వెబ్ దునియా
శివాజీరాజా నన్ను తిట్టాడు.. పవన్ ఇంటి వద్ద కూర్చొంటా: హేమ
వెబ్ దునియా
నటుడు శివాజీ రాజా తనను వ్యక్తిగతంగా దూషించాడని నటి హేమ ఆరోపించారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని కోరుతూ దర్శకుడు దాసరి నారాయణరావుని కలిశానని ఆమె తెలిపారు. అలాగే, హీరో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కూడా కూర్చొని తనకు న్యాయం చేయాలని కోరుతానని చెప్పారు. అయితే, తనకు క్షమాపణ చెప్పేంత సంస్కారం శివాజీరాజాకు ఉందని అనుకోవటం లేదని హేమ ...
శివాజీరాజా నన్ను తిట్టాడు.. హేమ...తెలుగువన్
పోలీసులను కలిసా...సంస్కారం లేదు: నటి హేమ ఫైర్FIlmiBeat Telugu
పవన్ ఇంటికెళ్లి కూర్చుంటా : హేమNamasthe Telangana
సాక్షి
News Articles by KSR
Palli Batani
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నటుడు శివాజీ రాజా తనను వ్యక్తిగతంగా దూషించాడని నటి హేమ ఆరోపించారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని కోరుతూ దర్శకుడు దాసరి నారాయణరావుని కలిశానని ఆమె తెలిపారు. అలాగే, హీరో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కూడా కూర్చొని తనకు న్యాయం చేయాలని కోరుతానని చెప్పారు. అయితే, తనకు క్షమాపణ చెప్పేంత సంస్కారం శివాజీరాజాకు ఉందని అనుకోవటం లేదని హేమ ...
శివాజీరాజా నన్ను తిట్టాడు.. హేమ...
పోలీసులను కలిసా...సంస్కారం లేదు: నటి హేమ ఫైర్
పవన్ ఇంటికెళ్లి కూర్చుంటా : హేమ
Oneindia Telugu
కోటీ నలభై లక్షల రూపాయలతో మైనపు బొమ్మ
సాక్షి
లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రముఖుల మైనపు విగ్రహాలు బోల్డన్ని ఈ మ్యూజియమ్లో కొలువు దీరి ఉన్నాయి. ఈ మ్యూజియమ్లో స్థానం దక్కడం అంటే చిన్న విషయం కాదు. ముందు తమ వెబ్సైట్ ద్వారా మేడమ్ టుస్సాడ్స్ అధినేతలు ఓటింగ్ పెడతారు.
ముగిసిన సినీ మా వార్.. 56గా నమోదైన పోలింగ్ శాతంTeluguwishesh
టుస్సాడ్స్ బొమ్మగా కత్రినా కైఫ్Namasthe Telangana
సిడ్నీ: మేడం టుస్సాడ్స్ నుంచి సచిన్ మైనపు బొమ్మ తీసేశారుOneindia Telugu
వెబ్ దునియా
తెలుగువన్
Vaartha
అన్ని 28 వార్తల కథనాలు »
సాక్షి
లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రముఖుల మైనపు విగ్రహాలు బోల్డన్ని ఈ మ్యూజియమ్లో కొలువు దీరి ఉన్నాయి. ఈ మ్యూజియమ్లో స్థానం దక్కడం అంటే చిన్న విషయం కాదు. ముందు తమ వెబ్సైట్ ద్వారా మేడమ్ టుస్సాడ్స్ అధినేతలు ఓటింగ్ పెడతారు.
ముగిసిన సినీ మా వార్.. 56గా నమోదైన పోలింగ్ శాతం
టుస్సాడ్స్ బొమ్మగా కత్రినా కైఫ్
సిడ్నీ: మేడం టుస్సాడ్స్ నుంచి సచిన్ మైనపు బొమ్మ తీసేశారు
వెబ్ దునియా
ఒప్పందం ఉల్లంఘించిన శ్రుతి.. కొత్త సినిమాల్లో నటించరాదు.. కోర్టు ఆదేశం!
వెబ్ దునియా
ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మినహా వేరే కొత్త సినిమాల్లో నటించరాదని హైదరాబాద్ మూడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఓ ఉత్తర్వు జారీ చేసింది. హైదరాబాద్, చెన్నైలకు చెందిన పిక్చర్ హౌస్ మీడియా చేసిన ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించింది. ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్పై ...
శ్రుతి హాసన్పై చీటింగ్ కేసుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శృతిహాసన్పై కేసు నమోదుAndhrabhoomi
శ్రుతిహాసన్ మీద కేసుతెలుగువన్
Namasthe Telangana
News4Andhra
Vaartha
అన్ని 19 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మినహా వేరే కొత్త సినిమాల్లో నటించరాదని హైదరాబాద్ మూడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఓ ఉత్తర్వు జారీ చేసింది. హైదరాబాద్, చెన్నైలకు చెందిన పిక్చర్ హౌస్ మీడియా చేసిన ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించింది. ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్పై ...
శ్రుతి హాసన్పై చీటింగ్ కేసు
శృతిహాసన్పై కేసు నమోదు
శ్రుతిహాసన్ మీద కేసు
వెబ్ దునియా
కోన వెంకట్ను దోచుకున్న దోపిడీ దొంగలు..! ఆలస్యంగా వెలుగులోకి..!
వెబ్ దునియా
ప్రముఖ సినిమా రచయిత కోన వెంకట్ను దోపిడీ దొంగలు దోచుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 26న నటుడు ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ప్రకాష్రాజ్ ఫామ్ హౌస్లో వేడుకలు జరిగాయి. వాటికి రచయిత కోన వెంకట్, మరికొందరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. పార్టీ మూగిసిన తర్వాత ...
కోన వెంకట్ క్షేమం గురించి పవన్ కళ్యాణ్FIlmiBeat Telugu
దోపిడీకి గురైన సినీ రచయితVaartha
సినిమా ఫక్కిలోనే సినిమోళ్లపై దోపిడీNamasthe Telangana
TV5
తెలుగువన్
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ సినిమా రచయిత కోన వెంకట్ను దోపిడీ దొంగలు దోచుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 26న నటుడు ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ప్రకాష్రాజ్ ఫామ్ హౌస్లో వేడుకలు జరిగాయి. వాటికి రచయిత కోన వెంకట్, మరికొందరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. పార్టీ మూగిసిన తర్వాత ...
కోన వెంకట్ క్షేమం గురించి పవన్ కళ్యాణ్
దోపిడీకి గురైన సినీ రచయిత
సినిమా ఫక్కిలోనే సినిమోళ్లపై దోపిడీ
వెబ్ దునియా
'ఆ సమయంలో నేను కారు నడపడం లేదు'
Andhrabhoomi
ముంబయి, మార్చి 27: 'హిట్ అండ్ రన్' కేసులో తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన సాక్ష్యాధారాలు అవాస్తవమైనవని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ శుక్రవారం న్యాయస్థానానికి తెలియజేశాడు. 2002లో సల్మాన్ ఖాన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడటంతో ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం ...
హిట్ అండ్ రన్ కేసు: తాగి బండి నడపలేదన్న సల్మాన్ ఖాన్!వెబ్ దునియా
కారు నడపలేదు, మద్యం సేవించలేదు: సల్మాన్ ఖాన్Teluguwishesh
తాగలేదు.. బండి నడపలేదు!సాక్షి
TV5
FIlmiBeat Telugu
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, మార్చి 27: 'హిట్ అండ్ రన్' కేసులో తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన సాక్ష్యాధారాలు అవాస్తవమైనవని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ శుక్రవారం న్యాయస్థానానికి తెలియజేశాడు. 2002లో సల్మాన్ ఖాన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడటంతో ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం ...
హిట్ అండ్ రన్ కేసు: తాగి బండి నడపలేదన్న సల్మాన్ ఖాన్!
కారు నడపలేదు, మద్యం సేవించలేదు: సల్మాన్ ఖాన్
తాగలేదు.. బండి నడపలేదు!
వెబ్ దునియా
మా సొమ్మును మురళీమోహన్ దుర్వినియోగం చేశారు : ఒ.కళ్యాణ్
వెబ్ దునియా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు అధ్యక్షుడిగా ఉన్న రాజమండ్రి ఎంపీ, టీడీపీ నేత మురళీమోహన్ మా నిధులను దుర్వినియోగం చేశారంటూ నటుడు ఒ. కళ్యాణ్ ఆరోపించారు. అందువల్లే మాపై తన పట్టును కోల్పోకుండా ఉండేందుకే ఆయన నటి జయసుధను తన స్థానంలో అధ్యక్ష పదవికి పోటీ చేయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఈనెల 29వ తేదీ ఆదివారం జరుగనున్న 'మా' ...
మురళీమోహన్ పై విమర్శలుNews Articles by KSR
మురళీ మోహన్ అవకతవకలకు పాల్పడ్డారు... హేమకు ఏం తెలుసు - ఓ కళ్యాణ్ ఎదురుదాడిPalli Batani
మురళీమోహన్ పై దర్శకుడి మండిపాటుసాక్షి
Vaartha
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు అధ్యక్షుడిగా ఉన్న రాజమండ్రి ఎంపీ, టీడీపీ నేత మురళీమోహన్ మా నిధులను దుర్వినియోగం చేశారంటూ నటుడు ఒ. కళ్యాణ్ ఆరోపించారు. అందువల్లే మాపై తన పట్టును కోల్పోకుండా ఉండేందుకే ఆయన నటి జయసుధను తన స్థానంలో అధ్యక్ష పదవికి పోటీ చేయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఈనెల 29వ తేదీ ఆదివారం జరుగనున్న 'మా' ...
మురళీమోహన్ పై విమర్శలు
మురళీ మోహన్ అవకతవకలకు పాల్పడ్డారు... హేమకు ఏం తెలుసు - ఓ కళ్యాణ్ ఎదురుదాడి
మురళీమోహన్ పై దర్శకుడి మండిపాటు
వెబ్ దునియా
రవితేజ 'కిక్-2' విడుదలకు సిద్ధం.. తేదీ ఖరారు..!
వెబ్ దునియా
మాస్ మహరాజ్ రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్రెడ్డిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కిక్-2, ఈ చిత్రాన్ని వేసవి గిఫ్ట్గా మే నెలలో ఏడో తేదిన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కళ్యాణ్రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్గా రకుల్ప్రీత్సింగ్ నటిస్తోంది. ప్రస్తుతం ...
రవితేజ కిక్-2 రిలీజ్ డేట్Neti Cinema
కిక్ 2 రెడీ టూ రిలీజ్Palli Batani
మే 7న కిక్ -2 విడుదలTV5
FIlmiBeat Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మాస్ మహరాజ్ రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్రెడ్డిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కిక్-2, ఈ చిత్రాన్ని వేసవి గిఫ్ట్గా మే నెలలో ఏడో తేదిన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కళ్యాణ్రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్గా రకుల్ప్రీత్సింగ్ నటిస్తోంది. ప్రస్తుతం ...
రవితేజ కిక్-2 రిలీజ్ డేట్
కిక్ 2 రెడీ టూ రిలీజ్
మే 7న కిక్ -2 విడుదల
సాక్షి
వేసవిలో కలిసొచ్చే 'జిల్'
సాక్షి
చిత్రం - జిల్..., తారాగణం - గోపీచంద్, రాశీఖన్నా, కబీర్ (నూతన పరిచయం), బ్రహ్మాజీ, చలపతిరావు, ఐశ్వర్య, కెమేరా - శక్తి శరవణన్, సంగీతం - జిబ్రాన్, ఫైట్స్ - అనల్ అరసు, కళ - ఏ.ఎస్. ప్రకాశ్, కూర్పు - కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు - వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం - రాధాకృష్ణ కుమార్ ............................................. కొన్ని సినిమాలకు ...
జిల్ రివ్యూTV5
గోపీచంద్, రాశీఖన్నాల 'జిల్' రివ్యూNeti Cinema
రివ్యూ: జిల్ సమీక్షPalli Batani
తెలుగువన్
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
చిత్రం - జిల్..., తారాగణం - గోపీచంద్, రాశీఖన్నా, కబీర్ (నూతన పరిచయం), బ్రహ్మాజీ, చలపతిరావు, ఐశ్వర్య, కెమేరా - శక్తి శరవణన్, సంగీతం - జిబ్రాన్, ఫైట్స్ - అనల్ అరసు, కళ - ఏ.ఎస్. ప్రకాశ్, కూర్పు - కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు - వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం - రాధాకృష్ణ కుమార్ ............................................. కొన్ని సినిమాలకు ...
జిల్ రివ్యూ
గోపీచంద్, రాశీఖన్నాల 'జిల్' రివ్యూ
రివ్యూ: జిల్ సమీక్ష
Andhrabhoomi
నిర్మాత శ్రీరామ్రెడ్డి కన్నుమూత
Andhrabhoomi
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో చంద్రమహేష్ దర్శకత్వంలో 'రెడ్ అలెర్ట్' చిత్రాన్ని రూపొందిస్తున్న తిన్నింటి వీర శ్రీరామ్రెడ్డి (57) శనివారం ముంబయిలో గుండెపోటుతో కన్నుమూశారు. వరంగల్ జిల్లా జనగాం సమీపంలోని నెల్లుట్ల గ్రామానికి చెందిన ఆయన ముంబయిలో భవన నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు. సినిమాలపై మక్కువతో సినీ నిలయం సంస్థను ...
నిర్మాత శ్రీరామ్ రెడ్డి కన్నుమూతFIlmiBeat Telugu
రెడ్ అలర్డ్ నిర్మాత శ్రీరామ్ రెడ్డి ఆకస్మిక మృతి... పుట్టిన రోజే మరణంPalli Batani
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో చంద్రమహేష్ దర్శకత్వంలో 'రెడ్ అలెర్ట్' చిత్రాన్ని రూపొందిస్తున్న తిన్నింటి వీర శ్రీరామ్రెడ్డి (57) శనివారం ముంబయిలో గుండెపోటుతో కన్నుమూశారు. వరంగల్ జిల్లా జనగాం సమీపంలోని నెల్లుట్ల గ్రామానికి చెందిన ఆయన ముంబయిలో భవన నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు. సినిమాలపై మక్కువతో సినీ నిలయం సంస్థను ...
నిర్మాత శ్రీరామ్ రెడ్డి కన్నుమూత
రెడ్ అలర్డ్ నిర్మాత శ్రీరామ్ రెడ్డి ఆకస్మిక మృతి... పుట్టిన రోజే మరణం
Vaartha
ఆస్తులు సీజ్
Vaartha
హైదరాబాద్ : వైఎస్సార్సీ అధినేత జగన్ ఆస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో సారి ఆస్తులను జప్తు చేసింది. ఈ ధఫా రూ.216.18 కోట్లతో సరిపెట్టింది. అది కూడా జగన్ సంస్థలలో కాక క్విడ్ ప్రోకో ద్వారా లబ్ధి పొందారన్న అభియో గాలు ఎదుర్కోంటున్న రాంఖీ సంస్థకు చెందిన ఆస్తులను తాత్కాలిక జప్తు చేస్తునట్లు ఆదేశాలు వెలువరిచింది. మరి కొన్ని ...
రాంకీ ఫార్మపై కూడా ఈడీ రంగు పడింది..!Teluguwishesh
జగన్ ఆస్తులో కేసులో ఈడీ మరో ఎటాచ్మెంట్News4Andhra
జగన్ ఆస్తుల కేసు: రూ. 216.18 కోట్ల రాంకీ ఫార్మా ఆస్తుల జప్తుOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : వైఎస్సార్సీ అధినేత జగన్ ఆస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో సారి ఆస్తులను జప్తు చేసింది. ఈ ధఫా రూ.216.18 కోట్లతో సరిపెట్టింది. అది కూడా జగన్ సంస్థలలో కాక క్విడ్ ప్రోకో ద్వారా లబ్ధి పొందారన్న అభియో గాలు ఎదుర్కోంటున్న రాంఖీ సంస్థకు చెందిన ఆస్తులను తాత్కాలిక జప్తు చేస్తునట్లు ఆదేశాలు వెలువరిచింది. మరి కొన్ని ...
రాంకీ ఫార్మపై కూడా ఈడీ రంగు పడింది..!
జగన్ ఆస్తులో కేసులో ఈడీ మరో ఎటాచ్మెంట్
జగన్ ఆస్తుల కేసు: రూ. 216.18 కోట్ల రాంకీ ఫార్మా ఆస్తుల జప్తు
沒有留言:
張貼留言