2015年3月28日 星期六

2015-03-29 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ప్రపంచ నంబర్‌వన్‌గా సైనా నెహ్వాల్   
సాక్షి
అంతర్జాతీయ స్థాయిలో అరుదైన టైటిల్స్‌తో పాటు... అమోఘమైన ఆటతీరుతో చైనా డ్రాగన్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. మహిళల విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా కొత్త చరిత్ర ...

'నంబర్ వన్' సైనా   Andhrabhoomi
చరిత్ర తిరగరాసిన సైనా.. ప్రపంచ నెంబర్ వన్ షెట్లర్ గా నెహ్వాల్..   Teluguwishesh
సైనానెహ్వాల్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరల్డ్ కప్ ఫైనల్ : టాస్ గెలిచిన న్యూజిలాండ్... బ్యాటింగ్   
వెబ్ దునియా
ఐసీసీ ప్రపంచ కప్ 2015 తుది పోరుకు తెరలేసింది. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న పోటీలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లూ మ్యాచ్ ఫేవరేట్లుగానే బరిలోకి దిగుతున్నాయి. అటు ఆస్ట్రేలియా, ఇటు న్యూజిలాండ్ జట్ల అభిమానులతో మెల్‌బోర్న్ గ్రౌండ్ నిండిపోయింది. ఇండియా ఫైనల్‌కు చేరుతుందని భావించి ముందే టికెట్లు ...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్   Namasthe Telangana
నేడే ప్రపంచ కప్ ఫైనల్ మహాసంగ్రామం..   TV5
కివీలకీ,కంగారూలకీ...అస్సలు పడదంట!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత వన్డే క్రికెట్‌కు మైఖేల్ క్లార్క్ గుడ్‌బై?   
వెబ్ దునియా
ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి తప్పుకోనున్నారు. ఈయనకు ఈనెల 29వ తేదీన న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ కప్ 2015 ఫైనల్ మ్యాచే చివరి మ్యాచ్ కానుందా? అవుననే అంటున్నారు ఆయన స్నేహితులు, సన్నిహితలు, ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు. క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాల అంచనా ప్రకారం వన్డేలకు క్లార్క్ గుడ్ బై ...

ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ రిటైర్మెంట్ త్వరలో..   TV5
వన్డేలకు క్లార్క్ గుడ్‌బై   Andhrabhoomi
వన్డేల నుంచి నిష్క్రమించనున్న క్లార్క్   Namasthe Telangana
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లైవ్: న్యూజిలాండ్ బ్యాటింగ్, జట్టు సభ్యులు వీరే..   
Oneindia Telugu
మెల్బోర్న్: ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు ఆదివారం తలపడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలిసారి ఫైనల్‌కు చేరిన కివీస్ ఎలాగైనా ప్రపంచ కప్ గెలవాలనుకుంటోంది. ఆస్ట్రేలియా ఐదోసారి టైటిల్ సొంతం చేసుకునేందుకు తహతహలాడుతోంది. కాగా, కివీస్ కెప్టెన్ మెకల్లమ్ భారత అభిమానుల మద్దతు కోరిన విషయం ...

ఆస్ర్టేలియా X న్యూజిలాండ్‌! వరల్డ్‌కప్‌ ఫైనల్‌ నేడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మీ కోసమే గుండె గెలవాలంటోంది   సాక్షి
ఆసీస్-కివీస్ మెల్‌బోర్న్‌లో బిగ్‌ఫైట్‌   TV5

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
క్రికెటైటిస్‌తో జాతికే నష్టం.. టీమిండియాను ఓడించండి!: వర్మ 'sooooo happyyy'   
వెబ్ దునియా
ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నైజం ఏంటో నిరూపించుకున్నారు. వరల్డ్ కప్ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలై వరల్డ్‌ కప్‌ టోర్నీనుండి నిష్క్రమించిన సందర్భంగా వర్మ పలు సంచలన కామెంట్స్‌ చేశారు. ఒకవైపు భారత క్రికెట్‌ అభిమానులంతా బాధతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉన్నానంటూ ...

నాకు చాలా సంతోషంగా ఉంది.   TV5
జాతీయ వ్యాధి క్రికెట్‌: వర్మ   Vaartha
టీమిండియాపై వర్మ ట్వీట్: మీ సినిమాలన్నీ హిట్టే.. ఒమర్ కౌంటర్   Oneindia Telugu
సాక్షి   
FIlmiBeat Telugu   
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇప్పుడే రిటైర్ కావట్లేదు: ధోనీ   
సాక్షి
సిడ్నీ: ఇప్పట్లో తనకు రిటైరయ్యే ఆలోచన ఏదీ లేదని టీమిండియా కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడే సందర్భంలో... 'ఎంఎస్ ధోనీకి ఇదే ఆఖరి ప్రపంచ కప్పా' అన్న ప్రశ్నకు ధోనీ ఏమాత్రం తడబడలేదు. తన వయసు 33 ఏళ్లని, వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచ కప్ లో ఆడతానని, ఆ తర్వాత తన ఫిట్ నెస్ ను బట్టి ...

టాపార్డర్‌ విఫలమైనప్పుడు ఏమి చేయలేం: ధోనీ   Vaartha
ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఒత్తిడితో ఓడిపోయాం... రిటైర్మెంట్ కు టైముంది... ధోనీ   వెబ్ దునియా
ప్రస్తుతానికి రిటైర్మెంట్‌ ఆలోచన లేదు టి20 వరల్డ్‌కప్‌ తర్వాత రిటైర్‌మెంట్‌పై ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
అనుష్కతో కలిసి విరాట్...   
సాక్షి
ముంబై: ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించిన భారత జట్టు శనివారం స్వదేశంలో అడుగుపెట్టింది. విరాట్ కోహ్లి తన స్వస్థలం ఢిల్లీ వెళ్లకుండా... అనుష్క శర్మతో కలిసి ముంబైలో అడుగుపెట్టాడు. చేతిలో చేయి వేసుకుని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. రోహిత్, రహానే, జడేజా, అక్షర్ పటేల్, టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి కూడా ముంబైలోనే దిగారు. ఇక కెప్టెన్ ధోని ...

ముంబైలో అనుష్క, కోహ్లీ జోడీ చేతిలో చేయి వేసి..   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఎవరెన్ని సెంచరీలు చేసినా విజయం మనదే   
సాక్షి
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ విషయంలో క్రికెట్ అభిమానులు సరైన అంచనా వేశారు. అరోన్ ఫించ్ 79 పరుగులు చేసిన సందర్భంలో ఫించ్ సెంచరీ కొడతాడా అంటూ సాక్షి.. ఫేస్ బుక్ ద్వారా క్రికెట్ అభిమానులు ప్రశ్నించగా.. అతడు సెంచరీ చేయలేడని.. 80 నుంచి 90 పరుగుల మధ్యే ...

సెమీఫైనల్ లో భారత్ ఓటమి   Telangana99
ప్చ్.. సెమీసే ఫైనలై..   Namasthe Telangana
స్టీవెన్ సెంచరీ   తెలుగువన్
వెబ్ దునియా   
అన్ని 13 వార్తల కథనాలు »   


10tv
   
కన్నుల పండుగగా సాగిన శ్రీరామనవమి శోభాయాత్ర   
10tv
హైదరాబాద్‌:నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. 2010 సంవత్సరం నుంచి ప్రతీఏటా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా శ్రీరామనవమి శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాతబస్తీ నుండి... ఉదయం 10గంటలకు పాతబస్తీలో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమైంది. మంగళ్‌హాట్‌లోని సీతారాంబాగ్ నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల ...

'శోభా'యమానం   సాక్షి
ప్రారంభమైన శోభాయాత్ర   Vaartha
హైదరాబాద్‌లో శోభాయాత్ర ప్రారంభం   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


Vaartha
   
నెరవేరని శిఖర్‌ ధావన్‌ కల   
Vaartha
సిడ్నీ: వరల్డ్‌ కప్‌ టోర్నీ 2015లో బాగా ఆడిన శిఖర్‌ ధవన్‌ ప్రపంచ కప్‌ గెలువాలన్న తన కోరిక నెరవేర్చుకోలేకపోయాడు.కాగా వరల్డ్‌ కప్‌ నుంచి ధోనీ నాయకత్వంలో టీమిండియా నిష్క్రమించడం కోట్ల మంది అభిమానులకు నిరాశ కలిగించింది. అందరికంటే ఎక్కువగా శిఖర్‌ ధవన్‌కు ఆవేదన మిగిల్చింది.కాగా ఒక ప్రపంచ కప్‌ టోర్నీలో 400 పరుగులకు పైగా సాధించిన భారత ప్లేయర్ల సరసన ...

సచిన్, ద్రవిడ్, గంగూలీ సరసన శిఖర్ ధావన్...న్యూ రికార్డు   Palli Batani

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言