఇది తనతో పాటు సాటి కళాకారులైన ప్రజాప్రతినిధులను కూడా అవమానించినట్లేనని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు విలేకర్లతో మాట్లాడిన ఆమె తనను యాక్టర్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సభలో చాలా చీప్గా బిహేవ్ చేశారని ఆమె ...
అరెస్ట్: చీరకప్పుకొని వెళ్లాలా, బాలకృష్ణకు అవమానం: రోజా (పిక్చర్స్)
టీడీపీ ఎమ్మెల్యేలు దారుణంగా మాట్లాడినా స్పీకర్ చర్య తీసుకోవడం లేదు : రోజా
నన్నేకాదు..ఎన్టీఆర్, బాలయ్యను అవమానించారు
Oneindia Telugu
రాష్ట్రానికి 'ఝజ్జర్' కాంతులు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అనూహ్యంగా కేంద్రం నుంచి 222 మెగావాట్ల విద్యుత్ కేటాయింపులు లభించాయి. వేసవి అవసరాలను తీర్చేందుకు అదనపు విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా ఈ కరెంటు అందుబాటులోకి రావడం అధికారవర్గాలను ఆశ్చర్యపరిచింది. హరియాణాలోని ఝజ్జర్ ...
తెలంగాణకు వేసవి వరంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మూడు రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపులుAndhrabhoomi
బాబు, కేసీఆర్లకు మోడీ ఊరట: ఢిల్లీ ఇచ్చిన విద్యుత్ టీ, ఏపీలకుOneindia Telugu
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అనూహ్యంగా కేంద్రం నుంచి 222 మెగావాట్ల విద్యుత్ కేటాయింపులు లభించాయి. వేసవి అవసరాలను తీర్చేందుకు అదనపు విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా ఈ కరెంటు అందుబాటులోకి రావడం అధికారవర్గాలను ఆశ్చర్యపరిచింది. హరియాణాలోని ఝజ్జర్ ...
తెలంగాణకు వేసవి వరం
మూడు రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపులు
బాబు, కేసీఆర్లకు మోడీ ఊరట: ఢిల్లీ ఇచ్చిన విద్యుత్ టీ, ఏపీలకు
వెబ్ దునియా
రోజా మహిళా ఎమ్మెల్యేలను అవమానపరుస్తారు: అనిత నోటీసు
వెబ్ దునియా
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై అధికారపార్టీ సభ్యురాలు అనిత సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. మంత్రి పీతల సుజాతపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున నోటీసు ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. రోజా తన తీరుతో మహిళా ఎమ్మెల్యేలను అవమానపరస్తున్నారని ఆరోపించారు. తమ సభ్యులకు సభా నియమాలు, నీతి నియమాలు నేర్పించడంతో జగన్ విఫలమయ్యారని అనిత ఆగ్రహం ...
రోజాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసుసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై అధికారపార్టీ సభ్యురాలు అనిత సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. మంత్రి పీతల సుజాతపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున నోటీసు ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. రోజా తన తీరుతో మహిళా ఎమ్మెల్యేలను అవమానపరస్తున్నారని ఆరోపించారు. తమ సభ్యులకు సభా నియమాలు, నీతి నియమాలు నేర్పించడంతో జగన్ విఫలమయ్యారని అనిత ఆగ్రహం ...
రోజాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
సాక్షి
వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం
సాక్షి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం విద్యుత్ ఛార్జీల పెంపుపై వాయిదా తీర్మానం ఇచ్చింది. అయిదు రోజుల తర్వాత వైఎస్ఆర్ సీపీ అసెంబ్లీకి హాజరు అవుతోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంపుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచనుంది. దీంతో ప్రజలపై ...
వాడకం పెరిగితే షాకేAndhrabhoomi
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుVaartha
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం విద్యుత్ ఛార్జీల పెంపుపై వాయిదా తీర్మానం ఇచ్చింది. అయిదు రోజుల తర్వాత వైఎస్ఆర్ సీపీ అసెంబ్లీకి హాజరు అవుతోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంపుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచనుంది. దీంతో ప్రజలపై ...
వాడకం పెరిగితే షాకే
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు
వెబ్ దునియా
26న వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర.. పట్టిసీమ, పోలవరం ప్రాంతాలలో..
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ శాసనసభలో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ప్రతిపక్షం కొత్త తరహా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నది. విషయాలను ప్రజలకు తెలిజేయడానికి ఈ నెల 26 నుంచి ఆంధ్రప్రదేశ్ లో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించింది. సోమవారం ఉదయం లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశమైన వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు భవిష్యత్తు కార్యాచరణపై ...
26నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్రసాక్షి
ఈనెల 26 నుంచి జగన్ మోహన్ రెడ్డి బస్సుయాత్రTV5
గురువారం నుంచి జగన్ బస్ యాత్రNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ శాసనసభలో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ప్రతిపక్షం కొత్త తరహా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నది. విషయాలను ప్రజలకు తెలిజేయడానికి ఈ నెల 26 నుంచి ఆంధ్రప్రదేశ్ లో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించింది. సోమవారం ఉదయం లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశమైన వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు భవిష్యత్తు కార్యాచరణపై ...
26నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర
ఈనెల 26 నుంచి జగన్ మోహన్ రెడ్డి బస్సుయాత్ర
గురువారం నుంచి జగన్ బస్ యాత్ర
沒有留言:
張貼留言