2015年3月21日 星期六

2015-03-22 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Andhrabhoomi
   
షడ్రుచుల పండుగ.. తెలుగువారి ఉగాది (తొలి వేడుక)   
Andhrabhoomi
ఉగాది అన్న తెలుగు మాట సంస్కృత పదమైన 'యుగాది' నుండి వచ్చింది. వేదంలో కాల నిర్ణయం చేసే మంత్రాలు 'సృష్ట్యాదికాలం'. ఈ సృష్టి ఆదికాలంలోని మొదటి నెలను సంవత్సరాదిగా నిర్ణయించటం వల్ల ఈ పండుగను ఉగాది అన్నారు. ఒక యుగం పూర్తయిన తరువాత సృష్టి మొత్తం జల ప్రళయంలో మునిగిన సమయంలో సృష్టికర్త బ్రహ్మదేవుడు తిరిగి సృష్టిని ప్రారంభించే ...

ఉట్టిపడిన తెలుగుదనం   సాక్షి
ఘనంగా ఉగాది వేడుకలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 58 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తాతయ్యలైన చంద్రబాబు, బాలకృష్ణ... మగబిడ్డకు జన్మనిచ్చిన బ్రహ్మణి..!   
వెబ్ దునియా
ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఉగాది పండుగ రోజు మరో విశేషం చోటు చేసుకుంది. చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్, బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణి దంపతులకు పుత్రోదయం కలిగింది. బ్రహ్మణి ఉగాది పండుగ రోజు మధ్యాహ్నం పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. మాదాపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు ప్రసవం ...

ఉగాది రోజునే బాలయ్య.. తాతయ్యారు!   సాక్షి
తాతలైన చంద్రబాబు, బాలకృష్ణ   తెలుగువన్
నారా, నందమూరి వారింట ఉగాది 'స్పెషల్'   Teluguwishesh
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం!   
వెబ్ దునియా
తెలంగాణ పరిధిలోని ఆరు జిల్లాల్లోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన శాసన మండలి ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. నేటి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా కొనసాగనున్న పోలింగ్‌లో ఆయా జిల్లాల్లోని గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హైదరాబాదు - రంగారెడ్డి - మహబూబ్ నగర్; వరంగల్ - ఖమ్మం ...

నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు..   10tv
నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు   Namasthe Telangana

అన్ని 14 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
మళ్లీ తెగబడిన ఉగ్రవాదులు   
Andhrabhoomi
జమ్ము, మార్చి 21: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. కథువా జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్‌పై దాడికి దిగిన 24గంటల్లోనే సాంబా జిల్లాలోని ఒక సైనిక శిబిరంపైనా ఇద్దరు ఉగ్రవాదులు దాడికి పూనుకున్నారు. అయితే సైనికులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సాంబా జిల్లాలోని జమ్ము- పఠాన్‌కోట్ హైవే సమీపంలో గల ...

కశ్మీర్‌లో రెండోరోజూ ముష్కర దాడి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కశ్మీర్లో మళ్లీ 'ఉగ్ర' దాడి   సాక్షి
ఎదురుకాల్పుల్లో ఐదుకు చేరిన మృతులు   Namasthe Telangana

అన్ని 23 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాంగ్రెస్ టికెట్ పేరుతో రూ. 1.10 కోట్లు మోసం...రేణుకా చౌదరిపై కేసు..!   
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పిస్తానని నమ్మించి రూ. 1.10 కోట్లు మోసం చేసినట్టు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఖమ్మం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. రేణుకా చౌదరిపై రాంజీ అనే స్థానిక నేత భార్య భూక్యా కళావతి అనే ఆమె కేసు వేసింది. గత ఎన్నికలలో తన భర్త రాంజీకి ఖమ్మం జిల్లాలో వైరా ...

రేణుకా చౌదరిపై పోలీస్ కేసు నమోదు   తెలుగువన్
రేణుక చౌదరి పై చీటింగ్ కేసు !   News4Andhra
రేణుకా చౌదరి చిక్కుల్లో పడతారా   News Articles by KSR
Oneindia Telugu   
సాక్షి   
10tv   
అన్ని 10 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
కొత్త ఏడాది అంతా మంచే జరుగుతుంది: కేసీఆర్   
Teluguwishesh
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు మన్మథనామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన్మథనామ సంవత్సరం 29వది... కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర 29వది అని సీఎం గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాం. వనరులు సద్వినియోగం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందన్నారు. పేదలు కడుపునిండా తిన్నప్పుడే నిజమైన పండగ.
పేదల కడుపు నిండితేనే నిజమైన పండుగ: కెసిఆర్   Oneindia Telugu
మన్మథనామ సంవత్సరం 29వది.. తెలంగాణ రాష్ట్రం 29వది!: కేసీఆర్   వెబ్ దునియా
పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అగ్రతాంబూలం : సీఎం కేసీఆర్   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యూపీలో పట్టాలు తప్పిన జనతా: 38కి చేరిన మృతుల సంఖ్య!   
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జనతా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదంలో మృతుల సంఖ్య 38కి చేరింది. మరో 150 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్ బరేలీలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ బరేలీ సమీపంలో డెహ్రాడూన్ - వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ పట్టాలు బచ్రవాన్ రైల్వే స్టేషన్‌కు ...

పట్టాలు తప్పిన జనతా ఎక్స్‌ప్రెస్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పట్టాలు తప్పిన జనతా   Namasthe Telangana

అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజభవన్ ఉగాది వేడుకల్లో ఇద్దరు: ఎవరికి వారే, తెలుగులో కలామ్ (పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ శుక్రవారం సాయంత్రం రాజభవన్‌లో ఉగాది వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేర్వేరు సమయాల్లో హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ కూడా ఈ ఉగాది వేడుకలకు విచ్చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ...

మన్మథనామ సంవత్సరంలో.. తెలుగు రాష్ట్రాలు పరిఢవిల్లాలి   Andhrabhoomi
రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు   సాక్షి

అన్ని 17 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆమెది ఆత్మహత్యే..!   
సాక్షి
హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున ఐపీఎస్, ఐఏఎస్ క్వార్టర్స్ వద్ద యువతి సజీవ దహనం కేసులో పంజగుట్ట పోలీసులు పురోగతి సాధించారు. మృతిచెందిన యువతి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన విద్యార్థి వాసిరెడ్డి పూజిత (19)గా తేలింది. ఆమె ధరించిన వాచీ, చెవిదిద్దులు, చెప్పుల ఆధారంగా హైదరాబాద్‌లోనే నివాసముంటున్న ఆ యువతి బాబాయ్ నరేష్ ...

ఆ యువతిది ఆత్మహత్య   Namasthe Telangana
మై సూసైడ్‌ నోట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హత్య కాదు.. ఆత్మహత్యే   Andhrabhoomi
Oneindia Telugu   
అన్ని 28 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషించడం ఆపినప్పుడే..?: రాజ్‌నాథ్ సింగ్   
వెబ్ దునియా
పాకిస్తాన్‌పై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషించడాన్ని ఆపినప్పుడే దక్షిణాసియాలో పరిస్థితులు మెరుగుపడతాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. భారత్‌పై పరోక్ష యుద్ధం కోసం ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. జైపూర్‌లో 3 రోజుల పాటు జరిగే ...

ఉగ్రవాదానికి పాక్‌ మద్దతు ఆపాలి: రాజ్‌నాథ్‌సింగ్‌   Vaartha

అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言