Vaartha
నిరర్ధక యుద్ధం
సాక్షి
యుద్ధాలెప్పుడూ అనుద్దేశిత పర్యవసానాలకు దారితీస్తాయంటారు. ఇప్పుడు సౌదీ అరేబియా నేతృత్వంలో ఈజిప్టు, బహ్రైన్, కువైట్, కతార్, జోర్డాన్, సుడాన్ తదితర పది దేశాల కూటమి సేనలు యెమెన్పై సాగిస్తున్న బాంబు దాడులు చివరకు మరో సంక్షుభిత రాజ్యాన్ని సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాక్, సిరియా, లిబియా వంటి దేశాల్లో ఈ బాపతు ...
యెమెన్లో ఉద్రిక్తత: భారతీయుల కోసం కంట్రోల్ రూమ్!వెబ్ దునియా
యెమెన్లో కొనసాగుతున్న వైమానిక దాడులుAndhrabhoomi
గల్ఫ్లో భారతీయుల కోసం ఇండియా విమానంVaartha
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
యుద్ధాలెప్పుడూ అనుద్దేశిత పర్యవసానాలకు దారితీస్తాయంటారు. ఇప్పుడు సౌదీ అరేబియా నేతృత్వంలో ఈజిప్టు, బహ్రైన్, కువైట్, కతార్, జోర్డాన్, సుడాన్ తదితర పది దేశాల కూటమి సేనలు యెమెన్పై సాగిస్తున్న బాంబు దాడులు చివరకు మరో సంక్షుభిత రాజ్యాన్ని సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాక్, సిరియా, లిబియా వంటి దేశాల్లో ఈ బాపతు ...
యెమెన్లో ఉద్రిక్తత: భారతీయుల కోసం కంట్రోల్ రూమ్!
యెమెన్లో కొనసాగుతున్న వైమానిక దాడులు
గల్ఫ్లో భారతీయుల కోసం ఇండియా విమానం
వెబ్ దునియా
ఎవరెస్ట్ను అధిరోహించి గిన్నిస్బుక్లో చోటు.. మస్తాన్ బాబు అదృశ్యంపై టెన్షన్!
వెబ్ దునియా
ఎవరెస్ట్ అధిరోహించి గిన్నిస్బుక్లో చోటు సంపాదించిన మల్లి మస్తాన్బాబు అదృశ్యంపై అటు కుటుంబసభ్యుల్లోనూ, ఇటు జిల్లా ప్రజల్లోనూ టెన్షన్ నెలకొంది. 76 గంటలుగా సమాచారం లభ్యం కాక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంఘం మల్లి మస్తాన్బాబు స్వగ్రామం. పర్వతారోహణపై ఆసక్తితో 2006లో కేవలం 172 ...
వీడని మస్తానయ్య మిస్సింగ్ మిస్టరీ...TV5
'మా మస్తాన్ బాబు ఎక్కడ'..10tv
పర్వతారోహణ వీరుడి అదృశ్యంAndhrabhoomi
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎవరెస్ట్ అధిరోహించి గిన్నిస్బుక్లో చోటు సంపాదించిన మల్లి మస్తాన్బాబు అదృశ్యంపై అటు కుటుంబసభ్యుల్లోనూ, ఇటు జిల్లా ప్రజల్లోనూ టెన్షన్ నెలకొంది. 76 గంటలుగా సమాచారం లభ్యం కాక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంఘం మల్లి మస్తాన్బాబు స్వగ్రామం. పర్వతారోహణపై ఆసక్తితో 2006లో కేవలం 172 ...
వీడని మస్తానయ్య మిస్సింగ్ మిస్టరీ...
'మా మస్తాన్ బాబు ఎక్కడ'..
పర్వతారోహణ వీరుడి అదృశ్యం
వెబ్ దునియా
ఐఎస్ఐఎస్ భయం: 739మంది విద్యార్థుల అడ్మిషన్లకు బ్రిటన్ నో!
వెబ్ దునియా
ఐఎస్ఐఎస్ పేట్రేగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టెర్రరిస్టుల చేతుల్లోకి జీవ, అణు, రసాయన ఆయుధాలు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో అణు, జీవ, రసాయన ఆయుధాల రూపకల్పనకు దోహదపడే కోర్సులు చేసేందుకు దరఖాస్తు చేసుకున్న 739 మంది విద్యార్థుల అడ్మిషన్లకు బ్రిటన్ గవర్నమెంట్ 'నో' చెప్పింది. ఐఎస్ఐఎస్ భయంతో తామీ నిర్ణయం ...
739 మంది విదేశీ విద్యార్థులకు బ్రిటన్ 'నో'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐఎస్ఐఎస్ పేట్రేగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టెర్రరిస్టుల చేతుల్లోకి జీవ, అణు, రసాయన ఆయుధాలు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో అణు, జీవ, రసాయన ఆయుధాల రూపకల్పనకు దోహదపడే కోర్సులు చేసేందుకు దరఖాస్తు చేసుకున్న 739 మంది విద్యార్థుల అడ్మిషన్లకు బ్రిటన్ గవర్నమెంట్ 'నో' చెప్పింది. ఐఎస్ఐఎస్ భయంతో తామీ నిర్ణయం ...
739 మంది విదేశీ విద్యార్థులకు బ్రిటన్ 'నో'
తెలుగువన్
దేశాధినేతల గుట్టు రట్టు..
తెలుగువన్
గత ఏడాది నవంబర్ లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో జీ-20 తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 31 మంది వివిధ దేశాధిపతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి డేటాను సేకరించారు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా అధికారులు ఆ దేశాతిపతుల నుంచి సేకరించిన వివరాలను పొరపాటున ఇంటర్ నెట్లో పోస్ట్ ...
ఇంటర్నెట్లో ప్రపంచ నాయకుల కీలక డాక్యుమెంట్లు!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
తెలుగువన్
గత ఏడాది నవంబర్ లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో జీ-20 తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 31 మంది వివిధ దేశాధిపతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి డేటాను సేకరించారు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా అధికారులు ఆ దేశాతిపతుల నుంచి సేకరించిన వివరాలను పొరపాటున ఇంటర్ నెట్లో పోస్ట్ ...
ఇంటర్నెట్లో ప్రపంచ నాయకుల కీలక డాక్యుమెంట్లు!
Oneindia Telugu
భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, ఆల్ రైట్స్ రిజర్వ్డ్: పేరు ట్రేడ్మార్క్
Oneindia Telugu
లండన్: ప్రపంచ ప్రఖ్యాత బ్రిటిష్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (73) తన పేరును ట్రేడ్మార్క్ చేసుకుంటున్నారు. తన పేరును ఎవరు కూడా ఇష్టారీతిగా ఉపయోగించకుండా, అలాగే చారిటబుల్ పర్పస్ కోసం ఆయన తన పేరును ట్రేడ్మార్క్ చేసుకుంటున్నారు. ఇప్పటికే జేకే రోలింగ్, డేవిడ్ బెక్హామ్లు తమ పేర్లను ట్రేడ్మార్క్ చేసుకున్నారు. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ ...
స్టీఫెన్ హాకింగ్ ఇక ఓ ట్రేడ్మార్క్!Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: ప్రపంచ ప్రఖ్యాత బ్రిటిష్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (73) తన పేరును ట్రేడ్మార్క్ చేసుకుంటున్నారు. తన పేరును ఎవరు కూడా ఇష్టారీతిగా ఉపయోగించకుండా, అలాగే చారిటబుల్ పర్పస్ కోసం ఆయన తన పేరును ట్రేడ్మార్క్ చేసుకుంటున్నారు. ఇప్పటికే జేకే రోలింగ్, డేవిడ్ బెక్హామ్లు తమ పేర్లను ట్రేడ్మార్క్ చేసుకున్నారు. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ ...
స్టీఫెన్ హాకింగ్ ఇక ఓ ట్రేడ్మార్క్!
TV5
యెమెన్లో అరబ్ యుద్ధ సేనలు
TV5
యెమెన్లో అరాచకం సృష్టిస్తున్న తిరుగుబాటుదారులపై ఇరాన్ మద్దతుతో అరబ్ సంకీర్ణ యుద్ధ సేనలు ఆదివారం బాంబుల వర్షం కురిపించాయి. ప్రధాన విమానాశ్రయాన్ని ఆక్రమించుకున్న తిరుగుబాటుదారులపై యుద్ధవిమానాలు బాంబులతో దాడి చేశాయి. తిరుగుబాటుకు సంబంధించి.. గత కొద్ది కాలంగా యెమెన్లో తిరుగు బాటు దారులు, గిరిజనులకు మధ్య యుద్ధం ...
యెమెన్ ఎయిర్పోర్ట్పై వైమానిక దాడిNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
TV5
యెమెన్లో అరాచకం సృష్టిస్తున్న తిరుగుబాటుదారులపై ఇరాన్ మద్దతుతో అరబ్ సంకీర్ణ యుద్ధ సేనలు ఆదివారం బాంబుల వర్షం కురిపించాయి. ప్రధాన విమానాశ్రయాన్ని ఆక్రమించుకున్న తిరుగుబాటుదారులపై యుద్ధవిమానాలు బాంబులతో దాడి చేశాయి. తిరుగుబాటుకు సంబంధించి.. గత కొద్ది కాలంగా యెమెన్లో తిరుగు బాటు దారులు, గిరిజనులకు మధ్య యుద్ధం ...
యెమెన్ ఎయిర్పోర్ట్పై వైమానిక దాడి
వెబ్ దునియా
మైత్రిపాల తమ్ముడు హత్య..! స్నేహితుడే గొడ్డలితో నరికి..!
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తమ్ముడు దారుణహత్యకు గురయ్యారు. మైత్రిపాల సోదరుడు ప్రియాంత సిరిసేన (40)పై గత రెండు రోజుల క్రితం ఆయన సొంత నగరమైన పొలొన్నారువలో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ప్రియాంత స్నేహితుడే కావడం విశేషం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ...
శ్రీలంక అధ్యక్షుడి సోదరుడు మృతిAndhrabhoomi
శ్రీలంక అధ్యక్షుడి సోదరుడి హత్యNamasthe Telangana
శ్రీలంక అధ్యక్షుడి తమ్ముడు ప్రియాంత దారుణ హత్యOneindia Telugu
TV5
Vaartha
తెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తమ్ముడు దారుణహత్యకు గురయ్యారు. మైత్రిపాల సోదరుడు ప్రియాంత సిరిసేన (40)పై గత రెండు రోజుల క్రితం ఆయన సొంత నగరమైన పొలొన్నారువలో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ప్రియాంత స్నేహితుడే కావడం విశేషం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ...
శ్రీలంక అధ్యక్షుడి సోదరుడు మృతి
శ్రీలంక అధ్యక్షుడి సోదరుడి హత్య
శ్రీలంక అధ్యక్షుడి తమ్ముడు ప్రియాంత దారుణ హత్య
వెబ్ దునియా
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
సాక్షి
తిరుపతి : తిరుమల ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటలు సమయం పట్టనుంది. అలాగే నడకదారి భక్తులకు 2 గంటలు, ప్రత్యేక దర్శనం భక్తులకు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. టాగ్లు: Tirumala, devotees less, Free Preview, తిరుమల, భక్తుల రద్దీ, ఉచిత దర్శనం ...
తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీవెబ్ దునియా
యాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణంNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
తిరుపతి : తిరుమల ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటలు సమయం పట్టనుంది. అలాగే నడకదారి భక్తులకు 2 గంటలు, ప్రత్యేక దర్శనం భక్తులకు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. టాగ్లు: Tirumala, devotees less, Free Preview, తిరుమల, భక్తుల రద్దీ, ఉచిత దర్శనం ...
తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ
యాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి
జీ20లో మోదీ వివరాలు లీక్
సాక్షి
లండన్: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో గత ఏడాది జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్రమోదీ సహా 31 మంది ప్రపంచ దేశాల అగ్రనేతల వ్యక్తిగత వివరాలను అజాగ్రత్తగా లీక్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. సదస్సుకు హాజరైన అగ్రనేతల పేరు, పుట్టిన తేదీ, జాతీయత, పాస్పోర్ట్ నంబరు, వీసా నంబరు తదితర వివరాలతో కూడిన ఈ-మెయిల్ను.. ఆస్ట్రేలియా ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో గత ఏడాది జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్రమోదీ సహా 31 మంది ప్రపంచ దేశాల అగ్రనేతల వ్యక్తిగత వివరాలను అజాగ్రత్తగా లీక్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. సదస్సుకు హాజరైన అగ్రనేతల పేరు, పుట్టిన తేదీ, జాతీయత, పాస్పోర్ట్ నంబరు, వీసా నంబరు తదితర వివరాలతో కూడిన ఈ-మెయిల్ను.. ఆస్ట్రేలియా ...
చంద్రుడిపై ఫ్యామిలీ ఫొటో
సాక్షి
లండన్: మీరు పక్కన చూస్తున్న చిత్రంలో ఏం కనిపిస్తుందో గమనించారా.. అందులో ఏముందిలే.. బూడిద, ఒక ఫొటో, పాదముద్రలు, పక్కనే ఏదో వాహనం పోయినట్లు అని అనుకుంటున్నారా.. అయితే మీరు భ్రమపడినట్లే. ఎందుకంటే ఇది మాములు చిత్రం కాదు. చంద్రుడి ఉపరితలంపై ఉన్న నిజ చిత్రం. బూడిద మాదిరిగా కనిపిస్తున్న ఆ మట్టి చంద్రుడి మీదదే. 1972లో అపోలో 16 ద్వారా ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్: మీరు పక్కన చూస్తున్న చిత్రంలో ఏం కనిపిస్తుందో గమనించారా.. అందులో ఏముందిలే.. బూడిద, ఒక ఫొటో, పాదముద్రలు, పక్కనే ఏదో వాహనం పోయినట్లు అని అనుకుంటున్నారా.. అయితే మీరు భ్రమపడినట్లే. ఎందుకంటే ఇది మాములు చిత్రం కాదు. చంద్రుడి ఉపరితలంపై ఉన్న నిజ చిత్రం. బూడిద మాదిరిగా కనిపిస్తున్న ఆ మట్టి చంద్రుడి మీదదే. 1972లో అపోలో 16 ద్వారా ...
沒有留言:
張貼留言