2015年3月25日 星期三

2015-03-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
టీ ఎమ్మెల్సీ ఎన్నికలు : రామచంద్రుడి చేతిలో దేవీ ప్రసాద్ ఓటమి!   
వెబ్ దునియా
హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు విజయభేరీ మోగించారు. ఆయనపై పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస అభ్యర్థి, ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద రావు చిత్తుగా ఓడిపోయారు. ఈయనపై బీజేపీ అభ్యర్థి 13,318 ఓట్ల మెజార్టీతో తొలి ప్రాధాన్యత ...

రామచంద్రుడి చేతిలో దేవీ ప్రసాద్ ఓటమి   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రేణుక చౌదరి భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు   
సాక్షి
ఖమ్మం: కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి భర్త శ్రీధర్‌ చౌదరి భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాలు.... ప్రెస్ క్లబ్‌లో డాక్టర్ రాంజీ భార్య కళావతి విలేకరులతో మాట్లాడుతుండగా... రేణుక చౌదరి భర్త శ్రీధర్ చౌదరి ప్రోత్సహంతో రేణుక చౌదరి అనుచరులు నాగెండ్ల దీపక్ చౌదరి, పులిపాటి వెంకయ్య, నున్నా రవి, సిరిపురపు సుదర్శన్, పొరంపల్లి రామారావు, ...

సీటుకు కోటి కేసులో రేణుకా చౌదరి భర్తపై ఎస్సీఎస్టీ కేసు   వెబ్ దునియా
రేణుకాచౌదరి అనుచరులపై చెప్పుతో దాడి   Namasthe Telangana
రచ్చ..రచ్చ..   Andhrabhoomi

అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యువతిపై తెగబడ్డ.. భూస్వామి పుత్ర రత్నం.. అత్యాచారం.. అరెస్టు   
వెబ్ దునియా
నిస్సాహయంగా, ఒంటరిగా ఇంట్లో ఉన్న యువతిపై పశువులా తెగబడ్డాడు ఓ భూస్వామి పుత్రరత్నం. ఎప్పటి నుంచో తన కోరిక తీర్చమని అడిగినా యువతి తిరస్కరించడంతో ఆ ప్రబుద్ధుడి బుద్ధి పెడదారి పట్టింది. ఎవరూ ఇంట్లో లేని సమయం చూసి ఆమెపై విరుచుకుపడ్డాడు. అత్యాచారానికి తెగబడ్డాడు. పోలీసుల చేతికి చిక్కి ఊసలు లెక్కెడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ...

ఇంట్లోకి వెళ్లి కాలేజీ విద్యార్థినిపై రేప్: భూస్వామి కుమారుడి అరెస్ట్   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బ్యాంకు మేనేజర్ హత్య   
Andhrabhoomi
తుని, మార్చి 25: విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండం ఎస్ తిమ్మాపురం సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ పసలపూడి ఆంజనేయలు (47) హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించి రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో మార్కండ్రాజుపేటలో నివాసముంటున్న ఆంజనేయులు విధి నిర్వహణలో భాగంగా మంగళవారం అనకాపల్లి వెళ్ళారు. సాయంత్రం 6 గంటలకు తుని ...

సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ హత్య   సాక్షి
సెంట్రల్‌బ్యాంక్‌ మేనేజరు దారుణహత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్యాంక్ మేనేజర్ హత్య: దోపిడీ దొంగల బీభత్సం   Oneindia Telugu

అన్ని 15 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
వైఎస్‌ బూట్లు నాకి..   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'విచారం'తో సరిపెట్టిన మంత్రి.. చివరికి కేసీఆర్‌ విచారం, వివరణ. హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ వేదికపై 'నీయవ్వ...' అంటూ విపక్ష నేతలను ఎద్దేవా చేసిన విద్యుత్‌ మంత్రి జగదీశ్‌ రెడ్డి మరోసారీ వివాదానికి కేంద్ర బిందువయ్యారు. 'ఆం ధ్రోళ్ల చెప్పులు... బూట్లు నాకారు' అంటూ అసెంబ్లీలో విపక్ష నేత చిన్నారెడ్డిపై మండిపడ్డారు. అప్పటిలాగానే ...

జగదీశ్ జగడం   Andhrabhoomi
ఆంధ్రానేతల బూట్లునాకి మంత్రిని కాలే!   సాక్షి
జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్‌పై కేసీఆర్ విచారం: పెండింగ్ ప్రాజెక్టులపై..   వెబ్ దునియా
తెలుగువన్   
అన్ని 22 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నాకే పాపం తెలియదు...సుప్రీంను ఆశ్రయించిన మన్మోహన్!   
వెబ్ దునియా
కోల్ స్కాంలో తనకు ఏ పాపం తెలియదంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన వాదన వినిపిస్తున్నారు. తాజాగా వచ్చిన నోటీసులన రద్దు చేయాలని సుప్రీం కోర్టు తలుపు తట్టారు. సీబీఐ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని సుప్రీంను కోరారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బొగ్గు కుంభకోణం కేసులో ...

సుప్రీంకోర్టులో మన్మోహన్ పిటిషన్   సాక్షి
సమంజసం కాదు   Andhrabhoomi
సమన్లను సవాలు చేసిన మన్మోహన్   Namasthe Telangana
10tv   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మా ఎంపి జాడేది... అమెథీలో రాహూల్ పై పోస్టర్లు   
వెబ్ దునియా
ఇప్పుడు ఎక్కడ చూసినా రాహూల్ తప్పిపోయాడంటూ పెద్ద ఎత్తున వెలసిన పోస్టర్లపైనే చర్చ. చివరకు ఆయన సొంత నిరయోజకవర్గం అమెథీలో కూడా అవే పోస్టర్లు కనిపిస్తున్నాయి. వీటిపై ఇటు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యన వేడి రాజుకుంటోంది. పోస్టర్లు ఉత్తరాదిన దుమారం రేపుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రధాని అభ్యర్థి అంటూ సొంత ...

త్వరలోనే తిరిగొస్తారు   Andhrabhoomi
లేఖన్నా రాయలేదు.. మాటైనా చెప్పలేదు..!   Namasthe Telangana

అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎంపీ గవర్నర్ కుమారుడి అనుమానాస్పద మృతి   
సాక్షి
లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కుమారుడు శైలేష్ యాదవ్(50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షల బోర్డు(వ్యాపమ్) స్కాంలో శైలేష్ యాదవ్ నిందితుడు. ఆయన మృతికి కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ, ఈ స్కాంలో నిందితుడుగా పేరు చేర్చినప్పటి నుంచి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని.
అనుమానాస్పద స్థితిలో గవర్నర్ కుమారుడి మృతి   Andhrabhoomi
ఎంపీ గవర్నర్ కుమారుడు శైలేష్‌యాదవ్ అనుమానాస్పద మృతి   Namasthe Telangana
మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ తనయుడు హత్య   Vaartha
వెబ్ దునియా   
Oneindia Telugu   
తెలుగువన్   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రేమజంట ఆత్మహత్య... తల్లిదండ్రులకు కడుపుకోత   
వెబ్ దునియా
వారేమో వారిపాటికి ప్రేమించుకున్నారు. చిన్ననాటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. కలసి జీవితం సాగించాలనుకున్నారు. అయితే ఆ విషయంపై ఒక్క మాట కూడా పెద్దలకు తెలపలేదు. వారు కాదంటారేమోననే ఊహతో జీవితాన్ని అర్ధాంతరం ముగించుకున్నారు. రైలు కింద పడి బుధవారం ఉదయం ప్రాణాలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే   Andhrabhoomi
అయ్యో దేవుడా!   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
'మా' ఇంట ఎన్నికల మంట!   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా నటీనటులకు ప్రాతినిధ్యం వహించే 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)'లో వివాదం చెలరేగింది. దీంతో ఈ నెలాఖరున జరగనున్న 'మా' అధ్యక్ష ఎన్నికలు రసకందాయంగా మారింది. ఈ పదవి కోసం బరిలోకి దిగిన సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్, ఆయన కన్నా సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ పరస్పరం ఢీ అంటే ఢీ అంటున్నారు.
ఎన్నికల తెరపై సినిమా!   Andhrabhoomi
'మా'లో ఇంత కుళ్లు..కంపు – 'మా' పై ఆధిపత్యం చెలాయించిన మురళీ మోహన్; రాజకీయ ఎన్నకలు ...   Teluguwishesh
జయసుధ ప్యానెల్‌కు మోహన్ బాబు మద్దతు.. మంచు లక్ష్మికి అభినందనలు!   వెబ్ దునియా
FIlmiBeat Telugu   
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 80 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言