వెబ్ దునియా
కాశ్మీర్ కకావికలం.. ఎడతెరపిలేని వర్షాలు.. 17 మంది మృతి
వెబ్ దునియా
36 గంటల నుంచి కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు కాశ్మీర్ అతలాకుతలం అయ్యింది. ఉప్పొంగుతున్న నదులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. నాన్పుడు వర్షానికి కొండ చరియలు అమాంతం విరిగి పడుతున్నాయి. దీని వలన ప్రాణం నష్టం పెరిగే అవకాశ కనిపిస్తోంది. ఇప్పటి వరకూ 17 మంది మరణించారు. ఇక్కడ భారీ ...
కాశ్మీర్ వరదల్లో 10 మంది మృతి10tv
కాశ్మీర్ను ముంచెత్తిన వరదలుAndhrabhoomi
జమ్మూ కాశ్మీర్ లో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతిTV5
తెలుగువన్
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 18 వార్తల కథనాలు »
వెబ్ దునియా
36 గంటల నుంచి కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు కాశ్మీర్ అతలాకుతలం అయ్యింది. ఉప్పొంగుతున్న నదులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. నాన్పుడు వర్షానికి కొండ చరియలు అమాంతం విరిగి పడుతున్నాయి. దీని వలన ప్రాణం నష్టం పెరిగే అవకాశ కనిపిస్తోంది. ఇప్పటి వరకూ 17 మంది మరణించారు. ఇక్కడ భారీ ...
కాశ్మీర్ వరదల్లో 10 మంది మృతి
కాశ్మీర్ను ముంచెత్తిన వరదలు
జమ్మూ కాశ్మీర్ లో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి
వెబ్ దునియా
రాహుల్ గాంధీకి నోటీసులు.. కోర్టుకు రావాల్సిందే..!
వెబ్ దునియా
రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాల్సిందేనని మహారాష్ట్రలోని భివాండీ కోర్టు స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంటే దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రాహుల్ కోర్టుకు గైర్హాజరవడంతో కోర్టు సమన్లు ఇచ్చింది. వ్యక్తిగత కారణాల రీత్యా విచారణకు హాజరుకాలేకపోతున్నారంటూ రాహుల్ న్యాయవాది దాఖలు చేసిన పిటిషణ్ను కోర్టు తిరస్కరించింది.
రాహుల్ కోర్టుకు రావాల్సిందే...TV5
రాహుల్కు భీవండి కోర్టు సమన్లుNamasthe Telangana
రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు: మే 8న హాజరుకావాలని ఆదేశంOneindia Telugu
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాల్సిందేనని మహారాష్ట్రలోని భివాండీ కోర్టు స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంటే దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రాహుల్ కోర్టుకు గైర్హాజరవడంతో కోర్టు సమన్లు ఇచ్చింది. వ్యక్తిగత కారణాల రీత్యా విచారణకు హాజరుకాలేకపోతున్నారంటూ రాహుల్ న్యాయవాది దాఖలు చేసిన పిటిషణ్ను కోర్టు తిరస్కరించింది.
రాహుల్ కోర్టుకు రావాల్సిందే...
రాహుల్కు భీవండి కోర్టు సమన్లు
రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు: మే 8న హాజరుకావాలని ఆదేశం
వెబ్ దునియా
పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయండి... ప్లీజ్.. పిఎంను కోరిన జగన్
వెబ్ దునియా
పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని దీని వలన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందనీ, తిరిగి రాష్ట్రం వేగంగా పుంజుకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. సోమవారం సాయంత్రం ఆయనను వైఎస్ఆర్ సీపి బృందం కలిసింది. ప్రధానితో వారు దాదాపుగా గంటకు పైగా ...
పట్టిసీమతో ఏపీకి 70 టీఎంసీలు నష్టంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పట్టిసీమ పెద్ద దెబ్బAndhrabhoomi
పోలవరం వేగం పెంచండిసాక్షి
News Articles by KSR
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 33 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని దీని వలన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందనీ, తిరిగి రాష్ట్రం వేగంగా పుంజుకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. సోమవారం సాయంత్రం ఆయనను వైఎస్ఆర్ సీపి బృందం కలిసింది. ప్రధానితో వారు దాదాపుగా గంటకు పైగా ...
పట్టిసీమతో ఏపీకి 70 టీఎంసీలు నష్టం
పట్టిసీమ పెద్ద దెబ్బ
పోలవరం వేగం పెంచండి
వెబ్ దునియా
అలాంటి రాజకీయాలు మాకు చేతరాదు... గడ్కారీ
వెబ్ దునియా
కీలక విషయాలలో తాము రాజకీయాలు చేయమనీ, అలాంటి రాజకీయాలు తమ చేతరావని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తమకు జాతి ప్రయోజనాలే చాలా ముఖ్యమని వాటి మాత్రమే తాము అనుసరిస్తామని చెప్పారు. భూసేకరణ బిల్లుపై సోనియా లేఖకు గడ్కరీ హిందీలో సమాధానం రాశారు. అభివృద్ధి కోసమే భూసేకరణ బిల్లులో సవరణలు చేసినట్లు గడ్కరీ ఆ ...
భూసేకరణ బిల్లుపై కాంగ్రెస్ది తప్పుడు వాదనAndhrabhoomi
మేం రాజకీయాలు చేయం: గడ్కరీసాక్షి
ఆ బిల్లును కాంగ్రెస్ సభ్యులూ వ్యతిరేకించారు:గడ్కరీNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కీలక విషయాలలో తాము రాజకీయాలు చేయమనీ, అలాంటి రాజకీయాలు తమ చేతరావని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తమకు జాతి ప్రయోజనాలే చాలా ముఖ్యమని వాటి మాత్రమే తాము అనుసరిస్తామని చెప్పారు. భూసేకరణ బిల్లుపై సోనియా లేఖకు గడ్కరీ హిందీలో సమాధానం రాశారు. అభివృద్ధి కోసమే భూసేకరణ బిల్లులో సవరణలు చేసినట్లు గడ్కరీ ఆ ...
భూసేకరణ బిల్లుపై కాంగ్రెస్ది తప్పుడు వాదన
మేం రాజకీయాలు చేయం: గడ్కరీ
ఆ బిల్లును కాంగ్రెస్ సభ్యులూ వ్యతిరేకించారు:గడ్కరీ
వెబ్ దునియా
మీరే రాశారు... నివేదిక కూడా మీ దగ్గరే ఉంటుంది : గవర్నర్
వెబ్ దునియా
'నివేదిక ఇస్తున్నట్టు మీరే రాశారు. మీ దగ్గరే నివేదిక ఉంటుంది. మీరే అన్నీ రాస్తారు. మీకే తెలిసి ఉండాలి..' అని విలేకరులతో చమత్కరించారు గవర్నర్ ఈ.ఎల్. నరసింహన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్యన ఉన్న వివాదాల గురించి ప్రస్తావించినప్పుడు ఆయన సోమవారం అలా స్పందించారు. వివరాలిలా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని వివాదాస్పద ...
విభజన సమస్యలకు చర్చలతో పరిష్కారంసాక్షి
హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో గవర్నర్ భేటీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అదుపులోనే శాంతిభద్రతలు : గవర్నర్Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'నివేదిక ఇస్తున్నట్టు మీరే రాశారు. మీ దగ్గరే నివేదిక ఉంటుంది. మీరే అన్నీ రాస్తారు. మీకే తెలిసి ఉండాలి..' అని విలేకరులతో చమత్కరించారు గవర్నర్ ఈ.ఎల్. నరసింహన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్యన ఉన్న వివాదాల గురించి ప్రస్తావించినప్పుడు ఆయన సోమవారం అలా స్పందించారు. వివరాలిలా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని వివాదాస్పద ...
విభజన సమస్యలకు చర్చలతో పరిష్కారం
హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో గవర్నర్ భేటీ
అదుపులోనే శాంతిభద్రతలు : గవర్నర్
వెబ్ దునియా
విమానంలో గవర్నర్.. అయినా వెనక్కి.. అధికారుల నిర్లక్ష్యం..!
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి రప్పించారు. శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది నిర్లక్ష్యం, వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. గవర్నర్ నరసింహన్ మూడురోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ బయల్దేరారు. అయితే విమానం అరగంట ప్రయాణించిన అనంతరం ...
విమానంలో గవర్నర్ ఉన్నప్పటికీ...తెలుగువన్
విభజన హామీలన్నీ అమలు: గవర్నర్Andhrabhoomi
ఢిల్లీ విమానంలో గందరగోళంVaartha
Namasthe Telangana
సాక్షి
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి రప్పించారు. శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది నిర్లక్ష్యం, వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. గవర్నర్ నరసింహన్ మూడురోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ బయల్దేరారు. అయితే విమానం అరగంట ప్రయాణించిన అనంతరం ...
విమానంలో గవర్నర్ ఉన్నప్పటికీ...
విభజన హామీలన్నీ అమలు: గవర్నర్
ఢిల్లీ విమానంలో గందరగోళం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'పద్మశ్రీ' విశ్వాసం పెంచింది
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): దేశ పౌర పురస్కారాల్లో ఒకటైన 'పద్మశ్రీ' తమలో విశ్వాసాన్ని మరింత పెంచిందని, మరింత కష్టపడేందుకు స్ఫూర్తినిచ్చిందని డాక్టర్ మంజుల అనగాని, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపారు. సోమవారం రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాలులో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ...
మాలవీయకు 'భారతరత్న'సాక్షి
రాష్టప్రతి భవన్లో వెల్లివిరిసిన పద్మాలుAndhrabhoomi
పద్మ అవార్డుల పంట... కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ..!వెబ్ దునియా
తెలుగువన్
Vaartha
అన్ని 21 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): దేశ పౌర పురస్కారాల్లో ఒకటైన 'పద్మశ్రీ' తమలో విశ్వాసాన్ని మరింత పెంచిందని, మరింత కష్టపడేందుకు స్ఫూర్తినిచ్చిందని డాక్టర్ మంజుల అనగాని, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపారు. సోమవారం రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాలులో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ...
మాలవీయకు 'భారతరత్న'
రాష్టప్రతి భవన్లో వెల్లివిరిసిన పద్మాలు
పద్మ అవార్డుల పంట... కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ..!
10tv
బొగ్గుల పులిగా మారిన బొబ్బిలిపులి
10tv
హైదరాబాద్: బొబ్బిలి పులి... బొగ్గులపులిగా మారుతోంది. ఈ మాటంటే దాసరికి కోపం వస్తుందేమో...? కోల్స్కామ్ తవ్విన కొద్దీ... ఆయన వంటి నిండా మసే కనిపిస్తోంది. దాసరి నారాయణ... ఒకప్పుడు బొబ్బిలి పులి. కానీ ఇప్పుడో మసంటుకున్న బొగ్గుల మేస్త్రీ. కోల్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి. 2004 నుంచి 2008 వరకూ కేంద్ర బొగ్గుగనుల శాఖలో ...
కోల్గేట్ కేసులో రూ. 2 కోట్ల దాసరి ఆస్తుల జప్తుAndhrabhoomi
కోల్ స్కామ్లో దాసరి ఆస్తుల జప్తుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సౌభాగ్య మీడియాలో కేవలం వాటాదారుణ్నే:దాసరిNamasthe Telangana
News Articles by KSR
సాక్షి
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: బొబ్బిలి పులి... బొగ్గులపులిగా మారుతోంది. ఈ మాటంటే దాసరికి కోపం వస్తుందేమో...? కోల్స్కామ్ తవ్విన కొద్దీ... ఆయన వంటి నిండా మసే కనిపిస్తోంది. దాసరి నారాయణ... ఒకప్పుడు బొబ్బిలి పులి. కానీ ఇప్పుడో మసంటుకున్న బొగ్గుల మేస్త్రీ. కోల్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి. 2004 నుంచి 2008 వరకూ కేంద్ర బొగ్గుగనుల శాఖలో ...
కోల్గేట్ కేసులో రూ. 2 కోట్ల దాసరి ఆస్తుల జప్తు
కోల్ స్కామ్లో దాసరి ఆస్తుల జప్తు
సౌభాగ్య మీడియాలో కేవలం వాటాదారుణ్నే:దాసరి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మార్చి 30 : భారతీయ జనతా పార్టీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. సభ్యత్వాల విషయంలో చైనా కమ్యూనిస్టు పార్టీని తాము అధిగమించామని కమలం పార్టీ నేతలు అన్నారు. బీజేపీ కీర్తి కిరీటంలో మరో కలుకితరాయి వచ్చి చేరింది. ప్రపంచంలోని పార్టీలు అన్నింటిని ఆధిగమించి అతి పెద్ద ...
ప్రపంచంలోనే బిజెపి అతిపెద్ద పార్టీVaartha
బీజేపీ ప్రపంచ రికార్డ్: 8.80 కోట్ల మంది సభ్యులుగా చేరిక..!వెబ్ దునియా
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీNamasthe Telangana
Oneindia Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మార్చి 30 : భారతీయ జనతా పార్టీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. సభ్యత్వాల విషయంలో చైనా కమ్యూనిస్టు పార్టీని తాము అధిగమించామని కమలం పార్టీ నేతలు అన్నారు. బీజేపీ కీర్తి కిరీటంలో మరో కలుకితరాయి వచ్చి చేరింది. ప్రపంచంలోని పార్టీలు అన్నింటిని ఆధిగమించి అతి పెద్ద ...
ప్రపంచంలోనే బిజెపి అతిపెద్ద పార్టీ
బీజేపీ ప్రపంచ రికార్డ్: 8.80 కోట్ల మంది సభ్యులుగా చేరిక..!
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జార్ఖండ్, మార్చి 30 : జార్ఖండ్లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గర్హ్వా జిల్లాలో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ ఘటనలో 10 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ఛత్తిస్గడ్లోని రాయ్పూర్ నుంచి పట్నాకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను గర్హ్వాలో ఆస్పత్రికి ...
జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదంAndhrabhoomi
ఘోర ప్రమాదం: బస్సు బోల్తా, 10 మంది మృతి, 20మందికి గాయాలుOneindia Telugu
బస్సు బోల్తా.. పదిమంది మృతితెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జార్ఖండ్, మార్చి 30 : జార్ఖండ్లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గర్హ్వా జిల్లాలో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ ఘటనలో 10 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ఛత్తిస్గడ్లోని రాయ్పూర్ నుంచి పట్నాకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను గర్హ్వాలో ఆస్పత్రికి ...
జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఘోర ప్రమాదం: బస్సు బోల్తా, 10 మంది మృతి, 20మందికి గాయాలు
బస్సు బోల్తా.. పదిమంది మృతి
沒有留言:
張貼留言